కోహ్లీ ర్యాంక్ పతనం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్కు పడిపోయాడు. హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) 855 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ (853)ని వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ ఆరో ర్యాంక్లో మార్పులేదు. ధవన్ ఒక స్థానం దిగజారి ...
మూడో ర్యాంక్కు కోహ్లీNamasthe Telangana
వనే్డ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీకి మూడో స్థానంAndhrabhoomi
ఐసీసీ ర్యాంకింగ్స్: మూడోస్థానానికి పడిపోయిన కోహ్లీ!వెబ్ దునియా
thatsCricket Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
దుబాయ్: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్కు పడిపోయాడు. హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) 855 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ (853)ని వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ ఆరో ర్యాంక్లో మార్పులేదు. ధవన్ ఒక స్థానం దిగజారి ...
మూడో ర్యాంక్కు కోహ్లీ
వనే్డ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీకి మూడో స్థానం
ఐసీసీ ర్యాంకింగ్స్: మూడోస్థానానికి పడిపోయిన కోహ్లీ!
స్టేడియంలో జంటగా కోహ్లీ, అనుష్క Kandireega
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ ప్రేమించుకుంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు అనుష్కను తీసుకెళ్ళిన కోహ్లీపై అనుష్కను తీసుకెళ్లడం వల్లే ఆ మ్యాచ్ లో విఫలమైయ్యాడని విమర్శలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే, ఈ ప్రేమ పక్షులు ఇప్పుడు ఏకంగా ...
అనుష్క-విరాట్ కోహ్లీ దొరికి పోయారు (ఫోటోస్)FIlmiBeat Telugu
లైట్ తీసుకున్నారు!Andhrabhoomi
పూణేలో జంటగా కనిపించిన ప్రేమ పక్షులు కోహ్లీ, అనుష్క!వెబ్ దునియా
సాక్షి
thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ ప్రేమించుకుంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు అనుష్కను తీసుకెళ్ళిన కోహ్లీపై అనుష్కను తీసుకెళ్లడం వల్లే ఆ మ్యాచ్ లో విఫలమైయ్యాడని విమర్శలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే, ఈ ప్రేమ పక్షులు ఇప్పుడు ఏకంగా ...
అనుష్క-విరాట్ కోహ్లీ దొరికి పోయారు (ఫోటోస్)
లైట్ తీసుకున్నారు!
పూణేలో జంటగా కనిపించిన ప్రేమ పక్షులు కోహ్లీ, అనుష్క!
క్షమించండి..మళ్లీ అలా చేయను Namasthe Telangana
న్యూఢిల్లీ: ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తన ప్రవర్తనకు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది భారత మహిళా బాక్సర్ ఎల్ సరితా దేవి. సెమీఫైనల్బౌట్లో జడ్జి వివాదాస్పద తీర్పునకు నిరసనగా కాంస్య పతకాన్ని తిరిగిచ్చేయడంతో సరితపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆరోజు తానలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని, ...
తప్పు చేశా.. క్షమించండిAndhrabhoomi
క్షమించి.. కరుణ చూపండి..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్షమించి.. నిషేధం ఎత్తేయండిసాక్షి
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తన ప్రవర్తనకు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది భారత మహిళా బాక్సర్ ఎల్ సరితా దేవి. సెమీఫైనల్బౌట్లో జడ్జి వివాదాస్పద తీర్పునకు నిరసనగా కాంస్య పతకాన్ని తిరిగిచ్చేయడంతో సరితపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆరోజు తానలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని, ...
తప్పు చేశా.. క్షమించండి
క్షమించి.. కరుణ చూపండి..!
క్షమించి.. నిషేధం ఎత్తేయండి
చెన్నయిన్ ఖాతాలో మూడో విజయం Andhrabhoomi
చెన్నై, అక్టోబర్ 28: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నమెంట్లో చెన్నయిన్ ఫుట్బాల్ క్లఫ్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు గోవా ఫుట్బాల్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 2-1 గోల్స్ తేడాతో ఓటమిపాలైన చెన్నయిన్ జట్టు మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో విజృంభించి ఆడి 5-1 గోల్స్ తేడాతో ముంబయి ఫుల్బాల్ క్లబ్ జట్టును ...
చెన్నైయిన్ చమక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
చెన్నై, అక్టోబర్ 28: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నమెంట్లో చెన్నయిన్ ఫుట్బాల్ క్లఫ్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు గోవా ఫుట్బాల్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 2-1 గోల్స్ తేడాతో ఓటమిపాలైన చెన్నయిన్ జట్టు మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో విజృంభించి ఆడి 5-1 గోల్స్ తేడాతో ముంబయి ఫుల్బాల్ క్లబ్ జట్టును ...
చెన్నైయిన్ చమక్
యువతి స్నాన ఘట్టం... వీడియో తీసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్... దేహశుద్ధి వెబ్ దునియా
యువతి బాత్రూంలో స్నానం చేస్తున్న దృశ్యాన్ని సెల్ఫోన్లో వీడియో తీసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ను స్థానికులు చితకబాది పోలీసులు అప్పగించారు. మెహిదీపట్నం సమీపంలోని హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. గచ్చిబౌలిలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ దినేష్ (29) రెండు రోజుల క్రితం ...
