2014年10月20日 星期一

2014-10-21 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి  సాక్షి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతి ...

బాణాసంచా పేలుళ్ళు... 11 మంది మృతి   తెలుగువన్
బాణాసంచా బ్లాస్ట్ యాక్సిడెంట్: తూర్పు గోదావరిలో 13 మంది మృతి!   వెబ్ దునియా
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు : 11 మంది మృతి   Andhrabhoomi
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 26 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మహారాష్ట్రలో బీజేపీకి మద్దతు: కేరళ ఎన్‌‌సీపీ అభ్యంతరం  Oneindia Telugu
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి బయట నుంచి మద్దతిస్తామన్న ఎన్‌‌సీపీ ప్రకటనపై కేరళ ఎన్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీనియర్ ఎమ్మెల్యే ఏకే శశీంద్రన్ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని ఎన్‌సీపీ కేంద్ర నాయకులకు తెలియజేసినట్లు తెలిపారు. ఈ ప్రకటన పార్టీ సిద్దాంతాలకు ...

బీజేపీకి మద్దతివ్వడంపై కేరళ ఎన్సీపీ అభ్యంతరం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గుజరాత్‌లో ఉష మిషన్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుజరాత్‌లో ప్రతిభావంతులైన అథ్లెట్లను తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో పెద్ద మిషన్‌ను ప్రారంభించనున్నట్టు భారత లెజెండరీ స్ర్పింటర్‌ పీటీ ఉష తెలిపింది. గతేడాది గుజరాత్‌ వెళ్లినప్పుడు నాటి ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఉత్తమ అథ్లెట్లను తయారు చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారని ఉష పేర్కొంది. అయితే కామన్వెల్త్‌ ...

ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తికి పీటీ ఉష పచ్చజెండా!   వెబ్ దునియా
ప్రధాని మోడీ విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నలిచ్చిన పిటి ఉష   Oneindia Telugu
మళ్లీ ట్రాక్ మీదకు పి.టి. ఉష   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఢిల్లీ కాల్ సెంటర్ రేప్ కేస్ : దోషులకు జీవితఖైదు!  వెబ్ దునియా
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన రేప్ కేసు దోషులకు సోమవారం జీవితఖైదు విధించారు. ఢిల్లీలోని ధౌలా క్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ రేప్ కేసుకు సంబంధించి గతవారం జరిగిన విచారణలో ఈ ఐదుగురిని ఢిల్లీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2010 నవంబర్ 24న బాధితురాలు విధులు ముగించుకుని వస్తుండగా, ఈ ఐదుగురు వ్యక్తులు ...

సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవితఖైదు   Andhrabhoomi
ఢిల్లీ అత్యాచారం కేసు: ఐదుగురు దోషులకు జీవిత ఖైదు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహారాష్ట్రలో ఎంఐఎం బోణీ చేసింది  తెలుగువన్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం రెండు స్థానాలను గెలిచి సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బోణీ కొట్టింది. ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబై నగరంలోని బైకలా నియోజకవర్గం నుంచి ...

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 2 స్థానాల్లో విజయం   వెబ్ దునియా
మరాఠ గడ్డపై ఎంఐఎం పాగా..   10tv
మహారాష్ట్రలో మజ్లిస్ బోణి   సాక్షి
Andhrabhoomi   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 29 వార్తల కథనాలు »   

  Kandireega   
6,96321 ఓట్ల అధిక్యంతో ప్రీతం సరికొత్త రికార్డు  Kandireega
pritam munde kandireega.com లోక్ సభ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది బీజేపీ. అత్యధిక మెజార్టీతో బీజేపీ గత రికార్డులను తిరగరాసింది. చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతం ముండే భారీ మెజార్టీతో విజయదుందుభి మ్రోగించారు. మహారాష్ట్రలోని బీడ్ లోక్ సభ స్థానానికి ...

సానుభూతితో గోపినాధ్ ముండే కుమార్తె రికార్డు   News Articles by KSR
ముండే కుమార్తెల ఘన విజయం   సాక్షి
ఉప ఎన్నికల్లోనూ బిజెపి హవా   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేస్తాం : బిలావల్ భుట్టో  వెబ్ దునియా
కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసి తీరుతామని పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కొడుకు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) యువ నేత బిలావల్‌ భుట్టో ప్రకటించారు. ఆరు నూరైనా భారత్‌ నుంచి కాశ్మీర్‌ను సాధించి తీరతానని మహ్మద్‌ ఆలీ జిన్నా సమాధి దగ్గర జరిగిన ఒక ర్యాలీలో శపథం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను కాశ్మీర్‌ అంశాన్ని ...

ఒట్టేసి చెబుతున్నా.. భారత్‌ నుంచి కశ్మీర్‌ను లాక్కుంటాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
వైద్య పరిశోధనలపై మరింత దృష్టి పెట్టాలి  సాక్షి
న్యూఢిల్లీ:వైద్య పరిశోధనల రంగంలో భారత్ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోవువారం ఎయిమ్స్ 42వ స్నాతకోత్సవంలో ఆయన పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయని, వాటికి అనుగుణంగా మనదేశంలో వైద్యులు పరిశోధనలపై మరింత దృష్టి ...

మారుమూల ప్రజలకు సేవ చేయండి   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆస్ట్రేలియా పార్లమెంటులో వచ్చేనెల మోదీ ప్రసంగం  Andhrabhoomi
మెల్‌బోర్న్, అక్టోబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనెలలో ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్లు, నాయకుల సంయుక్త సభలో ప్రసంగించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. వచ్చే నెలలో బిస్బెన్‌లో జరిగే జి-20 దేశాధినేతల సమావేశానికి హాజరుకానున్న ప్రధాని తరువాత ...

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించనున్న మోదీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఉదారంగా ఆదుకోండి  సాక్షి
న్యూఢిల్లీ: హుదూద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. వెయ్యికోట్ల సాయం సరిపోదని, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి బాధితులకు మరింత సాయం అందించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర ...

తుపాను సాయం మరింత పెంచండి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言