2014年10月16日 星期四

2014-10-17 తెలుగు (India) క్రీడలు

  సాక్షి   
చీపురు పట్టి ఊడ్చిన సానియా  తెలుగువన్
స్వచ్ఛ్ భారత్ కోసం అనిల్ అబానీ ఇచ్చిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తింది. హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో సానియా మీర్జా చీపురు పట్టి చెత్తను ఊడ్చింది. సానియా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ ...

బ్రూమ్.. బ్రూమ్..   సాక్షి
చీపురు పట్టిన సానియా   Kandireega
స్వచ్ఛ్ భారత్ కోసం..సానియా మీర్జా చీపురు పట్టింది.. చెత్త ఎత్తింది..!   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నెల్లూరులో 'ఊరు'.. సచిన్‌ దత్తత  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు (కలెక్టరేట్‌), అక్టోబర్‌ 16: ఆయన క్రికెట్‌ దిగ్గజం.. రాజ్యసభ సభ్యుడు..ఎంపీలంతా కుగ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ఆయన చూపు నెల్లూరు జిల్లావైపు మళ్లింది. గూడూరు మండలం పుత్తమరాజు కండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. ఆయనే మన సచిన్‌ టెండూల్కర్‌. సుమారు ...

ఒక ఊరిని దత్తత తీసుకుంటా: సచిన్   Namasthe Telangana
సచిన్ 'గ్రామ్ యోజన'   సాక్షి
మోదీతో సచిన్‌ భేటీ   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
సిరీస్‌పై గురి..!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధర్మశాల: ఐదు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ వర్షార్పణమైంది. మూడు వన్డేలు ముగిసే సమయానికి ఇరుజట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. విశాఖ వన్డే రద్దుకావడంతో ఆటగాళ్లకు ఐదు రోజుల విశ్రాంతి లభించింది. ఇప్పుడు నాలుగో వన్డేకు రంగం సిద్ధమైంది. సిరీస్‌ విజయం దక్కాలంటే ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో భారత్‌, వెస్టిండీస్‌ జట్లు సిరీస్‌పై గురిపెట్టాయి.
పేస్ పదును తేల్చే సమయం!   సాక్షి
ధర్మశాల మ్యాచ్: ధోనీ ఖాతాలో మరో రికార్డు   thatsCricket Telugu
'ధర్మశాల'లో భారత్-విండీస్ నాలుగో వన్డే..   10tv

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భారత్‌లో ఆడటం గౌరవమన్న ఫెదరర్: ఫ్యాన్స్ ట్వీట్స్ అదుర్స్!  వెబ్ దునియా
భారత్‌లో డిసెంబరులో జరగనున్న అంతర్జాతీయ ప్రీమియర్ లీగ్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నానని స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. భారత్ కోసం ఆడటం తనకెంతో గౌరవంగా ఉందని ఫెదరర్ అన్నారు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో రోజర్ ఫెదరర్ ఇండియన్ ఏస్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. భారత్‌ జరగనున్న అంతర్జాతీయ ...

భారత్‌లో ఆడడం నాకు ఓ గొప్ప గౌరవం: ఫెదరర్   Oneindia Telugu
భారత్‌ పర్యటన కోసం ఎదురుచూస్తున్న ఫెదరర్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


దేశభవిష్యత్తుకు భావి ఇంజనీర్లే పునాది  Andhrabhoomi
వరంగల్, అక్టోబర్ 16: దేశభవిష్యత్తుకు భావి ఇంజనీర్లే పునాది అని మెట్రోరైల్ సి ఎండి వి.బి.గాడ్గిల్ అన్నారు. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో మూడురోజులపాటు జరిగే టెక్నోజియన్ జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవాలను ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు. మాజీ రాష్టప్రతి అబ్ధుల్ కలాం చెప్పినట్లుగా 2020నాటికి భారతదేశాన్ని ...

దేశాభివృద్ధికి భావి ఇంజనీర్లే పునాది   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


విహారి సెంచరీ  సాక్షి
సాక్షి, హైదరాబాద్: హనుమ విహారి (115) సెంచరీ సాధించడంతో ఆంధ్రా బ్యాంక్ 40 పరుగుల తేడాతో డెక్కన్ క్రానికల్ (డీసీ)పై విజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జట్లు పోటీపడుతున్న ఈ వన్డే నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాంక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 316 పరుగులు చేసింది. రవితేజ (56) ...


ఇంకా మరిన్ని »   


నాకౌట్‌కు హైదరాబాద్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ అండర్-19 మహిళల వన్డే టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఆలిండియా అండర్-19 నాకౌట్ టోర్నమెంట్‌కు అర్హత సంపాదించింది. విజేతగా నిలిచిన కర్ణాటక జట్టు కూడా నాకౌట్ పోరుకు సిద్ధమైంది. సౌత్‌జోన్ నుంచి ఈ రెండు జట్లు అర్హత పొందాయి. గుంటూరులో జరిగిన ఈ టోర్నీలో మొత్తం ఆరు ...


ఇంకా మరిన్ని »   


క్యారమ్‌లో మెరిసిన వరుణ్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీల అండర్-19 చెస్, క్యారమ్ పోటీల్లో భవాన్స్ జూనియర్ కాలేజి కుర్రాడు బి.జె.వరుణ్ కుమార్ మెరిశాడు. హైదరాబాద్ స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో బద్రుకా బాలికల జూనియర్ కాలేజిలో జరిగిన ఈ గేమ్స్‌లో వరుణ్ క్యారమ్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. సింగిల్స్‌లో ఎండీ ఫరూఖ్ (భవాన్స్), మణిభూషణ్ చారి ...


ఇంకా మరిన్ని »   


సిండి'కేట్ల'కు బ్రేక్  సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక అమ్మకాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సుదీర్ఘ విరామం తర్వాత అధికారికంగా ఇసుక అమ్మకాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలోని 71 ఇసుక రీచ్‌లను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి ద్వారా ఇసుకను డంపింగ్ యార్డుల నుంచి వినియోగదారులకు రవాణా ...


ఇంకా మరిన్ని »   


ఆధిక్యంలో కౌశల్-అమన్ జోడి  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇన్‌లాండ్ జాతీయ హోబి 16 సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ఆర్టిలరీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఏడబ్ల్యూఎస్‌ఏ) హవా కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ జలాల్లో సాగుతున్న ఈ పోటీల రెండో రోజు గురువారం 9 రేస్‌లు ముగిసే సరికి ఏడబ్ల్యూఎస్‌ఏ సెయిలర్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ టీమ్‌కు చెందిన కౌశల్ కుమార్-అమన్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言