ఉల్లంఘనపై సీరియస్ సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన శివ గ్యాంగ్ స్నాచింగ్కు పాల్పడిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కర్మన్ఘాట్ బ్రాంచ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ల్లో తాకట్టు పెట్టారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించాయని పోలీసులు తేల్చారు. అయితే నగలు ...
చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ దొరికిందితెలుగువన్
శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)Oneindia Telugu
చైన్స్నాచర్ శివ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు!వెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన శివ గ్యాంగ్ స్నాచింగ్కు పాల్పడిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కర్మన్ఘాట్ బ్రాంచ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ల్లో తాకట్టు పెట్టారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించాయని పోలీసులు తేల్చారు. అయితే నగలు ...
చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ దొరికింది
శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)
చైన్స్నాచర్ శివ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు!
విమానంలో మానభంగయత్నం తెలుగువన్
ఓ విమాన ప్రయాణికుడు మరో ప్రయాణికురాలిపై విమానం గాల్లో వున్న సమయంలో టాయ్లెట్లో అత్యాచారయత్నం చేశాడు. హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. హవాయి నుంచి విమానం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు టాయ్లెట్లో జపాన్ కు చెందిన ఓ ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు. ఆ జపాన్ ...
విమానంలో అత్యాచారయత్నంNamasthe Telangana
విమానంలోనూ అత్యాచారయత్నం: బస్సు, కారు, టాక్సీలు ఓవర్..!వెబ్ దునియా
బాత్రూంలో అత్యాచారయత్నం: వెనుదిరిగిన విమానంసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
ఓ విమాన ప్రయాణికుడు మరో ప్రయాణికురాలిపై విమానం గాల్లో వున్న సమయంలో టాయ్లెట్లో అత్యాచారయత్నం చేశాడు. హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. హవాయి నుంచి విమానం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు టాయ్లెట్లో జపాన్ కు చెందిన ఓ ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు. ఆ జపాన్ ...
విమానంలో అత్యాచారయత్నం
విమానంలోనూ అత్యాచారయత్నం: బస్సు, కారు, టాక్సీలు ఓవర్..!
బాత్రూంలో అత్యాచారయత్నం: వెనుదిరిగిన విమానం
నేపాల్లో హుదూద్ ప్రభావం: 12 మంది మృతి, 85 మంది గల్లంతు వెబ్ దునియా
హుదూద్ తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో నేపాల్లో మంచు తుఫాను సంభవించింది. మంచు తుఫాను ప్రభావంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది గల్లంతయ్యారు. మానంగ్ జిల్లాలో తొరాంగ్ పాస్ వద్ద మంచు తుఫాను ఏర్పడిందని అధికారులు తెలిపారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు ...
మంచు తుపానులో 32మంది మృతిAndhrabhoomi
నేపాల్లో హూదూద్ ఎఫెక్ట్...Namasthe Telangana
నేపాల్ లో మంచు తుపాను; 12 మంది మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హుదూద్ తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో నేపాల్లో మంచు తుఫాను సంభవించింది. మంచు తుఫాను ప్రభావంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది గల్లంతయ్యారు. మానంగ్ జిల్లాలో తొరాంగ్ పాస్ వద్ద మంచు తుఫాను ఏర్పడిందని అధికారులు తెలిపారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు ...
మంచు తుపానులో 32మంది మృతి
నేపాల్లో హూదూద్ ఎఫెక్ట్...
నేపాల్ లో మంచు తుపాను; 12 మంది మృతి
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపు చర్యలకు దిగారు. కాశ్మీర్లో భారత్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాదులను పాకిస్థాన్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్పై విడుదలైన ముషార్రఫ్ ఓ చానల్తో మాట్లాడుతూ ...
కాశ్మీర్ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపు చర్యలకు దిగారు. కాశ్మీర్లో భారత్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాదులను పాకిస్థాన్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్పై విడుదలైన ముషార్రఫ్ ఓ చానల్తో మాట్లాడుతూ ...
