2014年10月21日 星期二

2014-10-22 తెలుగు (India) క్రీడలు

  10tv   
శ్రీలంకతో వన్డే సిరీస్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్  10tv
హైదరాబాద్: భారత్ లో వెస్టిండీస్ జట్టు పర్యటన అర్థంతరంగా ముగిసిందో లేదో...మరో వన్డే సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. నవంబర్ 2 నుంచి శ్రీలంకతో జరిగే ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు ...హైదరాబాద్ లో ముగిసిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత్ తో ఐదుమ్యాచ్ ల వన్డే, సింగిల్ టీ-20 తోపాటు మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడటానికి వచ్చిన ...

శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!   వెబ్ దునియా
భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలివన్డే జట్టు ఖరారు   Namasthe Telangana
శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలుశిక్ష  సాక్షి
ప్రిటోరియా: గతేడాది తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ శిక్ష వెంటనే అమల్లోకి రానుంది. దీంతో 20 నెలలుగా సాగుతున్న ఈ కేసు విచారణ ముగిసినట్టయ్యింది. 2013, ఫిబ్రవరి 14న రీవా స్టీన్‌కాంప్‌ను ఆగంతుకుడిగా భావించిన పిస్టోరియస్ తన ఇంట్లోనే కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ప్రియురాలి హత్య కేసులో బ్లేడ్ రన్నర్‌ పిస్టోరియస్‌కు ఐదేళ్ళ జైలు!   వెబ్ దునియా
గర్ల్‌ఫ్రెండ్ హత్య: బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సెల్ఫీ.. ఫైట్ క్యాన్సర్  సాక్షి
అపోలో హాస్పిటల్ 'లెట్స్ బీ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్.. ఫైట్ క్యాన్సర్' పేరుతో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాంపెయిన్ నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి పూనమ్‌కౌర్ హాజరయ్యారు. పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు గులాబి రంగు దుస్తుల్లో వచ్చి అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో ...

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో పూనం కౌర్(ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


దద్దరిల్లిన బందరు  సాక్షి
మచిలీపట్నం : దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించడంతో మంగళవారం బందరు దద్దరిల్లింది. అర్ధగంట పాటు భారీగా శబ్దం రావడంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. జోగి రాంబాబు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిగా బందరు బైపాస్‌రోడ్డు వెంబడి ఓ ...

బాణసంచా పేలుళ్లతో ఉలిక్కిపడ్డ బందరువాసులు   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చెన్నయిన్ ఖాతాలో రెండో విజయం  Andhrabhoomi
చెన్నై, అక్టోబర్ 21: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టోర్నమెంట్‌లో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నైలో మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్ జట్టును మట్టికరిపించింది. బెర్నార్డ్ మెండీ బైసికిల్ కిక్ ద్వారా అద్భుతమైన గోల్ సాధించి చెన్నై జట్టుకు ఈ ...

మెండీ 'మ్యాజిక్' గోల్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
హాకీ కోచ్ వాల్ష్ రాజీనామా  సాక్షి
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తన పదవికి రాజీనామా చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో నెలకొన్న చెల్లింపుల వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తానికి మూడు వారాల కిందట ఆసియా గేమ్స్‌లో జట్టుకు స్వర్ణం అందించిన ఆయన నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి ...

హాకీ కోచ్‌ వాల్ష్‌ రాజీనామా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హాకీ కోచ్ రాజీనామా   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


బిజీ బిజీగా..  సాక్షి
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో పాల్గొని స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పలు ప్రారంభోత్సవాలు, ప్రైవేట్ కార్యక్రమాలతోపాటు గన్నవరంలో జరిగిన రైతు సాధికార ...


ఇంకా మరిన్ని »   


ఏపీకి 28 మంది ఐఏఎస్‌లు  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రకటించిన ప్రొవిజనల్ జాబితా ప్రకారం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మందిలో 28 మంది ఐఏఎస్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆ 28 మందిని రాష్ట్రానికి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేసేందుకు 44 మంది ఐఏఎస్ అధికారులను ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
విండీస్‌తో సిరీస్‌లు రద్దు  సాక్షి
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో సిరీస్ నుంచి మధ్యలో తప్పుకొని ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించిన వెస్టిండీస్‌తో కొన్నాళ్ల పాటు తెగదెంపులు చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. భవిష్యత్తులో విండీస్‌తో జరగాల్సిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వెస్టిండీస్ నిష్ర్కమణ తదనంతర ...

ఐపిఎల్‌లో ఆడేందుకు ఓకే!   Andhrabhoomi
ఐపీఎల్ కు వెస్టిండీస్ క్రికెటర్లను అనుమతించిన బీసీసీఐ!   వెబ్ దునియా
నేడు హైదరాబాద్‌లో బీసీసీఐ సర్వసభ్య సమావేశం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 19 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ప్రాణం తీసిన ఉత్సాహం  Andhrabhoomi
ఐజ్వాల్, అక్టోబర్ 20: మిజోరం ఫుట్‌బాల్ పీటర్ బియాక్సంజులా అత్యుత్సాహం అతని ప్రాణాలను హరించింది. మిజోరం ప్రీమియర్ లీగ్ (ఎంపిఎల్)లో భాగంగా చెన్మరీ వెస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌తో బెథ్లెహామ్ వెంథ్లాంగ్ జట్టు తలపడింది. చెన్మరీ ఒక గోల్ ఆధిక్యాన్ని సంపాదించగా, బెథ్లెహామ్‌కు పీటర్ అతి కష్టం మీద ఈక్వెలైజర్‌ను అందించాడు. గోల్ చేసిన వెంటనే ...

ప్రాణం తీసిన సంబరం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言