బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యుల శ్రమదానం Andhrabhoomi
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 19: హుదూద్ తుఫాన్ వల్ల కూలిపోయిన చెట్లను, ఇండోర్ స్టేడియంలో నిలిచిపోయిన వర్షం నీటిని సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఇండోర్ స్టేడియంలో చెట్లు కూలి రేకులు, గాజు అద్దాలు పగిలిపోయాయి. వర్షం నీరు నిలిచి ఉండటం వల్ల గోడలు, శ్లాబు దెబ్బతిన్నది.
కేంద్రాన్ని నిలదీస్తా - ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సహాయంలో రాజకీయమా?సాక్షి
హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 19: హుదూద్ తుఫాన్ వల్ల కూలిపోయిన చెట్లను, ఇండోర్ స్టేడియంలో నిలిచిపోయిన వర్షం నీటిని సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఇండోర్ స్టేడియంలో చెట్లు కూలి రేకులు, గాజు అద్దాలు పగిలిపోయాయి. వర్షం నీరు నిలిచి ఉండటం వల్ల గోడలు, శ్లాబు దెబ్బతిన్నది.
కేంద్రాన్ని నిలదీస్తా - ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
సహాయంలో రాజకీయమా?
హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!
నేనెక్కడికీ వెళ్లలేదు... మీ అధికారం శాశ్వతం కాదు... పిన్నెల్లి వెబ్ దునియా
మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను ఖండిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక కొంతమంది టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెదేపా నాయకుల దుష్ప్రచారాన్ని తాను ఇప్పటికే ఉన్నతాధికారులతో ...
నేను హైదరాబాద్ లోనే ఉన్నా- మాచర్ల ఎమ్మెల్యేNews Articles by KSR
'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'సాక్షి
అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే: విపక్షాలపై దేవినేని ఉమ ఫైర్Oneindia Telugu
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను ఖండిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక కొంతమంది టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెదేపా నాయకుల దుష్ప్రచారాన్ని తాను ఇప్పటికే ఉన్నతాధికారులతో ...
నేను హైదరాబాద్ లోనే ఉన్నా- మాచర్ల ఎమ్మెల్యే
'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'
అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే: విపక్షాలపై దేవినేని ఉమ ఫైర్
తక్షణం 40 కోట్లు Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 19: పులిచింతల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తక్షణ పరిహారంగా 40 కోట్లు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. భూ నిర్వాసితుల సమస్యలను ఆదివారం సమీక్షించారు. నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు పులిచింతల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్నాయని, ...
పరిహారం వెంటనే చెల్లించండిసాక్షి
భయాందోళనలో పులిచింతల పునరావాస బాధితులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 19: పులిచింతల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తక్షణ పరిహారంగా 40 కోట్లు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. భూ నిర్వాసితుల సమస్యలను ఆదివారం సమీక్షించారు. నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు పులిచింతల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్నాయని, ...
పరిహారం వెంటనే చెల్లించండి
భయాందోళనలో పులిచింతల పునరావాస బాధితులు
తెలంగాణ కోసం గుజరాత్లో కేటీఆర్ ఇలా.. (పిక్చర్స్) Oneindia Telugu
అహ్మదాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిర్ధేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మిషన్ మోడ్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా వాటర్ గ్రిడ్Andhrabhoomi
స్వయం సహాయక సంఘాలకు వాటర్గ్రిడ్ పని! నిర్వహణను అప్పగించే యోచన గుజరాత్లో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహిళల ఆధ్వర్యంలో వాటర్గ్రిడ్సాక్షి
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
అహ్మదాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిర్ధేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మిషన్ మోడ్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా వాటర్ గ్రిడ్
స్వయం సహాయక సంఘాలకు వాటర్గ్రిడ్ పని! నిర్వహణను అప్పగించే యోచన గుజరాత్లో ...
మహిళల ఆధ్వర్యంలో వాటర్గ్రిడ్
అప్పుల బాధతో ఆరుగురు రైతుల ఆత్మహత్య సాక్షి
సాక్షి, నెట్వర్క్: వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అప్పుల బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములుతండాకు చెందిన గిరిజన రైతు బానోతు ఈర్యా (42)కు రెండు ఎకరాల పొలం ఉంది. పంట సరిగా పండలేదు. అప్పుల బాధతోపాటు కూతురు పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో ఆదివారం ...
నలుగురు రైతుల ఆత్మహత్యAndhrabhoomi
ఇద్దరు రైతుల ఆత్మహత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, నెట్వర్క్: వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అప్పుల బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములుతండాకు చెందిన గిరిజన రైతు బానోతు ఈర్యా (42)కు రెండు ఎకరాల పొలం ఉంది. పంట సరిగా పండలేదు. అప్పుల బాధతోపాటు కూతురు పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో ఆదివారం ...
