అచ్చం అమ్మలాగే. .. సాక్షి
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.32 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా ముగి సింది. భూమా కుటుంబం రాజకీయూల్లోకి ...
అమ్మస్థానంలో పోటీ బాధాకరంAndhrabhoomi
ఆళ్లగడ్డపై నారా లోకేష్, కంటతడి పెట్టిన అఖిలప్రియOneindia Telugu
అమ్మ ఆశయ సాధన కోసం కృషిచేస్తా: అఖిల ప్రియ కంటతడివెబ్ దునియా
తెలుగువన్
అన్ని 21 వార్తల కథనాలు »
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.32 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా ముగి సింది. భూమా కుటుంబం రాజకీయూల్లోకి ...
అమ్మస్థానంలో పోటీ బాధాకరం
ఆళ్లగడ్డపై నారా లోకేష్, కంటతడి పెట్టిన అఖిలప్రియ
అమ్మ ఆశయ సాధన కోసం కృషిచేస్తా: అఖిల ప్రియ కంటతడి
కేసీఆర్తో తుమ్మల భేటీ : మంత్రి పదవిపై చర్చలా? వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. వచ్చే 23వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు.. ముఖ్యమంత్రి ...
బడ్జెట్ తర్వాతే విస్తరణKandireega
కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం.. ఆశావాహులు వీరేPalli Batani
గవర్నర్తో కేసీఆర్ భేటీ.. 22న టీ క్యాబినెట్ విస్తరణ?తెలుగువన్
News Articles by KSR
Oneindia Telugu
10tv
అన్ని 23 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. వచ్చే 23వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు.. ముఖ్యమంత్రి ...
బడ్జెట్ తర్వాతే విస్తరణ
కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం.. ఆశావాహులు వీరే
గవర్నర్తో కేసీఆర్ భేటీ.. 22న టీ క్యాబినెట్ విస్తరణ?
గుట్టకు స్వయంప్రతిపత్తి Andhrabhoomi
నల్లగొండ, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తితిదే మాదిరిగా యాదగిరి గుట్టకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కెసిఆర్ ప్రకటించారు. శుక్రవారం సిఎం హోదాలో తొలిసారిగా యాదగిరి గుట్టకు వచ్చిన కెసిఆర్ దేవస్థానం అభివృద్ధి ...
యాదగిరిగుట్టకు కొత్త వైభవంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెంపుల్ సిటీగా యాదగిరిగుట్టసాక్షి
యాదగిరి గుట్టను మరో తెలంగాణ తిరుమల చేస్తా : కేసీఆర్ వెల్లడివెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
నల్లగొండ, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తితిదే మాదిరిగా యాదగిరి గుట్టకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కెసిఆర్ ప్రకటించారు. శుక్రవారం సిఎం హోదాలో తొలిసారిగా యాదగిరి గుట్టకు వచ్చిన కెసిఆర్ దేవస్థానం అభివృద్ధి ...
యాదగిరిగుట్టకు కొత్త వైభవం
టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట
యాదగిరి గుట్టను మరో తెలంగాణ తిరుమల చేస్తా : కేసీఆర్ వెల్లడి
శ్రీజకు పవన్కల్యాణ్ పరామర్శ Andhrabhoomi
ఖమ్మం, అక్టోబర్ 17: ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను ప్రముఖ సినీహీరో పవన్కల్యాణ్ శుక్రవారం పరామర్శించారు. చివరి సారిగా తన అభిమాన హీరో పవన్కల్యాణ్ను చూడాలని కోరిన శ్రీజ కోరికను పవన్ కల్యాణ్ నెరవేర్చి ఆమెను ఓదార్చి వినాయక విగ్రహాన్ని అందించి ధైర్యం చెప్పారు. శ్రీజ వైద్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా ...
ఆస్పత్రి ముందు అభిమాన జనసంద్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆత్మీయ స్పర్శ :పవన్కల్యాణ్సాక్షి
పవన్ కళ్యాణ్ కంట కన్నీరు.. చిట్టితల్లీ అని పిలిచినా ఆలకించని శ్రీజ!వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 73 వార్తల కథనాలు »
ఖమ్మం, అక్టోబర్ 17: ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను ప్రముఖ సినీహీరో పవన్కల్యాణ్ శుక్రవారం పరామర్శించారు. చివరి సారిగా తన అభిమాన హీరో పవన్కల్యాణ్ను చూడాలని కోరిన శ్రీజ కోరికను పవన్ కల్యాణ్ నెరవేర్చి ఆమెను ఓదార్చి వినాయక విగ్రహాన్ని అందించి ధైర్యం చెప్పారు. శ్రీజ వైద్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా ...
ఆస్పత్రి ముందు అభిమాన జనసంద్రం
ఆత్మీయ స్పర్శ :పవన్కల్యాణ్
పవన్ కళ్యాణ్ కంట కన్నీరు.. చిట్టితల్లీ అని పిలిచినా ఆలకించని శ్రీజ!
కొత్త రుణాలు ఇవ్వట్లేదు చూడండి సార్... తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్కు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి ఫిర్యాదు చేశారు. రఘురాం రాజన్ బుధవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వీరు ఈ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురాం రాజన్ తెలంగాణ సీఎం కేసీఆర్తో కూడా ...
