జాతీయ సమైక్యతా పరుగు Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...
జాతీయ ఐక్యతా పరుగుసాక్షి
పటేల్తో స్ఫూర్తితో ఐక్యతతో సాగుదాం: రాజ్నాథ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు10tv
News Articles by KSR
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 65 వార్తల కథనాలు »
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...
జాతీయ ఐక్యతా పరుగు
పటేల్తో స్ఫూర్తితో ఐక్యతతో సాగుదాం: రాజ్నాథ్
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు
'మహా' సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం సాక్షి
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ తొలి ప్రభుత్వం కొలువుతీరింది. అతిరథ మహారథుల సమక్షంలో, అంగరంగ వైభవంగా నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(44) ప్రమాణ స్వీకారం చేశారు. వాంఖడే స్టేడియంలో శుక్రవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఫడ్నవిస్ చేత మహారాష్ట్ర 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ...
శివసేన బ్లాక్ మెయిల్..బీజేపీ లొంగుతుందా ?10tv
ఫడ్నవిస్ ప్రమాణం... మోడీ, అద్వానీ, పంకజ, ఉద్దవ్, బాబు హాజరువెబ్ దునియా
మోడీతో అద్వానీ, పంకజతో ఉద్దవ్: బాబు ఇలా(పిక్చర్స్)Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 29 వార్తల కథనాలు »
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ తొలి ప్రభుత్వం కొలువుతీరింది. అతిరథ మహారథుల సమక్షంలో, అంగరంగ వైభవంగా నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(44) ప్రమాణ స్వీకారం చేశారు. వాంఖడే స్టేడియంలో శుక్రవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఫడ్నవిస్ చేత మహారాష్ట్ర 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ...
శివసేన బ్లాక్ మెయిల్..బీజేపీ లొంగుతుందా ?
ఫడ్నవిస్ ప్రమాణం... మోడీ, అద్వానీ, పంకజ, ఉద్దవ్, బాబు హాజరు
మోడీతో అద్వానీ, పంకజతో ఉద్దవ్: బాబు ఇలా(పిక్చర్స్)
మారన్ సోదరులకు ఇడి కష్టాలు News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి,డి.ఎమ్.కె.నేత దయానిధి మారన్,పారిశ్రామికవేత్త కళానిది మారన్ లకు వరస చిక్కులు తప్పేలా లేవు.ఇప్పటికే సిబిఐ కోర్టు సమన్లు అందుకున్నవారికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా సమన్లు వచ్చాయ.వారిని ఎయిర్ సెల్ కేసులో విచారణకు రావాల్సిందిగా ఇడి ఆదేశించింది.ఈ కేసులో మారన్ సోదరులకు చెందిన ఆరువందల కోట్ల రూపాయల ...
మారన్ సోదరులకు ప్రత్యేక కోర్టు సమన్లుAndhrabhoomi
టెలికం మాజీ మంత్రి దయానిది మారన్కు ఢిల్లీ కోర్టు సమన్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దయానిధి మారన్కు 2జీ ప్రత్యేక కోర్టు సమన్లు!వెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ మంత్రి,డి.ఎమ్.కె.నేత దయానిధి మారన్,పారిశ్రామికవేత్త కళానిది మారన్ లకు వరస చిక్కులు తప్పేలా లేవు.ఇప్పటికే సిబిఐ కోర్టు సమన్లు అందుకున్నవారికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా సమన్లు వచ్చాయ.వారిని ఎయిర్ సెల్ కేసులో విచారణకు రావాల్సిందిగా ఇడి ఆదేశించింది.ఈ కేసులో మారన్ సోదరులకు చెందిన ఆరువందల కోట్ల రూపాయల ...
మారన్ సోదరులకు ప్రత్యేక కోర్టు సమన్లు
టెలికం మాజీ మంత్రి దయానిది మారన్కు ఢిల్లీ కోర్టు సమన్లు
దయానిధి మారన్కు 2జీ ప్రత్యేక కోర్టు సమన్లు!
యూనియన్ కార్బైడ్ అండర్సన్ మృతి: గుట్టుగా.. Oneindia Telugu
న్యూయార్క్: భారతదేశంలోని భోపాల్లో 30 ఏళ్ల క్రితం విషవాయువు లీక్ దుర్ఘటనతో వేలాదిమందిని బలిగొన్న కంపెనీ యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ అండర్సన్ మరణించాడు. 92 ఏళ్ల ఆండర్సన్ సెప్టెంబర్ 29న ఫ్లారిడాలోని వెరో బీచ్లోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మరణాన్ని కుటుంబసభ్యులు బహిర్గతం చేయలేదు. అయితే, బహిరంగ ...
'భోపాల్ గ్యాస్' అండర్సన్ మృతిసాక్షి
భోపాల్ దుర్ఘటన ప్రధాన నిందితుడు మృతిNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూయార్క్: భారతదేశంలోని భోపాల్లో 30 ఏళ్ల క్రితం విషవాయువు లీక్ దుర్ఘటనతో వేలాదిమందిని బలిగొన్న కంపెనీ యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ అండర్సన్ మరణించాడు. 92 ఏళ్ల ఆండర్సన్ సెప్టెంబర్ 29న ఫ్లారిడాలోని వెరో బీచ్లోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మరణాన్ని కుటుంబసభ్యులు బహిర్గతం చేయలేదు. అయితే, బహిరంగ ...
'భోపాల్ గ్యాస్' అండర్సన్ మృతి
భోపాల్ దుర్ఘటన ప్రధాన నిందితుడు మృతి
మళ్లీ.. తగ్గింది Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.41 మేర తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటర్కు రూ.2.25 మేర తగ్గించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కాగా ఆగస్టు నుంచి పెట్రోల్ ధర ...
