నల్లధనం జాబితాలో ముగ్గురు కాదు.. 8 మంది పేర్లు వెల్లడి! వెబ్ దునియా
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...
నల్లధన కుబేరుల లిస్టు విడుదల చేసిన కేంద్రం10tv
నల్ల గుట్టు కొంచెం రట్టు జాబితాలో డాబర్ ఇండియా ప్రమోటర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ ఖాతా సక్రమమైనదే: డాబర్ ఇండియాAndhrabhoomi
సాక్షి
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 36 వార్తల కథనాలు »
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...
నల్లధన కుబేరుల లిస్టు విడుదల చేసిన కేంద్రం
నల్ల గుట్టు కొంచెం రట్టు జాబితాలో డాబర్ ఇండియా ప్రమోటర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల ...
ఆ ఖాతా సక్రమమైనదే: డాబర్ ఇండియా
బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ మృతి సాక్షి
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే గోవింద్ రాథోడ్ (62)ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాందేడ్ జిల్లా ముఖేడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆదివారం రాత్రి ఆయన దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో నగరానికి బయల్దేరారు. ఆ సమయంలో ఆయన వెంట కుమారుడు గంగాధర్ కూడా ఉన్నారు. రైలు జాల్నా స్టేషన్కు ...
మహారాష్ట్రలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ రాథోడ్ హఠాన్మరణం!వెబ్ దునియా
మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే మృతిAndhrabhoomi
బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం, 121 తగ్గిన సంఖ్యా బలంOneindia Telugu
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే గోవింద్ రాథోడ్ (62)ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాందేడ్ జిల్లా ముఖేడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆదివారం రాత్రి ఆయన దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో నగరానికి బయల్దేరారు. ఆ సమయంలో ఆయన వెంట కుమారుడు గంగాధర్ కూడా ఉన్నారు. రైలు జాల్నా స్టేషన్కు ...
మహారాష్ట్రలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ రాథోడ్ హఠాన్మరణం!
మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే మృతి
బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం, 121 తగ్గిన సంఖ్యా బలం
రాజీవ్ హత్య: నళినీ పిటిషన్ను తిరస్కరంచిన సుప్రీం Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళినీ శరణ్ దాఖలు చేసుకున్న ఓ పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. శిక్షకాలం కంటే ముందుగా విడుదల చేయాలని ఆమె వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా, నళినీ శరణ్ ప్రస్తుతం తమిళనాడులోని వెల్లోర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. రాజీవ్ హత్య ...
నళిని పిటిషన్ను కొట్టేసిన సుప్రీంAndhrabhoomi
నళిని పిటిషన్ కొట్టివేతసాక్షి
రాజీవ్ హత్యకేసు: నళిని పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళినీ శరణ్ దాఖలు చేసుకున్న ఓ పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. శిక్షకాలం కంటే ముందుగా విడుదల చేయాలని ఆమె వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా, నళినీ శరణ్ ప్రస్తుతం తమిళనాడులోని వెల్లోర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. రాజీవ్ హత్య ...
నళిని పిటిషన్ను కొట్టేసిన సుప్రీం
నళిని పిటిషన్ కొట్టివేత
రాజీవ్ హత్యకేసు: నళిని పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు!
కశ్మీర్పై లండన్లో బిలావల్ మార్చ్ విఫలం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్/ఇస్లామాబాద్, అక్టోబర్ 27: కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రస్తావించబోయిన పాకిస్థాన్కు శృంగభంగం ఎదురయ్యింది. లండన్ వేదికగా కశ్మీర్పై చర్చ జరిపేందుకు యూకేలోని పాక్ అనుకూల గ్రూప్ చేసిన ప్రయత్నం రసాభాసగా మారింది. అంతేకాదు, ఈ వైఫల్యానికి నువ్వంటే... నువ్వు కారణమని పాకిస్థాన్లోని పీపీపీ నాయకుడు బిలావల్ ...
ఇంగ్లండ్లో బిలావల్ భుట్టోకు పరాభవం.. ప్లాస్టిక్ బాటిళ్లతో దాడి!వెబ్ దునియా
బిలావల్కు పరాభవం: ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లతో దాడిOneindia Telugu
బిలావల్ భుట్టోపై బూట్లు, కోడిగుడ్లతో దాడిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
లండన్/ఇస్లామాబాద్, అక్టోబర్ 27: కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రస్తావించబోయిన పాకిస్థాన్కు శృంగభంగం ఎదురయ్యింది. లండన్ వేదికగా కశ్మీర్పై చర్చ జరిపేందుకు యూకేలోని పాక్ అనుకూల గ్రూప్ చేసిన ప్రయత్నం రసాభాసగా మారింది. అంతేకాదు, ఈ వైఫల్యానికి నువ్వంటే... నువ్వు కారణమని పాకిస్థాన్లోని పీపీపీ నాయకుడు బిలావల్ ...
ఇంగ్లండ్లో బిలావల్ భుట్టోకు పరాభవం.. ప్లాస్టిక్ బాటిళ్లతో దాడి!
బిలావల్కు పరాభవం: ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లతో దాడి
బిలావల్ భుట్టోపై బూట్లు, కోడిగుడ్లతో దాడి
మోడీ హవా: మెల్బోర్న్ టు సిడ్నీ.. ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్ప్రెస్'! వెబ్ దునియా
భారత దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కనిపిస్తోంది. అమెరికాలో నరేంద్ర మోడీ పర్యటనకు యమా క్రేజ్ లభించిన నేపథ్యంలో..ఆస్ట్రేలియా కూడా మోడీ టూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ వద్ద మోడీ చేసిన ప్రసంగం అమెరికా చరిత్ర పుటలకెక్కింది. తాజాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు ...
