హర్యానాలో హరహర మోదీ.. తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై/చండీగఢ్: హర్యానాలో కాషాయ జెండా రెపరెపలాడింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించిన బీజేపీ.. 47 స్థానాలతో పూర్తి మెజారిటీ సాధించింది. బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) ఇతర ప్రాంతీయ పార్టీలు ...
పీఠం ఎక్కించిన ఓట్ల శాతంసాక్షి
మహారాష్ట్ర - హర్యానాల్లో తుది ఫలితాలు ఇవే... బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ!వెబ్ దునియా
అన్ని 125 వార్తల కథనాలు »
ముంబై/చండీగఢ్: హర్యానాలో కాషాయ జెండా రెపరెపలాడింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించిన బీజేపీ.. 47 స్థానాలతో పూర్తి మెజారిటీ సాధించింది. బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) ఇతర ప్రాంతీయ పార్టీలు ...
పీఠం ఎక్కించిన ఓట్ల శాతం
మహారాష్ట్ర - హర్యానాల్లో తుది ఫలితాలు ఇవే... బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం విన్ వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. తొలుత నాందేడ్ కార్పొరేషన్లో సత్తాచాటి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశించిన ఆ పార్టీ 3 నియోజకవర్గాల్లో గట్టిపోటీనిచ్చి రెండోస్థానంలో నిలిచింది. ఔరంగాబాద్ సెంట్ర ల్ ...
మరాఠ గడ్డపై ఎంఐఎం పాగా..10tv
మహారాష్ట్రలో మజ్లిస్ బోణిసాక్షి
'మహా' అసెంబ్లీలో ఎంఐఎం పాగాAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. తొలుత నాందేడ్ కార్పొరేషన్లో సత్తాచాటి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశించిన ఆ పార్టీ 3 నియోజకవర్గాల్లో గట్టిపోటీనిచ్చి రెండోస్థానంలో నిలిచింది. ఔరంగాబాద్ సెంట్ర ల్ ...
మరాఠ గడ్డపై ఎంఐఎం పాగా..
మహారాష్ట్రలో మజ్లిస్ బోణి
'మహా' అసెంబ్లీలో ఎంఐఎం పాగా
అమ్మ రాకపై రజనీ హర్షం సాక్షి
మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టయి శనివారం బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. అమ్మ విడుదల కావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. తమిళచిత్ర పరిశ్రమకు చెందిన వారు ఈ ఆనందంలో పాలు పంచుకుంటున్నారు. రజనీకాంత్ జయలలిత బెయిల్పై విడుదలై చెన్నై పోయస్గార్డెన్లోని తన నివాస గృహానికి చేరుకున్న ...
నా ప్రజాజీవితం.. అగ్నిగుండంలో ఈదడమేAndhrabhoomi
జయలలితకు రజనీకాంత్ లేఖ : ఆయురాగ్యోలతో సుఖంగా ఉండండి!వెబ్ దునియా
కష్టాలొస్తాయని తెలుసు: జయలలిత, రజనీకాంత్ లేఖOneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టయి శనివారం బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. అమ్మ విడుదల కావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. తమిళచిత్ర పరిశ్రమకు చెందిన వారు ఈ ఆనందంలో పాలు పంచుకుంటున్నారు. రజనీకాంత్ జయలలిత బెయిల్పై విడుదలై చెన్నై పోయస్గార్డెన్లోని తన నివాస గృహానికి చేరుకున్న ...
నా ప్రజాజీవితం.. అగ్నిగుండంలో ఈదడమే
జయలలితకు రజనీకాంత్ లేఖ : ఆయురాగ్యోలతో సుఖంగా ఉండండి!
కష్టాలొస్తాయని తెలుసు: జయలలిత, రజనీకాంత్ లేఖ
బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యుల శ్రమదానం Andhrabhoomi
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 19: హుదూద్ తుఫాన్ వల్ల కూలిపోయిన చెట్లను, ఇండోర్ స్టేడియంలో నిలిచిపోయిన వర్షం నీటిని సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఇండోర్ స్టేడియంలో చెట్లు కూలి రేకులు, గాజు అద్దాలు పగిలిపోయాయి. వర్షం నీరు నిలిచి ఉండటం వల్ల గోడలు, శ్లాబు దెబ్బతిన్నది.
కేంద్రాన్ని నిలదీస్తా - ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సహాయంలో రాజకీయమా?సాక్షి
హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 19: హుదూద్ తుఫాన్ వల్ల కూలిపోయిన చెట్లను, ఇండోర్ స్టేడియంలో నిలిచిపోయిన వర్షం నీటిని సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఇండోర్ స్టేడియంలో చెట్లు కూలి రేకులు, గాజు అద్దాలు పగిలిపోయాయి. వర్షం నీరు నిలిచి ఉండటం వల్ల గోడలు, శ్లాబు దెబ్బతిన్నది.
కేంద్రాన్ని నిలదీస్తా - ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
సహాయంలో రాజకీయమా?
హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!
హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హుడా రాజీనామా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హర్యానా, అక్టోబర్ 19 : హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తమ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్కు పంపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ఈ మేరకు ఆయన రాజీనామా చేశారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు బుధవారం (15వ తేదీ) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం (ఈరోజు) కౌంటింగ్ జరగగా ...
