2014年10月30日 星期四

2014-10-31 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
పిల్లాడి బుగ్గ గిల్లిన టీచర్‌కు రూ.50వేల భారీ జరిమానా  Oneindia Telugu
చెన్నై/ముంబై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ పాఠశాలలో పిల్లాడి బుగ్గ గిల్లినందుకు ఓ టీచర్ రూ.50వేల మూల్యం చెల్లించవలసి వచ్చింది. విద్యార్థి బుగ్గ గిల్లినందుకు టీచర్‌కు మద్రాసు హైకోర్టు ఈ భారీ జరిమానా విధించింది. 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ మెహరున్నీసా ఓ విద్యార్థిని దండించే క్రమంలో బుగ్గ గిల్లింది. దాంతో, ఆ ...

విద్యార్థి బుగ్గ గిల్లిన పాపానికి టీచర్‌కు రూ.50000 జరిమానా!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జాలర్లకు ఉరి శిక్ష!  సాక్షి
సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేన దాష్టీకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి నాళ్లల్లో చితకబాదడం, తూటాలు ఎక్కుబెట్టడం వంటి చర్యలకు పాల్పడిన శ్రీలంక నావికాదళం, ఇటీవల జాలర్లను తమ దేశానికి బందీలుగా పట్టుకెళ్తోంది. జాలర్లను అరెస్టు చేసినప్పుడల్లా ఆందోళనలు బయలుదేరడం, కేంద్రం ఒత్తిడితో విడుదల చేయడం పరిపాటిగా ...

ఐదుగురు భారత జాలర్లకు ఉరి   Andhrabhoomi
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తమిళ జాలర్లకు ఉరిశిక్ష   Namasthe Telangana
వెబ్ దునియా   
Kandireega   
అన్ని 11 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్ లో విలీనం  సాక్షి
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు. అంతకు ముందు ఆయన అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో ...

నేడు ఐక్యత పరుగు   Namasthe Telangana
'ఉక్కు మనిషి'కి నేడు ఘననివాళి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు రాష్ట్రీయ ఏక్తా దివస్   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బేరాలు లేకుండా ప్రభుత్వమా?  సాక్షి
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం తప్పదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బేరం పెట్టకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ...

ఆప్ పిటిషన్ లపై సుప్రీం విచారణ..   10tv
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం   Kandireega
డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్ళీ సన్నాహాలు మొదలు   తెలుగువన్
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 21 వార్తల కథనాలు »   


'కుట్రలను ఉక్కుపాదంతో అణిచిన సర్దార్ పటేల్'  సాక్షి
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం అంకితం చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పటేల్ జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిర్వహించిన జాతీయ ఏక్ తా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పటేల్ విగ్రహనికి ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
పెరిగిన డీలర్ల కమిషన్‌... కుకింగ్ గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 3 పెంపు  వెబ్ దునియా
దేశంలో వంట గ్యాస్ డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్‌ను కేంద్రం రూ. 40.71 నుంచి రూ. 43.71కు పెంచడంతో ఆ మేరకు సబ్సిడీ వంట గ్యాస్ ధర కూడా సిలిండర్‌కు రూ. 3 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 414 నుంచి రూ. 417కి పెరగగా ముంబైలో రూ. 448.50 నుంచి రూ. 452కి పెరిగింది. ఇదిలా ఉంటే డీలర్ల కమీషన్ పెంపు వల్ల సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల ...

గ్యాస్ సిలెండర్ ధర కొద్దిగా పెరిగింది   తెలుగువన్
సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.3.50 పెంపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వంట గ్యాస్‌పై రూ.3 పెంపు   సాక్షి
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నిఠారి కోలీకి ఉరి శిక్ష కరెక్టే  తెలుగువన్
నిఠారి వరుస హత్య కేసులో ప్రథమ ముద్దాయి సురీందర్ కోలీకి ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు స్పష్టంగా చెప్పింది. రింపా హల్దార్ హత్యకేసులో తనకు విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ కోలీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ...

నిఠారి హత్య కేసులో సురీందర్ కోలీని ఉరిశిక్ష సబబే : సుప్రీం   వెబ్ దునియా
కోలీకి ఉరిశిక్షపై పునస్సమీక్షకు 'సుప్రీం' నో   సాక్షి
సురీందర్ కోలి పిటిషన్ తిరస్కరణ   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
పెట్రోల్, డీజిల్‌పై మరో రూ.2.50 తగ్గింపు?  Namasthe Telangana
న్యూఢిల్లీ: వాహనదారులకు ఇంధన భారం నుంచి మరింత ఊరట లభించే అవకాశం ఉంది. అతిత్వరలో ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు పెట్రోల్‌తోపాటు డీజిల్‌పైనా రూ.2.50 వరకు తగ్గించే అవకాశం ఉందని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగానూ ఇంధన ధరలను మరింత తగ్గించనున్నట్లు తెలుస్తున్నది. నేడు లేదా రేపు ఇంధన ...

ఆగస్టు నుంచి రూ.6.95 పైసల మేర తగ్గిన పెట్రోల్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మళ్లీ తగ్గనున్న పెట్రో ధరలు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పట్టాలు తప్పిన 'అమరావతి'  సాక్షి
సాక్షి, ముంబై: అమరావతి నుంచి ముంబై వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 4.50 గంటల ప్రాంతంలో కల్యాణ్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులెవరూ గాయపడలేదని రీజినల్ అధికారి అరుణేంద్ర కుమార్ చెప్పారు. ఈ ఘటన లోకల్‌తోపాటు దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిందని ...

పట్టాలు తప్పిన అమరావతి బోగీలు   Andhrabhoomi
పట్టాలు తప్పిన అమరావతి - ముంబై ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులు సేఫ్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
రాజకీయాలు పక్కనపెట్టండి  సాక్షి
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో నెలకొన్న ఇతర ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేసింది. రైతులు, విద్యుత్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడంలేదని కేంద్ర మంత్రులు సైతం ...

అడగకపోతే ఎలా?   Andhrabhoomi
కరెంటున్నా.. లైన్లు లేవు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言