హుదూద్: చంద్రబాబుకు మహేష్ డాడ్ కృష్ణ రూ.50లక్షల చెక్! వెబ్ దునియా
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ ...
సిఎం సహాయ నిధికి చెక్కు అందజేసిన కృష్ణAndhrabhoomi
కృష్ణ కుటుంబం అంతా కలిపి కోటిన్నర విరాళంNews Articles by KSR
హుదుద్ బాధితులకు కృష్ణ ఫ్యామిలీ రూ.1.5 కోట్లుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ ...
సిఎం సహాయ నిధికి చెక్కు అందజేసిన కృష్ణ
కృష్ణ కుటుంబం అంతా కలిపి కోటిన్నర విరాళం
హుదుద్ బాధితులకు కృష్ణ ఫ్యామిలీ రూ.1.5 కోట్లు
సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు నోటీసులు జారీ వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా నిర్వహించినట్టు అభిప్రాయపడ్డారు. విచారణానంతరం సమగ్ర సర్వే నిర్వహించడంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీలుసు జారీ ...
సర్వేపై హైకోర్టు నోటీసులుతెలుగువన్
సర్వేపై కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమగ్ర కుటుంబ సర్వేపై సర్కారుకు హైకోర్టు నోటీసుAndhrabhoomi
అన్ని 20 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా నిర్వహించినట్టు అభిప్రాయపడ్డారు. విచారణానంతరం సమగ్ర సర్వే నిర్వహించడంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీలుసు జారీ ...
సర్వేపై హైకోర్టు నోటీసులు
సర్వేపై కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసు
సమగ్ర కుటుంబ సర్వేపై సర్కారుకు హైకోర్టు నోటీసు
పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి సాక్షి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతి ...
బాణాసంచా పేలుళ్ళు... 11 మంది మృతితెలుగువన్
బాణాసంచా బ్లాస్ట్ యాక్సిడెంట్: తూర్పు గోదావరిలో 13 మంది మృతి!వెబ్ దునియా
తూ.గో. జిల్లా యు. కొత్తపల్లిలో భారీ అగ్నిప్రమాదం బాణాసంచాతయారీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతి ...
బాణాసంచా పేలుళ్ళు... 11 మంది మృతి
బాణాసంచా బ్లాస్ట్ యాక్సిడెంట్: తూర్పు గోదావరిలో 13 మంది మృతి!
తూ.గో. జిల్లా యు. కొత్తపల్లిలో భారీ అగ్నిప్రమాదం బాణాసంచాతయారీ ...
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమే ? 10tv
కర్నూలు : ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థన మేరకు పోటీ చేయడం లేదంటూ సోమవారం టీడీపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో నిలవకూడదని నిర్ణయించింది. నేటితో ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు వైసిపి అభ్యర్థి భూమా నాగారెడ్డి కుమార్తె అఖిల ప్రియ నామినేషన్ వేసింది. బరిలో ...
ఆళ్లగడ్డ ఏకగ్రీవమే!Andhrabhoomi
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
కర్నూలు : ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థన మేరకు పోటీ చేయడం లేదంటూ సోమవారం టీడీపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో నిలవకూడదని నిర్ణయించింది. నేటితో ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు వైసిపి అభ్యర్థి భూమా నాగారెడ్డి కుమార్తె అఖిల ప్రియ నామినేషన్ వేసింది. బరిలో ...
ఆళ్లగడ్డ ఏకగ్రీవమే!
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం!
బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబ పాలన: భట్టి Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 20: అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడు బంగారు కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులు, రైతు కూలీలు కరవు కాటకాలతో అల్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ది తుగ్లక్ పాలన: బంగారు కుటుంబంగా..!వెబ్ దునియా
బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారు: భట్టిOneindia Telugu
కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణNews Articles by KSR
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 20: అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడు బంగారు కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులు, రైతు కూలీలు కరవు కాటకాలతో అల్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ది తుగ్లక్ పాలన: బంగారు కుటుంబంగా..!
బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారు: భట్టి
కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ
మావోయిస్టులపై తిరుగుబాటు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చింతపల్లి, అక్టోబర్ 20: అది విశాఖ ఏజెన్సీ! చింతపల్లి మండలం కోరుకొండ వారపు సంత! మావోయిస్టులు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు! ప్రజా కోర్టు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. గతానికి భిన్నంగా, ఈసారి ప్రజలు తీర్పు చెప్పారు! రాళ్లు, కర్రలతో కొట్టి ఇద్దరిని చంపేశారు! మరో వ్యక్తిని సమీపంలోని వాగులో పడేశారు! ఇక్కడ తీర్పు చెప్పింది మన్యం ...
మావోలపై గిరిజనుల తిరుగుబాటు!సాక్షి
దాడిచేసి చంపేశారుAndhrabhoomi
మావోయిస్టులను కొట్టి చంపిన గిరిజనులుNamasthe Telangana
అన్ని 24 వార్తల కథనాలు »
చింతపల్లి, అక్టోబర్ 20: అది విశాఖ ఏజెన్సీ! చింతపల్లి మండలం కోరుకొండ వారపు సంత! మావోయిస్టులు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు! ప్రజా కోర్టు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. గతానికి భిన్నంగా, ఈసారి ప్రజలు తీర్పు చెప్పారు! రాళ్లు, కర్రలతో కొట్టి ఇద్దరిని చంపేశారు! మరో వ్యక్తిని సమీపంలోని వాగులో పడేశారు! ఇక్కడ తీర్పు చెప్పింది మన్యం ...
