అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి కాంబినేషన్లో మల్టీస్టారర్! వెబ్ దునియా
అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ రాబోతోంది. బిగ్ బడ్జెట్ సినిమాలు తీసే పీవీపీ సినిమాస్ ఈ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనుంది. తొలుత ఈ సినిమాలో కార్తి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. కాని అనేక కారణాల వాళ్ళ ఎన్టీఆర్ స్థానంలో కార్తీని తీసుకున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ ...
నాగార్జున, కార్తీతో పివిపి ద్విభాషాచిత్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాగార్జున, కార్తిలతో పివిపి చిత్రంAndhrabhoomi
ఎన్టీఆర్ ఔట్: నాగ్-కార్తి మల్టీస్టారర్ ఖరారు (అపీషియల్)FIlmiBeat Telugu
Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ రాబోతోంది. బిగ్ బడ్జెట్ సినిమాలు తీసే పీవీపీ సినిమాస్ ఈ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనుంది. తొలుత ఈ సినిమాలో కార్తి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. కాని అనేక కారణాల వాళ్ళ ఎన్టీఆర్ స్థానంలో కార్తీని తీసుకున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ ...
నాగార్జున, కార్తీతో పివిపి ద్విభాషాచిత్రం
నాగార్జున, కార్తిలతో పివిపి చిత్రం
ఎన్టీఆర్ ఔట్: నాగ్-కార్తి మల్టీస్టారర్ ఖరారు (అపీషియల్)
రుద్రమదేవిలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఇదే..! వెబ్ దునియా
భారతదేశంలో చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రమైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో కథానాయిక అనుష్క 'రుద్రమదేవి'గా టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. కాగా, హీరో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు జాతి పౌరుషానికీ, కాకతీయ వీరఖడ్గానికి ప్రతీకగా కథలో కీలకంగా వచ్చే చరిత్ర ప్రసిద్ధుడైన గోన ...
కాకతీయ పౌరుష ఖడ్గధారిగా...సాక్షి
గోన గన్నారెడ్డి 'ఫస్ట్ లుక్' అదిరిపోయిందితెలుగువన్
రుద్రమదేవి: అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి లుక్ ఇదే...FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
భారతదేశంలో చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రమైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో కథానాయిక అనుష్క 'రుద్రమదేవి'గా టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. కాగా, హీరో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు జాతి పౌరుషానికీ, కాకతీయ వీరఖడ్గానికి ప్రతీకగా కథలో కీలకంగా వచ్చే చరిత్ర ప్రసిద్ధుడైన గోన ...
కాకతీయ పౌరుష ఖడ్గధారిగా...
గోన గన్నారెడ్డి 'ఫస్ట్ లుక్' అదిరిపోయింది
రుద్రమదేవి: అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి లుక్ ఇదే...
ముంపు గ్రామాలపై హరీష్, 'కేసీఆర్ది తుగ్లక్ పాలన' Oneindia Telugu
హైదరాబాద్: పులిచింతల ముంపు గ్రామాల సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్రావు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లాల్లో 13 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు రూ.130 కోట్లు నష్టపరిహారం రావాల్సి ఉందని తెలిపారు. ఈ మొత్తంలో రూ.40 కోట్లు ...
పులిచింతల నిర్వాసితుల సమస్యలపై మంత్రి హరీష్ సమీక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి'సాక్షి
ముంపుగ్రామాల సమస్యలపైచర్చించాం: హరీష్రావుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: పులిచింతల ముంపు గ్రామాల సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్రావు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లాల్లో 13 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు రూ.130 కోట్లు నష్టపరిహారం రావాల్సి ఉందని తెలిపారు. ఈ మొత్తంలో రూ.40 కోట్లు ...
