కెప్టెన్గా మిస్బా ఓకే ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరాచీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో పాకిస్థాన్ కెప్టెన్ పదవిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఈ మెగా టోర్నీలో మిస్బాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అఫ్రీది స్పష్టం చేశాడు. కెప్టెన్సీ రేసు నుంచి అఫ్రీది తప్పుకోవడంతో మిస్బావుల్ హక్కు లైన్ క్లీయర్ అయింది.
పాక్ కెప్టెన్సీపై అఫ్రిది వెనక్కి తగ్గాడు.. మిస్బాకు ఓటేశాడు!వెబ్ దునియా
కెప్టెన్సీపై వెనక్కి తగ్గిన అఫ్రిదిసాక్షి
కెప్టెన్సీపై తొలగిన ఉత్కంఠ, నా సపోర్ట్ మిస్బాకే: అఫ్రిదీthatsCricket Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
కరాచీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో పాకిస్థాన్ కెప్టెన్ పదవిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఈ మెగా టోర్నీలో మిస్బాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అఫ్రీది స్పష్టం చేశాడు. కెప్టెన్సీ రేసు నుంచి అఫ్రీది తప్పుకోవడంతో మిస్బావుల్ హక్కు లైన్ క్లీయర్ అయింది.
పాక్ కెప్టెన్సీపై అఫ్రిది వెనక్కి తగ్గాడు.. మిస్బాకు ఓటేశాడు!
కెప్టెన్సీపై వెనక్కి తగ్గిన అఫ్రిది
కెప్టెన్సీపై తొలగిన ఉత్కంఠ, నా సపోర్ట్ మిస్బాకే: అఫ్రిదీ
తాగునీటికి విజయనగరం వాసులు కటకట సాక్షి
విజయనగరం: హుదూద్ తుపానుతో విజయనగరం పట్టణ వాసులు కష్టాలు గురువారం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లతో మంచినీరు అందిస్తామంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రకటన మాటలకే పరిమితమైంది. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా ఎక్కడా కనిపించలేదు. అలాగే మంచి నీటి సరఫరా లేక అపార్ట్ మెంట్ ...
ఇంకా మరిన్ని »
విజయనగరం: హుదూద్ తుపానుతో విజయనగరం పట్టణ వాసులు కష్టాలు గురువారం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లతో మంచినీరు అందిస్తామంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రకటన మాటలకే పరిమితమైంది. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా ఎక్కడా కనిపించలేదు. అలాగే మంచి నీటి సరఫరా లేక అపార్ట్ మెంట్ ...
టీమిండియాలో గుజరాతి చిన్నోడు అక్షర్ పటేల్కు చోటు! వెబ్ దునియా
యువ ఆల్ రౌండర్, గుజరాతి చిన్నోడు అక్షర్ పటేల్కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్తో జరిగే ఆఖరి రెండు వన్డేలతో పాటు విండీస్తో జరిగే ఏకైక ట్వంటీ-20లో ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టీల్ సిటీ విశాఖలో జరగాల్సిన మూడోవన్డే హుదుద్ తుపాను దెబ్బతో రద్దయిన వెంటనే సిరీస్లోని మిగిలిన రెండు వన్డేల్లో పాల్గొనే భారతజట్టు ...
అక్షర్ పటేల్ కు చోటు..10tv
అక్షర్ పటేల్కు చోటుAndhrabhoomi
రాయుడిపై వేటుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
యువ ఆల్ రౌండర్, గుజరాతి చిన్నోడు అక్షర్ పటేల్కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్తో జరిగే ఆఖరి రెండు వన్డేలతో పాటు విండీస్తో జరిగే ఏకైక ట్వంటీ-20లో ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టీల్ సిటీ విశాఖలో జరగాల్సిన మూడోవన్డే హుదుద్ తుపాను దెబ్బతో రద్దయిన వెంటనే సిరీస్లోని మిగిలిన రెండు వన్డేల్లో పాల్గొనే భారతజట్టు ...
అక్షర్ పటేల్ కు చోటు..
అక్షర్ పటేల్కు చోటు
రాయుడిపై వేటు
ఇండియన్ సూపర్ లీగ్.. గోవాపై చెన్నై విజయం Andhrabhoomi
మార్గోవా, అక్టోబర్ 15: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్ జట్టు బుధవారం ఆతిథ్య గోవా ఫుట్బాల్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. మార్గోవాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో గోవాను మట్టికరిపించింది. చెన్నయిన్ జట్టు విజయంలో కీలకపాత్ర ...
