సీఎం కేసీఆర్కు టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బహిరంగ లేఖ! వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆరేనంటూ ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు ...
సీఎం కేసీఆర్కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖOneindia Telugu
రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలంసాక్షి
కెసిఆర్ కు జీవన్ రెడ్డి లేఖNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆరేనంటూ ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు ...
సీఎం కేసీఆర్కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ
రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం
కెసిఆర్ కు జీవన్ రెడ్డి లేఖ
ఎపిలో భారీ వర్షాలు 10tv
హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పలుచోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. వానలు జలాశయాలు నింపి కొన్నిచోట్ల పంటలకు మేలు చేస్తుంటే.
పొలాలకు భారీగా వరద నీరుAndhrabhoomi
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలుతెలుగువన్
ఎపి, తెలంగాణలలో వర్షాలుNews Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పలుచోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. వానలు జలాశయాలు నింపి కొన్నిచోట్ల పంటలకు మేలు చేస్తుంటే.
పొలాలకు భారీగా వరద నీరు
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు
ఎపి, తెలంగాణలలో వర్షాలు
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ 10tv
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 37 మంది ఐ.పి.ఎస్ లను బదిలీ చేసింది. ఆంధ్రకు కేటాయించిన చాలామంది ఐ.పి.ఎస్. అధికారులను డిజిపి ఆఫీస్కు అటాచ్మెంట్ చేశారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లోని తొమ్మిది జోన్ల డిసిపిలు మారినట్లే. వరంగల్ రేంజ్ ఐజీగా నవీన్చంద్ వరంగల్ ఐజి రవిగుప్త రైల్వేస్ ఐజీగా బదిలీ అయ్యారు, పోలీస్ ట్రెనింగ్ ఐ.జి.సందీప్ ...
తెలంగాణ ఐపీఎస్లకు కీలక బాధ్యతలుసాక్షి
37 మంది ఐపీఎస్ల బదిలీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐపీఎస్ల బదిలీAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 37 మంది ఐ.పి.ఎస్ లను బదిలీ చేసింది. ఆంధ్రకు కేటాయించిన చాలామంది ఐ.పి.ఎస్. అధికారులను డిజిపి ఆఫీస్కు అటాచ్మెంట్ చేశారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లోని తొమ్మిది జోన్ల డిసిపిలు మారినట్లే. వరంగల్ రేంజ్ ఐజీగా నవీన్చంద్ వరంగల్ ఐజి రవిగుప్త రైల్వేస్ ఐజీగా బదిలీ అయ్యారు, పోలీస్ ట్రెనింగ్ ఐ.జి.సందీప్ ...
తెలంగాణ ఐపీఎస్లకు కీలక బాధ్యతలు
37 మంది ఐపీఎస్ల బదిలీ
ఐపీఎస్ల బదిలీ
టీకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం : టీడీపీ నేత రేవంత్ ఫైర్ వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్, ఆయన ఫ్యామిలీ అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ముందు అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కేసీఆర్కు రివాజుగా ...
రేవంత్ కొత్త సవాల్News Articles by KSR
కేసీఆర్ సన్నాసి.. దద్దమ్మఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆర్.. ఇన్నాళ్లుగా ఏం చేశావు?సాక్షి
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్, ఆయన ఫ్యామిలీ అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ముందు అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కేసీఆర్కు రివాజుగా ...
రేవంత్ కొత్త సవాల్
కేసీఆర్ సన్నాసి.. దద్దమ్మ
కేసీఆర్.. ఇన్నాళ్లుగా ఏం చేశావు?
బెజవాడలో కారు రేస్: ఒకరు మృతి, కలకలం Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కాబోతున్న విజయవాడకు కూడా అప్పుడే కారు రేసులు వచ్చాయి. బైక్ రేసు కారణంగా రెండు కార్లు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ఢీకొట్టుకొని పల్టీలు కొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 8 మంది గాయపడ్డారు. వీరంతా ఇంజనీరింగ్ విద్యార్థులే కావడం గమనార్హం. ప్రమాదానికి గురైన ఓ ...
'బెజవాడ' హైవే పై రేసులు! పల్టీలు కొట్టిన రెండు కార్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు జిల్లాలో కార్ల రేసింగ్.. యువకుడి మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కాబోతున్న విజయవాడకు కూడా అప్పుడే కారు రేసులు వచ్చాయి. బైక్ రేసు కారణంగా రెండు కార్లు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ఢీకొట్టుకొని పల్టీలు కొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 8 మంది గాయపడ్డారు. వీరంతా ఇంజనీరింగ్ విద్యార్థులే కావడం గమనార్హం. ప్రమాదానికి గురైన ఓ ...
