2014年10月22日 星期三

2014-10-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ దేశ ప్రతినిధి బృందం బుధవారం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయింది. ఈ సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి ...

స్మార్ట్ సిటీకి సహకరిస్తాం   Andhrabhoomi
ఏపీ స్మార్ట్ రాజధానికి జపాన్ సాయం, చంద్రబాబు టూర్   Oneindia Telugu
చంద్రబాబు జపాన్ పర్యటన ఖరారు : నవంబర్ 24 నుంచి   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తుఫాన్లే భయపడేలా చేస్తాం.. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా 'తుఫాన్‌ను ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''విశాఖ ప్రజలది ఉక్కు సంకల్పం. అందుకే పెను తుఫాన్‌ ఢీకొట్టినా పది రోజుల్లో చిరునవ్వులు పూయించాం. దీపావళికి ముందే పండగ కళ తీసుకొచ్చాం. ఇదే సహకారం అందిస్తే...విశాఖను ప్రపంచంలోనే అతి సుందర నగరంగా తీర్చిద్దుతా'నని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అయితే, ఈ ఏడాదికి దీపావళికి దూరంగా ఉందామని, ఇంతకు రెండింతలు భారీగా వచ్చే ...

చంద్రబాబు పనితీరు ప్రధానిని ఆకట్టుకుంది: వెంకయ్య నాయుడు   వెబ్ దునియా
విశాఖ ప్రజలకు కేంద్రం అండ.. వెంకయ్య నాయుడు   తెలుగువన్

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రామోజీ - పరకాలకు చెవిరెడ్డి నోటీసులు ఎందుకు పంపారంటే?  వెబ్ దునియా
తన పరువుకు భంగం కలిగించేలా అసత్య అరోపణలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌కు, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ఈనాడు పత్రికలో వార్తగా ప్రచురించారని ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావుకు వైకాపా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం ...

రామోజీరావుకు చెవిరెడ్డి నోటీసు, మోడీకి చెప్పా: బాబు   Oneindia Telugu
'ఈనాడు' రామోజీపై రూ.20 లక్షల పరువు నష్టం నోటీసు   Kandireega
రామోజీరావు, పరకాల ప్రభాకర్‌కు నోటీసులు   Palli Batani
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సల్మాన్ ఖాన్ పై మోడీ ప్రశంసల వర్షం!  సాక్షి
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలతో ముంచెత్తారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్పూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్పూర్తిగా నిలుస్తాయని మోడీ ట్విటర్ లో ఓ ...

కొచ్చర్, రజనీకి సల్మాన్ సవాల్: మెచ్చుకున్న మోడీ   Oneindia Telugu
స్వచ్ఛ్భారత్‌లో సల్మాన్‌ఖాన్   Andhrabhoomi
ఫ్యాంటు మడిచి.. చీపురు చేతబట్టి.. స్వచ్ఛ భారత్‌లో సల్మాన్ ఖాన్!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త: జైట్లీ  Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్ధాన్‌కు భారత్ గట్టిగా హెచ్చరించింది. ఓ ప్రముఖ టీవి ఛానల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్యూలో "మా చేతుల్లో డాలు మాత్రమే కాదు, కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త" అని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ...

భారత్ కాల్పులను దీటుగా తిప్పికొడతాం   Andhrabhoomi
ఇక సహించేది లేదు.. పాకిస్తాన్‌కు అరుణ్ జైట్లీ గట్టి హెచ్చరికలు జారీ   వెబ్ దునియా
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అనంతలో రక్తమోడిన రోడ్లు రెండు ప్రమాదాల్లో 8 మంది మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గోరంట్ల/బత్తలపల్లి, అక్టోబర్‌ 22 : అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. గోరంట్ల మండలం బూచేపల్లి క్రాస్‌ వద్ద తెల్లవారు జా మున ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొ ని ఇద్దరు మృతి చెందారు. బూచేపల్లి ప్రమాదంలో ...

ఆటోను ఢీకొన్న లారీ ఆరుగురు దుర్మరణం   Andhrabhoomi
అనంతపురం ప్రమాదంలో 6గురు.. ఈతకెళ్లి 4గురు మృతి!   వెబ్ దునియా
ప్రమాదంలో 6గురు, ఈతకు వెళ్లి 4గురు మృతి   Oneindia Telugu

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీడీపీ బంద్‌ ఉద్రిక్తం చిట్యాలలో టీడీపీ వాహనాలపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి టీడీపీ ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి, నల్లగొండ) నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడికి నిరసనగా బుధవారం నిర్వహించిన టీడీపీ జిల్లా బంద్‌ విజయవంతమైంది. పోలీసులు 144 సెక్షన్‌ను విధించడంతోపాటు పలువురు ముఖ్యనేతలను ముందుగానే అరెస్ట్‌ చేశారు. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా బంద్‌కు వివిధ వర్గాల నుంచి స్పందన లభించింది.
రేవంత్ రెడ్డి వార్నింగ్ : మేం తలచుకుంటే టి భవన్ ఆనవాళ్లు ఉండవ్!   వెబ్ దునియా
రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబెల్లి అరెస్ట్   Kandireega
నల్గొండ బంద్.. టీడీపీ లీడర్ల అరెస్ట్   తెలుగువన్
Oneindia Telugu   
అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మూడేళ్ళ బాలికపై అత్యాచారం... బెంగుళూరులో కామాంధుడు...  వెబ్ దునియా
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ ...

మూడేళ్ళ బాలికపై అత్యాచారం   తెలుగువన్
పాఠశాలలో మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు!   Andhrabhoomi
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్  సాక్షి
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన బాలికా విద్య హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్(17) ఈ ఏడాదికిగానూ అమెరికా లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు. అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో నేషనల్ ...

మలాలాకు లిబర్టీ మెడల్   Andhrabhoomi
మలాలాకు మరో అవార్డు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా గర్ల్‌ఫ్రెండ్‌ను టచ్ చేస్తే అంతే.. ఒబామాకు అమెరికా యువకుడి వార్నింగ్!  వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆ దేశ యువకుడు గట్టి వార్నింగ్‌లాంటి హెచ్చరిక చేశాడు. చికాగోలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అక్కడో వ్యక్తి ఒబామాతో "మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోకు" అంటూ కాస్త కఠువుగానే చెప్పాడు. దాంతో ఒబామాతో పాటు సదరు ప్రేయసి కూడా షాక్‌కు గురైంది. చికాగోలో ఓటు వేయడానికి బరాక్ ఒబామా వెళ్లినప్పుడు ...

నా గర్ల్‌ఫ్రెండ్‌ను ముట్టొద్దు: ఒబామాతో వ్యక్తి, ముద్దు పెట్టి   Oneindia Telugu
నా గర్ల్‌ ఫ్రెండ్‌ను ముట్టుకోవద్దు..   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言