నింగికెగిసిన క్షణాల్లోనే పేలిన నాసా రాకెట్.. శకలాలు ముట్టుకోవద్దు.. వెబ్ దునియా
రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ...
నాసా రాకెట్.. శకలాలు తాకొద్దు...తెలుగువన్
ప్రయోగించిన 6 సెకన్లకే పేలిన నాసా రాకెట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పేలిపోయిన 'నాసా' కార్గో రాకెట్Andhrabhoomi
సాక్షి
Kandireega
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ...
నాసా రాకెట్.. శకలాలు తాకొద్దు...
ప్రయోగించిన 6 సెకన్లకే పేలిన నాసా రాకెట్
పేలిపోయిన 'నాసా' కార్గో రాకెట్
శ్రీలంక: ఎస్టేట్లో 200మంది సజీవ సమాధి(ఫోటోలు) Oneindia Telugu
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా శ్రీలకంలోని సెంట్రలో బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొండ చరియలు కింద పడి 200 మంది సజీవ సమాధి అయ్యారని విపత్తు నిర్వహాణ అధికారులు గురువారం వెల్లడించారు. కొండ చరియలు విరిగిన పడిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా ...
200 మంది సజీవ సమాధిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా శ్రీలకంలోని సెంట్రలో బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొండ చరియలు కింద పడి 200 మంది సజీవ సమాధి అయ్యారని విపత్తు నిర్వహాణ అధికారులు గురువారం వెల్లడించారు. కొండ చరియలు విరిగిన పడిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా ...
200 మంది సజీవ సమాధి
వీధుల్లో వేధింపులపై షార్ట్ ఫిలిం: నటికి 'రేప్' బెదిరింపు Oneindia Telugu
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలోని వీధుల్లో మహిళల పైన జరుగుతున్న వేధింపులను తెలిపేందుకు ఓ షార్ట్ ఫిలిం తీశారు. ఈ చిత్రీకరణలో పాల్గొన్న యువతికి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. హోలాబ్యాక్ అనే సంస్థ నగరంలో స్త్రీల పైన జరిగే వేధింపులను లైవ్గా పిక్చరైజ్ చేసింది. 10 అవర్స్ వాకింగ్ ఇన్ ఎన్వైసీ యాజ్ ఏ ఉమన్ పేరిట ఆ షార్ట్ ఫిలిం ...
స్త్రీలపై వేధింపులు లైవ్ షార్ట్ ఫిలిమ్: రేప్ చేస్తామంటూ బెదిరింపులు! (వీడియో)వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలోని వీధుల్లో మహిళల పైన జరుగుతున్న వేధింపులను తెలిపేందుకు ఓ షార్ట్ ఫిలిం తీశారు. ఈ చిత్రీకరణలో పాల్గొన్న యువతికి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. హోలాబ్యాక్ అనే సంస్థ నగరంలో స్త్రీల పైన జరిగే వేధింపులను లైవ్గా పిక్చరైజ్ చేసింది. 10 అవర్స్ వాకింగ్ ఇన్ ఎన్వైసీ యాజ్ ఏ ఉమన్ పేరిట ఆ షార్ట్ ఫిలిం ...
స్త్రీలపై వేధింపులు లైవ్ షార్ట్ ఫిలిమ్: రేప్ చేస్తామంటూ బెదిరింపులు! (వీడియో)
యూఎస్లో కుప్పకూలిన యుద్ధవిమానం ఒకరు మృతి వెబ్ దునియా
యూఎస్ లోని కాలిఫోర్నియా వెంట్యురా కౌంటీ సమీపంలో ఓ యుద్ధ విమానం కుప్పకూలి ఒకరు మృతి చెందారు. విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై నేషనల్ ...
కూలిన యుద్ధవిమానం: ఒకరు మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
యూఎస్ లోని కాలిఫోర్నియా వెంట్యురా కౌంటీ సమీపంలో ఓ యుద్ధ విమానం కుప్పకూలి ఒకరు మృతి చెందారు. విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై నేషనల్ ...
