ఈటెల సభకి తేనెటీగల హాజరు తెలుగువన్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంప్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న సభపై తేనెటీగలు దాడిచేశాయి. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహిస్తూ వుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ ...
మంత్రి ఈటెల, కలెక్టర్లపై తేనెటీగల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈటెల సభకు అతిథులుగా తేనెటీగలు: మంత్రి సేఫ్.. మహిళలకు గాయాలు!వెబ్ దునియా
ఈటెల సభపై తేనెటీగల దాడి: మహిళలకు గాయాలుOneindia Telugu
Andhrabhoomi
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంప్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న సభపై తేనెటీగలు దాడిచేశాయి. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహిస్తూ వుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ ...
మంత్రి ఈటెల, కలెక్టర్లపై తేనెటీగల దాడి
ఈటెల సభకు అతిథులుగా తేనెటీగలు: మంత్రి సేఫ్.. మహిళలకు గాయాలు!
ఈటెల సభపై తేనెటీగల దాడి: మహిళలకు గాయాలు
పవన్ కళ్యాణ్ తుఫాను సహాయం 50 లక్షలు తెలుగువన్
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ''విశాఖను, ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన ఈ హుదూద్ తుఫాన్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరాంధ్ర సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ...
పవన్ కళ్యాణ్ తుఫాను సాయం 50 లక్షలు... హుదూద్ బాధితులకు...వెబ్ దునియా
పవన్ విరాళం రూ.50 లక్షలుKandireega
పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళంసాక్షి
Palli Batani
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ''విశాఖను, ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన ఈ హుదూద్ తుఫాన్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరాంధ్ర సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ...
పవన్ కళ్యాణ్ తుఫాను సాయం 50 లక్షలు... హుదూద్ బాధితులకు...
పవన్ విరాళం రూ.50 లక్షలు
పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళం
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక: తొలి రోజు ఒక్క నామినేషన్ రాలేదు Oneindia Telugu
కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం నామినేషన్లను మంగళవారం నుండి స్వీకరిస్తున్నారు. అయితే, తొలి రోజు అయిన మంగళవారం ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ బరిలో నిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శోభా ...
ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ.. అఖిల పోటీ!వెబ్ దునియా
ఆళ్ళగడ్డ నోటిఫికేషన్ విడుదలతెలుగువన్
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక - త్రిముఖ పోరు తప్పదాPalli Batani
Andhrabhoomi
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం నామినేషన్లను మంగళవారం నుండి స్వీకరిస్తున్నారు. అయితే, తొలి రోజు అయిన మంగళవారం ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ బరిలో నిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శోభా ...
ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ.. అఖిల పోటీ!
ఆళ్ళగడ్డ నోటిఫికేషన్ విడుదల
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక - త్రిముఖ పోరు తప్పదా
అధికారుల నిర్లక్ష్యం చంద్రబాబు ఆగ్రహం తెలుగువన్
ప్రజలు సమస్యల్లో వున్నప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వుంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తుఫాను సహాయక చర్యలపై విశాఖలో మంగళవారం నాడు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. అధికారులు పీఎం ...
హుదూద్ సహాయక చర్యల్లో నిర్లక్ష్యం - అధికారులపై చంద్రబాబు ఫైర్!వెబ్ దునియా
పోలీసులను పంపిస్తాం: అధికారులపై బాబు ఆగ్రహంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజలు సమస్యల్లో వున్నప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వుంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తుఫాను సహాయక చర్యలపై విశాఖలో మంగళవారం నాడు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. అధికారులు పీఎం ...
హుదూద్ సహాయక చర్యల్లో నిర్లక్ష్యం - అధికారులపై చంద్రబాబు ఫైర్!
పోలీసులను పంపిస్తాం: అధికారులపై బాబు ఆగ్రహం
రాజధాని సహా 5 ప్రధాన నగరాల బాధ్యత నాదే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ఐదు ప్రధాన నగరాల అభివృద్ధి బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్తు తెలంగాణలో అవి కీలకంగా మారుతాయని చెప్పారు.
'పంచరత్న' ప్రణాళికAndhrabhoomi
తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలుసాక్షి
నగరాల అభివృద్ధి బాధ్యత నాదే: కేసీఆర్Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ఐదు ప్రధాన నగరాల అభివృద్ధి బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్తు తెలంగాణలో అవి కీలకంగా మారుతాయని చెప్పారు.
