హర్యానాలో హరహర మోదీ.. తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై/చండీగఢ్: హర్యానాలో కాషాయ జెండా రెపరెపలాడింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించిన బీజేపీ.. 47 స్థానాలతో పూర్తి మెజారిటీ సాధించింది. బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) ఇతర ప్రాంతీయ పార్టీలు ...
పీఠం ఎక్కించిన ఓట్ల శాతంసాక్షి
మహారాష్ట్ర - హర్యానాల్లో తుది ఫలితాలు ఇవే... బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ!వెబ్ దునియా
ఫలితాలపై అమిత్, శివసేనపై ఇలా.., కష్టపడ్తాం: రాహుల్Oneindia Telugu
తెలుగువన్
అన్ని 125 వార్తల కథనాలు »
ముంబై/చండీగఢ్: హర్యానాలో కాషాయ జెండా రెపరెపలాడింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించిన బీజేపీ.. 47 స్థానాలతో పూర్తి మెజారిటీ సాధించింది. బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) ఇతర ప్రాంతీయ పార్టీలు ...
పీఠం ఎక్కించిన ఓట్ల శాతం
మహారాష్ట్ర - హర్యానాల్లో తుది ఫలితాలు ఇవే... బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ!
ఫలితాలపై అమిత్, శివసేనపై ఇలా.., కష్టపడ్తాం: రాహుల్
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం విన్ వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. తొలుత నాందేడ్ కార్పొరేషన్లో సత్తాచాటి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశించిన ఆ పార్టీ 3 నియోజకవర్గాల్లో గట్టిపోటీనిచ్చి రెండోస్థానంలో నిలిచింది. ఔరంగాబాద్ సెంట్ర ల్ ...
మరాఠ గడ్డపై ఎంఐఎం పాగా..10tv
మహారాష్ట్రలో మజ్లిస్ బోణిసాక్షి
'మహా' అసెంబ్లీలో ఎంఐఎం పాగాAndhrabhoomi
Namasthe Telangana
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. తొలుత నాందేడ్ కార్పొరేషన్లో సత్తాచాటి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోకి ప్రవేశించిన ఆ పార్టీ 3 నియోజకవర్గాల్లో గట్టిపోటీనిచ్చి రెండోస్థానంలో నిలిచింది. ఔరంగాబాద్ సెంట్ర ల్ ...
మరాఠ గడ్డపై ఎంఐఎం పాగా..
మహారాష్ట్రలో మజ్లిస్ బోణి
'మహా' అసెంబ్లీలో ఎంఐఎం పాగా
హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హుడా రాజీనామా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హర్యానా, అక్టోబర్ 19 : హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తమ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్కు పంపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ఈ మేరకు ఆయన రాజీనామా చేశారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు బుధవారం (15వ తేదీ) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం (ఈరోజు) కౌంటింగ్ జరగగా ...
హర్యానా సీఎం రాజీనామాతెలుగువన్
హర్యానా సీఎం హుడా రాజీనామాNamasthe Telangana
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం : హర్యానా సీఎం భూపిందర్ సింగ్వెబ్ దునియా
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హర్యానా, అక్టోబర్ 19 : హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తమ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్కు పంపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ఈ మేరకు ఆయన రాజీనామా చేశారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు బుధవారం (15వ తేదీ) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం (ఈరోజు) కౌంటింగ్ జరగగా ...
హర్యానా సీఎం రాజీనామా
హర్యానా సీఎం హుడా రాజీనామా
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం : హర్యానా సీఎం భూపిందర్ సింగ్
అమ్మ రాకపై రజనీ హర్షం సాక్షి
మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టయి శనివారం బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. అమ్మ విడుదల కావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. తమిళచిత్ర పరిశ్రమకు చెందిన వారు ఈ ఆనందంలో పాలు పంచుకుంటున్నారు. రజనీకాంత్ జయలలిత బెయిల్పై విడుదలై చెన్నై పోయస్గార్డెన్లోని తన నివాస గృహానికి చేరుకున్న ...
నా ప్రజాజీవితం.. అగ్నిగుండంలో ఈదడమేAndhrabhoomi
జయలలితకు రజనీకాంత్ లేఖ : ఆయురాగ్యోలతో సుఖంగా ఉండండి!వెబ్ దునియా
కష్టాలొస్తాయని తెలుసు: జయలలిత, రజనీకాంత్ లేఖOneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టయి శనివారం బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. అమ్మ విడుదల కావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. తమిళచిత్ర పరిశ్రమకు చెందిన వారు ఈ ఆనందంలో పాలు పంచుకుంటున్నారు. రజనీకాంత్ జయలలిత బెయిల్పై విడుదలై చెన్నై పోయస్గార్డెన్లోని తన నివాస గృహానికి చేరుకున్న ...