కూలిన యుద్ధవిమానం: ఒకరు మృతి
కొండ చరియలు కూలిన ఘటనలో 150కి చేరిన మృతుల సంఖ్య వెబ్ దునియా
శ్రీలంకలో కొండ చరియలు కూలిన పడిన ఘటనలో మృతుల సంఖ్య 150కి చేరుకుంది. శ్రీలంకలో భారత వంశావలికి చెందిన తమిళ ప్రజలు అధికంగా నివాసముండే పర్వత ప్రాంతంలో కొండ చరియలు కూలిపడడంతో 500 మంది మట్టిలో కూరుకుపోయారు. ఇప్పటి వరకు వారిలో 150 మంది మృత దేహాలను వెలికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు ...
శ్రీలంకలో వర్షాలకు 200 మంది గల్లంతుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
శ్రీలంకలో కొండ చరియలు కూలిన పడిన ఘటనలో మృతుల సంఖ్య 150కి చేరుకుంది. శ్రీలంకలో భారత వంశావలికి చెందిన తమిళ ప్రజలు అధికంగా నివాసముండే పర్వత ప్రాంతంలో కొండ చరియలు కూలిపడడంతో 500 మంది మట్టిలో కూరుకుపోయారు. ఇప్పటి వరకు వారిలో 150 మంది మృత దేహాలను వెలికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు ...
శ్రీలంకలో వర్షాలకు 200 మంది గల్లంతు
భుజాలు తడుముకున్న చైనా Andhrabhoomi
చైనా ప్రభుత్వ ప్రాబల్య విస్తరణకు మన ప్రభుత్వం నుండి వ్యూహాత్మక ప్రతిఘటన ప్రారంభం కావడం మన విదేశాంగ విధానంలో సంభవిస్తున్న పరివర్తనకు చిహ్నం. అక్టోబర్ 28 తేదీన న్యూఢిల్లీలో మన దేశానికి, వియత్నాంకు మద్య కుదిరిన ఒప్పందాలు ఈ పరివర్తనకు నిదర్శనం. పసిఫిక్, హిందూ మహాసాగర ప్రాంతంలో విస్తరించిపోతున్న చైనా వ్యూహాత్మక ప్రాబల్యం ...
..అందుకే భారత్, యూఎస్లను లాగుతుందిNamasthe Telangana
చైనా అభ్యంతరాలు పట్టించుకోని భారత్.. వియత్నాంతో 7 ఒప్పందాలు!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
చైనా ప్రభుత్వ ప్రాబల్య విస్తరణకు మన ప్రభుత్వం నుండి వ్యూహాత్మక ప్రతిఘటన ప్రారంభం కావడం మన విదేశాంగ విధానంలో సంభవిస్తున్న పరివర్తనకు చిహ్నం. అక్టోబర్ 28 తేదీన న్యూఢిల్లీలో మన దేశానికి, వియత్నాంకు మద్య కుదిరిన ఒప్పందాలు ఈ పరివర్తనకు నిదర్శనం. పసిఫిక్, హిందూ మహాసాగర ప్రాంతంలో విస్తరించిపోతున్న చైనా వ్యూహాత్మక ప్రాబల్యం ...
..అందుకే భారత్, యూఎస్లను లాగుతుంది
చైనా అభ్యంతరాలు పట్టించుకోని భారత్.. వియత్నాంతో 7 ఒప్పందాలు!
అదిరేటి డ్రస్సు మేమేస్తే... సాక్షి
పెంపుడు జంతువులను అదరగొట్టే డ్రెస్సులతో ఫ్యాషన్గా తయారుచేయడం అమెరికా, బ్రిటన్లలో ఓ ట్రెండ్గా మారిపోయింది. వాటిని ఫ్యాన్సీ డ్రెస్సులతో అందంగా ముస్తాబు చేయడానికి యజమానులు పోటీపడుతున్నారు. శుక్రవారం లండన్లో జరిగిన పెంపుడు జంతువుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పలు శునకాలు, మార్జాలాలు ఇలా వినూత్నమైన డ్రెస్సుల్లో అందర్నీ ...