కాశ్మీర్ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్
'ది నేరో రోడ్ టు ద డీప్ నార్త్' కు బుకర్ ప్రైజ్ Namasthe Telangana
లండన్: ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ఫ్లనగన్(53) రాసిన ది నేరో రోడ్ టు ద డీప్ నార్త్ నవలకు ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం 'మ్యాన్ బుకర్ ప్రైజ్' దక్కింది. బర్మా-థాయ్లాండ్ రైల్వే లైన్ నిర్మాణం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1943లో రెండో ప్రపంచ యుద్ధ ఖైదీలు, బానిసలతో ఆ రైల్వే లైన్ నిర్మించారు. నిర్మాణ సమయం నాటి దారుణ పరిస్థితులు, కార్మికుల ...
ఆస్ట్రేలియన్ నవలా రచయిత రిచర్డ్ ఫ్లానగన్కు బుకర్ ప్రైజ్!వెబ్ దునియా
ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్సాక్షి
ఆస్ట్రేలియా రచయితకు బుకర్స్Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
లండన్: ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ఫ్లనగన్(53) రాసిన ది నేరో రోడ్ టు ద డీప్ నార్త్ నవలకు ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం 'మ్యాన్ బుకర్ ప్రైజ్' దక్కింది. బర్మా-థాయ్లాండ్ రైల్వే లైన్ నిర్మాణం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1943లో రెండో ప్రపంచ యుద్ధ ఖైదీలు, బానిసలతో ఆ రైల్వే లైన్ నిర్మించారు. నిర్మాణ సమయం నాటి దారుణ పరిస్థితులు, కార్మికుల ...
ఆస్ట్రేలియన్ నవలా రచయిత రిచర్డ్ ఫ్లానగన్కు బుకర్ ప్రైజ్!
ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్
ఆస్ట్రేలియా రచయితకు బుకర్స్
MH17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ: సోదరీ అందుకుంది! వెబ్ దునియా
మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మృతి చెందిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీ అందింది. మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. అయితే ఎలిజబెత్ తరపున సోదరి షి యాన్ మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఎలిజబెత్ మాస్టర్ డిగ్రీని 80 శాతం చేశారని, ఆ డిగ్రీని అందుకోవడానికి ఆమె అన్ని రకాలుగా ...
ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మృతి చెందిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీ అందింది. మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. అయితే ఎలిజబెత్ తరపున సోదరి షి యాన్ మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఎలిజబెత్ మాస్టర్ డిగ్రీని 80 శాతం చేశారని, ఆ డిగ్రీని అందుకోవడానికి ఆమె అన్ని రకాలుగా ...
ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!
శాన్వి హత్య కేసులో రఘునందన్కు ఉరి.. 7గురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవం! వెబ్ దునియా
అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండేళ్ల క్రితం చిన్నారి శాన్వి, ఆమె నాయనమ్మ సత్యవతిని అత్యంత కిరాతకంగా చంపిన 28 యేళ్ల యండమూరి రఘునందన్కు మరణ శిక్ష పడింది. మాంట్గొమెరీ కౌంటీ కోర్టుకు చెందిన 12 మంది సభ్యుల జ్యూరీ మంగళవారం దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించి.. 61 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత ఘోరంగా కత్తితో పొడిచి చంపి, పది నెలల ...
శాన్వి హంతకుడికి మరణశిక్ష అమెరికాలోని మాంట్గొమెరీ కోర్టు తీర్పుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రఘునందన్కు ఉరే సరిసాక్షి
రఘునందన్కు మరణ శిక్షAndhrabhoomi
తెలుగువన్
Oneindia Telugu
10tv
అన్ని 25 వార్తల కథనాలు »
అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండేళ్ల క్రితం చిన్నారి శాన్వి, ఆమె నాయనమ్మ సత్యవతిని అత్యంత కిరాతకంగా చంపిన 28 యేళ్ల యండమూరి రఘునందన్కు మరణ శిక్ష పడింది. మాంట్గొమెరీ కౌంటీ కోర్టుకు చెందిన 12 మంది సభ్యుల జ్యూరీ మంగళవారం దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించి.. 61 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత ఘోరంగా కత్తితో పొడిచి చంపి, పది నెలల ...
