కొణతాల చేజారకుండా చూడండి : సుబ్బారెడ్డికి జగన్ ఆదేశం! వెబ్ దునియా
పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సమస్య ఏంటో తెలుసుకుని, ఆయన పార్టీని వీడకుండా చూడాలని ఒంగోలు ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. వైకాపాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణ ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధినేత ...
జగన్ వ్యవహారశైలిపై కొణతాల అసంతృప్తి10tv
ఫోన్ లో అందుబాటులోకి రాని కొణతాలNews Articles by KSR
కొణతాల కొరకొర జగన్ పార్టీకి త్వరలో గుడ్బైఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Palli Batani
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సమస్య ఏంటో తెలుసుకుని, ఆయన పార్టీని వీడకుండా చూడాలని ఒంగోలు ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. వైకాపాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణ ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధినేత ...
జగన్ వ్యవహారశైలిపై కొణతాల అసంతృప్తి
ఫోన్ లో అందుబాటులోకి రాని కొణతాల
కొణతాల కొరకొర జగన్ పార్టీకి త్వరలో గుడ్బై
సంతాప సభలు అంటూ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లేఖ Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తీరుపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్ పార్టీకి ఐదు పేజీల బహిరంగ ఒక లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు నేతలపై మండిపడ్డారు. హత్యలు చేసినవారే చివరికి సంతాప సభలు పెట్టినట్లుందని ఆయన విమర్శించారు.
టి-కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ లేఖఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హత్యలు చేసినవారే సంతాప సభలు పెట్టినట్లు..News Articles by KSR
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం: కేటీఆర్సాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తీరుపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్ పార్టీకి ఐదు పేజీల బహిరంగ ఒక లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు నేతలపై మండిపడ్డారు. హత్యలు చేసినవారే చివరికి సంతాప సభలు పెట్టినట్లుందని ఆయన విమర్శించారు.
టి-కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ లేఖ
హత్యలు చేసినవారే సంతాప సభలు పెట్టినట్లు..
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం: కేటీఆర్
వైసీపీ నేత 'బొగ్గవరపు' హత్య ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందిగామ, అక్టోబర్ 28: ప్రముఖ వ్యాపారి, వైసీపీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు (43) కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. తన ట్రాక్టర్ షోరూమ్లో ఉన్న శ్రీశైలవాసును దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. తన దగ్గరి బంధువు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నం హనుమంతురావు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకున్నాడని, ఈ బాకీ ...
వైకాపా నేత కాల్చివేత సినిమా ఫక్కీలో హత్యAndhrabhoomi
అనుచరుడే కాలయముడుసాక్షి
శ్రీశైల వాసు కాల్చివేత : ఆర్థిక లావాదేవీల వల్లే కాల్పులు!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
నందిగామ, అక్టోబర్ 28: ప్రముఖ వ్యాపారి, వైసీపీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు (43) కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. తన ట్రాక్టర్ షోరూమ్లో ఉన్న శ్రీశైలవాసును దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. తన దగ్గరి బంధువు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నం హనుమంతురావు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకున్నాడని, ఈ బాకీ ...
వైకాపా నేత కాల్చివేత సినిమా ఫక్కీలో హత్య
అనుచరుడే కాలయముడు
శ్రీశైల వాసు కాల్చివేత : ఆర్థిక లావాదేవీల వల్లే కాల్పులు!
కాంగ్రెస్కు కన్నా గుడ్ బై ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరుడుగట్టిన కాంగ్రెస్వాది, సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీలో చేరారు. కాంగ్రెస్తో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న తన బంధాన్ని తెంచుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామ్లాల్, ...
బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణసాక్షి
బిజెపిలో చేరిన కన్నాAndhrabhoomi
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
కరుడుగట్టిన కాంగ్రెస్వాది, సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీలో చేరారు. కాంగ్రెస్తో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న తన బంధాన్ని తెంచుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామ్లాల్, ...
బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
బిజెపిలో చేరిన కన్నా
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ!
తొలిరోజే బడ్జెట్ - 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఈటెల.. ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజు.. నవంబర్ 5వ తేదీనే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య బడ్జెట్ ప్రవేశపెడతారు. సభా కార్యక్రమాలపై మంగళవారం సీఎం కె.చంద్రశేఖర్రావు తన క్యాంపు ...
తొలిరోజే తెలంగాణ బడ్జెట్.!సాక్షి
శనివారాల్లోనూ సభ 5నుంచి శాసనసభ, మండలి సమావేశాలుAndhrabhoomi
నవంబర్ 5 నుంచి బడ్జెట్ సమావేశాలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజు.. నవంబర్ 5వ తేదీనే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య బడ్జెట్ ప్రవేశపెడతారు. సభా కార్యక్రమాలపై మంగళవారం సీఎం కె.చంద్రశేఖర్రావు తన క్యాంపు ...
తొలిరోజే తెలంగాణ బడ్జెట్.!
శనివారాల్లోనూ సభ 5నుంచి శాసనసభ, మండలి సమావేశాలు
నవంబర్ 5 నుంచి బడ్జెట్ సమావేశాలు
ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు Oneindia Telugu
హైదరాబాద్: మహిళల పట్ల వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరుచు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రాములు అనే ఖైదీ చర్లపల్లి జైళ్లో శిక్ష ...
జైలు వార్డర్ నా భార్యను వేధిస్తున్నాడు : స్టేషన్లో ఓ ఖైదీ ఫిర్యాదు!వెబ్ దునియా
నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: మహిళల పట్ల వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరుచు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రాములు అనే ఖైదీ చర్లపల్లి జైళ్లో శిక్ష ...