వృద్ధి సంకేతాలు బాగున్నాయ్సాక్షి
బ్యాంకులు కొత్త రుణాలివ్వడం లేదు : రాజన్కు యనమల ఫిర్యాదు!వెబ్ దునియా
కేసీఆర్ భేష్! కొత్త రాష్ర్టానికి సంపూర్ణ మద్దతుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 39 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్కు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి ఫిర్యాదు చేశారు. రఘురాం రాజన్ బుధవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వీరు ఈ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురాం రాజన్ తెలంగాణ సీఎం కేసీఆర్తో కూడా ...
వృద్ధి సంకేతాలు బాగున్నాయ్
బ్యాంకులు కొత్త రుణాలివ్వడం లేదు : రాజన్కు యనమల ఫిర్యాదు!
కేసీఆర్ భేష్! కొత్త రాష్ర్టానికి సంపూర్ణ మద్దతు
సింహాద్రి విద్యుత్ రాకనే తెలంగాణలో ఇక్కట్లు...చర్చకు సై : కేసీఆర్ వెబ్ దునియా
తుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ...
విద్యుత్పై బహిరంగ చర్చకు సిద్ధంAndhrabhoomi
కొరత అనివార్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లుసాక్షి
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
తుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ...
విద్యుత్పై బహిరంగ చర్చకు సిద్ధం
కొరత అనివార్యం
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లు
వికలాంగులకు శాపంగా మారిన సదరం.. 10tv
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం వికలాంగులకు ప్రాణ సంకటంగా మారింది. ఫించన్ దారులు నూతన దరఖాస్తులు సమర్పించాలని టి.సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఫించన్ల కోసం సదరం సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో వికలాంగులు ప్రాణాలు ఫణంగా పెట్టి శిబిరాలకు తరలి వస్తున్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నానా అవస్థలు ...
సదరం క్యాంప్లో వికలాంగుల ఆందోళనAndhrabhoomi
'సదరం' వద్ద తోపులాట, స్పృహ తప్పిన మహిళలుసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం వికలాంగులకు ప్రాణ సంకటంగా మారింది. ఫించన్ దారులు నూతన దరఖాస్తులు సమర్పించాలని టి.సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఫించన్ల కోసం సదరం సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో వికలాంగులు ప్రాణాలు ఫణంగా పెట్టి శిబిరాలకు తరలి వస్తున్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నానా అవస్థలు ...
సదరం క్యాంప్లో వికలాంగుల ఆందోళన
'సదరం' వద్ద తోపులాట, స్పృహ తప్పిన మహిళలు
రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదం సాక్షి
తిరుపతి : కుమార్తె పుట్టు వెంట్రుకలు తిరుమల వెంకటేశ్వరుడికి సమర్పించుకుందామని బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యూరేనిపల్లికి చెందిన ...
శ్రీవారి దర్శనానికి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన.. ఐదుగురు దుర్మరణంAndhrabhoomi
రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం : 4గురి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురి మృతి... ఒకే ఫ్యామిలీ...వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
తిరుపతి : కుమార్తె పుట్టు వెంట్రుకలు తిరుమల వెంకటేశ్వరుడికి సమర్పించుకుందామని బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యూరేనిపల్లికి చెందిన ...
శ్రీవారి దర్శనానికి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన.. ఐదుగురు దుర్మరణం
రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం : 4గురి మృతి
లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురి మృతి... ఒకే ఫ్యామిలీ...
హుదుద్ వల్ల విశాఖకు అపార నష్టం వాటిల్లింది... బాలయ్య వెబ్ దునియా
హుదుద్ తుఫాను కారణంగా విశాఖపట్టణానికి అపార నష్టం వాటిల్లిందని సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. తుఫాను బాధితులను పరామర్శించడానికి విశాఖ వచ్చిన బాలకృష్ణ బాధితులను ఆదుకోవడం కోసం తనవంతు సాయంగా 35 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాలకృష్ణ అందించారు. నందమూరి బాలకృష్ణ ...
హుదుద్ వల్ల విశాఖకు అపార నష్టం: బాలయ్యతెలుగువన్
చంద్రబాబుకు రూ.35 లక్షల చెక్కు అందజేసిన బాలకృష్ణ హుద్హుద్ తుపాను ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆత్మస్థైర్యం నింపారు: బాబుపై బాలకృష్ణ, 35లక్షల చెక్కుOneindia Telugu
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
హుదుద్ తుఫాను కారణంగా విశాఖపట్టణానికి అపార నష్టం వాటిల్లిందని సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. తుఫాను బాధితులను పరామర్శించడానికి విశాఖ వచ్చిన బాలకృష్ణ బాధితులను ఆదుకోవడం కోసం తనవంతు సాయంగా 35 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాలకృష్ణ అందించారు. నందమూరి బాలకృష్ణ ...
హుదుద్ వల్ల విశాఖకు అపార నష్టం: బాలయ్య
చంద్రబాబుకు రూ.35 లక్షల చెక్కు అందజేసిన బాలకృష్ణ హుద్హుద్ తుపాను ...
ఆత్మస్థైర్యం నింపారు: బాబుపై బాలకృష్ణ, 35లక్షల చెక్కు
బోల్తా పడిన ఓల్వో బస్సు... జనం సురక్షితం తెలుగువన్
ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ...
వోల్వో బస్సు బోల్తా కొట్టింది... జనం సురక్షితంగా బయటపడ్డారు...వెబ్ దునియా
వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితంసాక్షి
భారీగా గంజాయి స్వాధీనం, వోల్వో బస్సు బోల్తాOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ...
వోల్వో బస్సు బోల్తా కొట్టింది... జనం సురక్షితంగా బయటపడ్డారు...
వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితం
భారీగా గంజాయి స్వాధీనం, వోల్వో బస్సు బోల్తా
沒有留言:
張貼留言