జాతీయ సమైక్యతా పరుగు Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...
జాతీయ ఐక్యతా పరుగుసాక్షి
పటేల్తో స్ఫూర్తితో ఐక్యతతో సాగుదాం: రాజ్నాథ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 64 వార్తల కథనాలు »
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...
జాతీయ ఐక్యతా పరుగు
పటేల్తో స్ఫూర్తితో ఐక్యతతో సాగుదాం: రాజ్నాథ్
నేడే రాష్ట్రావతరణ: వైకాపా Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1నే నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఏపి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలుసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1నే నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఏపి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు
'మహా' సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం సాక్షి
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ తొలి ప్రభుత్వం కొలువుతీరింది. అతిరథ మహారథుల సమక్షంలో, అంగరంగ వైభవంగా నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(44) ప్రమాణ స్వీకారం చేశారు. వాంఖడే స్టేడియంలో శుక్రవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఫడ్నవిస్ చేత మహారాష్ట్ర 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ...
శివసేన బ్లాక్ మెయిల్..బీజేపీ లొంగుతుందా ?10tv
ఫడ్నవిస్ ప్రమాణం... మోడీ, అద్వానీ, పంకజ, ఉద్దవ్, బాబు హాజరువెబ్ దునియా
మోడీతో అద్వానీ, పంకజతో ఉద్దవ్: బాబు ఇలా(పిక్చర్స్)Oneindia Telugu
తెలుగువన్
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 29 వార్తల కథనాలు »
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ తొలి ప్రభుత్వం కొలువుతీరింది. అతిరథ మహారథుల సమక్షంలో, అంగరంగ వైభవంగా నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(44) ప్రమాణ స్వీకారం చేశారు. వాంఖడే స్టేడియంలో శుక్రవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఫడ్నవిస్ చేత మహారాష్ట్ర 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ...
శివసేన బ్లాక్ మెయిల్..బీజేపీ లొంగుతుందా ?
ఫడ్నవిస్ ప్రమాణం... మోడీ, అద్వానీ, పంకజ, ఉద్దవ్, బాబు హాజరు
మోడీతో అద్వానీ, పంకజతో ఉద్దవ్: బాబు ఇలా(పిక్చర్స్)
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టే ఆ 17 గ్రామాల పేర్లు ఇవే..! వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం తొలిదశ పనులు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 17 గ్రామాల్లో చేపట్టనున్నారు. ఈ గ్రామాలన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో ఉన్నాయి. ఈ నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే.. 1.
'ఇది భూ సేకరణ చట్టం ఉల్లంఘనే'Andhrabhoomi
రాజధాని భూ సేకరణకు కొత్త పద్దతిKandireega
అన్ని 25 వార్తల కథనాలు »
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం తొలిదశ పనులు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 17 గ్రామాల్లో చేపట్టనున్నారు. ఈ గ్రామాలన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో ఉన్నాయి. ఈ నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే.. 1.
'ఇది భూ సేకరణ చట్టం ఉల్లంఘనే'
రాజధాని భూ సేకరణకు కొత్త పద్దతి
యూనియన్ కార్బైడ్ అండర్సన్ మృతి: గుట్టుగా.. Oneindia Telugu
న్యూయార్క్: భారతదేశంలోని భోపాల్లో 30 ఏళ్ల క్రితం విషవాయువు లీక్ దుర్ఘటనతో వేలాదిమందిని బలిగొన్న కంపెనీ యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ అండర్సన్ మరణించాడు. 92 ఏళ్ల ఆండర్సన్ సెప్టెంబర్ 29న ఫ్లారిడాలోని వెరో బీచ్లోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మరణాన్ని కుటుంబసభ్యులు బహిర్గతం చేయలేదు. అయితే, బహిరంగ ...
ఇంకా మరిన్ని »
న్యూయార్క్: భారతదేశంలోని భోపాల్లో 30 ఏళ్ల క్రితం విషవాయువు లీక్ దుర్ఘటనతో వేలాదిమందిని బలిగొన్న కంపెనీ యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ అండర్సన్ మరణించాడు. 92 ఏళ్ల ఆండర్సన్ సెప్టెంబర్ 29న ఫ్లారిడాలోని వెరో బీచ్లోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మరణాన్ని కుటుంబసభ్యులు బహిర్గతం చేయలేదు. అయితే, బహిరంగ ...
మళ్లీ.. తగ్గింది Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.41 మేర తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటర్కు రూ.2.25 మేర తగ్గించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కాగా ఆగస్టు నుంచి పెట్రోల్ ధర ...
పెట్రో ధరలు మళ్లీ తగ్గాయిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం సంతోషంNews Articles by KSR
అన్ని 18 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.41 మేర తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటర్కు రూ.2.25 మేర తగ్గించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కాగా ఆగస్టు నుంచి పెట్రోల్ ధర ...
పెట్రో ధరలు మళ్లీ తగ్గాయి
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం సంతోషం
3 టిఎంసిలకు ఓకే Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 31: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని వినియోగించుకునే అంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదంపై కృష్ణా నదీజలాల యాజమాన్య సంస్థ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2 వరకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తికి 3 టిఎంసిల నీరు మాత్రమే వాడుకోవాలని కృష్ణా బోర్టు సభ్య ...
రేపటితో ఆపండి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యాయపోరాటానికే మొగ్గు!సాక్షి
కృష్ణా బోర్డు నిర్ణయం ప్రకటనతెలుగువన్
Namasthe Telangana
అన్ని 32 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 31: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని వినియోగించుకునే అంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదంపై కృష్ణా నదీజలాల యాజమాన్య సంస్థ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2 వరకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తికి 3 టిఎంసిల నీరు మాత్రమే వాడుకోవాలని కృష్ణా బోర్టు సభ్య ...
రేపటితో ఆపండి!
న్యాయపోరాటానికే మొగ్గు!
కృష్ణా బోర్డు నిర్ణయం ప్రకటన
నిధుల తగాదా Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 31: కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్లు వేర్వేరుగా గవర్నర్ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు ...
ముదురుతున్న వివాదంసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 31: కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్లు వేర్వేరుగా గవర్నర్ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు ...
ముదురుతున్న వివాదం
ఐపిఎస్ల పాసింగ్ ఔట్: సంతోషమని రాజ్నాథ్(పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్:శిక్షణ పూర్తి చేసుకున్న ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపిఎస్)లు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్కు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్:శిక్షణ పూర్తి చేసుకున్న ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపిఎస్)లు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్కు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ...
సీపీఐ రామకృష్ణకి జైలు తెలుగువన్
భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. వరంగల్ మార్కెట్లో 2012 సంవత్సరంలో రైతులకు ...
సీపీఐ రామకృష్ణకు ఆర్నెల్ల కారాగారవాసం!వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. వరంగల్ మార్కెట్లో 2012 సంవత్సరంలో రైతులకు ...
సీపీఐ రామకృష్ణకు ఆర్నెల్ల కారాగారవాసం!
沒有留言:
張貼留言