పాన్ బడ్డీ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు: హర్యానా ఈబీ షాక్! వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది ...
పాన్షాప్ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు!Andhrabhoomi
పాన్ వాలా కరెంట్ బిల్లు రూ.132 కోట్లుKandireega
పాన్ బడ్డీకి 132 కోట్ల కరెంట్ బిల్లుతెలుగువన్
సాక్షి
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది ...
పాన్షాప్ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు!
పాన్ వాలా కరెంట్ బిల్లు రూ.132 కోట్లు
పాన్ బడ్డీకి 132 కోట్ల కరెంట్ బిల్లు
రెండు విమానాల్లో మానవ బాంబులు! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొచ్చి, అక్టోబర్ 24: విమానాలు పేల్చేస్తామంటూ ఈ-మెయిల్ బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై నుంచి కొచి వెళ్లే ఎయిరిండియా విమానాన్ని బాంబులు లేదా ఆత్మాహుతి దాడి ద్వారా పేల్చివేస్తారన్న హెచ్చరిక నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. శుక్రవారం చెన్నై నుంచి వచ్చిన ...
ఎయిరిండియా ఫ్లైట్లో సూసైడ్ బాంబు.. ఎయిర్పోర్టుల్లో హైఅలెర్ట్!వెబ్ దునియా
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
కొచ్చి, అక్టోబర్ 24: విమానాలు పేల్చేస్తామంటూ ఈ-మెయిల్ బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై నుంచి కొచి వెళ్లే ఎయిరిండియా విమానాన్ని బాంబులు లేదా ఆత్మాహుతి దాడి ద్వారా పేల్చివేస్తారన్న హెచ్చరిక నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. శుక్రవారం చెన్నై నుంచి వచ్చిన ...
ఎయిరిండియా ఫ్లైట్లో సూసైడ్ బాంబు.. ఎయిర్పోర్టుల్లో హైఅలెర్ట్!
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లింది: చిదంబరం మాట నిజమేనా? వెబ్ దునియా
కాంగ్రెస్ శ్రేణులలో ఆత్మస్థైర్యం సన్నగిల్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైనాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ శ్రేణులతో , మీడియాతో ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం ఉందన్నారు. ఒక టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుతానికి పార్టీలో ...
చిదంబరం నిజమే చెప్పారాNews Articles by KSR
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరంసాక్షి
ఎన్డీయే ప్రభుత్వం మా క్రెడిట్ను కొట్టేస్తోంది - చిదంబరం..10tv
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
కాంగ్రెస్ శ్రేణులలో ఆత్మస్థైర్యం సన్నగిల్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైనాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ శ్రేణులతో , మీడియాతో ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం ఉందన్నారు. ఒక టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుతానికి పార్టీలో ...
చిదంబరం నిజమే చెప్పారా
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరం
ఎన్డీయే ప్రభుత్వం మా క్రెడిట్ను కొట్టేస్తోంది - చిదంబరం..
ఒమర్ అబ్దుల్లాపై మోదీ ప్రశంసలు సాక్షి
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఒమర్ క్రియాశీల ప్రయత్నం జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రేరణ అవుతుందని ఆయన ప్రశంసించారు. ఒమర్ ప్రయత్నం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ట్విట్టర్లో ...
స్వచ్ఛ్ భారత్లో ఒమర్ అబ్ధుల్లా: మోడీ ప్రశంస, సల్మాన్కు థ్యాంక్స్వెబ్ దునియా
శభాష్ సల్మాన్... మోడీతెలుగువన్
స్వచ్ఛ్భారత్లో సల్మాన్ఖాన్Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఒమర్ క్రియాశీల ప్రయత్నం జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రేరణ అవుతుందని ఆయన ప్రశంసించారు. ఒమర్ ప్రయత్నం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ట్విట్టర్లో ...
స్వచ్ఛ్ భారత్లో ఒమర్ అబ్ధుల్లా: మోడీ ప్రశంస, సల్మాన్కు థ్యాంక్స్
శభాష్ సల్మాన్... మోడీ
స్వచ్ఛ్భారత్లో సల్మాన్ఖాన్
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్ సాక్షి
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ పూంఛ్ జిల్లాలోని బాలాకొట్ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత రాత్రి 8.30 ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు ...
కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు: రాజ్ నాథ్ సింగ్వెబ్ దునియా
'సరిహద్దు'లకు శాంతియుత పరిష్కారంAndhrabhoomi
గౌరవాన్ని ఫణంగా పెట్టి కాదు: చైనాపై రాజ్నాథ్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 18 వార్తల కథనాలు »
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ పూంఛ్ జిల్లాలోని బాలాకొట్ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత రాత్రి 8.30 ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు ...
కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు: రాజ్ నాథ్ సింగ్
'సరిహద్దు'లకు శాంతియుత పరిష్కారం
గౌరవాన్ని ఫణంగా పెట్టి కాదు: చైనాపై రాజ్నాథ్
మూడేళ్ళ బాలికపై అత్యాచారం... బెంగుళూరులో కామాంధుడు... వెబ్ దునియా
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ ...
