మోదీ చెప్పారు.. ఆదర్శ నేతలుగా ఉందాం!' ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'భారీగా ఆలోచిద్దాం.. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం.. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం.. దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశిద్దాం. ఆదర్శ రాజకీయ నాయకుడికి పర్యాయపదంగా ఉందాం''. - ఏన్డీయే ఎంపీలకు విందులో ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాజకీయాలకు అతీతంగా పనులు చేద్దాం. మనమంతా కలిస్తే గొప్ప సానుకూల శక్తి. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ ...
మోడీ..తేనీటి విందు..10tv
'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్'సాక్షి
పరిశుభ్రమైన భారత్ ఏర్పాటుకు చేతులు కలపండి: మోడీ పిలుపు!వెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
'భారీగా ఆలోచిద్దాం.. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం.. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం.. దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశిద్దాం. ఆదర్శ రాజకీయ నాయకుడికి పర్యాయపదంగా ఉందాం''. - ఏన్డీయే ఎంపీలకు విందులో ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాజకీయాలకు అతీతంగా పనులు చేద్దాం. మనమంతా కలిస్తే గొప్ప సానుకూల శక్తి. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ ...
మోడీ..తేనీటి విందు..
'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్'
పరిశుభ్రమైన భారత్ ఏర్పాటుకు చేతులు కలపండి: మోడీ పిలుపు!
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం : 9 మంది దుర్మరణం! వెబ్ దునియా
అసోం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అసోం రాష్ట్ర రోడ్డు రవణాకు చెందిన బస్సు కలియబోర్ జిల్లా, నగావ్లో కల్వర్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టు ను ఢీ కొట్టినట్టు ప్రయాణికులు ...
అస్సాంలో బస్సు ప్రమాదం: అక్కడిక్కడే 9 మంది మృతిOneindia Telugu
అసోంలో బస్సు ప్రమాదం : 9 మంది దుర్మరణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అస్సాంలో రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతితెలుగువన్
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
అసోం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అసోం రాష్ట్ర రోడ్డు రవణాకు చెందిన బస్సు కలియబోర్ జిల్లా, నగావ్లో కల్వర్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టు ను ఢీ కొట్టినట్టు ప్రయాణికులు ...
అస్సాంలో బస్సు ప్రమాదం: అక్కడిక్కడే 9 మంది మృతి
అసోంలో బస్సు ప్రమాదం : 9 మంది దుర్మరణం
అస్సాంలో రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
498 ఏ సెక్షన్పై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రహోంశాఖ పలు సూచనలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, అక్టోబర్ 26 : 498 ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. వరకట్నం కేసులతో పాటు 498 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన వెంటనే ఎవరినీ అరెస్టు చేయవద్దని సూచించింది. భార్యా భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో ...
498ఏ సెక్షన్ల కింద కేసు పెట్టినా అరెస్టు చేయొద్దు : కేంద్ర హోంశాఖవెబ్ దునియా
498-ఎ కేసు పెట్టగానే అరెస్టు చేయవద్దు: కేంద్ర హోంశాఖOneindia Telugu
498-ఎ సెక్షన్ దుర్వినియోగం అవుతోందిNews Articles by KSR
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 26 : 498 ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. వరకట్నం కేసులతో పాటు 498 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన వెంటనే ఎవరినీ అరెస్టు చేయవద్దని సూచించింది. భార్యా భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో ...
498ఏ సెక్షన్ల కింద కేసు పెట్టినా అరెస్టు చేయొద్దు : కేంద్ర హోంశాఖ
498-ఎ కేసు పెట్టగానే అరెస్టు చేయవద్దు: కేంద్ర హోంశాఖ
498-ఎ సెక్షన్ దుర్వినియోగం అవుతోంది
ఆధార్ కార్డును ఎక్కడైనా జారీ చేయండి : కేంద్ర హోంశాఖ వెబ్ దునియా
ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను కేంద్రం మరింత సరళతరం చేసింది. ఇందులోభాగంగా.. ఆధార్ కార్డు కావాలనే దేశ పౌరుడికి ఎక్కడైనా జారీ చేయాల్సిందిగా కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇందుకోసం విధంగా నివాస ధృవీకరణ పత్రం చూపించాలన్న నిబంధనను మాత్రం సడలించలేదు. మరోవైపు.. దేశంలో ఆధార్ కార్డులకు క్రమంగా ప్రాధాన్యం పెరిగుతోంది.
ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను కేంద్రం మరింత సరళతరం చేసింది. ఇందులోభాగంగా.. ఆధార్ కార్డు కావాలనే దేశ పౌరుడికి ఎక్కడైనా జారీ చేయాల్సిందిగా కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇందుకోసం విధంగా నివాస ధృవీకరణ పత్రం చూపించాలన్న నిబంధనను మాత్రం సడలించలేదు. మరోవైపు.. దేశంలో ఆధార్ కార్డులకు క్రమంగా ప్రాధాన్యం పెరిగుతోంది.
ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్!
కామాంధుడైన తండ్రికి విషం పెట్టిన కుమార్తె.. ముగ్గురి మృతి! వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూరు జిల్లాలో ఓ కామాంధుడైన తండ్రి పెట్టే లైంగిక వేధింపులు భరించలేక 19 యేళ్ల యువతి తండ్రిని హత్య చేసేందుకు మద్యంలో పురుగుల మందు కలిపింది. ఈ మద్యాన్ని సేవించిన తండ్రితో పాటు.. మరో ఇద్దరు మృత్యువాతపడగా, మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో తంజావూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వెలుగు ...
