2014年10月23日 星期四

2014-10-24 తెలుగు (India) క్రీడలు


టపాసులు: 65 మంది చిన్నారులకు గాయాలు  సాక్షి
హైదరాబాద్: దీపావళి పండగ నేపథ్యంలో నగరంలో టపాసులు కాలుస్తూ పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎక్కువ మందికి కంటికి గాయాలయ్యాయి. దీంతో 22 మంది చిన్నారులు సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి, 33 మంది ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి, మరో 10 మంది ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు వైద్యులు చికిత్స ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
భారత మహిళా బాక్సర్ సరితపై సస్పెన్షన్ వేటు  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని తీసుకున్న వెంటనే వెనక్కు ఇచ్చేసిన మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై ప్రపంచ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) సస్పెన్షన్ వేటు వేసింది. 57-60 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన జీ నా పార్క్‌తో సరిత తలపడింది. ఆమె పూర్తి ఆధిపత్యాన్ని ...

సరితా దేవిపై సస్పెన్షన్   సాక్షి
సరిత సస్పెండ్: నిరసన ప్లస్ మెడల్ వెనక్కి ఇచ్చినందుకేనట!   వెబ్ దునియా
సరితా దేవి సస్పెండ్, కారణం నిరసన వ్యక్తం చేయడమే   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్  సాక్షి
న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన టెర్రీ వాల్ష్ మళ్లీ ఆ పదవిలో కొనసాగనున్నారు. బుధవారం క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఉన్నతాధికారులతో జరిపిన చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 'సాయ్' వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ...

వాల్ష్‌ కథ సుఖాంతం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హాకీ కోచ్ వాల్ష్‌తో 'సాయ్' రాజీ   Andhrabhoomi
భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామాను విరమించుకున్నాడోచ్!   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
భారత్‌తో వన్డే సిరీస్‌కు సంగక్కర అనుమానమే..!  thatsCricket Telugu
న్యూఢిల్లీ: శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో, భారత్‌తో ఐదు వన్డేల మ్యాచ్ సిరిస్‌కు అతడి రాక అనుమానంగా మారింది. విండీస్ పర్యటన అర్ధాంతరంగా రద్దయిన నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఐసీసీ వరల్డ్ కప్‌కు తక్కువ సమయం లేకపోగా, ...

శ్రీలంకతో వన్డే సిరీస్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్   10tv
శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!   వెబ్ దునియా
శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలు   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సైనా, కశ్యప్ ర్యాంకులు మెరుగు  సాక్షి
కౌలాలంపూర్: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ర్యాంకులు మెరుగుపడ్డాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా జాబితాలో సైనా ఓ స్థానం సంపాదించి ఆరో ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక కశ్యప్, శ్రీకాంత్ ఏడేసి స్థానాలు మెరుగుపరచుకుని వరసగా 21, 16 ర్యాంక్ లు కైవసం చేసుకున్నారు. వర్ధమాన షట్లర్ పీవీ సింధు ...

ఫ్రెంచ్ ఓపెన్ : పారుపల్లి కశ్యప్ శుభారంభం!   వెబ్ దునియా
కశ్యప్‌ సంచలనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాగోకు కశ్యప్ షాక్   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బిడ్డతో కాల్వలోకి మహిళ, ఉద్యోగాల పేరిట టోకరా  Oneindia Telugu
విశాఖపట్నం: ఎన్‌ఏడీ గణేష్ నగర్‌లో ఓ ఇంటిలో ఊపిరి ఆడగక దంపతులు మృతి చెందారు. హుధుద్ తుపాన్‌ వల్ల విశాఖలో విద్యుత్‌ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సహాయక చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాలకు అధికారులు విద్యుత్‌ సరఫరా చేశారు. గణేష్ నగర్‌లో కరెంట్‌ లేకపోవడంతో మంగళవారం రాత్రి ఒక కుటుంబం జనరేటర్‌ వేసుకుని పడుకున్నారు. ఉదయం చూసేసరికి దంపతులు ...

ఉద్యోగాల పేరిట రూ. 1.5 కోట్లు టోకరా   సాక్షి
ఉద్యోగాల పేరిట మోసం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఎస్‌బీఐలో క్యాషియర్ చేతివాటం  సాక్షి
బద్వేలు అర్బన్: భారతీయ స్టేట్‌బ్యాంక్ బద్వేలు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నాగశేఖర్‌రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. కొంద రి ఖాతాదారుల అకౌంటు నుంచి సుమారు రూ.14లక్షలు నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ.5లక్షలు గల్లంతు చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ సామ్య విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై బుధవారం బద్వేలు ...

18 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగి   తెలుగువన్
బ్యాంక్ గుమస్తా రూ.18లక్షలు స్వాహా   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలుశిక్ష  సాక్షి
ప్రిటోరియా: గతేడాది తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ శిక్ష వెంటనే అమల్లోకి రానుంది. దీంతో 20 నెలలుగా సాగుతున్న ఈ కేసు విచారణ ముగిసినట్టయ్యింది. 2013, ఫిబ్రవరి 14న రీవా స్టీన్‌కాంప్‌ను ఆగంతుకుడిగా భావించిన పిస్టోరియస్ తన ఇంట్లోనే కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ప్రియురాలి హత్య కేసులో బ్లేడ్ రన్నర్‌ పిస్టోరియస్‌కు ఐదేళ్ళ జైలు!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


'శారదా' కుంభకోణంలో తొలి చార్జిషీటు నమోదు  Andhrabhoomi
కోల్‌కతా, అక్టోబర్ 22: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) బుధవారం తొలి చార్జిషీటు దాఖలు చేసింది. శారదా చిట్‌ఫండ్ సంస్థ అధినేత సుదీప్త సేన్, ఆయన సన్నిహిత సహచరుడు దేవ్‌జానీ ముఖర్జీ, సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్‌లను ఈ చార్జిషీటులో ...

'శారదా' కుంభకోణంలో తొలి చార్జిషీట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల ఎంగేజ్‌మెంట్ త్వరలోనే!  వెబ్ దునియా
విరాట్ కోహ్లీ అభిమానులకో గుడ్ న్యూస్. టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని తెలిసింది. మొన్నటిదాకా ఏకంగా ఇంగ్లండ్ పర్యటనకు గర్ల్ ఫ్రెండ్‌ను వెంటబెట్టుకెళ్లిన కోహ్లీ త్వరలో వివాహం చేసుకోనున్నాడు. అనుష్కతో ఎఫైర్‌పై నోరు విప్పని కోహ్లీ... ఇరు కుటుంబాలను ...

త్వరలో కోహ్లీ, అనుష్కల ఎంగేజ్‌మెంట్? తొందరలేదని..   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言