2014年10月29日 星期三

2014-10-30 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
జాతీయ జట్టుకు ఆడితేనే నిధులు  Namasthe Telangana
న్యూఢిల్లీ: జాతీయజట్టు తరపున ఆడకుండా తప్పించుకునే ఆటగాళ్లకు ఇక చెక్‌పడనుంది. అవరసరమైనప్పుడు వివిధ టోర్నమెంట్లలో భారత్ నుంచి ఆడకుండా వైదొలగే క్రీడాకారులకు నిధులు అందకుండా చూడాలని క్రీడాశాఖ నిర్ణయించింది. భారత టెన్నిస్ టాప్ ఆటగాళ్లయిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌లు తమ ర్యాంకింగ్ పాయింట్ల కోసం ఇటీవల ...

జాతీయ సేవలకు సిద్ధంగా ఉంటేనే ఆర్థిక సాయం   Andhrabhoomi
నిధులు కావాలా.. దేశానికి ఆడండి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డబ్బులు కావాలంటే భారత్‌కు ఆడాల్సిందే!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్  Namasthe Telangana
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ప్రతిష్టాత్మక బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. చారిత్రక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో బుధవారం జరిగిన గాలా డిన్నర్‌లో బ్రాడ్‌మన్ ఫౌండేషన్ సచిన్‌కు ఈ గౌరవాన్ని కల్పించింది. మాస్టర్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు ఈ హోదా దక్కింది. తనకు ఈ గౌరవం లభించడం పట్ల ఆనందాన్ని ...

బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్ చేరిక   Andhrabhoomi
బ్రాడ్‌మన్‌ 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌'లో సచిన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సచిన్ ఆధునిక బ్రాడ్‌మన్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
జెఎస్‌డబ్ల్యు చాలెంజర్ స్క్వాష్ సర్క్యూట్ హరీందర్ హ్యాట్రిక్  Andhrabhoomi
చెన్నై, అక్టోబర్ 29: భారత స్క్వాష్ ఆటగాడు హరీందర్ పాల్ సింగ్ ఇక్కడ జరిగిన జెఎస్‌డబ్ల్యు చాలెంజర్ స్క్వాష్ సర్క్యూట్ టైటిల్ సాధించాడు. వరుసగా మూడోసారి టైటిల్ అందుకొని హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫైనల్‌లో అతను కరీం అలీ ఫతీ (ఈజిప్టు)పై 11-8, 11-3, 11-6 తేడాతో గెలిచాడు. కాగా, మహిళల టైటిల్ కూడా భారత్‌కే దక్కింది. దీపిక పల్లీకల్ ఫైనల్‌లో జపాన్ ...

విజేతలు హరీందర్‌, దీపిక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హరీందర్ 'హ్యాట్రిక్'... దీపిక 'డబుల్'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాహుల్ ద్రవిడ్ : డబ్బు ఖర్చు పెడితే సరిపోదు.. అథ్లెట్లను గుర్తించి?  వెబ్ దునియా
డబ్బు ఖర్చు పెడితే సరిపోదు. ప్రతిభావంతులైన అథ్లెట్లను గుర్తించి వారిని సానబట్టాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. పతక విజేతల సెర్చ్ హంట్ కోసం ఎనిమిది సభ్యుల టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో తనకు చోటు లభించడంపై ద్రవిడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. క్రికెట్‌ను చూసి ఒలింపిక్ అథ్లెట్లు ఎంతో నేర్చుకోవచ్చని చెప్పాడు.
క్రికెట్‌ను చూసి ఇతర అథ్లెట్లు ఎంతో నేర్చుకోవచ్చు: ద్రవిడ్   thatsCricket Telugu
క్రికెట్‌ నుంచి ఎంతో నేర్చుకోవాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్రికెట్ నుంచి చాలా నేర్చుకోవచ్చు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


తమిళనాడు దొంగల ముఠా అరెస్ట్  Andhrabhoomi
ఖైరతాబాద్, అక్టోబర్ 29: తమిళనాడు రాష్ట్రం శంకరపురం గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు ముఠా సభ్యులను ఎస్సార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 2.4 లక్షలు విలువ చేసే ఎనిమిది ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు, ఎస్సార్‌నగర్ డిఐ ...

అదుపులో శంకరాపురం గ్యాంగ్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సాకర్ మైదానంలోకి ధోనీ: అభిషేక్ బచ్చన్ లుంగీతో సందడి!  వెబ్ దునియా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాకర్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో తాను సహ యజమానిగా వ్యవహరిస్తున్న చెన్నయిన్ జట్టుకు మద్దుతు పలికేందుకు మంగళవారం చెన్నైకి వచ్చిన ధోని మైదానంలోకి దిగి కాసేపు అభిమానులను అలరించాడు. చెన్నై పుట్ బాలర్లతో కాసేపు మ్యాచ్ ఆడి.. గోల్ కీపర్‌గా కాసేపు అవతారం ఎత్తాడు. చెన్నై ...

గోల్ కీపర్‌గా ధోని, తొడకొట్టిన అభిషేక్ బచ్చన్ (ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఫెడరర్‌ టీమ్‌లో నేనూ..!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌: అంతర్జాతీయ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌)లో స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ జట్టులో తాను కూడా ఉండడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చెప్పింది. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ఐపీటీఎల్‌లో ఆడడం భారత్‌ లాంటి దేశాల్లో టెన్నిస్‌ అభివృద్ధికి దోహదపడుతుందని బుధవారం తెలిపింది. ఐపీటీఎల్‌ ...

రోజర్ ఫెదరర్ జట్టులో ఉండటం ఎగ్జైట్‌గా ఉంది : సానియా మీర్జా   వెబ్ దునియా
ఐపీటీఎల్ తో కొత్త శిఖరాలకు టెన్నిస్: ముర్రే   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఇక జట్టులోకి రాలేనేమో!: యువరాజ్  Namasthe Telangana
న్యూఢిల్లీ: గత వరల్డ్‌కప్ హీరో, డాషింగ్ లెఫ్ట్‌హ్యాండర్ యువరాజ్ సింగ్ వచ్చే వరల్డ్‌కప్‌లో కనిపించే అవకాశాల్లేవ్. ఈ మాట సెలెక్టర్లు చెబుతున్నది కాదు. స్వయంగా యువరాజ్ సింగే అంటున్నది. అవును.. తాను ఇక భారత జట్టు తరపున కనిపించనేమో అని యువీ నిర్వేదంగా అన్నాడు. అంతలోనే మళ్లీ.. జట్టులోకి రావడమనేది ఇప్పటికీ తన లక్ష్యమని, పరిస్థితులు ...

భారత జట్టులోకి ఇక రానేమో: యువరాజ్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


చలి చంపేస్తోంది!  సాక్షి
కల్హేర్: ఇటీవల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనాన్ని ఇప్పుడు చలి వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడం, చలిగాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. తుపాను రాక మునుపు గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతూ ...


ఇంకా మరిన్ని »   


రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం  సాక్షి
శ్రీకాకుళం స్పోర్ట్స్: శ్రీకాకుళం పట్టణంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో 60వ పాఠశాలల క్రీడా(స్కూల్ గేమ్స్) పోటీలు ప్రారంభమయ్యూరుు. మూడు రోజుల పాటు జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 బాలబాలికల ఎంపిక పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言