బాణాసంచా పేలి ఇద్దరరు సజీవదహనం: ఒకరి పరిస్థితి విషమం వెబ్ దునియా
తెలంగానా రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, భువనగిరి ఆర్పీ నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో ఉంచిన బాణాసంచా పేలడంతో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే సజీవ దహనంకాగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్పీ నగర్ లో పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన షాపులో పెద్ద ఎత్తున దీపావళి బాణాసంచా అమ్మకానికి ఉంచాడు.
బాణాసంచా పేలి ఇద్దరి సజీవదహనంసాక్షి
మరో బాణాసంచా దుర్ఘటన.. ముగ్గురు మృతితెలుగువన్
పటాకులు పేలి ఇద్దరు వ్యక్తులు సజీవదహనంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
తెలంగానా రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, భువనగిరి ఆర్పీ నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో ఉంచిన బాణాసంచా పేలడంతో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే సజీవ దహనంకాగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్పీ నగర్ లో పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన షాపులో పెద్ద ఎత్తున దీపావళి బాణాసంచా అమ్మకానికి ఉంచాడు.
బాణాసంచా పేలి ఇద్దరి సజీవదహనం
మరో బాణాసంచా దుర్ఘటన.. ముగ్గురు మృతి
పటాకులు పేలి ఇద్దరు వ్యక్తులు సజీవదహనం
బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలని అర్థమా? తెలుగువన్
బంగారు తెలంగాణ సాధించడం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కోతలను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కరెంటు కోతలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ...
కేసీఆర్ భాషలో బంగారు తెలంగాణాకు అర్థం రైతుల ఆత్మహత్యలా?వెబ్ దునియా
బంగారు తెలంగాణ అంటే రైతులు ఆత్మహత్యలేనా ?సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
బంగారు తెలంగాణ సాధించడం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కోతలను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కరెంటు కోతలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ...
కేసీఆర్ భాషలో బంగారు తెలంగాణాకు అర్థం రైతుల ఆత్మహత్యలా?
బంగారు తెలంగాణ అంటే రైతులు ఆత్మహత్యలేనా ?
త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు తెలుగువన్
తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలనే ఆలోచనతో ఉన్న ...
3 నుంచి బడ్జెట్ సమావేశాలు!Namasthe Telangana
బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విస్తరణపై తగ్గని ఊహాగానాలుAndhrabhoomi
సాక్షి
10tv
అన్ని 17 వార్తల కథనాలు »
తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలనే ఆలోచనతో ఉన్న ...
3 నుంచి బడ్జెట్ సమావేశాలు!
బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు
విస్తరణపై తగ్గని ఊహాగానాలు
కేసీఆర్ సర్కార్ 2ఏళ్లలో కూలిపోద్ది.. సొంతపార్టీ నేతలు దద్దమ్మలు! వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని పాల్వాయి జోస్యం చెప్పారు. కేసీఆర్పై మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి వల్ల కేసీఆర్ సర్కారు త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని పాల్వాయి ...
అసమ్మతితో కెసిఆర్ ప్రభుత్వం కూలుతుంది: పాల్వాయిOneindia Telugu
కెసిఆర్ ప్రభుత్వంపై పాల్వాయి జోస్యంNews Articles by KSR
'అసమ్మతితో కేసీఆర్ సర్కారు పడిపోవచ్చు'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని పాల్వాయి జోస్యం చెప్పారు. కేసీఆర్పై మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి వల్ల కేసీఆర్ సర్కారు త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని పాల్వాయి ...
అసమ్మతితో కెసిఆర్ ప్రభుత్వం కూలుతుంది: పాల్వాయి
కెసిఆర్ ప్రభుత్వంపై పాల్వాయి జోస్యం
'అసమ్మతితో కేసీఆర్ సర్కారు పడిపోవచ్చు'
ఎమ్మెల్యే రేవంత్ మీద కేసు తెలుగువన్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆశ్రిత పక్షపాత ధోరణితో తమ బంధువులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది రేవంత్ రెడ్డి మీద నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ...
రేవంత్రెడ్డికి నోటీసులు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవంత్రెడ్డిపై కేసు నమోదుసాక్షి
రేవంత్ కు పోలీసు ల నోటీసులుNews Articles by KSR
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆశ్రిత పక్షపాత ధోరణితో తమ బంధువులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది రేవంత్ రెడ్డి మీద నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ...
రేవంత్రెడ్డికి నోటీసులు!
రేవంత్రెడ్డిపై కేసు నమోదు
రేవంత్ కు పోలీసు ల నోటీసులు
ఆ టీవీ ఛానెళ్ళని జనం అడగటం లేదటమరి తెలుగువన్
దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ''ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం ...
ఆ టీవీలను జనం అడగలేదట: కేసీఆర్కు సుభాష్ రెడ్డి చెంచాగిరి..?వెబ్ దునియా
ఆ ఛానళ్ళను ప్రజలే కోరుకోవడం లేదుKandireega
ఏబీఎన్, టీవీ-9 వాళ్లది అరణ్యరోదనేPalli Batani
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
సాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ''ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం ...
ఆ టీవీలను జనం అడగలేదట: కేసీఆర్కు సుభాష్ రెడ్డి చెంచాగిరి..?
