భారతీయ నగరాలకు ఉగ్రదాడుల ప్రమాదం తెలుగువన్
అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారతదేశంలోని నగరాలపై దాడి చేసే ప్రమాదం ఉందని నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్ఎస్జి) హెచ్చరించింది. అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని నగరాలపై సంయుక్తంగా దాడికి దిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ''భారతదేశం మీద దాడి చేయాలన్న తమ ఉద్దేశాన్ని వారు (అల్ఖైదా) ఇప్పుడు బయటపెట్టారు. వారు లష్కర్ ...
ఇండియన్ సిటీస్కు ఉగ్రవాద ముప్పు: అల్ఖైదా, ఐఎస్ఐఎస్ పక్కా ప్లాన్!వెబ్ దునియా
నగరాలకు ఉగ్రముప్పు: అప్రమత్తం చేసిన ఎన్ఎస్జిOneindia Telugu
పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పుAndhrabhoomi
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారతదేశంలోని నగరాలపై దాడి చేసే ప్రమాదం ఉందని నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్ఎస్జి) హెచ్చరించింది. అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని నగరాలపై సంయుక్తంగా దాడికి దిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ''భారతదేశం మీద దాడి చేయాలన్న తమ ఉద్దేశాన్ని వారు (అల్ఖైదా) ఇప్పుడు బయటపెట్టారు. వారు లష్కర్ ...
ఇండియన్ సిటీస్కు ఉగ్రవాద ముప్పు: అల్ఖైదా, ఐఎస్ఐఎస్ పక్కా ప్లాన్!
నగరాలకు ఉగ్రముప్పు: అప్రమత్తం చేసిన ఎన్ఎస్జి
పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు
సరిహద్దుల్లో తగ్గొద్దు Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రస్తుత పరిస్థితుల్లో దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధాలు జరిగే అవకాశాలు చాలా తక్కువని, అయినప్పటికీ అన్ని రకాల సవాళ్లనూ ఎదుర్కోకలిగే సత్తాను భారత సైనిక దళాలు నిరంతరం పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిరు. ఒకపక్క పాకిస్తాన్, మరొపక్క చైనాలు సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తున్న నేపథ్యంలో ...
అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరంసాక్షి
త్రివిధ దళాధిపతులతో మోడీ మీట్: సరిహద్దు సమస్యపై ఏం చేద్దాం?వెబ్ దునియా
మిలటరీ అధికారులతో మోడీ భేటీతెలుగువన్
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రస్తుత పరిస్థితుల్లో దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధాలు జరిగే అవకాశాలు చాలా తక్కువని, అయినప్పటికీ అన్ని రకాల సవాళ్లనూ ఎదుర్కోకలిగే సత్తాను భారత సైనిక దళాలు నిరంతరం పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిరు. ఒకపక్క పాకిస్తాన్, మరొపక్క చైనాలు సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తున్న నేపథ్యంలో ...
అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరం
త్రివిధ దళాధిపతులతో మోడీ మీట్: సరిహద్దు సమస్యపై ఏం చేద్దాం?
మిలటరీ అధికారులతో మోడీ భేటీ
ఈ రాత్రికి జైల్లోనే జయలలిత! సాక్షి
బెంగళూరు: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శుక్రవారం రాత్రికి తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైల్లోనే ఉంటారు. విడుదల కోసం లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆమె ఈ రాత్రికి జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం శనివారం ఉదయం జయ తరపు న్యాయవాది బి.కుమార్ లాంఛనాలు పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా, కోర్టు ఉత్తర్వులపైనా, ...
నేడు జయలలిత విడుదలNamasthe Telangana
నాపై కాదు.. ఎక్కడ దాడి జరిగినా జయ మళ్లీ జైలుకే: సుబ్రమణ్య స్వామి జోస్యంవెబ్ దునియా
దాడులు జరిగితే జయ బెయిల్ రద్దు అవుతుంది : సుబ్రహ్మణ్యస్వామిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 42 వార్తల కథనాలు »
బెంగళూరు: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శుక్రవారం రాత్రికి తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైల్లోనే ఉంటారు. విడుదల కోసం లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆమె ఈ రాత్రికి జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం శనివారం ఉదయం జయ తరపు న్యాయవాది బి.కుమార్ లాంఛనాలు పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా, కోర్టు ఉత్తర్వులపైనా, ...
