2014年10月22日 星期三

2014-10-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ దేశ ప్రతినిధి బృందం బుధవారం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయింది. ఈ సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి ...

స్మార్ట్ సిటీకి సహకరిస్తాం   Andhrabhoomi
ఏపీ అభివృద్ధికి సహకరిస్తామన్న జపాన్ బృందం   తెలుగువన్
ఏపీ స్మార్ట్ రాజధానికి జపాన్ సాయం, చంద్రబాబు టూర్   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తుఫాన్లే భయపడేలా చేస్తాం.. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా 'తుఫాన్‌ను ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''విశాఖ ప్రజలది ఉక్కు సంకల్పం. అందుకే పెను తుఫాన్‌ ఢీకొట్టినా పది రోజుల్లో చిరునవ్వులు పూయించాం. దీపావళికి ముందే పండగ కళ తీసుకొచ్చాం. ఇదే సహకారం అందిస్తే...విశాఖను ప్రపంచంలోనే అతి సుందర నగరంగా తీర్చిద్దుతా'నని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అయితే, ఈ ఏడాదికి దీపావళికి దూరంగా ఉందామని, ఇంతకు రెండింతలు భారీగా వచ్చే ...

చంద్రబాబు పనితీరు ప్రధానిని ఆకట్టుకుంది: వెంకయ్య నాయుడు   వెబ్ దునియా
విశాఖలో వెంకయ్య దీపావళి   తెలుగువన్
విశాఖవాసులను ఆదుకుంటాం: వెంకయ్య హామీ   Andhrabhoomi
News Articles by KSR   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రామోజీ - పరకాలకు చెవిరెడ్డి నోటీసులు ఎందుకు పంపారంటే?  వెబ్ దునియా
తన పరువుకు భంగం కలిగించేలా అసత్య అరోపణలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌కు, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ఈనాడు పత్రికలో వార్తగా ప్రచురించారని ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావుకు వైకాపా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం ...

రామోజీరావుకు చెవిరెడ్డి నోటీసు, మోడీకి చెప్పా: బాబు   Oneindia Telugu
'ఈనాడు' రామోజీపై రూ.20 లక్షల పరువు నష్టం నోటీసు   Kandireega
రామోజీరావు, పరకాల ప్రభాకర్‌కు నోటీసులు   Palli Batani
News Articles by KSR   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీడీపీ బంద్‌ ఉద్రిక్తం చిట్యాలలో టీడీపీ వాహనాలపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి టీడీపీ ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి, నల్లగొండ) నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడికి నిరసనగా బుధవారం నిర్వహించిన టీడీపీ జిల్లా బంద్‌ విజయవంతమైంది. పోలీసులు 144 సెక్షన్‌ను విధించడంతోపాటు పలువురు ముఖ్యనేతలను ముందుగానే అరెస్ట్‌ చేశారు. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా బంద్‌కు వివిధ వర్గాల నుంచి స్పందన లభించింది.
రేవంత్ రెడ్డి వార్నింగ్ : మేం తలచుకుంటే టి భవన్ ఆనవాళ్లు ఉండవ్!   వెబ్ దునియా
రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబెల్లి అరెస్ట్   Kandireega
నల్గొండ బంద్.. టీడీపీ లీడర్ల అరెస్ట్   తెలుగువన్
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అనంతలో రక్తమోడిన రోడ్లు రెండు ప్రమాదాల్లో 8 మంది మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గోరంట్ల/బత్తలపల్లి, అక్టోబర్‌ 22 : అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. గోరంట్ల మండలం బూచేపల్లి క్రాస్‌ వద్ద తెల్లవారు జా మున ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొ ని ఇద్దరు మృతి చెందారు. బూచేపల్లి ప్రమాదంలో ...

ఆటోను ఢీకొన్న లారీ ఆరుగురు దుర్మరణం   Andhrabhoomi
అనంతపురం ప్రమాదంలో 6గురు.. ఈతకెళ్లి 4గురు మృతి!   వెబ్ దునియా
ప్రమాదంలో 6గురు, ఈతకు వెళ్లి 4గురు మృతి   Oneindia Telugu
News Articles by KSR   
సాక్షి   
తెలుగువన్   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
విద్యుత్ ఇచ్చేవరకు శ్రీశైలంలో ఉత్పత్తి ఆపేది లేదు  సాక్షి
జెడ్పీసెంటర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా రావలసిన విద్యుత్ వాటా ఇచ్చే వరకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపేది లేదని ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా మోడీ, చంద్రబాబులు కక్షసాధింపు చర్యలకు ...

పంట కోసమే.. ఉల్లంఘనల్లేవు జీవోలకు లోబడే విద్యుదుత్పత్తి చేస్తున్నాం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యుదుత్పత్తిని ఆపం   Andhrabhoomi
శ్రీశైలం హక్కు మాకే: హరీష్, తప్పు చేస్తే: ఎర్రబెల్లి   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 58 వార్తల కథనాలు »   

  10tv   
ఎపి కాంగ్రెస్ లో లుకలుకలు  10tv
హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తంగిరాల ప్రభాకర్‌ రావు చనిపోవడంతో ఖాళీ అయిన నందిగామ స్థానానికి అభ్యర్థిని పోటీకి దింపిన విషయాన్ని తప్పుబట్టారు. దళితుడికి ఒక ...

రఘువీరారెడ్డిపై డొక్కా ఫైర్: భూమా అంటే భయమా? బంధుత్వమా?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


ఇద్దరు సిమి కార్యకర్తల అరెస్టు  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 22: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెండ్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఇద్దరు కార్యకర్తలను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్టక్రు చెందిన షా ముదస్సిర్ (25), షోయబ్ అహ్మద్ ఖాన్ (254) అనే వీరిద్దరు హైదరాబాద్‌లో సిమి మాజీ సభ్యుడిని కలిసేందుకు బుధవారం రైలులో వచ్చారు. సికింద్రాబాద్ ...

నగరంలో నిషేధిత సిమీ ఉగ్రవాదుల అరెస్ట్   సాక్షి
ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్టు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


అవినీతి 'వీరు'నికి ఏసీబీ షాక్  సాక్షి
వంగర: అతనికి అవినీతి కొత్త కాదు.. చీకటి దందాలు, సెటిల్‌మెంట్లకు స్టేషన్‌నే వినియోగించుకుంటున్న ఆ అధికారి అవినీతిని సుమారు మూడు నెలల క్రితమే 'సాక్షి' ప్రత్యేక కథనం ద్వారా బట్టబయలు చేసింది. అయినా ఏమాత్రం వెరవని అతను మరో అడుగు ముందుకేసి లోక్‌అదాలత్ ఇచ్చినఆదేశాలకే వెల కట్టారు. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అతనే వంగర ఎస్సై జి.
ఎసిబి వలలో ఎస్‌ఐ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 5 నుంచి.. 7న బడ్జెట్!!  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 5 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. సీఎం నిర్ణయం మేరకు వచ్చే నెల 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు.. కనీసం రెండు వారాలపాటు కొనసాగే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలు కనీసం 18 పని దినాలు ఉండాలన్నది సంప్రదాయం. అయితే దీనిని తగ్గించడం లేదా ...

త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు   తెలుగువన్
3 నుంచి బడ్జెట్ సమావేశాలు!   Namasthe Telangana
బడ్జెట్‌ సమావేశాలకు సన్నాహాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
సాక్షి   
10tv   
అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言