స్నానం చేస్తుండగా యువతి వీడియో తీసిన టెక్కీOneindia Telugu
స్నానం చేస్తుండగా వీడియో తీసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
యువతి బాత్రూంలో స్నానం చేస్తున్న దృశ్యాన్ని సెల్ఫోన్లో వీడియో తీసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ను స్థానికులు చితకబాది పోలీసులు అప్పగించారు. మెహిదీపట్నం సమీపంలోని హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. గచ్చిబౌలిలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ దినేష్ (29) రెండు రోజుల క్రితం ...
స్నానం చేస్తుండగా యువతి వీడియో తీసిన టెక్కీ
స్నానం చేస్తుండగా వీడియో తీసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
ఇక తాడో పేడో..! Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 28: శ్రీశైలం వివాదంపై తాడో పేడో తేల్చుకునేందుకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. బుధవారం ఇరు రాష్ట్రాల ఇఎన్సిలతో కృష్ణా బోర్డు చైర్మన్ భేటీ కానున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరగనున్నాయి. ఇవి ఎంతవరకు ఫలిస్తాయన్నదే ప్రశ్నార్ధకంగా ...
సంధి కుదురుతుందా ? వివాదం ముదురుతుందా ?10tv
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 28: శ్రీశైలం వివాదంపై తాడో పేడో తేల్చుకునేందుకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. బుధవారం ఇరు రాష్ట్రాల ఇఎన్సిలతో కృష్ణా బోర్డు చైర్మన్ భేటీ కానున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరగనున్నాయి. ఇవి ఎంతవరకు ఫలిస్తాయన్నదే ప్రశ్నార్ధకంగా ...
సంధి కుదురుతుందా ? వివాదం ముదురుతుందా ?
బ్యాంక్ దోపిడీకి యత్నం Andhrabhoomi
నిజామాబాద్: భీంగల్ మండలం పల్లికొండలో సోమవారం అర్ధరాత్రి ఎస్బిహెచ్ శాఖలో దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. గ్యాస్ కట్టర్తో అద్దాలు పగులగొట్టేందుకు యత్నించగా మంటలు వ్యాపించటంతో దుండగులు పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. Related Article. డెంగ్యూ మరణాలు లేవు:రాజయ్య · కాలుజారి బాలింత మృతి · పాల సేకరణ ధర పెంచినందుకు సిఎంకు ...
ఎస్బీహెచ్ బ్యాంకులో చోరీకి యత్నంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
నిజామాబాద్: భీంగల్ మండలం పల్లికొండలో సోమవారం అర్ధరాత్రి ఎస్బిహెచ్ శాఖలో దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. గ్యాస్ కట్టర్తో అద్దాలు పగులగొట్టేందుకు యత్నించగా మంటలు వ్యాపించటంతో దుండగులు పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. Related Article. డెంగ్యూ మరణాలు లేవు:రాజయ్య · కాలుజారి బాలింత మృతి · పాల సేకరణ ధర పెంచినందుకు సిఎంకు ...
ఎస్బీహెచ్ బ్యాంకులో చోరీకి యత్నం
ప్రజల ఆదరణను మరువలేను సాక్షి
వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. 48వ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో 48 కిలోల కేక్ను పొంగులేటి కట్ చేశారు. సాక్షి, ఖమ్మం: ''నాపై ప్రజలు చూపుతున్న ఆదరణను ...
ఇంకా మరిన్ని »
వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. 48వ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో 48 కిలోల కేక్ను పొంగులేటి కట్ చేశారు. సాక్షి, ఖమ్మం: ''నాపై ప్రజలు చూపుతున్న ఆదరణను ...
మాస్టర్ప్లాన్ అమలుకు శ్రీకారం సాక్షి
నెల్లూరు(నవాబుపేట): మాస్టర్ప్లాన్లో భాగంగా నెల్లూరులో ప్రధాన రహదారుల విస్తరణకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులను మంగళవారం నుంచి ప్రారంభించారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి బోసుబొమ్మ, ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు 100 అడుగుల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కేవీఆర్, కరెంట్ ఆఫీస్, ...
ఇంకా మరిన్ని »
నెల్లూరు(నవాబుపేట): మాస్టర్ప్లాన్లో భాగంగా నెల్లూరులో ప్రధాన రహదారుల విస్తరణకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులను మంగళవారం నుంచి ప్రారంభించారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి బోసుబొమ్మ, ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు 100 అడుగుల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కేవీఆర్, కరెంట్ ఆఫీస్, ...
'గంగ' విడుము నాథా! సాక్షి
రబీ ప్రారంభమై నెలరోజులైంది. రైతాంగం కోటి ఆశలతో సాగుకు సమాయత్తమవుతోంది. గడ్డు పరిస్థితులకు ఎదురొడ్డి విత్తనాలు సమకూర్చుకుంది. నారుమళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంది. సాగునీటి కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తోంది. ఇంత ఆరాటపడుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కారణం.. ఆయకట్టు భూములకు జీవం పోయాల్సిన స్వర్ణముఖి రిజర్వాయర్ ...
ఇంకా మరిన్ని »
రబీ ప్రారంభమై నెలరోజులైంది. రైతాంగం కోటి ఆశలతో సాగుకు సమాయత్తమవుతోంది. గడ్డు పరిస్థితులకు ఎదురొడ్డి విత్తనాలు సమకూర్చుకుంది. నారుమళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంది. సాగునీటి కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తోంది. ఇంత ఆరాటపడుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కారణం.. ఆయకట్టు భూములకు జీవం పోయాల్సిన స్వర్ణముఖి రిజర్వాయర్ ...
沒有留言:
張貼留言