2014年10月19日 星期日

2014-10-20 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
మదనపల్లెలో దొంగల ముఠా అరెస్టు : 263 గ్రాముల నగలు స్వాధీనం  వెబ్ దునియా
మదనపల్లె, వాల్మీకిపురంలో తచ్చాడుతున్న దొంగల ముఠాను ప్రత్యేక ఐడీ పార్టీ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి రూ.7.2 లక్షల విలువ చేసే 263 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ గంగయ్య విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి మండలం పోడలపల్లెకు చెందిన ...

చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Kandireega   
ఒబామాకు క్రెడిట్ కార్డ్ కష్టాలు  Kandireega
obama kandireega.com క్రెడిట్ కార్డ్ కష్టాలు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా వీడలేదు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా న్యూయార్క్ వెళ్లారు. న్యూయార్క్ వెళ్ళిన ఒబామా ఓ హోటల్ లో క్రెడిట్ కార్డ్ వాడడానికి ప్రయత్నించారు. తీరా చూస్తే సాక్షాత్తూ ఒబామా క్రెడిట్ కార్డు కూడా తిరస్కరణకు గురైందట. కాసేపు ఏమి అర్ధం కాని ...

ఒబామా క్రెడిట్ కార్డు.. గోవిందా!   వెబ్ దునియా
ఎవరైనా కావచ్చు: ఒబామా క్రెడిట్ కార్డు తిరస్కరణ   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇరాక్‌లో కారు బాంబు పేలి 24 మంది మృతి  వెబ్ దునియా
ఐఎస్ తీవ్రవాదుల ఇరాక్, సిరియాలోని కొన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకు ప్రత్యేక దేశంగా ప్రకటించారు. ఇరాక్ పై దాడులు నిర్వహిస్తూవస్తున్నారు. ఈ స్థితిలో రాజధాని బాగ్దాద్‌లో వరుసగా మూడు ప్రాంతాలలో కారు బాంబులు పేలాయి. ఈ ఘటనల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. షియా జాతికి చెందిన వారు అధికంగా నివసించే బలదియాత్ ప్రాంతంలో హోటల్ ...

ఇరాక్‌లో బాంబు పేలుడు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాక్‌లోనే 80శాతం పోలీయో కేసులు: డబ్ల్యూహెచ్‌వో వెల్లడి  వెబ్ దునియా
ప్రపంచంలోని 80శాతం పోలియో కేసులు పాకిస్థాన్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అందుకు పాకిస్థానే బాధ్యత వహించాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో పోలియో కేసులు రోజురోజూకు అధికమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం ...

పాకిస్తాన్ లో 80 శాతం పోలియో కేసులు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ముషారఫ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ.. వేలుపెడితే తాటతీస్తాం!  వెబ్ దునియా
కాశ్మీర్‌లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...

కాశ్మీర్‌లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేనని   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అమెరికాను కనుగొన్నది కొలంబస్‌ కాదట!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌, అక్టోబర్‌ 19: అమెరికాను కనుగొన్నది ఎవరంటే, ఠక్కున గుర్తుకొచ్చే పేరు క్రిస్టఫర్‌ కొలంబస్‌. అయితే వాస్తవానికి ఈ సాహసం కొలంబస్‌ది కాదని అమెరికాకు చెందిన చరిత్రకారుడు గ్యారీ నైట్‌ చెబుతున్నారు. తన తాజా పుస్తకం 'దఫర్‌గాటెన్‌ బ్రదర్స్‌' లో సదరు ఖ్యాతిని కొలంబస్‌ ఎలా కొల్లగొట్టిన వైనాన్ని ఆయన వివరించారు. ఫ్రాన్స్‌కు చెందిన పింజాన్‌ సోదరులు ...

క్రెడిట్ కొట్టేసిన కొలంబస్!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


గుట్టలో చోరీకి పాల్పడిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్  Andhrabhoomi
యాదగిరిగుట్ట అక్టోబర్ 18: నల్లగొండ జిల్లా యాదగిరి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవస్థానంలో హుండీ నుండి డబ్బులు దొంగిలించిన చిక్కిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.ఎం.డి.కృష్ణవేణి శనివారం విలేఖరులకు తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ నుండి శ్రీనివాసాచారి, శ్రీకాంతాచారి అనే ఉద్యోగులు ...

యాదగిరిగుట్ట ఆలయంలో అర్చకుల సస్పెన్షన్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వేలానికి అమెరికా పాప్ గాయని ప్రేమ లేఖలు : ధర 800 డాలర్లు?  వెబ్ దునియా
అమెరికన్ పాప్ గాయని, పాటల రచయిత్రి కేటీ పెర్రీ తన బాయ్ ఫ్రెండ్ క్రిస్టోఫర్‌కు రాసిన ప్రేమ లేఖలు వేలానికి పెట్టనున్నారు. అమెరికాలోని ప్రముఖ వేలం సంస్థ జూనియెన్స్ ఆక్షన్ ఈ ప్రేమ లేఖలను వేలానికి ఉంచుంది. ఇంతకీ ఈ ప్రేమ లేఖలు ఎపుడు రాసినవో తెలుసుకోవాల్సి వుంది. కేటీ పెర్రీ వయస్సు 11 యేళ్లుగా ఉన్న సమయంలో తన ప్రేమికుడికి ఈ లేఖలు రాశారు.
హీరోయిన్ ప్రేమ లేఖ వేలానికి పెట్టారు!   FIlmiBeat Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం  సాక్షి
లాస్ ఏంజెలిస్: భూమి చుట్టూ 22 నెలల పాటు రహస్యంగా చక్కర్లు కొట్టిన అమెరికా అంతరిక్ష విమానం 'ఎక్స్-37బీ' ఎట్టకేలకు భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. 2012, డిసెంబరులో మూడోసారి నింగికి ఎగిరిన ఈ విమానం శుక్రవారం కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగింది. నాసా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ వ్యోమనౌకల మాదిరిగా మళ్లీ మళ్లీ ...


ఇంకా మరిన్ని »   


బోధీ.. ద మోడల్..  సాక్షి
అమెరికాలో మెన్స్‌వేర్‌కు సంబంధించిన మోడలింగ్ రంగంలో కొత్త మోడల్ దూసుకొచ్చాడు. పెద్ద పెద్ద మోడళ్లకే పోటీనిస్తున్నాడు. ఇంతకీ ఎవరు? ఫొటోలో ఉన్నాడుగా వాడే.. అవును.. ఈ కుక్కే. పేరు బోధీ(4). మెన్స్‌వేర్ మోడలింగ్‌లో బోధీ ఇప్పుడో కొత్త సంచలనం. శునకమనేసరికి ఏదో కుక్కలకు సంబంధించిన మోడలింగ్ అనుకునేరు. బోధీ చేసేది మనం వేసుకునే దుస్తులకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言