మోగిన నగారా Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...
కశ్మీర్, జార్ఖండ్లో ఎన్నికల నగారాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలుసాక్షి
5 విడతల్లో జమ్ము-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలు... ఈసీవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...
కశ్మీర్, జార్ఖండ్లో ఎన్నికల నగారా
రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలు
5 విడతల్లో జమ్ము-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలు... ఈసీ
కలాలను చీపుర్లుగా మార్చారు! 'స్వచ్ఛ భారత్' విజయంలో మీ పాత్ర భేష్! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీడియాకు మోదీ పొగడ్త.. ప్రధాని అయ్యాక తొలి ప్రెస్ మీట్. న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి నరేంద్ర మోదీ ప్రెస్మీట్ నిర్వహించారు. జర్నలిస్టులపై ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ జాతీయ కార్యాలయంలోని ప్రెస్ హాలులో వారికి తేనీటి విందు ఇచ్చారు. ''మీడియాతో నేరుగా మాట్లాడటానికే నేను ...
మీడియాతో మోడీ సమావేశం : థ్యాంక్స్ అండ్ దీపావళి విషెస్వెబ్ దునియా
కలాలను చీపురుగా మార్చండిKandireega
మీడియా ప్రతినిధులతో మోడీ సమావేశంతెలుగువన్
సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
మీడియాకు మోదీ పొగడ్త.. ప్రధాని అయ్యాక తొలి ప్రెస్ మీట్. న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి నరేంద్ర మోదీ ప్రెస్మీట్ నిర్వహించారు. జర్నలిస్టులపై ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ జాతీయ కార్యాలయంలోని ప్రెస్ హాలులో వారికి తేనీటి విందు ఇచ్చారు. ''మీడియాతో నేరుగా మాట్లాడటానికే నేను ...
మీడియాతో మోడీ సమావేశం : థ్యాంక్స్ అండ్ దీపావళి విషెస్
కలాలను చీపురుగా మార్చండి
మీడియా ప్రతినిధులతో మోడీ సమావేశం
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన గడ్కరీ Andhrabhoomi
నాగపూర్, అక్టోబర్ 25: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి వివాదానికి గురయ్యారు. శనివారం ఆయన తన తెలుపు రంగు స్కూటర్ను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. మోహన్ భగవత్తో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్క్వార్టర్కు స్కూటర్పై వచ్చారు.
గడ్కరి హెల్మెట్ పెట్టుకోరా!News Articles by KSR
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన గడ్కరీ!సాక్షి
స్కూటర్ నడిపిన గడ్కరీ: నిబంధనల ఉల్లంఘనOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
నాగపూర్, అక్టోబర్ 25: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి వివాదానికి గురయ్యారు. శనివారం ఆయన తన తెలుపు రంగు స్కూటర్ను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. మోహన్ భగవత్తో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్క్వార్టర్కు స్కూటర్పై వచ్చారు.
గడ్కరి హెల్మెట్ పెట్టుకోరా!
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన గడ్కరీ!
స్కూటర్ నడిపిన గడ్కరీ: నిబంధనల ఉల్లంఘన
విశాఖ బీచులో చీపురు పట్టిన వెంకయ్య (పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో విశాఖ నగరం పరిశుభ్రంగా మారనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్ రోడ్డులో యువమోర్చా, యోగభారతీ ట్రస్ట్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రమదానం నిర్వహించారు.
విశాఖలో చీపురు పట్టిన వెంకయ్యసాక్షి
కేంద్ర మంత్రి వెంకయ్య స్వచ్ఛ విశాఖAndhrabhoomi
విశాఖ బీచ్లో స్వచ్ఛ భారత్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు!వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో విశాఖ నగరం పరిశుభ్రంగా మారనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్ రోడ్డులో యువమోర్చా, యోగభారతీ ట్రస్ట్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రమదానం నిర్వహించారు.
విశాఖలో చీపురు పట్టిన వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్య స్వచ్ఛ విశాఖ
విశాఖ బీచ్లో స్వచ్ఛ భారత్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు!
రాహుల్ అసమర్థతే నాయకత్వ మార్పుకి ఆలోచనకి ప్రేరణ తెలుగువన్
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ ...
