2014年10月24日 星期五

2014-10-25 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
వరల్డ్ రిచెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్.. రోజుకు రూ.6 కోట్ల ఆదాయం!  వెబ్ దునియా
అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తో పాటు అనేక దేశాలను తమ పాశవిక చర్యలతో గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. ప్రస్తుతం ఈ సంస్థ ఇరాక్, సిరియాల్లో భీకర దాడులతో బెంబేలెత్తిస్తూ.. అక్కడి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు నిక్షేపాలు (బావులు)ను స్వాధీనం చేసుకుంటోంది. ఈ చమురు విక్రయాల ద్వారా రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ ...

ఐఎస్ఐఎస్ గ్రూపు రోజు వారీ సంపాదన రూ. 6 కోట్లు..!   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కెనడా పార్లమెంట్‌పై దాడి: ఒబామా ఖండన, మోడీ కలత  Oneindia Telugu
ఒట్టావో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కెనడా రాజధాని ఒట్టావాలోని పార్లమెంటు పైన గుర్తు తెలియని దుండగుడు బుధవారం దాడి చేశాడు. పార్లమెంటు భవనం వెలుపలా, లోపలా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సైనికుడు మృతి చెందాడు. అనంతరం భద్రతా బలగాలు ఆ దుండగుడిని మట్టుబెట్టాయి. పార్లమెంటు హిల్ సమీపంలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద రక్షణంగా ...

కెనడా పార్లమెంట్‌పై దాడిని ఖండించిన ఒబామా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కెనడా పార్లమెంట్‌పై కాల్పులు   తెలుగువన్
కెనడా పార్లమెంట్‌పై దాడి : ఖండించిన బరాక్ ఒబామా!   వెబ్ దునియా
10tv   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జెనీవా వెళ్లిన డాక్టర్‌కు ఎబోలా... న్యూయార్క్ లో తొలి కేసు నమోదు  వెబ్ దునియా
న్యూయార్క్ నుంచి జెనీవాలో ఉన్న ఎబోలా వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసేందుకు వెళ్లిన డాక్టర్‌కి ఎబోలా వ్యాధి సోకింది.న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ ఇటీవలే జెనీవా వెళ్లారు. అక్కడ ఉన్న ఎబోలా రోగులకు ఆయన వైద్యం అందించారు. ఈ స్థితిలో ఆయనకు కూడా ఎబోలా వైరస్ సోకినట్లు తెలిసి తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో ఎబోలా నాలుగో ...

న్యూయార్క్ లో తొలి ఎబోలా కేసు నమోదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


తిరిగి రాడనుకున్న కేరళ వ్యక్తి.. 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షం..  వెబ్ దునియా
ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న కేరళ వ్యక్తి 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్ గా పనిలో కుదిరి, ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. అయితే ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు 40 ఏళ్లుగా గాలిస్తున్నారు.
40 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య మిస్టరీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా గర్ల్‌ఫ్రెండ్‌ను టచ్ చేస్తే అంతే.. ఒబామాకు అమెరికా యువకుడి వార్నింగ్!  వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆ దేశ యువకుడు గట్టి వార్నింగ్‌లాంటి హెచ్చరిక చేశాడు. చికాగోలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అక్కడో వ్యక్తి ఒబామాతో "మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోకు" అంటూ కాస్త కఠువుగానే చెప్పాడు. దాంతో ఒబామాతో పాటు సదరు ప్రేయసి కూడా షాక్‌కు గురైంది. చికాగోలో ఓటు వేయడానికి బరాక్ ఒబామా వెళ్లినప్పుడు ...

నా గర్ల్‌ఫ్రెండ్‌ను ముట్టొద్దు: ఒబామాతో వ్యక్తి, ముద్దు పెట్టి   Oneindia Telugu
నా గర్ల్‌ ఫ్రెండ్‌ను ముట్టుకోవద్దు..   Namasthe Telangana
ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్  సాక్షి
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన బాలికా విద్య హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్(17) ఈ ఏడాదికిగానూ అమెరికా లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు. అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో నేషనల్ ...

మలాలాకు లిబర్టీ మెడల్   Andhrabhoomi
మలాలాకు మరో అవార్డు   Namasthe Telangana
మలాలాకు 'లిబర్టీ' పతకం, చదువు కోసం విరాళం   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు: రూ.60లక్షల క్యాష్!  వెబ్ దునియా
ఇప్పుడిప్పుడే అత్యున్నత నోబెల్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న సాహస బాలిక మలాలాను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే బాలబాలికలు ఈ అవార్డు అందజేస్తారు. కనీస ప్రాథమిక హక్కులు కూడా లేని ప్రాంతంలో తాలిబన్లను ఎదిరించి గళమెత్తిన మలాలా యుసుఫ్‌జాయ్‌కి ఈసారి అవార్డును అందజేస్తున్నట్లు అమెరికాలోని ...

మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు అవార్డు   Andhrabhoomi
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికా న్యాయ శాఖలో భారత సంతతి మహిళ!  వెబ్ దునియా
అమెరికా న్యాయశాఖలో భారత సంతతికి చెందిన ఓ మహిళకు కీలక బాధ్యతలు కట్టబెట్టాయి. గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్‌డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టారు. పెన్సిల్వేనియా ...

9వ తరగతి విద్యార్ధికి అమెరికా యువ శాస్త్రవేత్త అవార్డు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


బంగ్లాదేశ్ యుద్ధ నేరస్తుడు ఆజమ్ మృతి  సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్ యుద్ధ నేరస్తుడు, మత ఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులామ్ ఆజమ్ (92) గురువారం రాత్రి ఢాకాలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం పొందేందుకు బంగ్లాదేశ్ 1971లో జరిపిన యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సామాన్య ప్రజలపై అఘాయిత్యాలకు ఛాందసవాదులను ఉసిగొల్పినందుకు ప్రత్యేక ...


ఇంకా మరిన్ని »   


టీచర్లను పొడిచేందుకు కత్తి తీసుకెళ్లిన బుడ్డోడు!  సాక్షి
లండన్ : వాడి వయసు నిండా చూస్తే.. ఐదేళ్లు. స్కూల్లో ఉన్న చెడ్డ టీచర్లను పొడిచేస్తానంటూ ఇంట్లోంచి ఓ చాకును స్కూలుకు తీసుకెళ్లాడు! ఈ సంఘటన ఇంగ్లండ్ లో జరిగింది. తన తోటి పిల్లలతో ఇలా కత్తి తెచ్చానని, టీచర్లను పొడిచేస్తానని చెబుతుండగా విన్న సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు. దాంతో వారం రోజుల పాటు అతడిని పార్టింగ్టన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言