2014年10月16日 星期四

2014-10-17 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
గవర్నర్‌తో కెసిఆర్ భేటీ: మంత్రివర్గ విస్తరణ, హైకోర్టుపైనా?  Oneindia Telugu
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం భేటీ అయ్యారు. వీరి భేటీ రెండు గంటల పాటు కొనసాగింది. గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలవడంతో మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈనెల 22న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. దీపావళి పండుగ తరువాత అసెంబ్లీ ...

దీపావళి తరువాత మంత్రివర్గ విస్తరణ ?   10tv
దీపావళికి మంత్రివర్గ విస్తరణ! టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
22న కేబినెట్ విస్తరణ!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  10tv   
విద్యుత్‌పై బహిరంగ చర్చకు సిద్ధం  Andhrabhoomi
సంగారెడ్డి, అక్టోబర్ 16: విద్యుత్ సరఫరా విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు దమ్ముంటే సీమాంధ్ర సిఎం ...

కొరత అనివార్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లు   సాక్షి
విద్యుత్‌ సమస్య అధిగమించేందుకు టి-సర్కార్‌ ప్రయత్నాలు   10tv
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేబీఆర్ పార్క్లో ఐదుగురు గంధం చెక్కల స్మగ్లర్లు అరెస్ట్  వెబ్ దునియా
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ లో గురువారం రాత్రి ఐదుగురు గంధం చెక్కల స్మగ్లర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత వారిని పోలీసు స్టేషన్ కు తరలించి తీవ్ర విచారణ జరుపుతున్నారు. కేబీఆర్ పార్క్ లోని ఐదుగురు స్మగ్లర్లు గంధం చెట్లను నరికివేస్తున్నట్లు పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన ...

కేబీఆర్ పార్క్ లో స్మగ్లర్లు అరెస్ట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తక్షణమే తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచండి: జానారెడ్డి  వెబ్ దునియా
రైతుల ఆత్మహత్యలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జానారెడ్డి విమర్శించారు. తెలంగాణలో రైతుల సమస్యలను చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాగా హుదూద్ తుపాను బాధితులకు సినీ పరిశ్రమ నుంచి మరికొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు హరీష్ శంకర్ రూ.3 లక్షలు, ...

అసెంబ్లీని సమావేశపర్చండి:జానారెడ్డి   Andhrabhoomi
రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి : జానారెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ముందు అసెంబ్లీని సమావేశ పరచండి'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రుఘురాం రాజన్‌కు బ్యాంకులపై యనమల - కేసీఆర్ ఫిర్యాదు!  వెబ్ దునియా
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు బ్యాంకులపై ఫిర్యాదు చేశారు. కొత్త రుణాలు మంజూరుకు బ్యాంకర్లు ఏమాత్రం సహకరించడం లేదని వారు తమతమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌‍కు రాజన్ రాగా, ఆయనతో వీరిద్దరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ...

బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు..   తెలుగువన్
ఏపీ రాజధాని: బిల్డ్ ఆంధ్రా రఘురాంరాజన్ కితాబు   Oneindia Telugu
రాజధానికై 'బిల్డ్ ఏపీ' బాండ్లు..   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 39 వార్తల కథనాలు »   


సీఎం చంద్రబాబుతో ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌మిట్టల్‌ భేటీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్నం, అక్టోబర్‌ 16 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌మిట్టల్‌ గురువారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు అంచనాలు అందుకోలేకపోయామని వెల్లడించారు. ఎల్లుండి కల్లా పరిస్థితులు చక్కబడతాయని స్పష్టం చేశారు. విద్యుత్‌, డీజిల్‌ లేకపోవడం వల్ల సకాలంలో సేవలు ...

ఎయిర్ పోర్ట్ సిబ్బందే కాపాడారు: అశోక్, సునీల్ వివరణ   Oneindia Telugu
నేటికి ఎయిర్‌టెల్ సేవలు అందుబాటులోకి   Andhrabhoomi
శనివారానికల్లా సెల్ సర్వీసుల పునరుద్ధరణ: ఎయిర్ టెల్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
సచివాలయంలో టీటీడీపీ నిరసన  తెలుగువన్
తెలంగాణ సచివాలయంలోని విద్యుత్ శాఖ కార్యదర్శి కార్యాలయం ఎదుట తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. విద్యుత్ సమస్యల మీద విద్యుత్ శాఖ కార్యదర్శిని కలిసేందుకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. అయితే విద్యుత్ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయం ...

తెలంగాణ సెక్రటేరియేట్ వద్ద టీటీడీపీ ఆందోళన!: ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి...   వెబ్ దునియా
సచివాలయంలో టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల విరాళం  సాక్షి
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు తమ రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. తుపాను బాధితుల సహాయార్థం వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ...

హుదూద్ బాధితులకు నటుడు అలీ లక్ష విరాళం... బాలీవుడ్ ఇండస్ట్రీకి విజ్ఞప్తి   వెబ్ దునియా
జగన్ హుదుద్ విరాళం 50 లక్షలు   తెలుగువన్
హుధుద్: జగన్ విరాళం రూ. 50 లక్షలు, లోకేష్ రెడీ   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 33 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
రేషన్ కార్డులు, ఫించన్లు రద్దు చేయడానికేనా  News Articles by KSR
పేదలకు ఇచ్చే రేషన్ కార్డులు, పించన్ లు రద్దు చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని టిడిపి తెలంగాణ శాఖ ఆరోపించింది. ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఒకవైపు సమగ్ర సర్వే అంటూ హడావుడి చేసి, ఇప్పుడు మళ్లీ ప్రజలను రోడ్లపైకి తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.రేషన్ కార్డులు ...

వైఎస్సార్ సీపీ కన్నెర్ర   సాక్షి
రేషన్‌ కార్డులు, పెన్షన్లు తగ్గించాలనే ప్రభుత్వం కుట్రలో పేదలు బలవుతున్నారు : రావుల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేషన్ పెంచేందుకే కొత్త ఆహారభద్రత కార్డులు: ఈటెల   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బాధితులకు విరాళాల వెల్లువ  Andhrabhoomi
విజయవాడ, అక్టోబర్ 16: హుదూద్ తుఫాన్ ప్రళయగర్జనకు విలవిల్లాడిన ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకోటానికి కృష్ణా జిల్లా ప్రజానీకం స్వచ్ఛందంగా తమంతట తాముగా ముందుకొస్తున్నారు. మూడోరోజైన గురువారం కూడా రోడ్డు, విమానయాన మార్గాల్లో టన్నులకొద్దీ ఆహార పదార్థాలు, కూరగాయలు తరలివెళ్లాయి. ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపుమేరకు వివిధ ...

ఆంధ్రా చాంబర్ విరాళం రూ.2కోట్లు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言