పులిచింతల నిర్వాసితుల సమస్యలపై మంత్రి హరీష్ సమీక్ష
'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి'
ముంపుగ్రామాల సమస్యలపైచర్చించాం: హరీష్రావు
షూటింగ్లు బంద్..చాంబర్లో చర్చలు.. సాక్షి
సోమవారం తెలుగు సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. చలనచిత్ర సీమకు చెందిన కార్మికుల వేతనాలు, ఇతర అంశాలపై ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులకూ, నిర్మాతలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ సోమవారం నుంచి షూటింగ్ల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్లకు అవాంతరం ఏర్పడడంతో సోమవారం సాయంత్రం నుంచి ఇరు ...
టాలీవుడ్ షూటింగ్స్ బంద్....ఎన్నిరోజులింకా....Palli Batani
షూటింగ్లు బంద్Andhrabhoomi
పవన్ కళ్యాణ్ , ప్రభాస్ ని కూడా ఆపేస్తారా?FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సోమవారం తెలుగు సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. చలనచిత్ర సీమకు చెందిన కార్మికుల వేతనాలు, ఇతర అంశాలపై ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులకూ, నిర్మాతలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ సోమవారం నుంచి షూటింగ్ల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్లకు అవాంతరం ఏర్పడడంతో సోమవారం సాయంత్రం నుంచి ఇరు ...
టాలీవుడ్ షూటింగ్స్ బంద్....ఎన్నిరోజులింకా....
షూటింగ్లు బంద్
పవన్ కళ్యాణ్ , ప్రభాస్ ని కూడా ఆపేస్తారా?
సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం Andhrabhoomi
సికిందరాబాద్: పాట్నా నుంచి బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులో పాట్నీ కారు కింద ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించాయని, సకాలంలో వాటిని అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
సికిందరాబాద్: పాట్నా నుంచి బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులో పాట్నీ కారు కింద ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించాయని, సకాలంలో వాటిని అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
ఇది ఓ మేజికల్ జర్నీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''ఒకట్రెండు సినిమాలు చేద్దామనుకున్న వాణ్ణి పది సినిమాలు చేశాను. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా ఇక్కడిదాకా వచ్చాను. దీన్ని ఓ మేజికల్ జర్నీగా భావిస్తున్నా'' అని చెప్పారు నిఖిల్. మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన 'కార్తికేయ' చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. చందు మొండేటి దర్శకునిగా ...
ఎవ్వరూ క్లోజ్ కాలేదు.. అది చూసి కథలు అల్లేశారు: కలర్స్ స్వాతివెబ్ దునియా
తినడానికి రెస్టారెంట్కి వెళ్తే కథలు అల్లేశారు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
''ఒకట్రెండు సినిమాలు చేద్దామనుకున్న వాణ్ణి పది సినిమాలు చేశాను. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా ఇక్కడిదాకా వచ్చాను. దీన్ని ఓ మేజికల్ జర్నీగా భావిస్తున్నా'' అని చెప్పారు నిఖిల్. మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన 'కార్తికేయ' చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. చందు మొండేటి దర్శకునిగా ...
ఎవ్వరూ క్లోజ్ కాలేదు.. అది చూసి కథలు అల్లేశారు: కలర్స్ స్వాతి
తినడానికి రెస్టారెంట్కి వెళ్తే కథలు అల్లేశారు!
వివాదంలో విజయ్ 'కత్తి' 10tv
నటుడు విజయ్ తాజా చిత్రం 'కత్తి' వివాదాల సుడిగుండంలో చిక్కుకొంది. దీపావళి రేసులో 'కత్తి' దిగుతుందనుకుంటే. ఆ 'కత్తి'కి రెండు వైపులా వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా రిలీజ్ అయితే విధ్వంసం సృష్టిస్తామని తమిళ తంబీలు హెచ్చరిస్తుంటే.. విడుదల చేసి తీరుతాం అంటూ చిత్ర యూనిట్ సవాలు విసురుతోంది. దీంతో తమిళనాట మరో సినీ వివాదం ...