నెం.1 స్థానం సోనియా గాంధీదే: చిదంబరం కామెంట్స్వెబ్ దునియా
చిదంబరం నిజమే చెప్పారాNews Articles by KSR
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరంసాక్షి
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 16 వార్తల కథనాలు »
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ ...
నెం.1 స్థానం సోనియా గాంధీదే: చిదంబరం కామెంట్స్
చిదంబరం నిజమే చెప్పారా
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరం
పాన్వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు: హర్యానా ఈబీ! వెబ్ దునియా
పాన్వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు పంపించి హర్యానా ఈబీ షాక్ ఇచ్చింది. హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు ...
కిళ్ళీకొట్టుకి 132 కోట్ల కరెంట్ బిల్లుతెలుగువన్
పాన్ వాలా కరెంట్ బిల్లు రూ.132 కోట్లుKandireega
పాన్ వాలాకు 132 కోట్ల కరెంటుబిల్లుసాక్షి
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
పాన్వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు పంపించి హర్యానా ఈబీ షాక్ ఇచ్చింది. హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు ...
కిళ్ళీకొట్టుకి 132 కోట్ల కరెంట్ బిల్లు
పాన్ వాలా కరెంట్ బిల్లు రూ.132 కోట్లు
పాన్ వాలాకు 132 కోట్ల కరెంటుబిల్లు
ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీ Andhrabhoomi
హైదరాబాద్:అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంపై ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కమిటీ అధికారులను కలిసి తమ పంపకాలపై విజ్ఞప్తులు చేశారు. సివిల్ సర్వీసుల విభజనపై మరికొంత సమయం పడుతుందని ఈసందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రధాన ...
ప్రత్యూష్సిన్హా కమిటీతో సివిల్సర్వీస్ అధికారులు భేటీNamasthe Telangana
ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్:అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంపై ప్రత్యూష్సిన్హా కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కమిటీ అధికారులను కలిసి తమ పంపకాలపై విజ్ఞప్తులు చేశారు. సివిల్ సర్వీసుల విభజనపై మరికొంత సమయం పడుతుందని ఈసందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రధాన ...
ప్రత్యూష్సిన్హా కమిటీతో సివిల్సర్వీస్ అధికారులు భేటీ
ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
రక్షణ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 80 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా ఆరు జలాంతర్గాములను దేశీయంగా నిర్మించాలని, 8 వేలకు పైగా ఇజ్రాయెల్కు చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను, 12 ఆధునీకరించిన ...
80 వేల కోట్ల రక్షణ ప్రాజెక్టులకు ఓకేసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 80 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా ఆరు జలాంతర్గాములను దేశీయంగా నిర్మించాలని, 8 వేలకు పైగా ఇజ్రాయెల్కు చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను, 12 ఆధునీకరించిన ...
80 వేల కోట్ల రక్షణ ప్రాజెక్టులకు ఓకే
మోడీ కాశ్మీర్ టూర్: మోడీపై విరుచుకపడ్డ ముషారఫ్! వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ టూర్ సక్సెస్ అయ్యింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. గృహాల పునర్ నిర్మాణం, ఆరు ప్రధాన ఆసుపత్రులలో సౌసర్యాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ...
కాశ్మీర్లో మోడీ, సపరేట్ సెగ, ముషారఫ్ ఘాటు వ్యాఖ్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ టూర్ సక్సెస్ అయ్యింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. గృహాల పునర్ నిర్మాణం, ఆరు ప్రధాన ఆసుపత్రులలో సౌసర్యాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ...
కాశ్మీర్లో మోడీ, సపరేట్ సెగ, ముషారఫ్ ఘాటు వ్యాఖ్య
తిరిగి రాడనుకున్న కేరళ వ్యక్తి.. 40 ఏళ్ల తర్వాత దుబాయ్లో ప్రత్యక్షం.. వెబ్ దునియా
ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న కేరళ వ్యక్తి 40 ఏళ్ల తర్వాత దుబాయ్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్ గా పనిలో కుదిరి, ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. అయితే ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు 40 ఏళ్లుగా గాలిస్తున్నారు.
40 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య మిస్టరీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న కేరళ వ్యక్తి 40 ఏళ్ల తర్వాత దుబాయ్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్ గా పనిలో కుదిరి, ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. అయితే ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు 40 ఏళ్లుగా గాలిస్తున్నారు.
40 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య మిస్టరీ
沒有留言:
張貼留言