ఆ ఛానళ్ళను ప్రజలే కోరుకోవడం లేదు
ఏబీఎన్, టీవీ-9 వాళ్లది అరణ్యరోదనే
గ్రామదేవత పండుగలో నలుగురు యువకులు... సాక్షి
విజయనగరం: భోగాపురం మండలం నందిగామ గ్రామంలో పండుగరోజు విషాదం అలముకుంది. గ్రామదేవత పండుగకు వచ్చిన నలుగురు యువకులు చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ నలుగురు యువకులు విశాఖపట్నం నుంచి గ్రామదేవత పండుగ కోసం గ్రామానికి వచ్చారు. గ్రామం ఆనందంగా పండుగ చేసుకునే సమయంలో నలుగురు యువకులు గల్లంతవడంతో విషాదం నెలకొంది. **.
ఇంకా మరిన్ని »
విజయనగరం: భోగాపురం మండలం నందిగామ గ్రామంలో పండుగరోజు విషాదం అలముకుంది. గ్రామదేవత పండుగకు వచ్చిన నలుగురు యువకులు చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ నలుగురు యువకులు విశాఖపట్నం నుంచి గ్రామదేవత పండుగ కోసం గ్రామానికి వచ్చారు. గ్రామం ఆనందంగా పండుగ చేసుకునే సమయంలో నలుగురు యువకులు గల్లంతవడంతో విషాదం నెలకొంది. **.
ఏకగ్రీవం లాంఛనమే! సాక్షి
సాక్షి, కర్నూలు/ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. ఐదు దశాబ్దాల కాలంలో మొదటి సారిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంప్రదాయానికి మద్దతుగా పోటీకి దూరం కావడంతో ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ ...
అఖిల చరిత్ర సృష్టించేనా?Andhrabhoomi
ఆళ్లగడ్డ ఏకపక్షమే: టిడిపి, కాంగ్రెస్ పోటీకి దూరంOneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, కర్నూలు/ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. ఐదు దశాబ్దాల కాలంలో మొదటి సారిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంప్రదాయానికి మద్దతుగా పోటీకి దూరం కావడంతో ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ ...
అఖిల చరిత్ర సృష్టించేనా?
ఆళ్లగడ్డ ఏకపక్షమే: టిడిపి, కాంగ్రెస్ పోటీకి దూరం
ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ సర్కారు జీవో వెబ్ దునియా
ఇంటర్ బోర్డు ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవోను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 21ను విడుదల చేసింది. తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు న్యాయశాఖ ఆమోదం తెలపడంతో ఈ జీవోను జారీ చేసింది. ఈ యేడాది కూడా ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉండగా, ఆ పరీక్షలను ఇరు ...
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జీఓ జారీతెలుగువన్
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, సంబురాలు(ఫోటో)Oneindia Telugu
రెండు రాష్ట్రాలకూ ఓకే ఎంసెట్ ఇంటర్ పరీక్షలు మాత్రం వేరుగానే... నార్మలైజేషన్తో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
ఇంటర్ బోర్డు ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవోను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 21ను విడుదల చేసింది. తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు న్యాయశాఖ ఆమోదం తెలపడంతో ఈ జీవోను జారీ చేసింది. ఈ యేడాది కూడా ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉండగా, ఆ పరీక్షలను ఇరు ...
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జీఓ జారీ
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, సంబురాలు(ఫోటో)
రెండు రాష్ట్రాలకూ ఓకే ఎంసెట్ ఇంటర్ పరీక్షలు మాత్రం వేరుగానే... నార్మలైజేషన్తో ...
టీడీపీ ఎమ్మెల్యే పేరిట పరీక్ష రాస్తూ కెమెరాకు చిక్కాడు! Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగ్పూర్లో ఉండగా సోమవారం నాడు ఓ పరీక్షా కేంద్రంలో ఆయన స్థానంలో ఓ యువకుడు ఇంటర్ పరీక్ష రాస్తూ కెమెరాలకు చిక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సోమవారం నాటి పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరయ్యారంటూ స్క్వాడ్ అధికారి షేక్ రషీద్ చెబుతున్నారు.
పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే తప్పు చేశారా?లేదా?News Articles by KSR
పెనమలూరు ఎమ్మెల్యే పేరిట పరీక్ష రాస్తూ కెమెరాకు చిక్కిన నకిలీAndhrabhoomi
టీడీపీ ఎమ్మెల్యే బదులు పరీక్ష రాసిన మరో అభ్యర్థి!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగ్పూర్లో ఉండగా సోమవారం నాడు ఓ పరీక్షా కేంద్రంలో ఆయన స్థానంలో ఓ యువకుడు ఇంటర్ పరీక్ష రాస్తూ కెమెరాలకు చిక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సోమవారం నాటి పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరయ్యారంటూ స్క్వాడ్ అధికారి షేక్ రషీద్ చెబుతున్నారు.
పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే తప్పు చేశారా?లేదా?
పెనమలూరు ఎమ్మెల్యే పేరిట పరీక్ష రాస్తూ కెమెరాకు చిక్కిన నకిలీ
టీడీపీ ఎమ్మెల్యే బదులు పరీక్ష రాసిన మరో అభ్యర్థి!
沒有留言:
張貼留言