'నల్లధన లిస్ట్లో యూపీఏ మంత్రి': బెదిరించొద్దని అజయ్ Oneindia Telugu
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. నల్ల కుబేరుల జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని మంత్రులు ఎవరైనా ఉన్నారా? అని టైమ్స్ నౌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అరుణ్ జైట్లీ బుధవారం నర్మగర్భంగా సమాధానమిచ్చారు.
అరుణ్ జైట్లీకి దమ్ముంటే నల్లధన కుబేరుల లిస్టు బయటపెట్టాలి : దిగ్విజయ్వెబ్ దునియా
నల్లకుబేరుల పేర్లు వెల్లడించే దమ్ము ఉందా:దిగ్విజయ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'సాక్షి
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. నల్ల కుబేరుల జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని మంత్రులు ఎవరైనా ఉన్నారా? అని టైమ్స్ నౌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అరుణ్ జైట్లీ బుధవారం నర్మగర్భంగా సమాధానమిచ్చారు.
అరుణ్ జైట్లీకి దమ్ముంటే నల్లధన కుబేరుల లిస్టు బయటపెట్టాలి : దిగ్విజయ్
నల్లకుబేరుల పేర్లు వెల్లడించే దమ్ము ఉందా:దిగ్విజయ్
'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'
జమ్మూకాశ్మీర్కు రూ.745 కోట్ల స్పెషల్ ప్యాకేజీ : నరేంద్ర మోడీ వెబ్ దునియా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రానికి రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఆయన ప్రకటించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నిధులతో, వరదలకు కూలిపోయిన ఇళ్ల ...
సైనికుల కోసం యుద్ధస్మారక స్థూపం - ప్రధాని మోడీ..10tv
జమ్మూకాశ్మీర్ లో మోడీ దీపావళి వేడుకసాక్షి
కాశ్మీర్ వరద బాధితులను ఆదుకుంటాం: మోడీNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 25 వార్తల కథనాలు »
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రానికి రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఆయన ప్రకటించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నిధులతో, వరదలకు కూలిపోయిన ఇళ్ల ...
సైనికుల కోసం యుద్ధస్మారక స్థూపం - ప్రధాని మోడీ..
జమ్మూకాశ్మీర్ లో మోడీ దీపావళి వేడుక
కాశ్మీర్ వరద బాధితులను ఆదుకుంటాం: మోడీ
సీఎం రేసులో లేను: నితిన్ గడ్కరీ Oneindia Telugu
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేనని భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షడు, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఆయన ప్రకటించి, దేవేంద్ర ఫడ్నవీస్కు మార్గం సుగమం చేశారు. గడ్కరీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలుగా తాను రాజీనామా చేసి.. తన స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు ...
మహారాష్ట్ర నూతన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..?10tv
మహారాష్ట్ర సీఎం రేస్ : పని చేయని వ్యూహాలు... వెనక్కి తగ్గిన గడ్కరీ!వెబ్ దునియా
నితిన్ గడ్కరీతో భేటీ అయిన దేవేంద్ర పడ్నవీస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 43 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేనని భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షడు, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఆయన ప్రకటించి, దేవేంద్ర ఫడ్నవీస్కు మార్గం సుగమం చేశారు. గడ్కరీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలుగా తాను రాజీనామా చేసి.. తన స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు ...
మహారాష్ట్ర నూతన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..?
మహారాష్ట్ర సీఎం రేస్ : పని చేయని వ్యూహాలు... వెనక్కి తగ్గిన గడ్కరీ!
నితిన్ గడ్కరీతో భేటీ అయిన దేవేంద్ర పడ్నవీస్
చీపురు పట్టిన సల్మాన్: శభాష్ అంటూ ఖాన్కు మోడీ అభినందన! వెబ్ దునియా
తన పిలుపునకు స్పందించి చీపురు పట్టి వీధులు ఊడ్చిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శభాష్ అంటూ అభినందించారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్ఫూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని మోడీ తన ...
శభాష్ సల్మాన్... మోడీతెలుగువన్
సల్మాన్ ఖాన్ పై మోడీ ప్రశంసల వర్షం!సాక్షి
కొచ్చర్, రజనీకి సల్మాన్ సవాల్: మెచ్చుకున్న మోడీOneindia Telugu
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
తన పిలుపునకు స్పందించి చీపురు పట్టి వీధులు ఊడ్చిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శభాష్ అంటూ అభినందించారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్ఫూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని మోడీ తన ...
శభాష్ సల్మాన్... మోడీ
సల్మాన్ ఖాన్ పై మోడీ ప్రశంసల వర్షం!
కొచ్చర్, రజనీకి సల్మాన్ సవాల్: మెచ్చుకున్న మోడీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.516 కోట్లు! వెబ్ దునియా
వరల్డ్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈసీవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.516 కోట్లు. 2014 జూన్తో ముగిసిన సంవత్సరానికి 8.43 కోట్ల డాలర్లు (516 కోట్ల రూపాయలు) వార్షిక వేతనం అందుకున్నారు. అయితే, గత 2013లో ఆయన వార్షిక వేతనం 76.6 లక్షల డాలర్లే (కజ.47 కోట్లు) మాత్రమే. దీంతో పోలిస్తే సీఈవో వార్షిక వేతనం పదిరెట్లు పెరిగింది.
