2014年10月25日 星期六

2014-10-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
శ్రీశైలంలో 4మిలియన్ యూనిట్ల ఉత్పత్తి  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 25: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో శనివారం నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అయినట్టు తెలంగాణ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుతెలిపారు. వాతావరణంలో మార్పు వల్ల డిమాండ్ తగ్గిందని తెలిపారు. డిమాండ్‌నుబట్టి ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలిపారు. ఆదివారంనాటి డిమాండ్‌నుబట్టి విద్యుత్ ఉత్పత్తిపై ...

'సుప్రీం'కు వెళ్తే మాకే మేలు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీశైలంలో ఉత్పత్తి యథాతథం   సాక్షి
తెలంగాణకు పట్టిన శని కేసీఆర్   తెలుగువన్
Oneindia Telugu   
10tv   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలి  Andhrabhoomi
అనంతపురం, అక్టోబర్ 25: శ్రీశైలం జలాశయం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీధి పోరాటాలకు దిగి ఆధిపత్యం నిరూపించుకోవడానికి రకరకాల ...

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆగదు   News Articles by KSR
వేచి చూద్దాం!   సాక్షి
శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి వివాదం.. కృష్ణా బోర్డు ప్రేక్షకపాత్ర   10tv
Namasthe Telangana   
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 33 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విద్యుత్ ఉత్పత్తి ఆగలేదు  తెలుగువన్
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో, నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపకుండా కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి మీద కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్‌కి ఫిర్యాదు చేసిన తరువాత కృష్ణా బోర్డు ఛైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ...

నాగార్జునసాగర్‌లో కొనసాగుతున్న విద్యుదుత్పాదన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాగర్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌రావు   Andhrabhoomi
సాగర్‌లో నీటి విడుదల తగ్గించాలి : కేసీఆర్‌కు గుత్తా లేఖ!   వెబ్ దునియా
News Articles by KSR   
Kandireega   
సాక్షి   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బోల్తాపడిన వోల్వో బస్సు: ఏడుగురు ఆస్పత్రిపాలు  వెబ్ దునియా
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలంలో శనివారం ఉదయం వోల్వో బస్సు బోల్తాపడి ఏడుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వస్తున్న వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు ప్రయత్నించి, అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ...

ఓల్వో బస్సు బోల్తా పడింది   తెలుగువన్
వోల్వో బస్సు బోల్తా: ఏడుగురికి గాయాలు   Andhrabhoomi
ఆర్టీసీ బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


ఎమ్మెల్యేలు, ఎంపీలతో కెసిఆర్ సమీక్ష(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని, అభివృద్ధి కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటిన్నర నిధులు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ...

రైతులకు సోలార్ పవర్   Andhrabhoomi
రేషన్‌ కార్డులపై కమిటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైతులకు సోలార్ పంపుసెట్లు: కేసీఆర్   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు: టీడీపీ ఆఫీసుపై దాడిపై కంప్లైయింట్!  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్‌ని కలసి టీఆర్ఎస్ సర్కారుపై ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని గవర్నర్‌తో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని గవర్నర్‌కి టీటీడీపీ నేతలు తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ...

తెలంగాణ సర్కారుపై గవర్నర్‌కి ఫిర్యాదు   తెలుగువన్
కేసీఆర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు, మండిపడ్డ ఎర్రబెల్లి   Oneindia Telugu
టీఆర్ఎస్ పై తెలంగాణ టీడీపీ నేతల ఫిర్యాదు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చర్చలకు రెడీ.. ఎప్పుడు మాట్లాడుకుందాం: కేటీఆర్  వెబ్ దునియా
తెలంగా రాష్ట్ర సర్కారు ఇరు రాష్ట్రా మధ్య గల సమస్యలను సామరస్యంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి ...

సమస్యలపై చర్చకు రెడీ.. కేటీఆర్   తెలుగువన్
బాబు వ్యాఖ్యలు దొంగే..దొంగ అన్నట్లుగా ఉంది   News Articles by KSR
'విపక్షాలు తప్పించుకోవాలని చూసినా వదిలేది లేదు'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదాలకు చర్చలే పరిష్కారం: గవర్నర్  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు అవసరమని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. దీపావళి సందర్భంగా నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... వివాదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై ...

విద్యుత్‌ విషయంలో గవర్నర్ ఉపదేశం   తెలుగువన్
గవర్నర్ కూడా ఆ మాటే చెబితే ఎలా   News Articles by KSR
గవర్నర్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు   Namasthe Telangana

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌ది అసమర్థ పాలన, కుంభకర్ణుడి నిద్ర: షబ్బీర్ అలీ  వెబ్ దునియా
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ది అసమర్థ పాలన, కుంభకర్ణుడి నిద్ర అని విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రమయ్యే వరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఏపీ ...

విద్యుత్తు: బాబును టార్గెట్ చేసిన టీ కాంగ్రెస్   Oneindia Telugu
విద్యుత్‌పై చంద్రబాబుది దొంగ వైఖరి : షబ్బీర్‌ అలీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబు వి అబద్దాలు-కెసిఆర్ ది నిద్ర   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
తొలి ముద్దాయి సిఎం కెసిఆరే!  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రైతుల ఆత్మహత్యల విషయంలో తొలి ముద్దాయి అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరస్పరం ...

తొలి ముద్దాయి కేసీఆరే: పొన్నాల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి ముద్దాయి కేసీఆరే   సాక్షి
తొలి ముద్దాయి కెసిఆర్: పొన్నాల, నెరవేరుస్తాం: గౌడ్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言