జాతీయ సమైక్యతా పరుగు Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...
జాతీయ ఐక్యతా పరుగుసాక్షి
పటేల్తో స్ఫూర్తితో ఐక్యతతో సాగుదాం: రాజ్నాథ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు10tv
News Articles by KSR
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 65 వార్తల కథనాలు »
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...
జాతీయ ఐక్యతా పరుగు
పటేల్తో స్ఫూర్తితో ఐక్యతతో సాగుదాం: రాజ్నాథ్
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టే ఆ 17 గ్రామాల పేర్లు ఇవే..! వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం తొలిదశ పనులు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 17 గ్రామాల్లో చేపట్టనున్నారు. ఈ గ్రామాలన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో ఉన్నాయి. ఈ నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే.. 1.
'ఇది భూ సేకరణ చట్టం ఉల్లంఘనే'Andhrabhoomi
రాజధాని భూ సేకరణకు కొత్త పద్దతిKandireega
రైతు భూమితో రియల్ దందా!!సాక్షి
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 25 వార్తల కథనాలు »
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం తొలిదశ పనులు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 17 గ్రామాల్లో చేపట్టనున్నారు. ఈ గ్రామాలన్నీ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో ఉన్నాయి. ఈ నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే.. 1.
'ఇది భూ సేకరణ చట్టం ఉల్లంఘనే'
రాజధాని భూ సేకరణకు కొత్త పద్దతి
రైతు భూమితో రియల్ దందా!!
నేడే రాష్ట్రావతరణ: వైకాపా Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1నే నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఏపి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలుసాక్షి
ఏపీ అవతరణ: బాబుకు జగన్ సవాల్, వెంకయ్యపై బూరOneindia Telugu
జూన్ 2 నాడే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం!వెబ్ దునియా
Kandireega
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1నే నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఏపి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు
ఏపీ అవతరణ: బాబుకు జగన్ సవాల్, వెంకయ్యపై బూర
జూన్ 2 నాడే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం!
3 టిఎంసిలకు ఓకే Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 31: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని వినియోగించుకునే అంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదంపై కృష్ణా నదీజలాల యాజమాన్య సంస్థ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2 వరకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తికి 3 టిఎంసిల నీరు మాత్రమే వాడుకోవాలని కృష్ణా బోర్టు సభ్య ...
రేపటితో ఆపండి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యాయపోరాటానికే మొగ్గు!సాక్షి
శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి తెలంగాణకు బోర్డు అనుమతిOneindia Telugu
తెలుగువన్
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 32 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 31: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని వినియోగించుకునే అంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదంపై కృష్ణా నదీజలాల యాజమాన్య సంస్థ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2 వరకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తికి 3 టిఎంసిల నీరు మాత్రమే వాడుకోవాలని కృష్ణా బోర్టు సభ్య ...
రేపటితో ఆపండి!
న్యాయపోరాటానికే మొగ్గు!
శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి తెలంగాణకు బోర్డు అనుమతి
సీపీఐ రామకృష్ణకి జైలు తెలుగువన్
భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. వరంగల్ మార్కెట్లో 2012 సంవత్సరంలో రైతులకు ...
సీపీఐ రామకృష్ణకు ఆర్నెల్ల కారాగారవాసం!వెబ్ దునియా
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకు జైలుశిక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తీగల రాజీనామాకు పట్టు, సీపీఐ రామకృష్ణకు జైలు శిక్షOneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. వరంగల్ మార్కెట్లో 2012 సంవత్సరంలో రైతులకు ...
సీపీఐ రామకృష్ణకు ఆర్నెల్ల కారాగారవాసం!
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకు జైలుశిక్ష
తీగల రాజీనామాకు పట్టు, సీపీఐ రామకృష్ణకు జైలు శిక్ష
టి మంత్రి కేటీఆర్ దగ్గర ఆంధ్రా వాసనలు : డీకే అరుణ వెబ్ దునియా
తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్ద ఆంధ్రా సువాసనలు వస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా నేత డీకే అరుణ అన్నారు. ఎందుకంటే కేటీఆర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకుని, ఆంధ్రాలో చదువుకున్నారని గుర్తు చేశారు. తాను తెలంగాణలో పుట్టి, పెరిగానని చెప్పారు. అందువల్ల తనకు ఆంధ్రా వాసనలు వచ్చే అవకాశం లేదన్నారు. కానీ, కేటీఆర్ ఆంధ్రాలో విద్యాభ్యాసం ...
కేటీఆర్ దగ్గరే 'ఆంధ్రా వాసన' వస్తోందితెలుగువన్
ఆంధ్రలో చదివి, ఆ పేరు పెట్టుకోలేదు: కేటీఆర్కు అరుణOneindia Telugu
కెటిఆర్ కే ఆంద్ర వాసనలుNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్ద ఆంధ్రా సువాసనలు వస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా నేత డీకే అరుణ అన్నారు. ఎందుకంటే కేటీఆర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకుని, ఆంధ్రాలో చదువుకున్నారని గుర్తు చేశారు. తాను తెలంగాణలో పుట్టి, పెరిగానని చెప్పారు. అందువల్ల తనకు ఆంధ్రా వాసనలు వచ్చే అవకాశం లేదన్నారు. కానీ, కేటీఆర్ ఆంధ్రాలో విద్యాభ్యాసం ...
