ఎన్నికల ఫలితాలు : బీజేపీ... మహారాష్ట్రలో 62/288, హర్యానాలో... 26/90 .. ఉ.9 గం.. ట్రెండ్ వెబ్ దునియా
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. ఉదయం 9 గంటల ట్రెండ్ మేరకు మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో 62 చోట్ల ఆధిక్యంలో ఉండగా, హర్యానాలో 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, మహారాష్ట్రలో శివసేన పార్టీ 28 చోట్ల, కాంగ్రెస్ 17, ఎన్.సి.పి 18, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ 26 ...
లైవ్: 'మహా' ఫలితాలు, రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజOneindia Telugu
మహారాష్ట్ర, హర్యానాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభంసాక్షి
మహారాష్ట్రలో ఆధిక్యంలో బీజేపీNamasthe Telangana
Andhrabhoomi
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. ఉదయం 9 గంటల ట్రెండ్ మేరకు మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో 62 చోట్ల ఆధిక్యంలో ఉండగా, హర్యానాలో 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, మహారాష్ట్రలో శివసేన పార్టీ 28 చోట్ల, కాంగ్రెస్ 17, ఎన్.సి.పి 18, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ 26 ...
లైవ్: 'మహా' ఫలితాలు, రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, హర్యానాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం
మహారాష్ట్రలో ఆధిక్యంలో బీజేపీ
భారత దేశానికి ఉగ్రవాద ముప్పు: అల్ఖైదా, ఐఎస్ఐఎస్ పక్కా ప్లాన్! వెబ్ దునియా
భారత దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచివుంది. దేశంలోని ముఖ్యమైన నగరాలపై అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ కన్నేసింది. అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారత్పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జి) డైరెక్టర్ జనరల్ జయంత్ చౌధురి హెచ్చరించారు. ఆల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని ప్రధాన నగరాలపై సంయుక్తంగా ...
భారతీయ నగరాలకు ఉగ్రదాడుల ప్రమాదంతెలుగువన్
నగరాలకు ఉగ్రముప్పు: అప్రమత్తం చేసిన ఎన్ఎస్జిOneindia Telugu
పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పుAndhrabhoomi
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
భారత దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచివుంది. దేశంలోని ముఖ్యమైన నగరాలపై అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ కన్నేసింది. అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారత్పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జి) డైరెక్టర్ జనరల్ జయంత్ చౌధురి హెచ్చరించారు. ఆల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని ప్రధాన నగరాలపై సంయుక్తంగా ...
భారతీయ నగరాలకు ఉగ్రదాడుల ప్రమాదం
నగరాలకు ఉగ్రముప్పు: అప్రమత్తం చేసిన ఎన్ఎస్జి
పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు
జైలు వీడిన జయ Andhrabhoomi
చెన్నై/ బెంగళూరు, అక్టోబర్ 18: అన్నా డిఎంకె అధినేత్రి జె జయలలిత (66) శనివారం బెంగళూరులోని జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలతో 18ఏళ్ల క్రితం జయలలితపై నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో 21రోజుల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత విడుదలకు ...
రావమ్మా... మాయమ్మా! జైలు నుంచి జయ విడుదల...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జైలు నుంచి జయ విడుదలసాక్షి
జైలు నుంచి జయలలిత రిలీజ్: దీపావళి ఈరోజే.. అందుకే వర్షాలు!వెబ్ దునియా
Namasthe Telangana
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 67 వార్తల కథనాలు »
చెన్నై/ బెంగళూరు, అక్టోబర్ 18: అన్నా డిఎంకె అధినేత్రి జె జయలలిత (66) శనివారం బెంగళూరులోని జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలతో 18ఏళ్ల క్రితం జయలలితపై నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో 21రోజుల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత విడుదలకు ...
రావమ్మా... మాయమ్మా! జైలు నుంచి జయ విడుదల...
జైలు నుంచి జయ విడుదల
జైలు నుంచి జయలలిత రిలీజ్: దీపావళి ఈరోజే.. అందుకే వర్షాలు!