మూడేళ్ళ బాలికపై అత్యాచారంతెలుగువన్
పాఠశాలలో మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు!Andhrabhoomi
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారంNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ ...
మూడేళ్ళ బాలికపై అత్యాచారం
పాఠశాలలో మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు!
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
కేంద్ర మంత్రి వెంకయ్య స్వచ్ఛ విశాఖ Andhrabhoomi
విశాఖపట్నం:విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషిచేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన ఆర్.కె.బీచ్లో జరిగిన స్వచ్ఛ విశాఖ కార్యక్రమంలో పాల్గొన వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్టమ్రంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, ఎం.పి. హరిబాబు పాల్గొన్నారు.
ఆర్.కె.బీచ్ లో స్వచ్చ భారత్ లో వెంకయ్య నాయుడుNews Articles by KSR
విశాఖ బీచ్లో స్వచ్ఛ భారత్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
విశాఖపట్నం:విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషిచేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన ఆర్.కె.బీచ్లో జరిగిన స్వచ్ఛ విశాఖ కార్యక్రమంలో పాల్గొన వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్టమ్రంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, ఎం.పి. హరిబాబు పాల్గొన్నారు.
ఆర్.కె.బీచ్ లో స్వచ్చ భారత్ లో వెంకయ్య నాయుడు
విశాఖ బీచ్లో స్వచ్ఛ భారత్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు!
న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు, జెనీవా వెళ్లిన డాక్టర్కి Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. ఇటీవల ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం జెనీవా వెళ్లి వచ్చిన వైద్యుడికి ఎబోలా సోకింది. ఎబోలా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయచం తెలిసిందే. అది ఇప్పుడు న్యూయార్క్లోకి రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. అమెరికాలో ఇప్పటి వరకు ఇది నాలుగో ఎబోలా కేసు. పశ్చిమ ...
ఎన్పీటీలో చేరబోం: భారత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్పిటిలో చేరేది లేదుAndhrabhoomi
ఆ ఒప్పందంలోకి రాము: భారత్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. ఇటీవల ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం జెనీవా వెళ్లి వచ్చిన వైద్యుడికి ఎబోలా సోకింది. ఎబోలా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయచం తెలిసిందే. అది ఇప్పుడు న్యూయార్క్లోకి రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. అమెరికాలో ఇప్పటి వరకు ఇది నాలుగో ఎబోలా కేసు. పశ్చిమ ...
ఎన్పీటీలో చేరబోం: భారత్
ఎన్పిటిలో చేరేది లేదు
ఆ ఒప్పందంలోకి రాము: భారత్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.516 కోట్లు! వెబ్ దునియా
వరల్డ్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈసీవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.516 కోట్లు. 2014 జూన్తో ముగిసిన సంవత్సరానికి 8.43 కోట్ల డాలర్లు (516 కోట్ల రూపాయలు) వార్షిక వేతనం అందుకున్నారు. అయితే, గత 2013లో ఆయన వార్షిక వేతనం 76.6 లక్షల డాలర్లే (కజ.47 కోట్లు) మాత్రమే. దీంతో పోలిస్తే సీఈవో వార్షిక వేతనం పదిరెట్లు పెరిగింది.
సత్య నాదెళ్ల తెలుగువారికి గర్వకారణంNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వరల్డ్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈసీవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.516 కోట్లు. 2014 జూన్తో ముగిసిన సంవత్సరానికి 8.43 కోట్ల డాలర్లు (516 కోట్ల రూపాయలు) వార్షిక వేతనం అందుకున్నారు. అయితే, గత 2013లో ఆయన వార్షిక వేతనం 76.6 లక్షల డాలర్లే (కజ.47 కోట్లు) మాత్రమే. దీంతో పోలిస్తే సీఈవో వార్షిక వేతనం పదిరెట్లు పెరిగింది.
సత్య నాదెళ్ల తెలుగువారికి గర్వకారణం
మోడీ కాశ్మీర్ టూర్: మోడీపై విరుచుకపడ్డ ముషారఫ్! వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ టూర్ సక్సెస్ అయ్యింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. గృహాల పునర్ నిర్మాణం, ఆరు ప్రధాన ఆసుపత్రులలో సౌసర్యాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ...
కాశ్మీర్లో మోడీ, సపరేట్ సెగ, ముషారఫ్ ఘాటు వ్యాఖ్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ టూర్ సక్సెస్ అయ్యింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. గృహాల పునర్ నిర్మాణం, ఆరు ప్రధాన ఆసుపత్రులలో సౌసర్యాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ...
కాశ్మీర్లో మోడీ, సపరేట్ సెగ, ముషారఫ్ ఘాటు వ్యాఖ్య
沒有留言:
張貼留言