ధోనీ టీమ్ బోణీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నైయిన్ శుభారంభంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మార్గోవా, అక్టోబర్ 15: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్ జట్టు బుధవారం ఆతిథ్య గోవా ఫుట్బాల్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. మార్గోవాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో గోవాను మట్టికరిపించింది. చెన్నయిన్ జట్టు విజయంలో కీలకపాత్ర ...
ధోనీ టీమ్ బోణీ
చెన్నైయిన్ శుభారంభం
ద్రావిడ్ వదులుకున్నాడు.. సచిన్ నో అన్నాడు.. అందుకే కెప్టెన్సీ: కుంబ్లే వెబ్ దునియా
టీమిండియాకు కెప్టెన్సీ సారథ్యం వహించిన అతి కొద్ది మంది కెప్టెన్లలో అనిల్ కుంబ్లే గొప్ప క్రికెటర్. అయితే తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కారణాలు చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీని వదులుకునే సమయంలో సచిన్ కెప్టెన్సీ వద్దనడంతో తాను కెప్టెన్సీ చేపట్టాల్సి వచ్చిందన్నాడు. '17 ఏళ్ల పాటు భారత జట్టులో ఆడిన తర్వాత ...
సచిన్ నో, తప్పని పరిస్దితుల్లో కెప్టెన్సీ: అనిల్ కుంబ్లేthatsCricket Telugu
నా ప్రమేయం లేకుండానే... సారథినయ్యా: కుంబ్లేసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
టీమిండియాకు కెప్టెన్సీ సారథ్యం వహించిన అతి కొద్ది మంది కెప్టెన్లలో అనిల్ కుంబ్లే గొప్ప క్రికెటర్. అయితే తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కారణాలు చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీని వదులుకునే సమయంలో సచిన్ కెప్టెన్సీ వద్దనడంతో తాను కెప్టెన్సీ చేపట్టాల్సి వచ్చిందన్నాడు. '17 ఏళ్ల పాటు భారత జట్టులో ఆడిన తర్వాత ...
సచిన్ నో, తప్పని పరిస్దితుల్లో కెప్టెన్సీ: అనిల్ కుంబ్లే
నా ప్రమేయం లేకుండానే... సారథినయ్యా: కుంబ్లే
బొమ్మలు మాట్లాడతాయ్... సాక్షి
హైదరాబాద్: జీవంలేని బొమ్మలు మాట్లాడుతాయ్.. ప్రముఖులను అనుకరిస్తాయ్.. ప్రేక్షకులను మైమరపిస్తాయి..ఇదో అద్భుత కళ.. దానిని ఔపోసాన పట్టాడు.. దానినే వృత్తిగా ఎంచుకున్నాడు.. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు పరమేశ్వర్. వెంట్రిలాక్విజమ్(బొమ్మలతో మాట్లాడించే కళ) పరమేశ్వర్గా పేరొందాడు.
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: జీవంలేని బొమ్మలు మాట్లాడుతాయ్.. ప్రముఖులను అనుకరిస్తాయ్.. ప్రేక్షకులను మైమరపిస్తాయి..ఇదో అద్భుత కళ.. దానిని ఔపోసాన పట్టాడు.. దానినే వృత్తిగా ఎంచుకున్నాడు.. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు పరమేశ్వర్. వెంట్రిలాక్విజమ్(బొమ్మలతో మాట్లాడించే కళ) పరమేశ్వర్గా పేరొందాడు.
కిలోలకు కిలోలు బంగారు బిస్కట్లు... తెలుగువన్
కర్నూలు నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 16 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగి పదహారు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంగతి ఇలా వుంటే హైదరాబాద్లో ఓ బంగారు వ్యాపారి తన షాపులో వున్న ...
అక్రమ బంగారం వ్యాపారానికి అడ్డాగా కర్నూల్..?!10tv
కర్నూలులో 16 కిలోల బంగారం బిస్కట్లు స్వాధీనంAndhrabhoomi
అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారం పట్టివేతసాక్షి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
కర్నూలు నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 16 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగి పదహారు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంగతి ఇలా వుంటే హైదరాబాద్లో ఓ బంగారు వ్యాపారి తన షాపులో వున్న ...
అక్రమ బంగారం వ్యాపారానికి అడ్డాగా కర్నూల్..?!