ఇంకా మరిన్ని »
పెంపుడు జంతువులను అదరగొట్టే డ్రెస్సులతో ఫ్యాషన్గా తయారుచేయడం అమెరికా, బ్రిటన్లలో ఓ ట్రెండ్గా మారిపోయింది. వాటిని ఫ్యాన్సీ డ్రెస్సులతో అందంగా ముస్తాబు చేయడానికి యజమానులు పోటీపడుతున్నారు. శుక్రవారం లండన్లో జరిగిన పెంపుడు జంతువుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పలు శునకాలు, మార్జాలాలు ఇలా వినూత్నమైన డ్రెస్సుల్లో అందర్నీ ...
బంగ్లాదేశ్ జమాత్ చీఫ్ నిజామీకి ఉరిశిక్ష ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢాకా, అక్టోబర్ 29: బంగ్లాదేశ్లోని జమాత్-ఎ- ఇస్లామి చీఫ్, మాతియార్ రహమాన్ నిజామీ(71) కి ఉరిశిక్ష విధిస్తూ ముగ్గురు సభ్యుల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 1971లో పాకిస్థాన్తో యుద్ధ కాలం లో వేలాది ప్రజల ఊచకోతకు కారకుడన్న ఆరోపణపై రహమాన్కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. కాగా, నిజామీపై నమోదైన 16 అభియోగాలలో ఎనిమిదింట ...
బంగ్లాదేశ్ జమాత్ ఇ ఇస్లామీ నేతకు ఉరిశిక్ష : ఢాకా కోర్టువెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ఢాకా, అక్టోబర్ 29: బంగ్లాదేశ్లోని జమాత్-ఎ- ఇస్లామి చీఫ్, మాతియార్ రహమాన్ నిజామీ(71) కి ఉరిశిక్ష విధిస్తూ ముగ్గురు సభ్యుల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 1971లో పాకిస్థాన్తో యుద్ధ కాలం లో వేలాది ప్రజల ఊచకోతకు కారకుడన్న ఆరోపణపై రహమాన్కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. కాగా, నిజామీపై నమోదైన 16 అభియోగాలలో ఎనిమిదింట ...
బంగ్లాదేశ్ జమాత్ ఇ ఇస్లామీ నేతకు ఉరిశిక్ష : ఢాకా కోర్టు
చంద్రబాబుది హిట్లర్ పాలన : 'కలమట' సాక్షి
మాతల (కొత్తూరు) :సీఎం చంద్రబాబు నాయుడు పాలన జర్మనీ నియంత హిట్లర్ పాలనను తలపిస్తోందని పాతపట్నం ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు. మండలంలోని మాతలలో గురువారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చి న 100 హమీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. సాధికారిత సంస్థ పేరిట రైతుల రుణమాఫీ చేయకుండా మోసగిస్తున్నారని ...
ఇంకా మరిన్ని »
మాతల (కొత్తూరు) :సీఎం చంద్రబాబు నాయుడు పాలన జర్మనీ నియంత హిట్లర్ పాలనను తలపిస్తోందని పాతపట్నం ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు. మండలంలోని మాతలలో గురువారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చి న 100 హమీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. సాధికారిత సంస్థ పేరిట రైతుల రుణమాఫీ చేయకుండా మోసగిస్తున్నారని ...
లైబీరియాలో తగ్గుతున్న ఎబోలా కేసులు సాక్షి
జెనీవా: : పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణుకుపుట్టించిన భయంకరమైన వైరస్ ఎబోలా. దీని ధాటికి ఆప్రికా దేశాలు అట్టడుగిపోయాయి. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవుతుండటంతో దీని బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఈ వైరస్ తీవ్రతతో ప్రక్క దేశాలు సైతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. దక్షణాఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా వైరస్ తీవ్రత ...
ఇంకా మరిన్ని »
జెనీవా: : పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణుకుపుట్టించిన భయంకరమైన వైరస్ ఎబోలా. దీని ధాటికి ఆప్రికా దేశాలు అట్టడుగిపోయాయి. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవుతుండటంతో దీని బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఈ వైరస్ తీవ్రతతో ప్రక్క దేశాలు సైతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. దక్షణాఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా వైరస్ తీవ్రత ...
沒有留言:
張貼留言