నేడు జయలలిత విడుదల
నాపై కాదు.. ఎక్కడ దాడి జరిగినా జయ మళ్లీ జైలుకే: సుబ్రమణ్య స్వామి జోస్యం
దాడులు జరిగితే జయ బెయిల్ రద్దు అవుతుంది : సుబ్రహ్మణ్యస్వామి
ముషారఫ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ.. వేలుపెడితే తాటతీస్తాం! వెబ్ దునియా
కాశ్మీర్లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...
కాశ్మీర్లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేననిOneindia Telugu
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలిసాక్షి
కాశ్మీర్ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
కాశ్మీర్లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...
కాశ్మీర్లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేనని
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి
కాశ్మీర్ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్
నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం Andhrabhoomi
బాలాసోర్, అక్టోబర్ 17: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్ను రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలంగా ఛేదించగలదు. శుక్రవారం ఉదయం 10.04 గంటలకు నిర్భయ క్షిపణిని డెఫెన్స్ రీసెర్జి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్డిఓ) విజయవంతంగా ...
రక్షణ రంగ పరిశోధనల్లో ఓ మైలు రాయిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'నిర్భయ్' సూపర్ సక్సెస్సాక్షి
నిర్భయ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్... అమెరికా క్షిపణుల కంటే...వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
బాలాసోర్, అక్టోబర్ 17: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్ను రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలంగా ఛేదించగలదు. శుక్రవారం ఉదయం 10.04 గంటలకు నిర్భయ క్షిపణిని డెఫెన్స్ రీసెర్జి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్డిఓ) విజయవంతంగా ...
రక్షణ రంగ పరిశోధనల్లో ఓ మైలు రాయి
'నిర్భయ్' సూపర్ సక్సెస్
నిర్భయ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్... అమెరికా క్షిపణుల కంటే...
నా మాజీ భార్యతో లింక్, బెదిరింపు: అతుల్ శర్మపై పేస్ Oneindia Telugu
ముంబై: క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
నన్ను చంపుతానంటున్నాడు..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అతుల్ శర్మ చంపేస్తానని బెదిరించాడు: లియాండర్ పేస్!వెబ్ దునియా
అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ముంబై: క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
నన్ను చంపుతానంటున్నాడు..
అతుల్ శర్మ చంపేస్తానని బెదిరించాడు: లియాండర్ పేస్!
అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్
నల్లధనం వివరాలు వెల్లడిస్తాం... స్విట్జర్లాండ్ తెలుగువన్
భారతదేశానికి సంబంధించిన వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం వివరాలు అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ ను కోరిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది.
నల్లధనం వివరాలు ఇస్తాం.. కానీ : స్విట్జర్లాండ్ మెలికవెబ్ దునియా
భారత్ను బెదిరించలేరు: చైనాకు రాజ్, నల్లధనంపై స్విస్Oneindia Telugu
నల్లధనం వివరాలు అందించేందుకు స్విస్ అంగీకారంసాక్షి
10tv
అన్ని 15 వార్తల కథనాలు »
భారతదేశానికి సంబంధించిన వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం వివరాలు అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ ను కోరిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది.
నల్లధనం వివరాలు ఇస్తాం.. కానీ : స్విట్జర్లాండ్ మెలిక
భారత్ను బెదిరించలేరు: చైనాకు రాజ్, నల్లధనంపై స్విస్
నల్లధనం వివరాలు అందించేందుకు స్విస్ అంగీకారం
ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా? సాక్షి
న్యూఢిల్లీ : దాదాపు రెండు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న చెలిమి చెడిపోయినా.. ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రంలో గట్టిగానే ప్రచారం చేశారు. 288 స్థానాలున్న మరాఠా పీఠాన్ని దక్కించుకుంటే తర్వాత రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గం సుగమం అవుతుందన్నది ఆయన దీర్ఘకాల ఆలోచన.
