2014年10月27日 星期一

2014-10-28 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఆగ్నేయ చైనాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు  వెబ్ దునియా
చైనాలోని ఆగ్నేయ ప్రాంతమైన యున్నన్ రాష్ట్రంలో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్టు చైనా భూకంప నెట్ వర్కుల కేంద్రం వెల్లడించింది. భూమి లోపల 11 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించగానే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్లకు భీటలు ...

చైనాలో స్వల్ప భూకంపం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
షాకింగ్: పెంపుడు కుక్కతో సెక్స్, 47 ఏళ్ల వ్యక్తి అరెస్టు  Oneindia Telugu
వాషింగ్టన్: కుక్కతో శృంగారంలో పాల్గొన్న ఓ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆమెరికాలో చోటు చేసుకుంది. జంతువులతో క్రూరంగా ప్రవర్తించాడనే అభియోగాలతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జానీ ఈ చర్యకు పాల్పడ్డాడు. జానీ పైన జంతు హక్కుల సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 47 ఏళ్ల జానీ తన కుక్కతో ...

దావూద్ ఇబ్రహీంను రహస్య ప్రాంతానికి తరలించిన పాక్ ఐఎస్ఐ!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎబోలాకు భయపడొద్దు: బరాక్ ఒబామా  వెబ్ దునియా
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి ఎబోలాకు భయపడొద్దని అమోరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఎబోలా తొలి కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలకు ఆయన ఈ విధంగా ధైర్యం చెప్పారు. ఈ వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశం సన్నద్ధంగా ఉందని, దీనిపై గ్లోబల్ పోరుకు అమెరికా సారథ్యం వహిస్తుందని ఒబామా తెలిపారు.
ఎబోలాకు భయపడవద్దు : ఒబామా   Kandireega
ఎబోలాకు భయపడొద్దు: ఒబామా   సాక్షి
నర్సును కౌగలించుకున్న బరాక్ ఒబామా   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


ముఖ్యమంత్రితో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల భేటీ  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 27: అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ (అమ్‌చమ్) ప్రతినిధుల బృందం సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో భేటీ అయింది. తమ జాతీయ కార్యవర్గం నవంబర్ 26వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కాబోతుందని, ఆ సందర్భంగా విందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అమ్‌చమ్ ఆహ్వానించింది. తమ అమ్‌చమ్‌లో సభ్యులుగా ఉన్న ...

వచ్చే నెలలో కెసిఆర్ తో అమెరికా చాంబర్ భేటీ   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇరాన్‌లో రేప్ చేయబోయిన వ్యక్తిని చంపిన కేసులో యువతికి ఉరి!  వెబ్ దునియా
తనపై అత్యాచారం చేయబోయిన కామాంధుడిని పొరపాటున హత్య చేసిన కేసులో ఓ యువతిని ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా ఉరివేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... రెహ్యానే జబ్బారీ (26)... ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేసే ఆమెను ఇరాన్‌ నిఘా సంస్థ మాజీ అధికారి మోర్తజా అబ్దులాలి సర్బందీ తన అపార్ట్‌మెంట్‌లోని కార్యాలయాన్ని ...

రేప్ తప్పించుకునే క్రమంలో హత్య, ఇరాన్ యువతికి ఉరి   Oneindia Telugu
రేప్‌ను తప్పించుకునే యత్నంలో హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


సృజనాత్మక కెరీర్.. సిరామిక్ ఇంజనీరింగ్  సాక్షి
పింగాణి అనగానే ఠక్కున చైనా గుర్తుకొస్తుంది. రంగురంగుల పింగాణి కప్పులు, సాసర్లు, ప్లేట్లు, మెరిసిపోయే అందమైన అలంకరణ వస్తువులు గుర్తుకొస్తాయి. కానీ, ఇది వీటికే పరిమితం కాలేదు. ఆధునిక కాలంలో చాలా రంగాల్లో పింగాణి వాడకం అధికమైంది. దీనికొక శాస్త్రమే ఉంది. అదే.. సిరామిక్ ఇంజనీరింగ్. కృత్రిమ ఎముకల నుంచి రాకెట్లలో హీట్‌షీల్డ్‌ల వరకు ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
అమెరికాలో విద్యార్థి కాల్పులు  సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని సీటెల్ నగరంలోని మేరీస్‌విల్లే హైస్కూల్లో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులే లక్ష్యంగా శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. జేలెన్ ఫ్రైబెర్గ్ అనే విద్యార్థి.. హైస్కూల్లోని కేఫ్‌టేరియాలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆ విద్యార్థి తనను తాను కాల్చుకుని ...

అమెరికా స్కూల్లో విద్యార్థి కాల్పులు: ఇద్దరు మృతి   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఫేస్‌బుక్‌లో చేరిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్  Oneindia Telugu
లండన్: ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియాలో చేరారు. సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఆయన ఖాతా తెరిచారు. ఎల్లప్పుడు ఆసక్తిగా ఉండండి అంటూ ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో తొలి పోస్ట్ చేశారు. ఆయన చేరిన రోజుల్లోనే పది లక్షల మందికి పైగా నెటిజన్లు ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన ఫేస్‌బుక్ పేజీలకు లైకులు ...

ఫేస్‌బుక్‌లోకి హాకింగ్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


రక్షణ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 80 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా ఆరు జలాంతర్గాములను దేశీయంగా నిర్మించాలని, 8 వేలకు పైగా ఇజ్రాయెల్‌కు చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను, 12 ఆధునీకరించిన ...

80 వేల కోట్ల రక్షణ ప్రాజెక్టులకు ఓకే   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎల్లలెరుగని ఎబోలా!  సాక్షి
ఆమధ్య పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి అందరినీ భీతావహుల్ని చేస్తున్న ఎబోలా వ్యాధి అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ఇప్పటికి 10,141 కేసులు నమోదుకాగా అందులో 4,922 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. నమోదుకాని కేసుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా గినియా, లైబీరియా ...

ఎబోలా నిరోధక టీకాలు సిద్ధం... డిసెంబర్‌లో పంపిణీ: డబ్ల్యూహెచ్ఓ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言