'పంచరత్న' ప్రణాళిక
తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలు
నగరాల అభివృద్ధి బాధ్యత నాదే: కేసీఆర్
టీఆర్ఎస్ ప్లీనరీ నిరవధిక వాయిదా? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్ఎస్.. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన పార్టీ ప్లీనరీ నిరవధికంగా వాయిదా పడింది. తొలుత ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. 11న ప్రతినిధుల సభ, 12న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. హుద్హుద్ తుఫాన్ నేపథ్యంలో 18, 19 తేదీలకు ...
టిఆర్ఎస్ ప్లీనరీ మళ్లీ వాయిదాAndhrabhoomi
టీఆర్ఎస్ ప్లీనర్ మరోసారి వాయిదాసాక్షి
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మళ్లీ వాయిదాNamasthe Telangana
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్ఎస్.. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన పార్టీ ప్లీనరీ నిరవధికంగా వాయిదా పడింది. తొలుత ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. 11న ప్రతినిధుల సభ, 12న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. హుద్హుద్ తుఫాన్ నేపథ్యంలో 18, 19 తేదీలకు ...
టిఆర్ఎస్ ప్లీనరీ మళ్లీ వాయిదా
టీఆర్ఎస్ ప్లీనర్ మరోసారి వాయిదా
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మళ్లీ వాయిదా
చిన్నారిని రైలు కింద తోసి తానూ... తెలుగువన్
కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళు తమతోపాటు తాము కన్నవారిని కూడా చంపేస్తున్నారు. ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ ఘటనను మరువకముందే హైదరాబాద్లో ఓ తల్లి తన కూతురితో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని గాంధీ నగర్లో వున్న మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్లో ...
కన్నబిడ్డను రైలు కింద తోసేసి.. తానూ రైలు కింద పడిన తల్లి!వెబ్ దునియా
రైలు కిందపడి తల్లీకూతుళ్ల ఆత్మహత్యసాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళు తమతోపాటు తాము కన్నవారిని కూడా చంపేస్తున్నారు. ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ ఘటనను మరువకముందే హైదరాబాద్లో ఓ తల్లి తన కూతురితో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని గాంధీ నగర్లో వున్న మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్లో ...
కన్నబిడ్డను రైలు కింద తోసేసి.. తానూ రైలు కింద పడిన తల్లి!
రైలు కిందపడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
హస్తిన బాట పట్టిన టీ కాంగ్రెస్ నాయకులు సాక్షి
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత జానారెడ్డి, పలువురు సీనియర్లతోపాటు ఖమ్మం జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయమే వారంతా హస్తినకు ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత జానారెడ్డి, పలువురు సీనియర్లతోపాటు ఖమ్మం జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయమే వారంతా హస్తినకు ...
తోసేసి హత్యాయత్నం: మరొకరితో చనువుగా ఉంటుందనే Oneindia Telugu
హైదరాబాద్: తనను కాదన్నదే పగతో ఓ విద్యార్ధినిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది ఘటన మరిచిపోక ముందే హైదరాబాద్లో రాజధానిలో మరో ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమిస్తూ, మరో యువకునితో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలినే చంపాలనుకున్నాడు. పుట్టిన రోజునాడే ప్రియురాలిపై హత్యాయత్నం చేసాడు. శుభాకాంక్షలు చెబుతూ ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: తనను కాదన్నదే పగతో ఓ విద్యార్ధినిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది ఘటన మరిచిపోక ముందే హైదరాబాద్లో రాజధానిలో మరో ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమిస్తూ, మరో యువకునితో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలినే చంపాలనుకున్నాడు. పుట్టిన రోజునాడే ప్రియురాలిపై హత్యాయత్నం చేసాడు. శుభాకాంక్షలు చెబుతూ ...
రైతు సంక్షేమ ప్రభుత్వం మాది Andhrabhoomi
చొప్పదండి, అక్టోబర్ 14: గ్రామీణ ప్రాంతాల రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కొనసాగుతూ రైతుల సమస్యల పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. నియోజకవర్గంలో ఆరు కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. చొప్పదండి మార్కెట్ యార్డులో మంగళవారం మూడు కోట్ల నిధులకు సంబంధించిన ...
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
చొప్పదండి, అక్టోబర్ 14: గ్రామీణ ప్రాంతాల రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కొనసాగుతూ రైతుల సమస్యల పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. నియోజకవర్గంలో ఆరు కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. చొప్పదండి మార్కెట్ యార్డులో మంగళవారం మూడు కోట్ల నిధులకు సంబంధించిన ...
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
沒有留言:
張貼留言