హర్యానాలో కాంగ్రెస్ కథ కంచికి.. మహారాష్ట్రలో మోడీ హవా! వెబ్ దునియా
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరనుంది. మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవనాలు బలంగా వీయనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బుధవారం అసెంబ్లీ పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధారణ మెజార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నా, ఏకైక పెద్ద ...
మహారాష్ట్ర, హర్యానాల్లో మోదీ హవా! రెండుచోట్లా బీజేపీ ముందంజ.. మహారాష్ట్రలో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవాసాక్షి
ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ వైపు మొగ్గుతెలుగువన్
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరనుంది. మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవనాలు బలంగా వీయనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బుధవారం అసెంబ్లీ పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధారణ మెజార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నా, ఏకైక పెద్ద ...
మహారాష్ట్ర, హర్యానాల్లో మోదీ హవా! రెండుచోట్లా బీజేపీ ముందంజ.. మహారాష్ట్రలో ...
ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవా
ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ వైపు మొగ్గు
ఎన్సీపీదే విజయం.. మహారాష్ట్ర సీఎంను నేనే : సుప్రీయా సూలే వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.సి.పి విజయభేరీ మోగిస్తుందని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, దక్షిణ ముంబై ఎంపీ సుప్రియా సూలే జోస్యం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం ఆమె స్పందిస్తూ... మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్సీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా తమ పార్టీ ...
ఓటేసి సెల్ఫీ తీసుకున్న సుప్రియతెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.సి.పి విజయభేరీ మోగిస్తుందని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, దక్షిణ ముంబై ఎంపీ సుప్రియా సూలే జోస్యం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం ఆమె స్పందిస్తూ... మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్సీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా తమ పార్టీ ...
ఓటేసి సెల్ఫీ తీసుకున్న సుప్రియ
రెండు జంటల ఆత్మహత్యాయత్నం తెలుగువన్
బాపట్లలో నలుగురు మైనర్లు ఒకేసారి కలసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురూ రెండు జంటలు. బాపట్లకు చెందిన ప్రత్యూష, దుర్గ అనే ఇద్దరు మైనర్ బాలికలు ఇంటర్ చదువుతున్నారు. అలాగే, గోపిరెడ్డి ఇంటర్ చదువుతుండగా, శివసత్యనారాయణ ఖాళీగా ఉంటాడు. ఈ నలుగురూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ...
గుంటూరులో ప్రేమ జంటల ఆత్మహత్య యత్నం.. పరిస్థితి విషమం!వెబ్ దునియా
పెళ్లి: రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
బాపట్లలో నలుగురు మైనర్లు ఒకేసారి కలసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురూ రెండు జంటలు. బాపట్లకు చెందిన ప్రత్యూష, దుర్గ అనే ఇద్దరు మైనర్ బాలికలు ఇంటర్ చదువుతున్నారు. అలాగే, గోపిరెడ్డి ఇంటర్ చదువుతుండగా, శివసత్యనారాయణ ఖాళీగా ఉంటాడు. ఈ నలుగురూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ...
గుంటూరులో ప్రేమ జంటల ఆత్మహత్య యత్నం.. పరిస్థితి విషమం!
పెళ్లి: రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం
హుధుద్: జగన్ విరాళం రూ. 50 లక్షలు, లోకేష్ రెడీ Oneindia Telugu
హైదరాబాద్: హుధుద్ తుఫాను విలయంతో సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్రప్రజలకు బాసటగా నిలవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం తమ వంతు కర్తవ్యంగా భావించి విరాళాలు అందజేస్తున్నారు. హుధుద్ బాధితుల సహాయార్థం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.50 లక్షల విరాళాన్ని ...
జగన్ విరాళం రూ 50 లక్షలు వికాస తరంగిణి విరాళం రూ. 10 లక్షలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాధితులను ఆదుకోండిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: హుధుద్ తుఫాను విలయంతో సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్రప్రజలకు బాసటగా నిలవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం తమ వంతు కర్తవ్యంగా భావించి విరాళాలు అందజేస్తున్నారు. హుధుద్ బాధితుల సహాయార్థం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.50 లక్షల విరాళాన్ని ...
జగన్ విరాళం రూ 50 లక్షలు వికాస తరంగిణి విరాళం రూ. 10 లక్షలు
బాధితులను ఆదుకోండి
బోల్తా పడిన ఓల్వో బస్సు... జనం సురక్షితం తెలుగువన్
ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ...
వోల్వో బస్సు బోల్తా కొట్టింది... జనం సురక్షితంగా బయటపడ్డారు...వెబ్ దునియా
వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితంసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ...
వోల్వో బస్సు బోల్తా కొట్టింది... జనం సురక్షితంగా బయటపడ్డారు...
వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితం
కన్నడ మాట్లాడలేదని కుళ్ళబొడిచారు తెలుగువన్
కర్నాటకలోలోని కోతనూర్లో ఓ మణిపూర్ విద్యార్థి మీద కన్నడ భాష మాట్లాడలేదన్న నెపంతో కొంతమంది కన్నడిగులు సామూహిక దాడి చేసి చావబాదారు. ఈ దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపు మీద గాయాలయ్యాయి. అయితే అవేమీ తీవ్రమైన గాయాలు కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో మైఖేల్తో పాటు ...