'బెజవాడ' హైవే పై రేసులు! పల్టీలు కొట్టిన రెండు కార్లు
గుంటూరు జిల్లాలో కార్ల రేసింగ్.. యువకుడి మృతి
ఉమ్మడిగానా? విడివిడిగానా? సాక్షి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎంసెట్ ప్రకటన, పదో షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి విద్యాసంస్థలకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై సోమవారం ఉభయ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల భేటీ జరగనుంది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం జరిగే సమావేశానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి కె.జగదీశ్వర్రెడ్డి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ...
ఈ భేటీ.. విద్యార్థులకు మేలు చేకూర్చేనా..?!10tv
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎంసెట్ ప్రకటన, పదో షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి విద్యాసంస్థలకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై సోమవారం ఉభయ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల భేటీ జరగనుంది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం జరిగే సమావేశానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి కె.జగదీశ్వర్రెడ్డి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ...
ఈ భేటీ.. విద్యార్థులకు మేలు చేకూర్చేనా..?!
రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలకు అవకాశం Namasthe Telangana
హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 1270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర గుజరాత్ తీరం వైపు తరలి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. వాయుగుండం కారణంగా కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ...
అరేబియా సముద్రంలో వాయుగుండం : విస్తారంగా వర్షాలు!వెబ్ దునియా
అరేబియాలో వాయుగుండం: బెజవాడ జలదిగ్బంధంOneindia Telugu
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండంసాక్షి
తెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 1270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర గుజరాత్ తీరం వైపు తరలి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. వాయుగుండం కారణంగా కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ...
అరేబియా సముద్రంలో వాయుగుండం : విస్తారంగా వర్షాలు!
అరేబియాలో వాయుగుండం: బెజవాడ జలదిగ్బంధం
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం
వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌస్ సేద్యం Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 26: వచ్చే మార్చినాటికి రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌస్ సేద్యం చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనే అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు దీనికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని, కేవలం 125 ఎకరాల్లో మాత్రమే గ్రీన్ హౌస్ కల్టివేషన్ ...
మార్చి నాటికి వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌస్లుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 26: వచ్చే మార్చినాటికి రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌస్ సేద్యం చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనే అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు దీనికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని, కేవలం 125 ఎకరాల్లో మాత్రమే గ్రీన్ హౌస్ కల్టివేషన్ ...
మార్చి నాటికి వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌస్లు
గ్రీన్ విశాఖే లక్ష్యం Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 26: పచ్చని చెట్లతో కళకళలాడే విశాఖ తుపాను తాకిడికి ఎడారిలా మారింది. విశాఖను తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు పచ్చదనం పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇదే అంశంపై ప్రభుత్వం, ప్రజలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రులు పిలుపునిస్తున్నారు. నగరంలో ఆదివారం వేర్వేరు కార్యక్రమాల్లో ...
మొక్కలు నాటేందుకు బృహత్తర ప్రణాళికసాక్షి
హరిత విశాఖకు సహకరించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
విశాఖపట్నం, అక్టోబర్ 26: పచ్చని చెట్లతో కళకళలాడే విశాఖ తుపాను తాకిడికి ఎడారిలా మారింది. విశాఖను తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు పచ్చదనం పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇదే అంశంపై ప్రభుత్వం, ప్రజలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రులు పిలుపునిస్తున్నారు. నగరంలో ఆదివారం వేర్వేరు కార్యక్రమాల్లో ...
మొక్కలు నాటేందుకు బృహత్తర ప్రణాళిక
హరిత విశాఖకు సహకరించండి
జగన్పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం : జ్యోతుల నెహ్రూ వెబ్ దునియా
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని తూర్పు గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. వాకతిప్ప బాధితులను పరామర్శించిన జగన్, వారికెలాంటి సహాయం అందించలేదని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ చేసిన ఆరోపణలపై స్పందించిన నెహ్రూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. వాకతిప్ప పేలుడు ఘటన ...
కేసీఆర్పై సునీత ఆగ్రహం, జగన్పై వద్దని నెహ్రూOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని తూర్పు గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. వాకతిప్ప బాధితులను పరామర్శించిన జగన్, వారికెలాంటి సహాయం అందించలేదని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ చేసిన ఆరోపణలపై స్పందించిన నెహ్రూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. వాకతిప్ప పేలుడు ఘటన ...
కేసీఆర్పై సునీత ఆగ్రహం, జగన్పై వద్దని నెహ్రూ
沒有留言:
張貼留言