2014年10月30日 星期四

2014-10-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Andhrabhoomi   
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ జూన్ 2గా ఖరారు!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. జూన్ 2న తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం ...

జూన్ 2నే ఆంధ్రావతరణ   Andhrabhoomi
జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం   తెలుగువన్
జూన్ 2న ఏపీ అవతరణ దినోత్సవం   సాక్షి
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
త్వరలో సింగపూర్‌, జపాన్‌లలో బాబు పర్యటన  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: విదేశీ పెట్టుబడులను ఆక ర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో సింగపూర్‌, జపాన్‌లలో పర్యటించనున్నారు. 12,13,14 వ తేదీలలో ఆయన సింగపూర్‌లోను, 24,25,26 వ తేదీలలో ఆయన జపాన్‌లోనూ పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు కూడా ఈ విదేశీ ...

ఆంధ్రా సీఎం విదేశీ పర్యాటన ఖరారు.. తేదీల   వెబ్ దునియా
చంద్రబాబు విదేశ పర్యటన ఖరారు   తెలుగువన్

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జాలర్లకు ఉరి శిక్ష!  సాక్షి
సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేన దాష్టీకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి నాళ్లల్లో చితకబాదడం, తూటాలు ఎక్కుబెట్టడం వంటి చర్యలకు పాల్పడిన శ్రీలంక నావికాదళం, ఇటీవల జాలర్లను తమ దేశానికి బందీలుగా పట్టుకెళ్తోంది. జాలర్లను అరెస్టు చేసినప్పుడల్లా ఆందోళనలు బయలుదేరడం, కేంద్రం ఒత్తిడితో విడుదల చేయడం పరిపాటిగా ...

ఐదుగురు భారత జాలర్లకు ఉరి   Andhrabhoomi
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తమిళ జాలర్లకు ఉరిశిక్ష   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎమ్మెల్యే బొండా కుమారుడి అరెస్ట్  సాక్షి
చిలకలూరిపేట: కారు రేసు నిర్వహించి ఓ యువకుడి మృతికి కారణమైన కేసులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు బొండా సిద్ధార్థ, ఆయన స్నేహితుడు కె.శివరామ్‌లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మధ్నాహ్నం 2.15 గంటల సమయంలో వారిని చిలక లూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 26న జరిగిన ...

ఎమ్మెల్యే బొండా కుమారుడు అరెస్ట్ - బెయిల్‌పై విడుదల   Andhrabhoomi
కారు రేస్‌ ప్రమాదం కేసులో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు అరెస్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే బొండా తనయుడు అరెస్ట్: 304 (ఎ), 337 సెక్షన్ల క్రింద కేసు.. బెయిల్   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రైతు భూమితో రియల్ దందా!!  సాక్షి
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమంటూ రైతుల భూములను నయానో భయానో స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదులుతోంది. భూమిలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతన్న పొట్టగొట్టి రియల్టర్ల జేబులు నింపటంతో పాటు.. ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా అప్పనంగా భూమి సొంతం చేసుకునేలా ...

ఏపీ రాజధాని భూసమీకరణ విధానం...   తెలుగువన్

అన్ని 13 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్ లో విలీనం  సాక్షి
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు. అంతకు ముందు ఆయన అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో ...

నేడు ఐక్యత పరుగు   Namasthe Telangana
'ఉక్కు మనిషి'కి నేడు ఘననివాళి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు రాష్ట్రీయ ఏక్తా దివస్   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ముగిసిన కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు భేటీ కృష్ణా జలాలపై ఎటూ తేలని వివాదం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 : నగరంలోని గురువారం జలసౌధలో జరిగిన కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశం ముగిసింది. ఈ బేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బోర్డు ఛైర్మన్‌ పండిట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి ఇరు రాషా్ట్రల నీటి పారుదల శాఖ అధికారులు, సలహాదారులు హాజరయ్యారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి వాడకంపై రెండు రాషా్ట్రలు భిన్న వాదనలు ...

రేపు క‌ృష్ణా బోర్డు నిర్ణయం   తెలుగువన్
కృష్ణా బోర్డు ఏమీ తేల్చలేదు   News Articles by KSR
కృష్ణా జలాలు: పరిష్కరించుకోండి, రేపు నిర్ణయం(ఫోటో)   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బేరాలు లేకుండా ప్రభుత్వమా?  సాక్షి
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం తప్పదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బేరం పెట్టకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ...

డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్ళీ సన్నాహాలు మొదలు   తెలుగువన్

అన్ని 21 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
కేంద్రమంత్రి గోయల్‌ను కలిసిన టీటీడీపీ నేతలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 30 : తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం ఢిల్లీకి వెళ్లిన టీటీడీపీ నేతలు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూస్‌ గోయల్‌ను కలిసారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటికప్పుడు చొరవ చూపుతున్నారని, అందుకే మేము కూడా చేస్తున్నామని మంత్రి అన్నారని ...

జగన్‌కు కడప జిల్లా నేతల షాక్.. ఆదినారాయణ బ్రదర్స్ పక్కచూపులు!   వెబ్ దునియా
జగన్‌కు మరో షాక్: 'కడప' ఆదినారాయణ పక్కచూపు!   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
'ఉద్యోగులు హెల్త్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి'  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్‌సైట్ www.ehftelangana.com నుంచి హెల్త్ కార్డులను డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా చెప్పారు. గతంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ వివరాలను ఆర్థిక శాఖ పోర్టల్‌లో పొందుపరిచారు. ఆ సమాచారాన్ని ఆరోగ్య శ్రీ ట్రస్టుకు అందించామన్నారు. ఏఐటీవో చైర్మన్ బి.
టి-ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో హెల్త్‌ కార్డులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపి ఉద్యోగులకు హెల్త్ కార్డులు   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言