ఎగ్జిట్పోల్స్లో బీజేపీకే పట్టంKandireega
ముగిసిన పోలింగ్.. ఇక ఎగ్జిట్పోల్స్10tv
మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కథ కంచికి : మోడీ తుఫాను!వెబ్ దునియా
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : దాదాపు రెండు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న చెలిమి చెడిపోయినా.. ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రంలో గట్టిగానే ప్రచారం చేశారు. 288 స్థానాలున్న మరాఠా పీఠాన్ని దక్కించుకుంటే తర్వాత రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గం సుగమం అవుతుందన్నది ఆయన దీర్ఘకాల ఆలోచన.
ఎగ్జిట్పోల్స్లో బీజేపీకే పట్టం
ముగిసిన పోలింగ్.. ఇక ఎగ్జిట్పోల్స్
మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కథ కంచికి : మోడీ తుఫాను!
నల్లధనం వివరాలు ఎందుకు ఇవ్వలేరో News Articles by KSR
నల్లధనం వెల్లడి విషయంలో కాంగ్రెస్,బిజెపిలకు పెద్ద తేడా కనిపించడం లేదు. నల్లధనం వివరాలను వెల్లడించలేమని కేంద్రంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం సుప్రింకోర్టుకు తెలియచేసింది. ద్వంద్వ పన్నుల ఒప్పందాల ప్రకారం , నల్లధనం వివరాలను వెల్లడించడానికి ఆయా దేశాలు అభ్యంతరం చెప్పాయని, అందువల్ల ఆ వివరాలను వెల్లడించలేమని సుప్రింకోర్టుకు కేంద్రం ...
ఆ వివరాలు ఇవ్వలేంAndhrabhoomi
నల్లధనం వివరాలన్నీ వెల్లడించలేంసాక్షి
'నల్ల' కుబేరుల వివరాలు బయటపెట్టలేంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
నల్లధనం వెల్లడి విషయంలో కాంగ్రెస్,బిజెపిలకు పెద్ద తేడా కనిపించడం లేదు. నల్లధనం వివరాలను వెల్లడించలేమని కేంద్రంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం సుప్రింకోర్టుకు తెలియచేసింది. ద్వంద్వ పన్నుల ఒప్పందాల ప్రకారం , నల్లధనం వివరాలను వెల్లడించడానికి ఆయా దేశాలు అభ్యంతరం చెప్పాయని, అందువల్ల ఆ వివరాలను వెల్లడించలేమని సుప్రింకోర్టుకు కేంద్రం ...
ఆ వివరాలు ఇవ్వలేం
నల్లధనం వివరాలన్నీ వెల్లడించలేం
'నల్ల' కుబేరుల వివరాలు బయటపెట్టలేం
మిజోరం మహిళ హత్య Andhrabhoomi
ఢిల్లీ: సౌత్ ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో 24ఏళ్ల మిజోరం మహిళ దారుణ హత్యకు గురైంది. తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడివుంది. ఆమెతో పాటు నివశించే వీరేందర్సింగ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. Related Article. మిలటరీ అధికారులతో మోదీ సమావేశం · జయలలితకు బెయిల్ మంజూరు · నిర్భయ క్షిపణి ప్రయోగం విజయవంతం · 'శ్రమేవ జయతే' · తెలంగాణకు ...
ఢిల్లీలో మిజోరాం యువతి మృత దేహం లభ్యంవెబ్ దునియా
ఢిల్లీలో మిజొరాం యువతి హత్య?సాక్షి
ఢిల్లీలో మిజోరాం యువతి హత్యNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఢిల్లీ: సౌత్ ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో 24ఏళ్ల మిజోరం మహిళ దారుణ హత్యకు గురైంది. తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడివుంది. ఆమెతో పాటు నివశించే వీరేందర్సింగ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. Related Article. మిలటరీ అధికారులతో మోదీ సమావేశం · జయలలితకు బెయిల్ మంజూరు · నిర్భయ క్షిపణి ప్రయోగం విజయవంతం · 'శ్రమేవ జయతే' · తెలంగాణకు ...
ఢిల్లీలో మిజోరాం యువతి మృత దేహం లభ్యం
ఢిల్లీలో మిజొరాం యువతి హత్య?
ఢిల్లీలో మిజోరాం యువతి హత్య
沒有留言:
張貼留言