2014年10月24日 星期五

2014-10-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
పాన్ బడ్డీ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు: హర్యానా ఈబీ షాక్!  వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది ...

పాన్‌షాప్ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు!   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
Nov 5 నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు : కేసీఆర్  వెబ్ దునియా
నవంబర్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 'మైక్రో ఇరిగేషన్‌' విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. కేబినెట్‌ ...

5 నుంచి బడ్జెట్‌ సమావేశాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు టీ మంత్రుల సమావేశం   తెలుగువన్

అన్ని 33 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లింది: చిదంబరం మాట నిజమేనా?  వెబ్ దునియా
కాంగ్రెస్ శ్రేణులలో ఆత్మస్థైర్యం సన్నగిల్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైనాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ శ్రేణులతో , మీడియాతో ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం ఉందన్నారు. ఒక టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుతానికి పార్టీలో ...

చిదంబరం నిజమే చెప్పారా   News Articles by KSR
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరం   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సాగర్‌లో నీటి విడుదల తగ్గించాలి : కేసీఆర్‌కు గుత్తా లేఖ!  వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అలాగే నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇలా నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతోపాటు నీటి నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని ...

సాగర్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌రావు   Andhrabhoomi
సాగర్ లో విద్యుత్ - గుత్తా అభ్యంతరం   News Articles by KSR
తెలంగాణ వర్సస్ ఆంధ్రప్రదేశ్   Kandireega

అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు: టీడీపీ ఆఫీసుపై దాడిపై కంప్లైయింట్!  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్‌ని కలసి టీఆర్ఎస్ సర్కారుపై ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని గవర్నర్‌తో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని గవర్నర్‌కి టీటీడీపీ నేతలు తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ...

తెలంగాణ సర్కారుపై గవర్నర్‌కి ఫిర్యాదు   తెలుగువన్
కేసీఆర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు, మండిపడ్డ ఎర్రబెల్లి   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
చంద్రబాబును కోర్టుకీడుస్తాం, దొంగచూపు: కెసిఆర్  Oneindia Telugu
హైదరాబాద్: శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు విషయంలో పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నారని, అహంకార ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి కెసిఆర్ మీడియా ...

చంద్రబాబులా దొంగచూపు లేదు.. మాకు ముందు చూపుంది: కేసీఆర్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ ఇచ్చే చెక్కులు బౌన్స్ అవుతున్నాయ్: షబ్బీర్ అలీ  వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ అందించే చెక్కులు బౌన్స్ అవుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. చెల్లని చెక్కులు పట్టుకుని పేదలు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో బౌన్స్ అయిన చెక్కులను జతచేసి ఆయన రాష్ట్ర గవర్నర్ ...

టీ సీఎం ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదట   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   


బాప్‌'రేవ్'!  సాక్షి
మేడ్చల్: నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా గడిపే నగరవాసులు వీకెండ్‌లో సేదదీరేం దుకు.. జాలీగా గడిపేందుకు ఏర్పాటైన రిసార్టుల స్వరూపం మారుతోంది. యువతనే లక్ష్యంగా చేసుకుని 'రేవ్ పార్టీల' పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. అర్థనగ్న నృత్యాలు, అశ్లీల కార్యక్రమాలు, మద్యం పార్టీలు నిర్వహిస్తూ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదాలకు చర్చలే పరిష్కారం: గవర్నర్  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు అవసరమని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. దీపావళి సందర్భంగా నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... వివాదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై ...

విద్యుత్‌ విషయంలో గవర్నర్ ఉపదేశం   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఒమర్ అబ్దుల్లాపై మోదీ ప్రశంసలు  సాక్షి
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఒమర్ క్రియాశీల ప్రయత్నం జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రేరణ అవుతుందని ఆయన ప్రశంసించారు. ఒమర్ ప్రయత్నం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ట్విట్టర్‌లో ...

స్వచ్ఛ్ భారత్‌‌లో ఒమర్ అబ్ధుల్లా: మోడీ ప్రశంస, సల్మాన్‌కు థ్యాంక్స్   వెబ్ దునియా

అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言