నా ప్రజాజీవితం.. అగ్నిగుండంలో ఈదడమే
జయలలితకు రజనీకాంత్ లేఖ : ఆయురాగ్యోలతో సుఖంగా ఉండండి!
కష్టాలొస్తాయని తెలుసు: జయలలిత, రజనీకాంత్ లేఖ
మార్పుకోసమే జనం తీర్పు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తున్నామని, మార్పు కోసమే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని రెండు రాష్ట్రాల్లో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ విజయంపై అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు ...
ప్రజలు మార్పు కోరుకున్నారుAndhrabhoomi
హర్యానా - మహారాష్ట్ర ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం : రాహుల్వెబ్ దునియా
నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: సోనియాగాంధీNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తున్నామని, మార్పు కోసమే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని రెండు రాష్ట్రాల్లో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ విజయంపై అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు ...
ప్రజలు మార్పు కోరుకున్నారు
హర్యానా - మహారాష్ట్ర ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం : రాహుల్
నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: సోనియాగాంధీ
విజేతలు... పరాజితులు Andhrabhoomi
చండీగఢ్/ముంబయి, అక్టోబర్ 19: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రీ జిందాల్ హర్యానాలో ఓటమి పాలు కాగా, మహారాష్టల్రో 88 ఏళ్ల వృద్ధుడు 11 వ సారి శాసన సభ్యుడిగా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రముఖ ...
అత్యంత సంపన్నురాలుకు తప్పని ఓటమిసాక్షి
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓడిన మహామహులు..!Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
చండీగఢ్/ముంబయి, అక్టోబర్ 19: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రీ జిందాల్ హర్యానాలో ఓటమి పాలు కాగా, మహారాష్టల్రో 88 ఏళ్ల వృద్ధుడు 11 వ సారి శాసన సభ్యుడిగా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రముఖ ...
అత్యంత సంపన్నురాలుకు తప్పని ఓటమి
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓడిన మహామహులు..!
తెలంగాణ కోసం గుజరాత్లో కేటీఆర్ ఇలా.. (పిక్చర్స్) Oneindia Telugu
అహ్మదాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిర్ధేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మిషన్ మోడ్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా వాటర్ గ్రిడ్Andhrabhoomi
స్వయం సహాయక సంఘాలకు వాటర్గ్రిడ్ పని! నిర్వహణను అప్పగించే యోచన గుజరాత్లో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహిళల ఆధ్వర్యంలో వాటర్గ్రిడ్సాక్షి
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
అహ్మదాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిర్ధేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మిషన్ మోడ్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా వాటర్ గ్రిడ్
స్వయం సహాయక సంఘాలకు వాటర్గ్రిడ్ పని! నిర్వహణను అప్పగించే యోచన గుజరాత్లో ...
మహిళల ఆధ్వర్యంలో వాటర్గ్రిడ్
మోదీపై రవీనాటాండన్ ప్రశంసలు సాక్షి
మథుర : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమంపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించింది. ప్రతి ఒక్కరూ ఈ బృహత్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చింది. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత దేశవాసులు అందరిమీదా ఉందని తెలిపింది.
ఇంకా మరిన్ని »
మథుర : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమంపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించింది. ప్రతి ఒక్కరూ ఈ బృహత్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చింది. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత దేశవాసులు అందరిమీదా ఉందని తెలిపింది.
ఎంపీసీసీ అధ్యక్ష పదవికి మాణిక్రావ్ రాజీనామా సాక్షి
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆదివారం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ప్రతులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. మిత్రపక్షమైన ఎన్సీపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా బరిలో దిగిన ...
మహారాష్ట్ర పీసీసీ చీఫ్ మాణిక్రావు థాక్రే రాజీనామాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి మాణిక్ రావ్ ఠాక్రే రాజీనామా!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆదివారం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ప్రతులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. మిత్రపక్షమైన ఎన్సీపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా బరిలో దిగిన ...
మహారాష్ట్ర పీసీసీ చీఫ్ మాణిక్రావు థాక్రే రాజీనామా
మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి మాణిక్ రావ్ ఠాక్రే రాజీనామా!
కమలనాథుల సంబరాలు సాక్షి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం, మహారాష్ట్ర, హర్యానా పార్టీ కార్యాలయాలు బాణసంచా పేలుళ్లతో మారుమోగాయి. కార్యకర్తలు, పార్టీ నేతలు డప్పులు వాయిస్తూ.. డాన్సులు చేస్తూ మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు ...
గల్లీ..గల్లీలో కమలదళం సంబరంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం, మహారాష్ట్ర, హర్యానా పార్టీ కార్యాలయాలు బాణసంచా పేలుళ్లతో మారుమోగాయి. కార్యకర్తలు, పార్టీ నేతలు డప్పులు వాయిస్తూ.. డాన్సులు చేస్తూ మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు ...
గల్లీ..గల్లీలో కమలదళం సంబరం
沒有留言:
張貼留言