గవర్నర్ కూడా ఆ మాటే చెబితే ఎలా News Articles by KSR
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని వారు చర్చించుకుని పరిష్కరించుకోవాలని గవర్నర్ నరసింహన్ అన్నారు.శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.దీనిపై అంతా చెబుతున్నది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని.గవర్నర్ నరసింహన్ కూడా అదే ...
హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ ప్రజాదర్బార్!వెబ్ దునియా
హైదరాబాద్ : రాజభవన్లో గవర్నర్ ప్రజా దర్బార్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గవర్నర్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలుNamasthe Telangana
తెలుగువన్
సాక్షి
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని వారు చర్చించుకుని పరిష్కరించుకోవాలని గవర్నర్ నరసింహన్ అన్నారు.శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.దీనిపై అంతా చెబుతున్నది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని.గవర్నర్ నరసింహన్ కూడా అదే ...
హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ ప్రజాదర్బార్!
హైదరాబాద్ : రాజభవన్లో గవర్నర్ ప్రజా దర్బార్
గవర్నర్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు
వరదబారి నుంచి శ్రీకాకుళం జిల్లాను కాపాడతాం మత్స్యకార గ్రామాలను స్వర్గసీమగా ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీకాకుళం, అక్టోబర్ 23 : నాగావళి కరకట్టను త్వరలోనే పునర్నిర్మించి శ్రీకాకుళం జిల్లాను వరద బారి నుంచి కాపాడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కందువాని పేటలో ...
దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం : చంద్రబాబు హామీవెబ్ దునియా
'దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం'సాక్షి
ఆ గ్రామాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుతా -బాబుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
శ్రీకాకుళం, అక్టోబర్ 23 : నాగావళి కరకట్టను త్వరలోనే పునర్నిర్మించి శ్రీకాకుళం జిల్లాను వరద బారి నుంచి కాపాడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కందువాని పేటలో ...
దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం : చంద్రబాబు హామీ
'దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం'
ఆ గ్రామాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుతా -బాబు
సాయంత్రం 6గం.లకు తెలంగాణ కేబినెట్ భేటీ సాక్షి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనుంది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి చర్చించనున్నారు. వీటితో పాటే ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన అంశంపై కూడా చర్చ జరగనుంది.
ఇంకా మరిన్ని »
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనుంది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి చర్చించనున్నారు. వీటితో పాటే ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన అంశంపై కూడా చర్చ జరగనుంది.
48 అకౌంట్ల ద్వారా ఉగ్రవాదుల నిధుల సేకరణ సాక్షి
కరీంనగర్ : చొప్పదండి బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 48 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఉగ్రవాదులు నిధులు సేకరించినట్లు వారి దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంక్ చోరీ సొత్తు ద్వారా భారీ ఆస్తులు కూడగట్టినట్లు ఎన్ ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన స్టేట్ ...
ఇంకా మరిన్ని »
కరీంనగర్ : చొప్పదండి బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 48 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఉగ్రవాదులు నిధులు సేకరించినట్లు వారి దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంక్ చోరీ సొత్తు ద్వారా భారీ ఆస్తులు కూడగట్టినట్లు ఎన్ ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన స్టేట్ ...
రేవ్ పార్టీపై పోలీసులు దాడి సాక్షి
హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ మండలం మురారిపల్లిలోని ఓ రిసార్ట్స్ లో యువతులకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఈ దాడులు చేశారు. రిసార్ట్స్ మేనేజర్ తో పాటు పదిమంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ మండలం మురారిపల్లిలోని ఓ రిసార్ట్స్ లో యువతులకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఈ దాడులు చేశారు. రిసార్ట్స్ మేనేజర్ తో పాటు పదిమంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై ...
కర్నూలు జిల్లా లో వై.కాంగ్రెస్ నేత హత్య News Articles by KSR
కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి గ్రామానికి చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకుడు ఒక రు హత్యకు గురయ్యారు.ఆ గ్రామానికి చెందిన ఈరన్న గౌడ్ అనే స్థానిక నాయకుడిని కొందరు దుండగులు హత్య చేశారు.ఇది తెలుగుదేశం కు చెందిన వారి పనేనని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈరన్న పై బుదవారం సాయంత్రం ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేయగా ఆయన ...
వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి గ్రామానికి చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకుడు ఒక రు హత్యకు గురయ్యారు.ఆ గ్రామానికి చెందిన ఈరన్న గౌడ్ అనే స్థానిక నాయకుడిని కొందరు దుండగులు హత్య చేశారు.ఇది తెలుగుదేశం కు చెందిన వారి పనేనని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆరోపిస్తోంది.ఈరన్న పై బుదవారం సాయంత్రం ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేయగా ఆయన ...
వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య
లెక్చరర్ కాదు పైరవీకారుడు News Articles by KSR
విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పవలసిన గురువులే మోసాలకు పాల్పడుతున్నారు.ఏలూరులో లెక్చరర్ గా పనిచేస్తున్న గౌస్ మొహియుద్దీన్ అనే వ్యక్తి నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నాడు.పోలీసు ఉన్నతాధికారులుకొందరితో సంబందాలు పెట్టుకుని పోలీసు ఇన్ స్పెక్టర్ల బదిలీల పైరవీలు చేస్తున్నాడు.ఒంగోలుకు చెందిన ఒక ...
ఏలూరు : ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం పైరవీలకు పాల్పడుతున్న ప్రొఫెసర్ అరెస్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లెక్చరర్ నివాసంలో పోలీసులు ముమ్మర తనిఖీలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పవలసిన గురువులే మోసాలకు పాల్పడుతున్నారు.ఏలూరులో లెక్చరర్ గా పనిచేస్తున్న గౌస్ మొహియుద్దీన్ అనే వ్యక్తి నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నాడు.పోలీసు ఉన్నతాధికారులుకొందరితో సంబందాలు పెట్టుకుని పోలీసు ఇన్ స్పెక్టర్ల బదిలీల పైరవీలు చేస్తున్నాడు.ఒంగోలుకు చెందిన ఒక ...
ఏలూరు : ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం పైరవీలకు పాల్పడుతున్న ప్రొఫెసర్ అరెస్టు
లెక్చరర్ నివాసంలో పోలీసులు ముమ్మర తనిఖీలు
తిరుపతయ్య కుటుంబానికి ఎమ్మెల్యేల పరామర్శ Namasthe Telangana
మహబూబ్నగర్: జిల్లాలోని వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో హత్యకు గురైన టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ భర్త తిరుపతయ్య కుటుంబాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హతుడు తిరుపతయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు ...
సర్పంచ్ భర్త దారుణ హత్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
మహబూబ్నగర్: జిల్లాలోని వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో హత్యకు గురైన టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ భర్త తిరుపతయ్య కుటుంబాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హతుడు తిరుపతయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు ...
సర్పంచ్ భర్త దారుణ హత్య
రేవంత్ రెడ్డి వార్నింగ్ : మేం తలచుకుంటే టి భవన్ ఆనవాళ్లు ఉండవ్! వెబ్ దునియా
తెలంగాణాలోని టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే హైదరాబాద్లో తెలంగాణ భవన్ ఆనవాళ్లు ఉండవని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జిల్లా ఎస్పీ ప్రభాకరరావు సహకారంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ప్రభాకరరావు తీరుపై ...
రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబెల్లి అరెస్ట్Kandireega
నల్గొండ బంద్.. టీడీపీ లీడర్ల అరెస్ట్తెలుగువన్
నల్గొండ ఎస్పీ ప్రభాకరరావు సహకారంతోనే టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Andhrabhoomi
సాక్షి
అన్ని 31 వార్తల కథనాలు »
తెలంగాణాలోని టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే హైదరాబాద్లో తెలంగాణ భవన్ ఆనవాళ్లు ఉండవని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జిల్లా ఎస్పీ ప్రభాకరరావు సహకారంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ప్రభాకరరావు తీరుపై ...
రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబెల్లి అరెస్ట్
నల్గొండ బంద్.. టీడీపీ లీడర్ల అరెస్ట్
నల్గొండ ఎస్పీ ప్రభాకరరావు సహకారంతోనే టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు ...
గ్రేటర్లో వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం 10tv
హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వార్డుల పునర్విభజనకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. కానీ ప్రజల అభిప్రాయం మేరకు వార్డుల విభజన జరుగుతుందా?అనేదే ప్రశ్నార్థకమైంది. 2006 వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.... 2006 వరకు హైదరాబాద్ ...
పునర్విభజనపై కసరత్తుAndhrabhoomi
శివారు జోరుసాక్షి
హైదరాబాద్ డివిజన్ల పునర్విభజనకు ఉత్తర్వులు జారీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వార్డుల పునర్విభజనకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. కానీ ప్రజల అభిప్రాయం మేరకు వార్డుల విభజన జరుగుతుందా?అనేదే ప్రశ్నార్థకమైంది. 2006 వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.... 2006 వరకు హైదరాబాద్ ...
పునర్విభజనపై కసరత్తు
శివారు జోరు
హైదరాబాద్ డివిజన్ల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ
沒有留言:
張貼留言