నలుగురు రైతుల ఆత్మహత్య
ఇద్దరు రైతుల ఆత్మహత్య
నల్లధనంపై చేతులెత్తేశారు Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 19: రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. టి.పిసిసి అధికార ప్రతినిధి, రాజీవ్ గాంధీ సద్భావన చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన చారిత్రక చార్మినార్ వద్ద స్మారక సభ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నాయకుడు కె. జానారెడ్డి ప్రసంగిస్తూ ...
ఘనంగా రాజీవ్ సద్భావన యాత్రసాక్షి
రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: జానారెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 19: రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. టి.పిసిసి అధికార ప్రతినిధి, రాజీవ్ గాంధీ సద్భావన చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన చారిత్రక చార్మినార్ వద్ద స్మారక సభ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నాయకుడు కె. జానారెడ్డి ప్రసంగిస్తూ ...
ఘనంగా రాజీవ్ సద్భావన యాత్ర
రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: జానారెడ్డి
ప్రమాదకర స్థితిలో తెలుగుభాష సాక్షి
తెలుగుభాష ప్రమాదకర స్థితిలో ఉందని, పరిస్థితిని ఇలాగే కొనసాగనివ్వకూడదని, ఏదో ఒకటి చేసి రాబోయే తరానికి ఈ భాష, సంస్కృతులను అందించి తెలుగు ప్రాంత ఘన వారసత్వాన్ని అందజేయాలని భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయడ్డారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 90వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు ...
జానమద్ది సేవలు అనిర్వచనీయంAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగుభాష ప్రమాదకర స్థితిలో ఉందని, పరిస్థితిని ఇలాగే కొనసాగనివ్వకూడదని, ఏదో ఒకటి చేసి రాబోయే తరానికి ఈ భాష, సంస్కృతులను అందించి తెలుగు ప్రాంత ఘన వారసత్వాన్ని అందజేయాలని భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయడ్డారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 90వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు ...
జానమద్ది సేవలు అనిర్వచనీయం
బాబు హైదరాబాద్ తిరిగిరాక Andhrabhoomi
హైదరాబాద్: ఉత్తరాంధ్రలో తుపాను సహాయకార్యక్రమాల పర్యవేక్షణకు విశాఖపట్నంలో మకాం వేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తిరిగివచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలుగుదేశం కార్యకర్తలు, అధికారులు స్వాగతం చెప్పారు. చంద్రబాబు తిరుగు పయనం విశాఖ: తుపాను బాధితులకు ధైర్యం ...
హైదరాబాద్ తిరిగి వస్తున్న చంద్రబాబుNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఉత్తరాంధ్రలో తుపాను సహాయకార్యక్రమాల పర్యవేక్షణకు విశాఖపట్నంలో మకాం వేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తిరిగివచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలుగుదేశం కార్యకర్తలు, అధికారులు స్వాగతం చెప్పారు. చంద్రబాబు తిరుగు పయనం విశాఖ: తుపాను బాధితులకు ధైర్యం ...
హైదరాబాద్ తిరిగి వస్తున్న చంద్రబాబు
ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఉద్యమించాలి సాక్షి
హన్మకొండ చౌరస్తా : దశాబ్దాల పోరాటంలో భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది.. ప్రజాస్వామ్య తెలంగాణ ఇంకా రావాల్సి ఉంది.. ఈ మేరకు ఉద్యమించాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) నాలుగో ఆవిర్భావ సభ ఆదివారం హన్మకొండ లోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగింది. ఈ సభకు ముఖ్య ...
ఇంకా మరిన్ని »
హన్మకొండ చౌరస్తా : దశాబ్దాల పోరాటంలో భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది.. ప్రజాస్వామ్య తెలంగాణ ఇంకా రావాల్సి ఉంది.. ఈ మేరకు ఉద్యమించాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) నాలుగో ఆవిర్భావ సభ ఆదివారం హన్మకొండ లోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగింది. ఈ సభకు ముఖ్య ...
పొలిటికల్ పోలీస్..! సాక్షి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : వరంగల్ రీజియన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ల పోస్టింగ్ల కథ తిరగబడింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం జరిగిన 29 మంది సీఐల బదిలీలకు బ్రేక్ పడింది. బదిలీల్లో పోస్టింగ్లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరొద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ నిర్ణయం తీసుకునే ...
ఇంకా మరిన్ని »
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : వరంగల్ రీజియన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ల పోస్టింగ్ల కథ తిరగబడింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం జరిగిన 29 మంది సీఐల బదిలీలకు బ్రేక్ పడింది. బదిలీల్లో పోస్టింగ్లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరొద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ నిర్ణయం తీసుకునే ...
沒有留言:
張貼留言