హర్యానా సీఎం రాజీనామాతెలుగువన్
హర్యానా సీఎం హుడా రాజీనామాNamasthe Telangana
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం : హర్యానా సీఎం భూపిందర్ సింగ్వెబ్ దునియా
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హర్యానా, అక్టోబర్ 19 : హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తమ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్కు పంపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ఈ మేరకు ఆయన రాజీనామా చేశారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు బుధవారం (15వ తేదీ) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం (ఈరోజు) కౌంటింగ్ జరగగా ...
హర్యానా సీఎం రాజీనామా
హర్యానా సీఎం హుడా రాజీనామా
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం : హర్యానా సీఎం భూపిందర్ సింగ్
రాలిన పసిమొగ్గలు సాక్షి
చీరాల, వేటపాలెం: గంగపుత్రులతో విధిఆడిన ఆట రెండు మత్స్యకార కుటుంబాల్లో విషాదం నింపింది. ఉప్పువాగు కాలనాగై నలుగురు చిన్నారులను మింగేసింది. పసివారి ఆటలు, మాటలతో మురిసిపోయే అమ్మమ్మ గుండె ఇక వారు రారని తెలిసి ఆగిపోయింది. దీంతో ఆదివారం ఆ అన్నదమ్ముల కుటుంబంలో అమావాస్య చీకట్లు కమ్మాయి. తీరప్రాంతం విషాదఘోషతో నిండిపోయింది.
వేటకెళ్లి నీట మునిగారుAndhrabhoomi
ప్రకాశంజిల్లా : వాగులో ఈతకు వెళ్లి 4గురు చిన్నారుల మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒకే కుటుంబానికి చెందిన 4గురు పిల్లలు మృతిNamasthe Telangana
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
చీరాల, వేటపాలెం: గంగపుత్రులతో విధిఆడిన ఆట రెండు మత్స్యకార కుటుంబాల్లో విషాదం నింపింది. ఉప్పువాగు కాలనాగై నలుగురు చిన్నారులను మింగేసింది. పసివారి ఆటలు, మాటలతో మురిసిపోయే అమ్మమ్మ గుండె ఇక వారు రారని తెలిసి ఆగిపోయింది. దీంతో ఆదివారం ఆ అన్నదమ్ముల కుటుంబంలో అమావాస్య చీకట్లు కమ్మాయి. తీరప్రాంతం విషాదఘోషతో నిండిపోయింది.
వేటకెళ్లి నీట మునిగారు
ప్రకాశంజిల్లా : వాగులో ఈతకు వెళ్లి 4గురు చిన్నారుల మృతి
ఒకే కుటుంబానికి చెందిన 4గురు పిల్లలు మృతి
నేనెక్కడికీ వెళ్లలేదు... మీ అధికారం శాశ్వతం కాదు... పిన్నెల్లి వెబ్ దునియా
మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను ఖండిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక కొంతమంది టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెదేపా నాయకుల దుష్ప్రచారాన్ని తాను ఇప్పటికే ఉన్నతాధికారులతో ...
నేను హైదరాబాద్ లోనే ఉన్నా- మాచర్ల ఎమ్మెల్యేNews Articles by KSR
'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను ఖండిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక కొంతమంది టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. తెదేపా నాయకుల దుష్ప్రచారాన్ని తాను ఇప్పటికే ఉన్నతాధికారులతో ...
నేను హైదరాబాద్ లోనే ఉన్నా- మాచర్ల ఎమ్మెల్యే
'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'
తక్షణం 40 కోట్లు Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 19: పులిచింతల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తక్షణ పరిహారంగా 40 కోట్లు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. భూ నిర్వాసితుల సమస్యలను ఆదివారం సమీక్షించారు. నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు పులిచింతల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్నాయని, ...
పరిహారం వెంటనే చెల్లించండిసాక్షి
భయాందోళనలో పులిచింతల పునరావాస బాధితులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 19: పులిచింతల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తక్షణ పరిహారంగా 40 కోట్లు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. భూ నిర్వాసితుల సమస్యలను ఆదివారం సమీక్షించారు. నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు పులిచింతల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్నాయని, ...
పరిహారం వెంటనే చెల్లించండి
భయాందోళనలో పులిచింతల పునరావాస బాధితులు
మార్పుకోసమే జనం తీర్పు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తున్నామని, మార్పు కోసమే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని రెండు రాష్ట్రాల్లో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ విజయంపై అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు ...
ప్రజలు మార్పు కోరుకున్నారుAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తున్నామని, మార్పు కోసమే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని రెండు రాష్ట్రాల్లో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ విజయంపై అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు ...
ప్రజలు మార్పు కోరుకున్నారు
విజేతలు... పరాజితులు Andhrabhoomi
చండీగఢ్/ముంబయి, అక్టోబర్ 19: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రీ జిందాల్ హర్యానాలో ఓటమి పాలు కాగా, మహారాష్టల్రో 88 ఏళ్ల వృద్ధుడు 11 వ సారి శాసన సభ్యుడిగా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రముఖ ...
ఇంకా మరిన్ని »
చండీగఢ్/ముంబయి, అక్టోబర్ 19: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రీ జిందాల్ హర్యానాలో ఓటమి పాలు కాగా, మహారాష్టల్రో 88 ఏళ్ల వృద్ధుడు 11 వ సారి శాసన సభ్యుడిగా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రముఖ ...
沒有留言:
張貼留言