2014年10月17日 星期五

2014-10-18 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
భారతీయ నగరాలకు ఉగ్రదాడుల ప్రమాదం  తెలుగువన్
అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారతదేశంలోని నగరాలపై దాడి చేసే ప్రమాదం ఉందని నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్‌ఎస్‌జి) హెచ్చరించింది. అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని నగరాలపై సంయుక్తంగా దాడికి దిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ''భారతదేశం మీద దాడి చేయాలన్న తమ ఉద్దేశాన్ని వారు (అల్‌ఖైదా) ఇప్పుడు బయటపెట్టారు. వారు లష్కర్ ...

ఇండియన్ సిటీస్‌కు ఉగ్రవాద ముప్పు: అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ పక్కా ప్లాన్!   వెబ్ దునియా
నగరాలకు ఉగ్రముప్పు: అప్రమత్తం చేసిన ఎన్ఎస్‌జి   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అచ్చం అమ్మలాగే. ..  సాక్షి
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.32 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా ముగి సింది. భూమా కుటుంబం రాజకీయూల్లోకి ...

ఆళ్లగడ్డపై నారా లోకేష్, కంటతడి పెట్టిన అఖిలప్రియ   Oneindia Telugu

అన్ని 21 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
గుట్టకు స్వయంప్రతిపత్తి  Andhrabhoomi
నల్లగొండ, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తితిదే మాదిరిగా యాదగిరి గుట్టకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కెసిఆర్ ప్రకటించారు. శుక్రవారం సిఎం హోదాలో తొలిసారిగా యాదగిరి గుట్టకు వచ్చిన కెసిఆర్ దేవస్థానం అభివృద్ధి ...

యాదగిరిగుట్టకు కొత్త వైభవం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట   సాక్షి

అన్ని 23 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సరిహద్దుల్లో తగ్గొద్దు  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రస్తుత పరిస్థితుల్లో దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధాలు జరిగే అవకాశాలు చాలా తక్కువని, అయినప్పటికీ అన్ని రకాల సవాళ్లనూ ఎదుర్కోకలిగే సత్తాను భారత సైనిక దళాలు నిరంతరం పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిరు. ఒకపక్క పాకిస్తాన్, మరొపక్క చైనాలు సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తున్న నేపథ్యంలో ...

అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరం   సాక్షి
త్రివిధ దళాధిపతులతో మోడీ మీట్: సరిహద్దు సమస్యపై ఏం చేద్దాం?   వెబ్ దునియా
మిలటరీ అధికారులతో మోడీ భేటీ   తెలుగువన్
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఈ రాత్రికి జైల్లోనే జయలలిత!  సాక్షి
బెంగళూరు: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శుక్రవారం రాత్రికి తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైల్లోనే ఉంటారు. విడుదల కోసం లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆమె ఈ రాత్రికి జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం శనివారం ఉదయం జయ తరపు న్యాయవాది బి.కుమార్ లాంఛనాలు పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా, కోర్టు ఉత్తర్వులపైనా, ...

నేడు జయలలిత విడుదల   Namasthe Telangana
నాపై కాదు.. ఎక్కడ దాడి జరిగినా జయ మళ్లీ జైలుకే: సుబ్రమణ్య స్వామి జోస్యం   వెబ్ దునియా
దాడులు జరిగితే జయ బెయిల్‌ రద్దు అవుతుంది : సుబ్రహ్మణ్యస్వామి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 42 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌తో తుమ్మల భేటీ : మంత్రి పదవిపై చర్చలా?  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. వచ్చే 23వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు.. ముఖ్యమంత్రి ...

బడ్జెట్‌ తర్వాతే విస్తరణ   Kandireega
కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం.. ఆశావాహులు వీరే   Palli Batani
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. 22న టీ క్యాబినెట్ విస్తరణ?   తెలుగువన్
News Articles by KSR   
Oneindia Telugu   
10tv   
అన్ని 23 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం  Andhrabhoomi
బాలాసోర్, అక్టోబర్ 17: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్‌ను రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలంగా ఛేదించగలదు. శుక్రవారం ఉదయం 10.04 గంటలకు నిర్భయ క్షిపణిని డెఫెన్స్ రీసెర్జి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్‌డిఓ) విజయవంతంగా ...

రక్షణ రంగ పరిశోధనల్లో ఓ మైలు రాయి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'నిర్భయ్' సూపర్ సక్సెస్   సాక్షి

అన్ని 23 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదం  సాక్షి
తిరుపతి : కుమార్తె పుట్టు వెంట్రుకలు తిరుమల వెంకటేశ్వరుడికి సమర్పించుకుందామని బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం యూరేనిపల్లికి చెందిన ...

శ్రీవారి దర్శనానికి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన.. ఐదుగురు దుర్మరణం   Andhrabhoomi
రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం : 4గురి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురి మృతి... ఒకే ఫ్యామిలీ...   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నా మాజీ భార్యతో లింక్, బెదిరింపు: అతుల్‌ శర్మపై పేస్  Oneindia Telugu
ముంబై: క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
నన్ను చంపుతానంటున్నాడు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అతుల్ శర్మ చంపేస్తానని బెదిరించాడు: లియాండర్ పేస్!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   

  10tv   
వికలాంగులకు శాపంగా మారిన సదరం..  10tv
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం వికలాంగులకు ప్రాణ సంకటంగా మారింది. ఫించన్ దారులు నూతన దరఖాస్తులు సమర్పించాలని టి.సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఫించన్ల కోసం సదరం సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో వికలాంగులు ప్రాణాలు ఫణంగా పెట్టి శిబిరాలకు తరలి వస్తున్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నానా అవస్థలు ...

సదరం క్యాంప్‌లో వికలాంగుల ఆందోళన   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言