2014年10月30日 星期四

2014-10-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ జూన్ 2గా ఖరారు!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. జూన్ 2న తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం ...

జూన్ 2నే ఆంధ్రావతరణ   Andhrabhoomi
జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం   తెలుగువన్
జూన్ 2న ఏపీ అవతరణ దినోత్సవం   సాక్షి
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
త్వరలో సింగపూర్‌, జపాన్‌లలో బాబు పర్యటన  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: విదేశీ పెట్టుబడులను ఆక ర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో సింగపూర్‌, జపాన్‌లలో పర్యటించనున్నారు. 12,13,14 వ తేదీలలో ఆయన సింగపూర్‌లోను, 24,25,26 వ తేదీలలో ఆయన జపాన్‌లోనూ పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు కూడా ఈ విదేశీ ...

ఆంధ్రా సీఎం విదేశీ పర్యాటన ఖరారు.. తేదీల   వెబ్ దునియా
చంద్రబాబు విదేశ పర్యటన ఖరారు   తెలుగువన్
వచ్చే నెలలో జపాన్, సింగపూర్ కు చంద్రబాబు   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎమ్మెల్యే బొండా కుమారుడి అరెస్ట్  సాక్షి
చిలకలూరిపేట: కారు రేసు నిర్వహించి ఓ యువకుడి మృతికి కారణమైన కేసులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు బొండా సిద్ధార్థ, ఆయన స్నేహితుడు కె.శివరామ్‌లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మధ్నాహ్నం 2.15 గంటల సమయంలో వారిని చిలక లూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 26న జరిగిన ...

ఎమ్మెల్యే బొండా కుమారుడు అరెస్ట్ - బెయిల్‌పై విడుదల   Andhrabhoomi
కారు రేస్‌ ప్రమాదం కేసులో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు అరెస్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే బొండా తనయుడు అరెస్ట్: 304 (ఎ), 337 సెక్షన్ల క్రింద కేసు.. బెయిల్   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రైతు భూమితో రియల్ దందా!!  సాక్షి
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమంటూ రైతుల భూములను నయానో భయానో స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదులుతోంది. భూమిలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతన్న పొట్టగొట్టి రియల్టర్ల జేబులు నింపటంతో పాటు.. ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా అప్పనంగా భూమి సొంతం చేసుకునేలా ...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం.. సరికొత్త భూసేకరణ విధానం!   వెబ్ దునియా
ఏపీ రాజధాని భూసమీకరణ విధానం...   తెలుగువన్
గ్రామాలను టచ్ చేయకుండా రాజధాని భూ సమీకరణ   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
కేంద్రమంత్రి గోయల్‌ను కలిసిన టీటీడీపీ నేతలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 : తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం ఢిల్లీకి వెళ్లిన టీటీడీపీ నేతలు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూస్‌ గోయల్‌ను కలిసారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటికప్పుడు చొరవ చూపుతున్నారని, అందుకే మేము కూడా చేస్తున్నామని మంత్రి అన్నారని ...

జగన్‌కు కడప జిల్లా నేతల షాక్.. ఆదినారాయణ బ్రదర్స్ పక్కచూపులు!   వెబ్ దునియా
జగన్‌కు మరో షాక్: 'కడప' ఆదినారాయణ పక్కచూపు!   Oneindia Telugu
నేడు ఢిల్లీ వెళ్లనున్న టీటీడీపీ నేతలు   Namasthe Telangana
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టి మంత్రి కేటీఆర్ దగ్గర ఆంధ్రా వాసనలు : డీకే అరుణ  వెబ్ దునియా
తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్ద ఆంధ్రా సువాసనలు వస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా నేత డీకే అరుణ అన్నారు. ఎందుకంటే కేటీఆర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకుని, ఆంధ్రాలో చదువుకున్నారని గుర్తు చేశారు. తాను తెలంగాణలో పుట్టి, పెరిగానని చెప్పారు. అందువల్ల తనకు ఆంధ్రా వాసనలు వచ్చే అవకాశం లేదన్నారు. కానీ, కేటీఆర్ ఆంధ్రాలో విద్యాభ్యాసం ...

కేటీఆర్ దగ్గరే 'ఆంధ్రా వాసన' వస్తోంది   తెలుగువన్
కెటిఆర్ కే ఆంద్ర వాసనలు   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
'నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు'2 రచయిత కిష్టస్వామి ఇకలేరు  Andhrabhoomi
ఉప్పల్, అక్టోబర్ 30: తెలంగాణ ఉద్యమకారుడు, పాటల రచయిత బల్లం కిష్టస్వామి (65) బుధవారం రాత్రి చిల్కానగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిష్టస్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన అతడు ...

గేయ రచయిత బల్ల కిష్టస్వామి మృతి   సాక్షి
పాటల రచయిత బల్ల కిష్టస్వామి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
రాజకీయాలు పక్కనపెట్టండి  సాక్షి
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో నెలకొన్న ఇతర ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేసింది. రైతులు, విద్యుత్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడంలేదని కేంద్ర మంత్రులు సైతం ...

అడగకపోతే ఎలా?   Andhrabhoomi
కరెంటున్నా.. లైన్లు లేవు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఫస్ట్ టైం మాట్లాడిన లోకేష్, టెక్‌మెంబర్‌షిప్, దేవినేని ఫైర్  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గురువారం తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 25 లక్షల మంది కార్యకర్తలను నమోదు ...

కార్యకర్తల రుణం తీర్చుకుంటున్న టీడీపీ.. నారా లోకేష్ తొలి ప్రకటన   Palli Batani

అన్ని 3 వార్తల కథనాలు »   


పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ  Andhrabhoomi
సైదాబాద్, అక్టోబర్ 30: దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లిన పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువా పగులకొట్టిన ఆగంతకులు ఒక కేజీ బంగారం, ఏడు కేజీల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ డివిజన్ లోకాయుక్త కాలనీలో నివసించే వైవిఎస్ భాస్కరశర్మ లక్డీకపూల్‌లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ...

ఇంటెలిజెన్స్ అధికారి ఇంటికే కన్నం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言