మావోలపై గిరిజనుల తిరుగుబాటు!
దాడిచేసి చంపేశారు
మావోయిస్టులను కొట్టి చంపిన గిరిజనులు
అది దొరల గడీల అహంకారం బ్రిటిష్ హయాంను మించి మీడియాపై దాడి.. ఎమర్జెన్సీ ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిటిష్ హయాంను మించి మీడియాపై దాడి.. ఎమర్జెన్సీ పరిస్థితి మళ్లీ వచ్చింది. ప్రజాస్వామ్య హక్కుల్లేకుండా బంగారు తెలంగాణ ఎలా?.. జర్నలిస్టులది కీలకపాత్ర 'ఏబీఎన్', టీవీ9 ప్రసారాల నిలిపివేతపై ఉవ్వెత్తున నిరసన.. రోజంతా ఆందోళన కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రాజకీయ, సామాజిక, పాత్రికేయ ప్రముఖులు. హైదరాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): ...
ఆ రెండు చానళ్లకు సమాధానంNews Articles by KSR
ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదుసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
బ్రిటిష్ హయాంను మించి మీడియాపై దాడి.. ఎమర్జెన్సీ పరిస్థితి మళ్లీ వచ్చింది. ప్రజాస్వామ్య హక్కుల్లేకుండా బంగారు తెలంగాణ ఎలా?.. జర్నలిస్టులది కీలకపాత్ర 'ఏబీఎన్', టీవీ9 ప్రసారాల నిలిపివేతపై ఉవ్వెత్తున నిరసన.. రోజంతా ఆందోళన కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రాజకీయ, సామాజిక, పాత్రికేయ ప్రముఖులు. హైదరాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): ...
ఆ రెండు చానళ్లకు సమాధానం
ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు
గుజరాత్లో ఉష మిషన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుజరాత్లో ప్రతిభావంతులైన అథ్లెట్లను తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో పెద్ద మిషన్ను ప్రారంభించనున్నట్టు భారత లెజెండరీ స్ర్పింటర్ పీటీ ఉష తెలిపింది. గతేడాది గుజరాత్ వెళ్లినప్పుడు నాటి ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఉత్తమ అథ్లెట్లను తయారు చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారని ఉష పేర్కొంది. అయితే కామన్వెల్త్ ...
ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తికి పీటీ ఉష పచ్చజెండా!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
గుజరాత్లో ప్రతిభావంతులైన అథ్లెట్లను తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో పెద్ద మిషన్ను ప్రారంభించనున్నట్టు భారత లెజెండరీ స్ర్పింటర్ పీటీ ఉష తెలిపింది. గతేడాది గుజరాత్ వెళ్లినప్పుడు నాటి ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఉత్తమ అథ్లెట్లను తయారు చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారని ఉష పేర్కొంది. అయితే కామన్వెల్త్ ...
ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తికి పీటీ ఉష పచ్చజెండా!
ఢిల్లీ కాల్ సెంటర్ రేప్ కేస్ : దోషులకు జీవితఖైదు! వెబ్ దునియా
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన రేప్ కేసు దోషులకు సోమవారం జీవితఖైదు విధించారు. ఢిల్లీలోని ధౌలా క్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ రేప్ కేసుకు సంబంధించి గతవారం జరిగిన విచారణలో ఈ ఐదుగురిని ఢిల్లీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2010 నవంబర్ 24న బాధితురాలు విధులు ముగించుకుని వస్తుండగా, ఈ ఐదుగురు వ్యక్తులు ...
సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవితఖైదుAndhrabhoomi
ఢిల్లీ అత్యాచారం కేసు: ఐదుగురు దోషులకు జీవిత ఖైదుOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన రేప్ కేసు దోషులకు సోమవారం జీవితఖైదు విధించారు. ఢిల్లీలోని ధౌలా క్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ రేప్ కేసుకు సంబంధించి గతవారం జరిగిన విచారణలో ఈ ఐదుగురిని ఢిల్లీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2010 నవంబర్ 24న బాధితురాలు విధులు ముగించుకుని వస్తుండగా, ఈ ఐదుగురు వ్యక్తులు ...
సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవితఖైదు
ఢిల్లీ అత్యాచారం కేసు: ఐదుగురు దోషులకు జీవిత ఖైదు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు సాక్షి
విద్యాశాఖ మంత్రి చైర్మన్గా బోర్డు... సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్. 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి. సంబురాలు చేసుకున్న ఉద్యోగులు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు చట్టాన్ని తెలంగాణ బోర్డుకు వర్తింపజేస్తూ తెలంగాణ విద్యాశాఖ ...
తెలంగాణకు ఇంటర్ బోర్డు ఏర్పాటుచేస్తూ జీవో జారీAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
విద్యాశాఖ మంత్రి చైర్మన్గా బోర్డు... సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్. 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి. సంబురాలు చేసుకున్న ఉద్యోగులు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు చట్టాన్ని తెలంగాణ బోర్డుకు వర్తింపజేస్తూ తెలంగాణ విద్యాశాఖ ...
తెలంగాణకు ఇంటర్ బోర్డు ఏర్పాటుచేస్తూ జీవో జారీ
沒有留言:
張貼留言