2014年10月15日 星期三

2014-10-16 తెలుగు (India) ప్రపంచం

  సాక్షి   
శాన్వి హంతకుడికి మరణశిక్ష అమెరికాలోని మాంట్‌గొమెరీ కోర్టు తీర్పు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నోరిస్‌ టౌన్‌, అక్టోబర్‌ 15: ముద్దులు మూటగట్టే పది నెలల చిన్నారి శాన్విని.. ఆమె నాయనమ్మ వెన్నా సత్యవతిని.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండేళ్ల క్రితం అత్యంత కిరాతకంగా చంపిన యండమూరి రఘునందన్‌(28)కు మరణ శిక్ష పడింది. మాంట్‌గొమెరీ కౌంటీ కోర్టుకు చెందిన 12 మంది సభ్యుల జ్యూరీ మంగళవారం దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించి.. 61 ఏళ్ల ...

రఘునందన్‌కు ఉరే సరి   సాక్షి
రఘునందన్‌కు మరణ శిక్ష   Andhrabhoomi
చిన్నారి శాన్వి హత్య కేసు : యండమూరి రఘునందన్‌కు ఉరి!   వెబ్ దునియా
తెలుగువన్   
Oneindia Telugu   
10tv   
అన్ని 24 వార్తల కథనాలు »   


ఆస్ట్రేలియన్ సాహితీవేత్తకు బుకర్‌ప్రైజ్  Namasthe Telangana
లండన్: భారత సంతతి బ్రిటన్ పౌరుడు నీల్‌ముఖర్జీకి చివరిక్షణంలో ప్రతిష్ఠాత్మక సాహితీ అవార్డు బుకర్ ప్రైజ్ - 2014 తప్పిపోయింది. 1943లో రెండోప్రపంచ యుద్ధ కాలంలో థాయిలాండ్ నుంచి బర్మాకు ఇరుకైన లోయల మధ్య భూగర్భం నుంచి రైలుమార్గం నిర్మాణంలో యుద్ధఖైదీలు, బానిసలు పడ్డ కష్టాలను కండ్లకు కడుతూ ఆస్ట్రేలియన్ నవలా రచయిత రిచర్డ్ ఫ్లానగన్ ...

ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్   సాక్షి
ఆస్ట్రేలియా రచయితకు బుకర్స్   Andhrabhoomi
''ద నేరో రోడ్‌ టు ద డీప్‌ నార్త్‌'' నవలకు బుకర్‌ ప్రైజ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


81 ఏళ్ళ మహిళ 'పుష్ ఆప్స్' సెంచరీ!  Namasthe Telangana
బీజీంగ్: 81 ఏళ్ళు ఉన్న చైనాకు చెందిన మహిళ కేవలం 5 నిమిషాల్లో 100 పుష్ అప్స్ తీసి అందరిని ఆకట్టుకుంటుంది. లీ గుశాన్ ఇప్పటికీ బాస్కెట్ బాల్ క్రీడను, పుష్ అప్స్, సిట్ అప్స్ ప్రాక్టీస్ చేస్తూ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. రోలీ పోలీ రోల్ అనే కొత్త ఎక్సర్‌సైజును లీ గుశాన్ రూపొందించింది. ప్రతి రోజు 100 సార్లు కొత్త రకమైన ఎక్సర్‌సైజును ...

81 ఏళ్ల చైనా మహిళ 5 నిమిషాల్లో 100 పుష్ ఆప్స్!   వెబ్ దునియా
81 ఏళ్ల మహిళ 5 నిమిషాల్లో 100 పుష్ ఆప్స్!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!  సాక్షి
కౌలాలంపూర్: మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మరణించిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీని మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ప్రధానం చేసింది. ఎలిజబెత్ తరపున సోదరి షి యాన్ మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఎలిజబెత్ మాస్టర్ డిగ్రీని 80 శాతం చేశారని, ఆ డిగ్రీని అందుకోవడానికి ఆమె అన్ని రకాలుగా అర్హత ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఎబోలా పోరులో ఫేస్‌బుక్ అధినేత  Namasthe Telangana
వాషింగ్టన్: యావత్ ప్రపంచంతో పాటు ప్రధానంగా పశ్చిమాఫ్రికాను కుదిపేస్తున్న ఎబోలా పై పోరాటానికి ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ భారీ విరాళం ప్రకటించారు. 150 కోట్ల రూపాయలను యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకు పంపారు. ఈ వ్యాధిని త్వరగానే అదుపు చేయాలని, లేనిచో దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా ...