ఫేస్బుక్లో పోస్ట్, ఆత్మహత్య: తండ్రికి కూతురు విషంOneindia Telugu
కామాంధుడైన తండ్రి.. విషంపెట్టిన కూతురుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూరు జిల్లాలో ఓ కామాంధుడైన తండ్రి పెట్టే లైంగిక వేధింపులు భరించలేక 19 యేళ్ల యువతి తండ్రిని హత్య చేసేందుకు మద్యంలో పురుగుల మందు కలిపింది. ఈ మద్యాన్ని సేవించిన తండ్రితో పాటు.. మరో ఇద్దరు మృత్యువాతపడగా, మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో తంజావూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వెలుగు ...
ఫేస్బుక్లో పోస్ట్, ఆత్మహత్య: తండ్రికి కూతురు విషం
కామాంధుడైన తండ్రి.. విషంపెట్టిన కూతురు
విశాఖ బీచ్లో చీపురు పట్టిన వెంకయ్య (పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో విశాఖ నగరం పరిశుభ్రంగా మారనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్ రోడ్డులో యువమోర్చా, యోగభారతీ ట్రస్ట్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రమదానం నిర్వహించారు.
విశాఖలో చీపురు పట్టిన వెంకయ్యసాక్షి
కేంద్ర మంత్రి వెంకయ్య స్వచ్ఛ విశాఖAndhrabhoomi
ఆర్.కె.బీచ్ లో స్వచ్చ భారత్ లో వెంకయ్య నాయుడుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో విశాఖ నగరం పరిశుభ్రంగా మారనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్ రోడ్డులో యువమోర్చా, యోగభారతీ ట్రస్ట్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రమదానం నిర్వహించారు.
విశాఖలో చీపురు పట్టిన వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్య స్వచ్ఛ విశాఖ
ఆర్.కె.బీచ్ లో స్వచ్చ భారత్ లో వెంకయ్య నాయుడు
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన గడ్కరీ Andhrabhoomi
నాగపూర్, అక్టోబర్ 25: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి వివాదానికి గురయ్యారు. శనివారం ఆయన తన తెలుపు రంగు స్కూటర్ను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. మోహన్ భగవత్తో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్క్వార్టర్కు స్కూటర్పై వచ్చారు.
గడ్కరి హెల్మెట్ పెట్టుకోరా!News Articles by KSR
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన గడ్కరీ!సాక్షి
స్కూటర్ నడిపిన గడ్కరీ: నిబంధనల ఉల్లంఘనOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
నాగపూర్, అక్టోబర్ 25: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి వివాదానికి గురయ్యారు. శనివారం ఆయన తన తెలుపు రంగు స్కూటర్ను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. మోహన్ భగవత్తో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్క్వార్టర్కు స్కూటర్పై వచ్చారు.
గడ్కరి హెల్మెట్ పెట్టుకోరా!
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన గడ్కరీ!
స్కూటర్ నడిపిన గడ్కరీ: నిబంధనల ఉల్లంఘన
రాహుల్ అసమర్థతే నాయకత్వ మార్పుకి ఆలోచనకి ప్రేరణ తెలుగువన్
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ ...
నెం.1 స్థానం సోనియా గాంధీదే: చిదంబరం కామెంట్స్వెబ్ దునియా
చిదంబరం నిజమే చెప్పారాNews Articles by KSR
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరంసాక్షి
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 16 వార్తల కథనాలు »
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ ...
నెం.1 స్థానం సోనియా గాంధీదే: చిదంబరం కామెంట్స్
చిదంబరం నిజమే చెప్పారా
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరం
పాన్వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు: హర్యానా ఈబీ! వెబ్ దునియా
పాన్వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు పంపించి హర్యానా ఈబీ షాక్ ఇచ్చింది. హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు ...
కిళ్ళీకొట్టుకి 132 కోట్ల కరెంట్ బిల్లుతెలుగువన్
పాన్ వాలా కరెంట్ బిల్లు రూ.132 కోట్లుKandireega
పాన్ వాలాకు 132 కోట్ల కరెంటుబిల్లుసాక్షి
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
పాన్వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు పంపించి హర్యానా ఈబీ షాక్ ఇచ్చింది. హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు ...
కిళ్ళీకొట్టుకి 132 కోట్ల కరెంట్ బిల్లు
పాన్ వాలా కరెంట్ బిల్లు రూ.132 కోట్లు
పాన్ వాలాకు 132 కోట్ల కరెంటుబిల్లు
జమ్మూకాశ్మీర్ - జార్ఖండ్లు ఐదు దశల్లో.. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23 వెబ్ దునియా
జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, సుప్తచేతనావస్థలో ఉన్న ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న డిమాండ్ను ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఇక్కడ ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలకు ...
కశ్మీర్, జార్ఖండ్లో ఎన్నికల నగారా నవంబర్ 5 నుంచి ఐదు దశల్లో పోలింగ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోగిన నగారాAndhrabhoomi
రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలుసాక్షి
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, సుప్తచేతనావస్థలో ఉన్న ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న డిమాండ్ను ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఇక్కడ ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలకు ...
కశ్మీర్, జార్ఖండ్లో ఎన్నికల నగారా నవంబర్ 5 నుంచి ఐదు దశల్లో పోలింగ్
మోగిన నగారా
రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలు
沒有留言:
張貼留言