జైలు వార్డర్ నా భార్యను వేధిస్తున్నాడు : స్టేషన్లో ఓ ఖైదీ ఫిర్యాదు!
నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు
ఏపీ ఉద్యోగులకు త్వరలోనే హెల్త్ కార్డులు : మంత్రి కామినేని వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు ఈనెల 30వ తేదీన హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1000 జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ నుంచి ప్రభుత్వాస్పత్రులలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ...
ఏపీ ప్రభుత్వోద్యోగులకు 30న హెల్త్ కార్డుల పంపిణీసాక్షి
ఎపి ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులుNews Articles by KSR
వర్కింగ్ జర్నలిస్టులకు ఏపి సర్కార్ హెల్త్ కార్డులు10tv
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు ఈనెల 30వ తేదీన హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1000 జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ నుంచి ప్రభుత్వాస్పత్రులలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ...
ఏపీ ప్రభుత్వోద్యోగులకు 30న హెల్త్ కార్డుల పంపిణీ
ఎపి ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు
వర్కింగ్ జర్నలిస్టులకు ఏపి సర్కార్ హెల్త్ కార్డులు
జలీల్ ఖాన్ పై ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయో! News Articles by KSR
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై తరచూ పార్టీ మారతారని అంటూ వార్తలు రావడం , ఆయన ఖండించడం మామూలైంది.దీనిపై ఆయన మాట్లాడుతూ ఒక పత్రికలో తాను టిడిపిలో చేరుతున్నట్లు కదనం వచ్చిందని, దానిని ఖండిస్తున్నానని ఆయన మెట్రో రైల్ ప్రాజెక్టు, తదితర సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే ఇలాంటి కధనాలు ...
తేదేపాలోకి వైకాపా ఎమ్మెల్యే.. వార్తలపై గరంగరంPalli Batani
'నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై తరచూ పార్టీ మారతారని అంటూ వార్తలు రావడం , ఆయన ఖండించడం మామూలైంది.దీనిపై ఆయన మాట్లాడుతూ ఒక పత్రికలో తాను టిడిపిలో చేరుతున్నట్లు కదనం వచ్చిందని, దానిని ఖండిస్తున్నానని ఆయన మెట్రో రైల్ ప్రాజెక్టు, తదితర సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే ఇలాంటి కధనాలు ...
తేదేపాలోకి వైకాపా ఎమ్మెల్యే.. వార్తలపై గరంగరం
'నిరాధారమైన వార్తలు రాస్తే పరువు నష్టం దావా'
'మహాధర్నా కాదు.. మహా డ్రామా' సాక్షి
హైదరాబాద్: మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మహా ధర్నా రూపంలో మహా డ్రామా చేస్తున్నారని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డిలు విమర్శించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు కారణమైన కాంగ్రెస్ నేతలు ఇప్పడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
'కాంగ్రెస్ నేతలది మహాధర్నా కాదు..మహా డ్రామా'Namasthe Telangana
పాలమూరులో కాంగ్రెస్ మహాధర్నా10tv
మహబూబ్నగర్లో టి.కాంగ్రెస్ నేతల మహాధర్నాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మహా ధర్నా రూపంలో మహా డ్రామా చేస్తున్నారని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డిలు విమర్శించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు కారణమైన కాంగ్రెస్ నేతలు ఇప్పడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
'కాంగ్రెస్ నేతలది మహాధర్నా కాదు..మహా డ్రామా'
పాలమూరులో కాంగ్రెస్ మహాధర్నా
మహబూబ్నగర్లో టి.కాంగ్రెస్ నేతల మహాధర్నా
మాసాయిపేటలో కెనరా బ్యాంకు లూటీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెల్దుర్తి/చేగుంట, అక్టోబర్ 28: మొన్న కరీంనగర్ చొప్పదండి బ్యాంకులో దోపిడీ.. నిన్న మహబూబ్నగర్లో బ్యాంకు లూటీకి యత్నం.. తాజాగా మెదక్ జిల్లా మాసాయిపేట కెనరా బ్యాంకు లూటీ. గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి బ్యాంకుకు కన్నం వేసి రూ. 1.50 కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఖాతాదారుల వ్యక్తిగత లాకర్లలోని 2 కిలోల బంగారంతో ...
మాసాయిపేటకు మరో మాయని మచ్చ!Andhrabhoomi
కెనరా బ్యాంకులో భారీ చోరీసాక్షి
కెనరా బ్యాంక్కు కన్నం: ఎస్బిఐలో చోరీయత్నంOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెల్దుర్తి/చేగుంట, అక్టోబర్ 28: మొన్న కరీంనగర్ చొప్పదండి బ్యాంకులో దోపిడీ.. నిన్న మహబూబ్నగర్లో బ్యాంకు లూటీకి యత్నం.. తాజాగా మెదక్ జిల్లా మాసాయిపేట కెనరా బ్యాంకు లూటీ. గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి బ్యాంకుకు కన్నం వేసి రూ. 1.50 కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఖాతాదారుల వ్యక్తిగత లాకర్లలోని 2 కిలోల బంగారంతో ...
మాసాయిపేటకు మరో మాయని మచ్చ!
కెనరా బ్యాంకులో భారీ చోరీ
కెనరా బ్యాంక్కు కన్నం: ఎస్బిఐలో చోరీయత్నం
沒有留言:
張貼留言