మెల్బోర్న్ టు సిడ్నీ: ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్ప్రెస్'Oneindia Telugu
ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్ ప్రెస్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
భారత దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కనిపిస్తోంది. అమెరికాలో నరేంద్ర మోడీ పర్యటనకు యమా క్రేజ్ లభించిన నేపథ్యంలో..ఆస్ట్రేలియా కూడా మోడీ టూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ వద్ద మోడీ చేసిన ప్రసంగం అమెరికా చరిత్ర పుటలకెక్కింది. తాజాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు ...
మెల్బోర్న్ టు సిడ్నీ: ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్ప్రెస్'
ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్ ప్రెస్'
నవంబర్ 24 నుంచి పార్లమెంట్ Namasthe Telangana
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సోమవారం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఈ సమావేశాల్లో కనీసం 30 నుంచి 35 బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నించనున్నది. మొత్తం 22 రోజులపాటు పార్లమెంట్ ...
నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలుసాక్షి
24నుంచి శీతాకాల భేటీAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సోమవారం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఈ సమావేశాల్లో కనీసం 30 నుంచి 35 బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నించనున్నది. మొత్తం 22 రోజులపాటు పార్లమెంట్ ...
నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
24నుంచి శీతాకాల భేటీ
తృణమూల్, బీజేపీ ఘర్షణల్లో ముగ్గురి మృతి సాక్షి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. బీర్భూం జిల్లా మక్రా గ్రామంలో సోమవారం ఇరుపార్టీల కార్యకర్తలు నాటు తుపాకులతో కాల్పు లు జరుపుకోగా ముగ్గురు తీవ్రం గా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఘర్షణల్లో 5 ఇళ్లు అగ్నికి ...
బాంబులతో పరస్పరం దాడులు, ఇద్దరు మృతిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. బీర్భూం జిల్లా మక్రా గ్రామంలో సోమవారం ఇరుపార్టీల కార్యకర్తలు నాటు తుపాకులతో కాల్పు లు జరుపుకోగా ముగ్గురు తీవ్రం గా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఘర్షణల్లో 5 ఇళ్లు అగ్నికి ...
బాంబులతో పరస్పరం దాడులు, ఇద్దరు మృతి
మహా సీఎం ఎవరైనా మా మద్దతు ఉంటుంది: శివసేన Oneindia Telugu
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన పార్టీ తన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. మహారాష్ట్రను ముందుకు నడిపించే నేతకు తమ మద్దతు తప్పక ఉంటుందని తెలిపింది. మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు అధికారంగా ఖరారు కాకపోయినా.. ఆదివారం జరిగిన సమావేశంలో కొంత మంది ...
శివసేన స్వరం మారిందా?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన పార్టీ తన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. మహారాష్ట్రను ముందుకు నడిపించే నేతకు తమ మద్దతు తప్పక ఉంటుందని తెలిపింది. మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు అధికారంగా ఖరారు కాకపోయినా.. ఆదివారం జరిగిన సమావేశంలో కొంత మంది ...
శివసేన స్వరం మారిందా?
నవం. 2న ప్రేమికులు ముద్దులు, కౌగిలింతలతో నిరసన Oneindia Telugu
తిరువనంతపురం: మోరల్ పోలీసింగ్ పేరుతో గతవారం కేరళలోని కోజికోడ్ రెస్టారెంటులో యువమోర్చా కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా కోచి మెరైన్ డ్రైవ్ వద్ద యువతీ, యువకులు భారీ ఎత్తున నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 2వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ప్రేమజంటలు బహిరంగంగా ముద్దులు, కౌగిలింతలు పెట్టుకొని నిరసన తెలపాలని ...
ముద్దులు, కౌగిలింతలతో ప్రేమికుల నిరసనసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
తిరువనంతపురం: మోరల్ పోలీసింగ్ పేరుతో గతవారం కేరళలోని కోజికోడ్ రెస్టారెంటులో యువమోర్చా కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా కోచి మెరైన్ డ్రైవ్ వద్ద యువతీ, యువకులు భారీ ఎత్తున నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 2వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ప్రేమజంటలు బహిరంగంగా ముద్దులు, కౌగిలింతలు పెట్టుకొని నిరసన తెలపాలని ...
ముద్దులు, కౌగిలింతలతో ప్రేమికుల నిరసన
గుజరాత్ పోలీసులపై దాడి కేసులో నేడే తీర్పు సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల క్రితం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో గుజరాత్ పోలీసులపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడనే ఆరోపణలపై తహరిక్ తాఫుజ్ షాహిరె ఇస్లామ్ (టీటీఎస్ఐ) అధ్యక్షుడు మౌలానా నసీరుద్దీన్ను గుజరాత్ పోలీసులు 2004లో అరె స్టు చేసి లక్డికాపూల్లోని డీజీపీ ...
ఇంకా మరిన్ని »
సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల క్రితం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో గుజరాత్ పోలీసులపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడనే ఆరోపణలపై తహరిక్ తాఫుజ్ షాహిరె ఇస్లామ్ (టీటీఎస్ఐ) అధ్యక్షుడు మౌలానా నసీరుద్దీన్ను గుజరాత్ పోలీసులు 2004లో అరె స్టు చేసి లక్డికాపూల్లోని డీజీపీ ...
沒有留言:
張貼留言