పెట్రో ధరలు మళ్లీ తగ్గాయిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం సంతోషంNews Articles by KSR
పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపుసాక్షి
వెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.41 మేర తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటర్కు రూ.2.25 మేర తగ్గించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కాగా ఆగస్టు నుంచి పెట్రోల్ ధర ...
పెట్రో ధరలు మళ్లీ తగ్గాయి
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం సంతోషం
పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు
పెరిగిన డీలర్ల కమిషన్... కుకింగ్ గ్యాస్ ధర సిలిండర్కు రూ. 3 పెంపు వెబ్ దునియా
దేశంలో వంట గ్యాస్ డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్ను కేంద్రం రూ. 40.71 నుంచి రూ. 43.71కు పెంచడంతో ఆ మేరకు సబ్సిడీ వంట గ్యాస్ ధర కూడా సిలిండర్కు రూ. 3 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 414 నుంచి రూ. 417కి పెరగగా ముంబైలో రూ. 448.50 నుంచి రూ. 452కి పెరిగింది. ఇదిలా ఉంటే డీలర్ల కమీషన్ పెంపు వల్ల సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల ...
గ్యాస్ సిలెండర్ ధర కొద్దిగా పెరిగిందితెలుగువన్
సబ్సిడీ సిలిండర్ ధర రూ.3.50 పెంపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వంట గ్యాస్పై రూ.3 పెంపుసాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
దేశంలో వంట గ్యాస్ డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్ను కేంద్రం రూ. 40.71 నుంచి రూ. 43.71కు పెంచడంతో ఆ మేరకు సబ్సిడీ వంట గ్యాస్ ధర కూడా సిలిండర్కు రూ. 3 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 414 నుంచి రూ. 417కి పెరగగా ముంబైలో రూ. 448.50 నుంచి రూ. 452కి పెరిగింది. ఇదిలా ఉంటే డీలర్ల కమీషన్ పెంపు వల్ల సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల ...
గ్యాస్ సిలెండర్ ధర కొద్దిగా పెరిగింది
సబ్సిడీ సిలిండర్ ధర రూ.3.50 పెంపు
వంట గ్యాస్పై రూ.3 పెంపు
బేరాలు లేకుండా ప్రభుత్వమా? సాక్షి
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం తప్పదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బేరం పెట్టకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ...
ఆప్ పిటిషన్ లపై సుప్రీం విచారణ..10tv
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంKandireega
డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్ళీ సన్నాహాలు మొదలుతెలుగువన్
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం తప్పదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బేరం పెట్టకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ...
ఆప్ పిటిషన్ లపై సుప్రీం విచారణ..
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం
డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్ళీ సన్నాహాలు మొదలు
ఉరి రద్దు చేయూల్సిందే! సాక్షి
తమిళనాడు- శ్రీలంకల మధ్య అనాదిగా సాగుతున్న విద్వేషాలు జాలర్లకు ఉరిశిక్ష ఉదంతంతో మరింతగా రాజుకున్నాయి. జాలర్ల కుటుంబాలకే పరిమితమై ఉన్న వివాదం రాష్ట్ర ప్రజానీకానికి పాకడం ద్వారా తీవ్ర ఆందోళనకు దారితీసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకకు అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన అగస్టిన్, ఎమర్సన్, ...
మితిమీరిన 'లంక' న్యాయంAndhrabhoomi
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష!వెబ్ దునియా
Namasthe Telangana
Kandireega
అన్ని 15 వార్తల కథనాలు »
తమిళనాడు- శ్రీలంకల మధ్య అనాదిగా సాగుతున్న విద్వేషాలు జాలర్లకు ఉరిశిక్ష ఉదంతంతో మరింతగా రాజుకున్నాయి. జాలర్ల కుటుంబాలకే పరిమితమై ఉన్న వివాదం రాష్ట్ర ప్రజానీకానికి పాకడం ద్వారా తీవ్ర ఆందోళనకు దారితీసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకకు అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన అగస్టిన్, ఎమర్సన్, ...
మితిమీరిన 'లంక' న్యాయం
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష!
ఇందిరకు నేతల ఘన నివాళి సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు పలువురు దేశ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఇక్కడి ఇందిర సమాధి శక్తిస్థల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పుష్పాంజలి ఘటించారు. ఇందిర ...
ఇందిరకు ఘన నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ(ఫోటోలు)Oneindia Telugu
శక్తిస్థల్లో ఇందిరాగాంధీ 30 వర్థంతి కార్యక్రమాలు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శక్తిస్థల్లో నివాళులర్పించిన సోనియాగాంధీNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు పలువురు దేశ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఇక్కడి ఇందిర సమాధి శక్తిస్థల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పుష్పాంజలి ఘటించారు. ఇందిర ...
ఇందిరకు ఘన నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ(ఫోటోలు)
శక్తిస్థల్లో ఇందిరాగాంధీ 30 వర్థంతి కార్యక్రమాలు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా ...
శక్తిస్థల్లో నివాళులర్పించిన సోనియాగాంధీ
సిక్కు అల్లర్ల బాధితులకు రూ.5 లక్షలు : మోడీ సర్కారు నిర్ణయం వెబ్ దునియా
మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఆమె హత్య అనంతరం పంజాబ్లో అల్లర్లు చెలరేగాయి.
సిక్కుల ఊచకోత బాధితులకు పరిహారంసాక్షి
మోడీ నిర్ణయం: '84 అల్లర్ల' బాధితులకు పరిహారంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఆమె హత్య అనంతరం పంజాబ్లో అల్లర్లు చెలరేగాయి.
సిక్కుల ఊచకోత బాధితులకు పరిహారం
మోడీ నిర్ణయం: '84 అల్లర్ల' బాధితులకు పరిహారం
沒有留言:
張貼留言