కేటీఆర్ దగ్గరే 'ఆంధ్రా వాసన' వస్తోంది
ఆంధ్రలో చదివి, ఆ పేరు పెట్టుకోలేదు: కేటీఆర్కు అరుణ
కెటిఆర్ కే ఆంద్ర వాసనలు
కేంద్రమంత్రి గోయల్ను కలిసిన టీటీడీపీ నేతలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం ఢిల్లీకి వెళ్లిన టీటీడీపీ నేతలు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూస్ గోయల్ను కలిసారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు చొరవ చూపుతున్నారని, అందుకే మేము కూడా చేస్తున్నామని మంత్రి అన్నారని ...
జగన్కు కడప జిల్లా నేతల షాక్.. ఆదినారాయణ బ్రదర్స్ పక్కచూపులు!వెబ్ దునియా
జగన్కు మరో షాక్: 'కడప' ఆదినారాయణ పక్కచూపు!Oneindia Telugu
నేడు ఢిల్లీ వెళ్లనున్న టీటీడీపీ నేతలుNamasthe Telangana
10tv
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం ఢిల్లీకి వెళ్లిన టీటీడీపీ నేతలు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూస్ గోయల్ను కలిసారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు చొరవ చూపుతున్నారని, అందుకే మేము కూడా చేస్తున్నామని మంత్రి అన్నారని ...
జగన్కు కడప జిల్లా నేతల షాక్.. ఆదినారాయణ బ్రదర్స్ పక్కచూపులు!
జగన్కు మరో షాక్: 'కడప' ఆదినారాయణ పక్కచూపు!
నేడు ఢిల్లీ వెళ్లనున్న టీటీడీపీ నేతలు
నిదుల తరలింపులో తప్పు లేదు-మురళీ సాగర్ News Articles by KSR
కార్మిక శాఖలో నిధుల గోల్ మాల్ జరగలేదని, ఎపి నిర్మాణ బోర్డు నిధులను ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఎపికి వెళ్లవలసిన నిధులు మాత్రమే విజయవాడకు పంపించామని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ మురళీ సాగర్ చెప్పారు.తెలంగాణ నిధులు ఏవీ ఎపికి వెళ్లలేదని ఎపి సిఎస్ ఆదేశాల మేరకు ఎపికి రావల్సిన వాటా ప్రకారం నిధులు విజయవాడకు బదలాయించామని అన్నారు.
'ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు'సాక్షి
లేబర్లో రచ్చ రచ్చఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కార్మిక శాఖలో 609 కోట్ల గోల్మాల్Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
కార్మిక శాఖలో నిధుల గోల్ మాల్ జరగలేదని, ఎపి నిర్మాణ బోర్డు నిధులను ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఎపికి వెళ్లవలసిన నిధులు మాత్రమే విజయవాడకు పంపించామని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ మురళీ సాగర్ చెప్పారు.తెలంగాణ నిధులు ఏవీ ఎపికి వెళ్లలేదని ఎపి సిఎస్ ఆదేశాల మేరకు ఎపికి రావల్సిన వాటా ప్రకారం నిధులు విజయవాడకు బదలాయించామని అన్నారు.
'ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు'
లేబర్లో రచ్చ రచ్చ
కార్మిక శాఖలో 609 కోట్ల గోల్మాల్
నిధుల తగాదా Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 31: కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్లు వేర్వేరుగా గవర్నర్ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు ...
ముదురుతున్న వివాదంసాక్షి
కార్మికశాఖ నిధుల మళ్లింపు వ్యవహారంలో గవర్నర్ సీరియస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిధుల బదలాయింపు తెలంగాణ ప్రభుత్వం సీరియస్News Articles by KSR
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 31: కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్లు వేర్వేరుగా గవర్నర్ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు ...
ముదురుతున్న వివాదం
కార్మికశాఖ నిధుల మళ్లింపు వ్యవహారంలో గవర్నర్ సీరియస్
నిధుల బదలాయింపు తెలంగాణ ప్రభుత్వం సీరియస్
అత్తారింటికి వెళ్లొచ్చినట్లు.. సాక్షి
సాక్షి, గుంటూరు/విజయవాడ : అంతా అనుకున్నట్లే జరిగింది. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని అరెస్టు చేసి, హడావుడి సృష్టించి, మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు... కారు రేసులు నిర్వహిస్తూ ఓ విద్యార్థి మృతికి కారకుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం విషయంలో ...
ఎమ్మెల్యే బొండా కుమారుడి అరెస్టు.. బెయిల్.. విడుదలవెబ్ దునియా
కారు రేస్ ప్రమాదం కేసులో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు అరెస్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే బొండా కుమారుడు అరెస్ట్ - బెయిల్పై విడుదలAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి, గుంటూరు/విజయవాడ : అంతా అనుకున్నట్లే జరిగింది. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని అరెస్టు చేసి, హడావుడి సృష్టించి, మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు... కారు రేసులు నిర్వహిస్తూ ఓ విద్యార్థి మృతికి కారకుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం విషయంలో ...
ఎమ్మెల్యే బొండా కుమారుడి అరెస్టు.. బెయిల్.. విడుదల
కారు రేస్ ప్రమాదం కేసులో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు అరెస్టు
ఎమ్మెల్యే బొండా కుమారుడు అరెస్ట్ - బెయిల్పై విడుదల
沒有留言:
張貼留言