'కత్తి' సినిమా విడుదలపై అనుమానాలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
నటుడు విజయ్ తాజా చిత్రం 'కత్తి' వివాదాల సుడిగుండంలో చిక్కుకొంది. దీపావళి రేసులో 'కత్తి' దిగుతుందనుకుంటే. ఆ 'కత్తి'కి రెండు వైపులా వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా రిలీజ్ అయితే విధ్వంసం సృష్టిస్తామని తమిళ తంబీలు హెచ్చరిస్తుంటే.. విడుదల చేసి తీరుతాం అంటూ చిత్ర యూనిట్ సవాలు విసురుతోంది. దీంతో తమిళనాట మరో సినీ వివాదం ...
'కత్తి' సినిమా విడుదలపై అనుమానాలు
విశాఖలో స్మిత... వహ్ 1000 కిలోల ఆవకాయ్ కమ్మగా... వెబ్ దునియా
హుధుద్ తుఫాన్ షాక్ కు విశాఖపట్టణం వాసులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీల దగ్గర్నుంచి పెద్దపెద్ద వ్యాపారస్తుల వరకూ ఇప్పటికే లక్షలు, కోట్లు విరాళాలు ప్రకటించి తమ దాన గుణాన్ని చాటిచెప్పారు. ఈ జాబితాలో పాప్ గాయని హాయ్ రబ్బా ఫేం స్మిత కూడా చేరిపోయారు. ఆమె తుఫాను బాధితుల కోసం 7 లక్షల విరాళాన్ని ...
“హాయ్ రబ్బ” స్మిత విరాళంKandireega
అన్ని 2 వార్తల కథనాలు »
హుధుద్ తుఫాన్ షాక్ కు విశాఖపట్టణం వాసులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీల దగ్గర్నుంచి పెద్దపెద్ద వ్యాపారస్తుల వరకూ ఇప్పటికే లక్షలు, కోట్లు విరాళాలు ప్రకటించి తమ దాన గుణాన్ని చాటిచెప్పారు. ఈ జాబితాలో పాప్ గాయని హాయ్ రబ్బా ఫేం స్మిత కూడా చేరిపోయారు. ఆమె తుఫాను బాధితుల కోసం 7 లక్షల విరాళాన్ని ...
“హాయ్ రబ్బ” స్మిత విరాళం
మహేష్ తో మళ్ళీ ఛాన్స్ దక్కింది తెలుగువన్
సూపర్ స్టార్ మహేష్ బాబు తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో నటిస్తోన్న మహేష్, ఈ చిత్రం పూర్తి కాగానే పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో మరో సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల 14రీల్స్ బ్యానర్ లో మహేష్ చేసిన వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ...
14 రీల్స్ బ్యానర్ లో మహేష్ మళ్లీ...పూర్తి డిటేల్స్FIlmiBeat Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సూపర్ స్టార్ మహేష్ బాబు తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో నటిస్తోన్న మహేష్, ఈ చిత్రం పూర్తి కాగానే పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో మరో సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల 14రీల్స్ బ్యానర్ లో మహేష్ చేసిన వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ...
14 రీల్స్ బ్యానర్ లో మహేష్ మళ్లీ...పూర్తి డిటేల్స్
సెక్సీ లుక్స్తో అదరగొడుతున్న రకుల్ ప్రీత్... గబ్బర్ సింగ్ 2లోనూ... వెబ్ దునియా
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ జోరు పెంచింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2లో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే రకుల్ కావలసినంత మేరకు ఎక్స్పోజింగ్ చేసేందుకు సిద్ధమని అంటోందట. దాంతో నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం ...
గబ్బర్ సింగ్ 2లో 'ఆమే' హీరోయిన్!సాక్షి
పవన్ గబ్బర్సింగ్-2లో హీరోయిన్ ఆమేనా..!Palli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ జోరు పెంచింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2లో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే రకుల్ కావలసినంత మేరకు ఎక్స్పోజింగ్ చేసేందుకు సిద్ధమని అంటోందట. దాంతో నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం ...
గబ్బర్ సింగ్ 2లో 'ఆమే' హీరోయిన్!
పవన్ గబ్బర్సింగ్-2లో హీరోయిన్ ఆమేనా..!
沒有留言:
張貼留言