కర్నూలులో 16 కిలోల బంగారం బిస్కట్లు స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారం పట్టివేత
శ్రీనివాసన్కు సుప్రీంలో ఊరట: ఐసీసీ పదవి ఖాయమేనా? వెబ్ దునియా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సభ్య సమావేశంలో పాల్గొనకుండా ఎన్. శ్రీనివాసన్ను అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న జరగాల్సిన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఎన్. శ్రీనివాసన్ కోసమే నవంబర్ 20కి వాయిదా వేశారని, ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్ క్రికెట్ ...
జోక్యం చేసుకోలేమన్న సుప్రీం, శ్రీనివాసన్కు ఊరటthatsCricket Telugu
'జోక్యం చేసుకోలేము'సాక్షి
శ్రీనివాసన్కు సుప్రీంలో ఊరటNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సభ్య సమావేశంలో పాల్గొనకుండా ఎన్. శ్రీనివాసన్ను అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న జరగాల్సిన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఎన్. శ్రీనివాసన్ కోసమే నవంబర్ 20కి వాయిదా వేశారని, ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్ క్రికెట్ ...
జోక్యం చేసుకోలేమన్న సుప్రీం, శ్రీనివాసన్కు ఊరట
'జోక్యం చేసుకోలేము'
శ్రీనివాసన్కు సుప్రీంలో ఊరట
2 రాషా్ట్రల్లోని... 4 కేంద్రాల్లో 18 నుంచి పాస్పోర్టు మేళాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : పాస్పోర్టు తీసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తున్నారు ఆ శాఖ అధికారులు. పాస్పోర్టు కోసం దరఖాస్తుచేస్తున్న వారు నానాటికీ పెరిగిపోవటంతో ఈ నెల 18 నుంచి రెండు తెలుగు రాషా్ట్రల్లోని నాలుగు కేంద్రాలలో పాస్పోర్టు మేళాలను నిర్వహిస్తున్నారు. పాస్పోర్ట్ దరఖాస్తు ఏ దశలో ఉంది? ఎప్పటికి చేతికి అందుతుంది? పోలీసు తనిఖీ వివరాలు.
18, 19న పాస్పోర్ట్ మేళాNamasthe Telangana
రెండు గంటల్లో పాస్పోర్టుAndhrabhoomi
30 రూపాయలతో పాస్పోర్ట్ మెస్సేజ్సాక్షి
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్ : పాస్పోర్టు తీసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తున్నారు ఆ శాఖ అధికారులు. పాస్పోర్టు కోసం దరఖాస్తుచేస్తున్న వారు నానాటికీ పెరిగిపోవటంతో ఈ నెల 18 నుంచి రెండు తెలుగు రాషా్ట్రల్లోని నాలుగు కేంద్రాలలో పాస్పోర్టు మేళాలను నిర్వహిస్తున్నారు. పాస్పోర్ట్ దరఖాస్తు ఏ దశలో ఉంది? ఎప్పటికి చేతికి అందుతుంది? పోలీసు తనిఖీ వివరాలు.
18, 19న పాస్పోర్ట్ మేళా
రెండు గంటల్లో పాస్పోర్టు
30 రూపాయలతో పాస్పోర్ట్ మెస్సేజ్
నన్ను మిత్రుడిలా చూడండి: క్రీడాకారులతో మోడీ! వెబ్ దునియా
ఆసియా క్రీడల్లో భారత్కు పతకాలను అందించిన క్రీడాకారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఘనంగా సత్కరించారు. ఆసియా క్రీడల్లో భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన క్రీడాకారులతో ముచ్చటించడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని, వీరిని చూసి దేశం నిజంగానే ఎంతో గర్విస్తోందని అన్నారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో ఇటీవల ముగిసిన ...
నేనూ మీవాడినే..Andhrabhoomi
సన్మానించిన మోడీ, సానియాకు షేక్ హ్యాండ్ (ఫోటోలు)Oneindia Telugu
మేరీ కోమ్కు అత్యుత్తమ క్రీడాకారిణి అవార్డుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల్లో భారత్కు పతకాలను అందించిన క్రీడాకారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఘనంగా సత్కరించారు. ఆసియా క్రీడల్లో భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన క్రీడాకారులతో ముచ్చటించడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని, వీరిని చూసి దేశం నిజంగానే ఎంతో గర్విస్తోందని అన్నారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో ఇటీవల ముగిసిన ...
నేనూ మీవాడినే..
సన్మానించిన మోడీ, సానియాకు షేక్ హ్యాండ్ (ఫోటోలు)
మేరీ కోమ్కు అత్యుత్తమ క్రీడాకారిణి అవార్డు
沒有留言:
張貼留言