ఎబోలా అదుపుకు ఫేస్‌బుక్ అధినేత 150 కోట్లు విరాళం   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


నేపాల్‌లో హూదూద్ ఎఫెక్ట్...  Namasthe Telangana
ఖాట్మండు: నేపాల్‌లో ఒక్కసారిగా మంచు తుఫాన్ సంభవించడంతో 12 మంది మృతి చెందారు. 85 మంది గల్లంతయ్యారు. మృతులందరూ పర్వతారోహకులే. మానంగ్ జిల్లాలో తొరాంగ్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. హుదూద్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో మంచు తుఫాను సంభవించినట్లు చెబుతున్నారు. గల్లంతైన వారు మరణించి ఉంటారని ...

నేపాల్ లో మంచు తుపాను; 12 మంది మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఫ్రెంచ్ ఆర్థికవేత్త టిరోల్‌కు నోబెల్.. రూ.6.8 కోట్ల ప్రైజ్‌మనీ  వెబ్ దునియా
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్‌కు ఈ యేడాది నోబెల్ బహుమతి వరించింది. మార్కెట్ శక్తి, నియంత్రణలపై సాగించిన పరిశోధనలకు గానూ టిరోల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడెమీ ఓ ప్రకటనను జారీ చేసింది. కంపెనీల గుత్తాధిపత్యాన్ని అడ్డకునే విధానాలపై టిరోల్ సాగించిన పరిశోధనలు విశ్వవ్యాప్తంగా ...

ఫ్రెంచ్ ఆర్థికవేత్త టిరోల్‌కి నోబెల్   తెలుగువన్
ఫ్రెంచ్‌ ఆర్థికవేత్త జీన్‌ టిరోల్‌కు నోబెల్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీన్ టిరోల్‌కు ఆర్థిక శాస్త్ర నోబెల్   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నర్సుకి ఇబోలా... అమెరికాలో ఎలర్ట్  తెలుగువన్
ఇప్పటి వరకూ ఆఫ్రికన్ దేశాలను హడలెత్తిస్తున్న ఇబోలా వ్యాధి ఇప్పుడు అమెరికాని కూడా భయపెడుతోంది. అమెరికాకు చెందిన థామస్ ఎరిక్ డంకన్ అనే వ్యక్తి లైబీరియా నుంచి సెప్టెంబర్ 20న డల్లాస్‌కి వచ్చాడు. డల్లాస్‌కి వచ్చిన తర్వాత అతనికి ఇబోలా వైరస్ సోకిందని తెలిసి హడలిపోయిన అమెరికా అతనికి ప్రత్యేక పద్ధతులలో చికిత్స నిర్వహించింది. అయితే 42 ...

అమెరికా నర్సుకు ఎబోలా: ప్రభుత్వం చర్యలు!   వెబ్ దునియా
ఇబోలా బాధితుడికి చికిత్స చేసిన నర్సుకూ వ్యాధి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వీలైనంత త్వరలో విశాఖకు విద్యుత్  Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 15: వినియోగదారుల భద్రతను దృష్టిలోపెట్టుకుని కాస్తంత ఆలస్యమైనా నాణ్యతతో కూడిన,మెరుగైన విద్యుత్ సరఫరాను అందిస్తామని రాష్ట్ర ఇంధన కార్యదర్శి (ఎనర్జీ సెక్రటరీ) అజయ్ జైన్ తెలిపా రు. గురుద్వారా జంక్షన్ సమీపానున్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపె నీ(ఈపిడిసిఎల్) కార్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆ యన ...

మరో 3 రోజులు చీకటే!   సాక్షి
విశాఖలో పాక్షికంగా విద్యుత్ పునరుద్దరణ   News Articles by KSR
నీటికి కటకట   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


'నవ యవ్వన' బామ్మ!  సాక్షి
మీరు రోజూ ఎన్ని పుషప్స్ తీస్తారు? పోనీ.. అప్పుడప్పుడైనా ఎన్ని తీయగలరు? ఈ చైనా బామ్మ మాత్రం రోజూ వంద పుషప్స్ తీస్తుంది. అదీ ఐదు నిమిషాల్లోనే! ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ గౌచువాన్ అనే ఈ పండుముసలి మొన్న జూలైలోనే 81వ పుట్టిన రోజును జరుపుకొన్నా.. ఇంకా 18 ఏళ్ల పడుచులా హుషారుగా ఆటలాడుతోంది. పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న ఈ బామ్మ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言