శాన్వి హంతకుడికి మరణశిక్ష అమెరికాలోని మాంట్గొమెరీ కోర్టు తీర్పు
రఘునందన్కు ఉరే సరి
రఘునందన్కు మరణ శిక్ష
సింగపూర్.. దుబాయ్.. లండన్ సాక్షి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విలన్ విదేశాల్లో ఉంటాడు. అతడి ముఠా సభ్యులు స్థాని కంగా వరుస హత్యలకు పాల్పడుతుంటారు. కొంతమంది పోలీసులు విలన్ అడుగులకు మడుగులొత్తుతూ ముఠా సభ్యులకు సహాయపడుతుంటారు. మరోపక్క విలన్ బాధిత కుటుంబం పగ తీర్చుకునే వరకు చనిపోయిన వారి కర్మకాండలు చేసేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేస్తుంది. ఇలాంటివన్నీ పక్కా ...
ఇంకా మరిన్ని »
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విలన్ విదేశాల్లో ఉంటాడు. అతడి ముఠా సభ్యులు స్థాని కంగా వరుస హత్యలకు పాల్పడుతుంటారు. కొంతమంది పోలీసులు విలన్ అడుగులకు మడుగులొత్తుతూ ముఠా సభ్యులకు సహాయపడుతుంటారు. మరోపక్క విలన్ బాధిత కుటుంబం పగ తీర్చుకునే వరకు చనిపోయిన వారి కర్మకాండలు చేసేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేస్తుంది. ఇలాంటివన్నీ పక్కా ...
అది చెప్పుల దుకాణదారుల కుట్ర సాక్షి
చాంద్రాయణగుట్ట: కలెక్షన్ ఏజెంట్ కళ్లల్లో కారం చల్లి... రూ. 30 లక్షల దోపిడీ కేసును ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. చెప్పులు దుకాణదారులే ఈ దోపిడీకి కుట్రదారులని తేల్చారు. ఆరుగురిని అరెస్టు చేసి... వారి వద్ద నుంచి రూ. 26.70 లక్షల నగదు, కత్తి, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పురానీహవేళీలోని దక్షిణ మండలం ...
ఇంకా మరిన్ని »
చాంద్రాయణగుట్ట: కలెక్షన్ ఏజెంట్ కళ్లల్లో కారం చల్లి... రూ. 30 లక్షల దోపిడీ కేసును ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. చెప్పులు దుకాణదారులే ఈ దోపిడీకి కుట్రదారులని తేల్చారు. ఆరుగురిని అరెస్టు చేసి... వారి వద్ద నుంచి రూ. 26.70 లక్షల నగదు, కత్తి, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పురానీహవేళీలోని దక్షిణ మండలం ...
కుమార్తె పెళ్లికి 'గోల్డెన్ టాయ్లెట్'ను బహుకరించిన సౌదీ రాజు! వెబ్ దునియా
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా... ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 500 మంది ముస్లిం కుబేరుల జాబితాలో వరుసగా స్థానం దక్కించుకుంటూ వస్తున్న కోటీశ్వరుడు. ఈయన మొత్తం ఆస్తి 21 బిలియన్ డాలర్లు. దీంతో ఈయన చేసే ప్రతి పని ప్రపంచంలో ఓ అద్భుతంగా చరిత్రపుటల్లో నిలిచిపోతోంది. తాజాగా, తన కుమార్తె పెళ్లి సందర్భంగా గోల్డెన్ టాయ్లెట్ను ...
ఇంకా మరిన్ని »
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా... ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 500 మంది ముస్లిం కుబేరుల జాబితాలో వరుసగా స్థానం దక్కించుకుంటూ వస్తున్న కోటీశ్వరుడు. ఈయన మొత్తం ఆస్తి 21 బిలియన్ డాలర్లు. దీంతో ఈయన చేసే ప్రతి పని ప్రపంచంలో ఓ అద్భుతంగా చరిత్రపుటల్లో నిలిచిపోతోంది. తాజాగా, తన కుమార్తె పెళ్లి సందర్భంగా గోల్డెన్ టాయ్లెట్ను ...
沒有留言:
張貼留言