సత్య నాదేళ్ల పారితోషకం రూ.516 కోట్లు, 2019నాటికి..Oneindia Telugu
సత్య నాదెళ్ల తెలుగువారికి గర్వకారణంNews Articles by KSR
సత్య నాదెళ్ల వేతనం రూ.514 కోట్లుNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వరల్డ్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈసీవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.516 కోట్లు. 2014 జూన్తో ముగిసిన సంవత్సరానికి 8.43 కోట్ల డాలర్లు (516 కోట్ల రూపాయలు) వార్షిక వేతనం అందుకున్నారు. అయితే, గత 2013లో ఆయన వార్షిక వేతనం 76.6 లక్షల డాలర్లే (కజ.47 కోట్లు) మాత్రమే. దీంతో పోలిస్తే సీఈవో వార్షిక వేతనం పదిరెట్లు పెరిగింది.
సత్య నాదేళ్ల పారితోషకం రూ.516 కోట్లు, 2019నాటికి..
సత్య నాదెళ్ల తెలుగువారికి గర్వకారణం
సత్య నాదెళ్ల వేతనం రూ.514 కోట్లు
ఖట్టర్ వార్షికాదాయం రూ. 2.73 లక్షలే! సాక్షి
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత మనోహర్లాల్ ఖట్టర్(60) తన వృత్తి వ్యవసాయమని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు ట్యూషన్ కూడా చెప్పానని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ఆదాయం 2.73 లక్షలు. రోహతక్ జిల్లాలోని బిన్యాయి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల వ్యవసాయ ...
సేద్యం చేసి.. ట్యూషన్లు చెప్పి..సీఎం పీఠంపైకిNamasthe Telangana
హర్యానా సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్ : ప్రమాణ స్వీకారం?వెబ్ దునియా
హర్యానా సీఎం ఖత్తార్తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
10tv
అన్ని 32 వార్తల కథనాలు »
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత మనోహర్లాల్ ఖట్టర్(60) తన వృత్తి వ్యవసాయమని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు ట్యూషన్ కూడా చెప్పానని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ఆదాయం 2.73 లక్షలు. రోహతక్ జిల్లాలోని బిన్యాయి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల వ్యవసాయ ...
సేద్యం చేసి.. ట్యూషన్లు చెప్పి..సీఎం పీఠంపైకి
హర్యానా సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్ : ప్రమాణ స్వీకారం?
హర్యానా సీఎం ఖత్తార్
మూడేళ్ళ బాలికపై అత్యాచారం... బెంగుళూరులో కామాంధుడు... వెబ్ దునియా
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ ...
మూడేళ్ళ బాలికపై అత్యాచారంతెలుగువన్
పాఠశాలలో మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు!Andhrabhoomi
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారంNamasthe Telangana
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ ...
మూడేళ్ళ బాలికపై అత్యాచారం
పాఠశాలలో మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు!
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి వుంది తెలుగువన్
పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు ...
పండుగ రోజుల్లో ఉగ్రవాద దాడులు చేయొచ్చు..!వెబ్ దునియా
దీపావళి తర్వాత మాహారాష్ట్రకు: కేంద్ర హోం మంత్రిOneindia Telugu
ఉగ్రవాద దాడులు జరగొచ్చు.. జాగ్రత్త: రాజ్ నాథ్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు ...
పండుగ రోజుల్లో ఉగ్రవాద దాడులు చేయొచ్చు..!
దీపావళి తర్వాత మాహారాష్ట్రకు: కేంద్ర హోం మంత్రి
ఉగ్రవాద దాడులు జరగొచ్చు.. జాగ్రత్త: రాజ్ నాథ్
మరోసారి కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమ్మూ, అక్టోబర్ 23 : పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని సాంబ సెక్టార్, రామ్గడ్, ఆర్మీ సెక్టార్లో సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత్ సైన్యం ఎదురుకాల్పులు జరిపి పాక్ సైన్యాన్ని తిప్పికొట్టింది. ప్రధాని పర్యటన నేడు జమ్మూకాశ్మీర్లో కొనసాగనున్న ...
పాక్ కు భయపడి దీపావళి వేడుకలకు దూరంసాక్షి
భారత్ కాల్పులను దీటుగా తిప్పికొడతాంAndhrabhoomi
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త: జైట్లీOneindia Telugu
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
జమ్మూ, అక్టోబర్ 23 : పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని సాంబ సెక్టార్, రామ్గడ్, ఆర్మీ సెక్టార్లో సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత్ సైన్యం ఎదురుకాల్పులు జరిపి పాక్ సైన్యాన్ని తిప్పికొట్టింది. ప్రధాని పర్యటన నేడు జమ్మూకాశ్మీర్లో కొనసాగనున్న ...
పాక్ కు భయపడి దీపావళి వేడుకలకు దూరం
భారత్ కాల్పులను దీటుగా తిప్పికొడతాం
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త: జైట్లీ
తమిళనాడులో అమ్మ మానియా: నోకియాకు ఝలక్, త్వరలో అమ్మ మొబైల్స్! వెబ్ దునియా
తమిళనాడులో అమ్మ మానియా కనిపిస్తోంది. అమ్మ పేరుతో క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీ, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్ వంటి ఇతరత్రా పథకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. తాజాగా అమ్మ మొబైల్ ఫోన్స్ కూడా త్వరలో రానున్నాయి. ఈ క్రమంలో జయలలిత నోకియా కంపెనీకి ఝలక్ ఇచ్చేందుకు అమ్మ వర్గీయులు రెడీ అయ్యారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులోని ...
ఇంకా మరిన్ని »
తమిళనాడులో అమ్మ మానియా కనిపిస్తోంది. అమ్మ పేరుతో క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీ, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్ వంటి ఇతరత్రా పథకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. తాజాగా అమ్మ మొబైల్ ఫోన్స్ కూడా త్వరలో రానున్నాయి. ఈ క్రమంలో జయలలిత నోకియా కంపెనీకి ఝలక్ ఇచ్చేందుకు అమ్మ వర్గీయులు రెడీ అయ్యారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులోని ...
沒有留言:
張貼留言