2014年10月20日 星期一

2014-10-21 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
జపాన్ మంత్రి యుకో ఒబుచి రిజైన్ : మేకప్ కోసం రూ.58 లక్షలు ఖర్చు!  వెబ్ దునియా
జపాన్ వాణిజ్య మంత్రి యుకో ఒబుచి మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. తన మేకప్ ఖర్చుల కోసం రూ.58 లక్షలు ఖర్చు చేయడంతో ఆమె మంత్రి పదవికి ఊడిపోయింది. ఈ మొత్తం రాజకీయ పార్టీల కోసం విరాళంగా ఇచ్చిన నిధుల నుంచి తీసి ఖర్చు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పలేదు. ఇలా మంత్రి పదవిని పోగొట్టుకున్న ...

రిజైన్: విచారణను ఎదుర్కొనేందుకు సిద్దమన్న మంత్రి   Oneindia Telugu
మేకప్ ఖర్చు గొడవలో మంత్రి పదవి పోయింది   News Articles by KSR
మేకప్ స్కాం: జపాన్ మహిళా మంత్రి రాజీనామా   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాక్‌లోని హిందువులకు దీపావళికి నో లీవ్: ఇమ్రాన్ కామెంట్స్?  వెబ్ దునియా
దీపావళికి అధికారికంగా మలేషియా, సింగపూర్, ఫిజి, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, గయానా, ట్రినిడాడ్, టొబాగో, సురినామ్ వంటి దేశాల్లో సెలవు ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో మాత్రం దీపావళి నాడు హిందువులకు సెలవు లేదు. కాగా దీపావళి పండుగను పురస్కరించుని 23న సెలవు కావాలంటూ పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీ ...

మేం వస్తే హిందువులు తిరిగొస్తారు: ఇమ్రాన్, దీపావళి...   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆస్ట్రేలియా పార్లమెంటులో వచ్చేనెల మోదీ ప్రసంగం  Andhrabhoomi
మెల్‌బోర్న్, అక్టోబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనెలలో ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్లు, నాయకుల సంయుక్త సభలో ప్రసంగించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. వచ్చే నెలలో బిస్బెన్‌లో జరిగే జి-20 దేశాధినేతల సమావేశానికి హాజరుకానున్న ప్రధాని తరువాత ...

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించనున్న మోదీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


మార్స్‌ను దాటిన తోకచుక్క.. మామ్ క్షేమం!  సాక్షి
వాషింగ్టన్: ఖగోళ శాస్త్రవేత్తలను ఉత్కంఠకు గురిచేస్తూ.. ఆదివారం మధ్యాహ్నం సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అంగారకుడిని సురక్షితంగా దాటిపోయింది. సౌరకుటుంబం వెలుపల నుంచి వచ్చిన ఈ తోకచుక్క సెకనుకు 56 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు అరుణగ్రహానికి 1,39,500 కి.మీ. సమీపం నుంచి దూసుకుపోయింది.
నేడు మార్స్‌కు సన్నిహితంగా వెళ్లనున్న తోకచుక్క   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ప్రధాని మోదీకి దౌత్యరక్షణ ఉంటుంది: అమెరికా  సాక్షి
వాషింగ్టన్: గుజరాత్ మత ఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దాఖలైన మానవ హక్కుల ఉల్లంఘన కేసులో ఆయనకు దౌత్య రక్షణ ఉంటుందని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టుకు యూఎస్ అటార్నీ ప్రీత్ భరారా విన్నవించారు. భారత ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీకి అమెరికాలోని కోర్టుల నుంచి దౌత్య ...


ఇంకా మరిన్ని »   

  Kandireega   
ఒబామాకు క్రెడిట్ కార్డ్ కష్టాలు  Kandireega
obama kandireega.com క్రెడిట్ కార్డ్ కష్టాలు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా వీడలేదు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా న్యూయార్క్ వెళ్లారు. న్యూయార్క్ వెళ్ళిన ఒబామా ఓ హోటల్ లో క్రెడిట్ కార్డ్ వాడడానికి ప్రయత్నించారు. తీరా చూస్తే సాక్షాత్తూ ఒబామా క్రెడిట్ కార్డు కూడా తిరస్కరణకు గురైందట. కాసేపు ఏమి అర్ధం కాని ...

ఒబామా క్రెడిట్ కార్డు.. గోవిందా!   వెబ్ దునియా
ఎవరైనా కావచ్చు: ఒబామా క్రెడిట్ కార్డు తిరస్కరణ   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆర్నాల్డ్ నుంచి ఆహ్వానం  సాక్షి
హాలీ వుడ్ సూపర్‌స్టార్, కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ నుంచి ఐ చిత్ర హీరో సియాన్ విక్రమ్‌కు ఆహ్వానం అందిందన్నది తాజా సమాచారం. రియలిస్టిక్ యాక్షన్ కథా చిత్రాలతో హాలీవుడ్ ప్రేక్షకులతోపాటు యావత్ ప్రపంచ సినీ అభిమానులను అలరించి సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ కాలిఫోర్నియా గవర్నర్‌గా కూడా అక్కడి ప్రజల విశేష ఆదరణ ...


ఇంకా మరిన్ని »   


ఓటు హక్కు వినియోగించుకున్న ఒబామా!  సాక్షి
షికాగో: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వినియోగించుకోవడం పౌరుడి ప్రథమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నాకు ఓటు వేయడమంటే చాలా ఇష్టం అని ఒబామా వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటు వేశాననే విషయాన్ని ఒబామా చెప్పడానికి నిరాకరించారు. ఎన్నికల రోజు కోసం వేచి చూడకుండా ఈ సంవత్సరంలోనే ఓటు వినియోగించుకోవాలని ఓటర్లకు ఒబామా, ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మదనపల్లెలో దొంగల ముఠా అరెస్టు : 263 గ్రాముల నగలు స్వాధీనం  వెబ్ దునియా
మదనపల్లె, వాల్మీకిపురంలో తచ్చాడుతున్న దొంగల ముఠాను ప్రత్యేక ఐడీ పార్టీ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి రూ.7.2 లక్షల విలువ చేసే 263 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ గంగయ్య విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి మండలం పోడలపల్లెకు చెందిన ...

చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇరాక్‌లో కారు బాంబు పేలి 24 మంది మృతి  వెబ్ దునియా
ఐఎస్ తీవ్రవాదుల ఇరాక్, సిరియాలోని కొన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకు ప్రత్యేక దేశంగా ప్రకటించారు. ఇరాక్ పై దాడులు నిర్వహిస్తూవస్తున్నారు. ఈ స్థితిలో రాజధాని బాగ్దాద్‌లో వరుసగా మూడు ప్రాంతాలలో కారు బాంబులు పేలాయి. ఈ ఘటనల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. షియా జాతికి చెందిన వారు అధికంగా నివసించే బలదియాత్ ప్రాంతంలో హోటల్ ...

ఇరాక్‌లో బాంబు పేలుడు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言