సవాళ్లను ఎదుర్కోండి.. సరిహద్దుల్లో వెనక్కి తగ్గొద్దు: మోడీ వెబ్ దునియా
సరిహద్దుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని, అన్ని రకాల సవాళ్లనూ ఎదుర్కోకలిగే సత్తాను భారత సైనిక దళాలు నిరంతరం పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఒకపక్క పాకిస్తాన్, మరొపక్క చైనాలు సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తున్న నేపథ్యంలో సైనిక దళాలు మరింత అప్రమత్తంగా ఉండటంతోపాటు పరిస్థితులకు తగ్గట్టుగా పదునుదేరాల్సిన ...
సరిహద్దుల్లో తగ్గొద్దుAndhrabhoomi
అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరంసాక్షి
మిలటరీ అధికారులతో మోడీ భేటీతెలుగువన్
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
సరిహద్దుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని, అన్ని రకాల సవాళ్లనూ ఎదుర్కోకలిగే సత్తాను భారత సైనిక దళాలు నిరంతరం పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఒకపక్క పాకిస్తాన్, మరొపక్క చైనాలు సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తున్న నేపథ్యంలో సైనిక దళాలు మరింత అప్రమత్తంగా ఉండటంతోపాటు పరిస్థితులకు తగ్గట్టుగా పదునుదేరాల్సిన ...
సరిహద్దుల్లో తగ్గొద్దు
అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరం
మిలటరీ అధికారులతో మోడీ భేటీ
ముషారఫ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ.. వేలుపెడితే తాటతీస్తాం! వెబ్ దునియా
కాశ్మీర్లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...
కాశ్మీర్లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేననిOneindia Telugu
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలిసాక్షి
కాశ్మీర్ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
కాశ్మీర్లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...
కాశ్మీర్లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేనని
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి
కాశ్మీర్ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్
నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం Andhrabhoomi
బాలాసోర్, అక్టోబర్ 17: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్ను రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలంగా ఛేదించగలదు. శుక్రవారం ఉదయం 10.04 గంటలకు నిర్భయ క్షిపణిని డెఫెన్స్ రీసెర్జి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్డిఓ) విజయవంతంగా ...
రక్షణ రంగ పరిశోధనల్లో ఓ మైలు రాయిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'నిర్భయ్' సూపర్ సక్సెస్సాక్షి
నిర్భయ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్... అమెరికా క్షిపణుల కంటే...వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
బాలాసోర్, అక్టోబర్ 17: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్ను రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలంగా ఛేదించగలదు. శుక్రవారం ఉదయం 10.04 గంటలకు నిర్భయ క్షిపణిని డెఫెన్స్ రీసెర్జి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్డిఓ) విజయవంతంగా ...
రక్షణ రంగ పరిశోధనల్లో ఓ మైలు రాయి
'నిర్భయ్' సూపర్ సక్సెస్
నిర్భయ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్... అమెరికా క్షిపణుల కంటే...
పేదల జీవితాలతో ఆడుకుంటే చేతులు నరికేస్తా సాక్షి
పాట్నా: 'పేదల జీవితాలతో ఆడుకునే వైద్యులను ఊరకే విడిచిపెట్టం. జితన్రామ్ మంజి వారి చేతులు నరికేస్తాడు'అని బీహార్ ముఖ్యమంత్రి జితన్రామ్ మంజి వైద్యులను హెచ్చరించారు. శుక్రవారం తూర్పు చంపారన్ జిల్లాలో ఓ ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై ప్రతిపక్షాలు, వైద్యులు మండిపడడంతో ...
పేద ప్రజల జీవితాలతో ఆడుకునే డాక్టర్ల చేతుల్ని నరుకుతా!వెబ్ దునియా
బీహార్ సీఎం జీతన్ రామ్ మంజిహి వివాదాస్పద వ్యాఖ్యలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చేతులు నరికేస్తానన్న సీఎంPalli Batani
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
పాట్నా: 'పేదల జీవితాలతో ఆడుకునే వైద్యులను ఊరకే విడిచిపెట్టం. జితన్రామ్ మంజి వారి చేతులు నరికేస్తాడు'అని బీహార్ ముఖ్యమంత్రి జితన్రామ్ మంజి వైద్యులను హెచ్చరించారు. శుక్రవారం తూర్పు చంపారన్ జిల్లాలో ఓ ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై ప్రతిపక్షాలు, వైద్యులు మండిపడడంతో ...