బెంగళూరులో మణిపూర్ యువకుడిపై దాడిAndhrabhoomi
కన్నడ భాష మాట్లాడలేదని బెంగుళూరులో మణిపూర్ విద్యార్థిపై దాడి!వెబ్ దునియా
కన్నడం మాట్లాడలేదని మణిపూర్ విద్యార్థిపై దాడిOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
కర్నాటకలోలోని కోతనూర్లో ఓ మణిపూర్ విద్యార్థి మీద కన్నడ భాష మాట్లాడలేదన్న నెపంతో కొంతమంది కన్నడిగులు సామూహిక దాడి చేసి చావబాదారు. ఈ దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపు మీద గాయాలయ్యాయి. అయితే అవేమీ తీవ్రమైన గాయాలు కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో మైఖేల్తో పాటు ...
బెంగళూరులో మణిపూర్ యువకుడిపై దాడి
కన్నడ భాష మాట్లాడలేదని బెంగుళూరులో మణిపూర్ విద్యార్థిపై దాడి!
కన్నడం మాట్లాడలేదని మణిపూర్ విద్యార్థిపై దాడి
రేడియో అక్కయ్య తురగా జానకీరాణి కన్నుమూత Oneindia Telugu
హైదరాబాద్: తెలుగువారు ప్రేమగా రేడియో అక్కయ్యగా పిలుచుకునే ప్రముఖ రచయిత్రి తురగా జానకీరాణి (78) బుధవారం కన్ను మూశారు. కాలికి తగిలిన గాయంతో కొంతకాలంగా బాధపడుతున్న ప్రముఖ రేడియో వ్యాఖ్యాత జానకీరాణి చికిత్స కోసం ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం చేరారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో గుండెపోటుకు గురై ఆస్పత్రిలోనే ...
రేడియో అక్కయ్య ఇక లేరుసాక్షి
రచయిత్రి తురగా జానకీరాణి కన్నుమూతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేడియో అక్కయ్య జానకీ రాణి కన్నుమూతAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలుగువారు ప్రేమగా రేడియో అక్కయ్యగా పిలుచుకునే ప్రముఖ రచయిత్రి తురగా జానకీరాణి (78) బుధవారం కన్ను మూశారు. కాలికి తగిలిన గాయంతో కొంతకాలంగా బాధపడుతున్న ప్రముఖ రేడియో వ్యాఖ్యాత జానకీరాణి చికిత్స కోసం ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం చేరారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో గుండెపోటుకు గురై ఆస్పత్రిలోనే ...
రేడియో అక్కయ్య ఇక లేరు
రచయిత్రి తురగా జానకీరాణి కన్నుమూత
రేడియో అక్కయ్య జానకీ రాణి కన్నుమూత
కోట్లు తీసుకుంటూ లక్షలు విదిలిస్తారా... హీరోల విరాళాలపై వర్మ ఫైర్ వెబ్ దునియా
తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. హీరోలు పారితోషికాలుగా కోట్లలో తీసుకుంటున్నారనీ, ప్రజల నుంచి ఇలా తీసుకుంటూ వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం లక్షలు విదిలించడమేమిటని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో హుధూద్ విధ్వంసం సృష్టిస్తే హీరోలు కేవలం లక్షలు ...
విరాళాలిచ్చిన హీరోలపై రాంగోపాల్ వర్మ విమర్శలుPalli Batani
ఇంతేనా ఈ నటుల విరాళం- వర్మ వ్యాఖ్యNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. హీరోలు పారితోషికాలుగా కోట్లలో తీసుకుంటున్నారనీ, ప్రజల నుంచి ఇలా తీసుకుంటూ వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం లక్షలు విదిలించడమేమిటని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో హుధూద్ విధ్వంసం సృష్టిస్తే హీరోలు కేవలం లక్షలు ...
విరాళాలిచ్చిన హీరోలపై రాంగోపాల్ వర్మ విమర్శలు
ఇంతేనా ఈ నటుల విరాళం- వర్మ వ్యాఖ్య
బ్యాంకులు సహకరించట్లేదు.. సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'రుణ మాఫీ' పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రిజర్వ్బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్కు ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రాజన్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు.
టెక్నాలజీ వారధిగా... బడుగులకు బ్యాంకింగ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ ఆఫీస్News Articles by KSR
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: 'రుణ మాఫీ' పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రిజర్వ్బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్కు ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రాజన్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు.
టెక్నాలజీ వారధిగా... బడుగులకు బ్యాంకింగ్
విజయవాడలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ ఆఫీస్
సదరం... ప్రాణాంతకం సాక్షి
సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధన ప్రాణాలు బలిగొంటోంది. దరఖాస్తులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. బుధవారం వేలాదిమంది వికలాంగులు ...
సదరం క్యాంపులో అవస్థలుAndhrabhoomi
సదరం శిబిరంలో తొక్కిసలాట: వృద్ధుడి మృతిOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధన ప్రాణాలు బలిగొంటోంది. దరఖాస్తులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. బుధవారం వేలాదిమంది వికలాంగులు ...
సదరం క్యాంపులో అవస్థలు
సదరం శిబిరంలో తొక్కిసలాట: వృద్ధుడి మృతి
沒有留言:
張貼留言