పేద ప్రజల జీవితాలతో ఆడుకునే డాక్టర్ల చేతుల్ని నరుకుతా!
బీహార్ సీఎం జీతన్ రామ్ మంజిహి వివాదాస్పద వ్యాఖ్యలు
చేతులు నరికేస్తానన్న సీఎం
బ్లాక్ మనీ కేసు: పేర్లు చెప్పమని నరేంద్రమోడీ ప్రభుత్వం Oneindia Telugu
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచుకున్న కుబేరుల జాబితాను వెల్లడించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై ఈ నెల 28న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్రం పిటిషన్ పైన ప్రముఖ న్యాయవాది, నల్ల కుబేరుల ...
'నల్ల' కుబేరుల వివరాలు బయటపెట్టలేంNamasthe Telangana
'నల్ల' కుబేరుల పేర్లను బయటపెట్టలేం: సుప్రీంకు కేంద్రంవెబ్ దునియా
'నల్ల' కుబేరుల పేర్లు బయటపెట్టలేంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచుకున్న కుబేరుల జాబితాను వెల్లడించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై ఈ నెల 28న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్రం పిటిషన్ పైన ప్రముఖ న్యాయవాది, నల్ల కుబేరుల ...
'నల్ల' కుబేరుల వివరాలు బయటపెట్టలేం
'నల్ల' కుబేరుల పేర్లను బయటపెట్టలేం: సుప్రీంకు కేంద్రం
'నల్ల' కుబేరుల పేర్లు బయటపెట్టలేం
మిజోరం మహిళ హత్య Andhrabhoomi
ఢిల్లీ: సౌత్ ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో 24ఏళ్ల మిజోరం మహిళ దారుణ హత్యకు గురైంది. తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడివుంది. ఆమెతో పాటు నివశించే వీరేందర్సింగ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. Related Article. మిలటరీ అధికారులతో మోదీ సమావేశం · జయలలితకు బెయిల్ మంజూరు · నిర్భయ క్షిపణి ప్రయోగం విజయవంతం · 'శ్రమేవ జయతే' · తెలంగాణకు ...
ఢిల్లీలో మిజోరాం యువతి మృత దేహం లభ్యంవెబ్ దునియా
ఢిల్లీలో మిజొరాం యువతి హత్య?సాక్షి
ఢిల్లీలో మిజోరాం యువతి హత్యNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఢిల్లీ: సౌత్ ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో 24ఏళ్ల మిజోరం మహిళ దారుణ హత్యకు గురైంది. తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడివుంది. ఆమెతో పాటు నివశించే వీరేందర్సింగ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. Related Article. మిలటరీ అధికారులతో మోదీ సమావేశం · జయలలితకు బెయిల్ మంజూరు · నిర్భయ క్షిపణి ప్రయోగం విజయవంతం · 'శ్రమేవ జయతే' · తెలంగాణకు ...
ఢిల్లీలో మిజోరాం యువతి మృత దేహం లభ్యం
ఢిల్లీలో మిజొరాం యువతి హత్య?
ఢిల్లీలో మిజోరాం యువతి హత్య
కార్మికుడు.. శ్రమయోగి! సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పలు కార్మిక సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీకా రం చుట్టారు. కేంద్ర కార్మిక శాఖ వారి 'పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే' కార్యక్రమం కింద పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ...
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన ప్రధాని10tv
కార్మిక సంస్కరణలపై దృష్టి, యువత నైపుణ్యాలు పెంచుతాం : మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నరేంద్ర మోడీ శ్రమయేవ జయతే.. యూనివర్సల్ ఖాతా ప్రారంభం!వెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పలు కార్మిక సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీకా రం చుట్టారు. కేంద్ర కార్మిక శాఖ వారి 'పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే' కార్యక్రమం కింద పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ...
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన ప్రధాని
కార్మిక సంస్కరణలపై దృష్టి, యువత నైపుణ్యాలు పెంచుతాం : మోదీ
నరేంద్ర మోడీ శ్రమయేవ జయతే.. యూనివర్సల్ ఖాతా ప్రారంభం!
沒有留言:
張貼留言