శశిథరూర్కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి పాయె.... వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్కు ఉన్న పదవిని ఊడిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించినందుకు గాను పార్టీ అధికార ప్రతినిధి పదవిని కాంగ్రెస్ హైకమాండ్ ఊడగొట్టింది. శశిథరూర్పై కేరళ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు ...
పదవి నుంచి శశిథరూర్కి ఉద్వాసనతెలుగువన్
అధికార ప్రతినిధిగా థరూర్కు ఉద్వాసనసాక్షి
శశిథరూర్పై కాంగ్రెస్ వేటుAndhrabhoomi
అన్ని 20 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్కు ఉన్న పదవిని ఊడిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించినందుకు గాను పార్టీ అధికార ప్రతినిధి పదవిని కాంగ్రెస్ హైకమాండ్ ఊడగొట్టింది. శశిథరూర్పై కేరళ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు ...
పదవి నుంచి శశిథరూర్కి ఉద్వాసన
అధికార ప్రతినిధిగా థరూర్కు ఉద్వాసన
శశిథరూర్పై కాంగ్రెస్ వేటు
మొటిమలు వచ్చాయని ఆత్మహత్య తెలుగువన్
మొటిమలు వచ్చాయని ఆందోళన చెందిన ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇండోర్లో నివసించే నిధి మాల్వియా అనే 22 సంవత్సరాల యువతికి మొటిమలు వచ్చాయి. ఆమెకు మొటిమలు వచ్చినప్పటి నుంచీ తీవ్ర ఆందోళనకు గురవుతూ వుండేది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ఆమె ఆందోళన చెందడం మానలేదు. ఈ ఆందోళన తీవ్రంగా ...
మొటిమలు తగ్గలేదనే బాధతో విషం తాగేసిన యువతి!వెబ్ దునియా
షాకింగ్: మొటిమలతో అప్సెటై యువతి ఆత్మహత్యOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
మొటిమలు వచ్చాయని ఆందోళన చెందిన ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇండోర్లో నివసించే నిధి మాల్వియా అనే 22 సంవత్సరాల యువతికి మొటిమలు వచ్చాయి. ఆమెకు మొటిమలు వచ్చినప్పటి నుంచీ తీవ్ర ఆందోళనకు గురవుతూ వుండేది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ఆమె ఆందోళన చెందడం మానలేదు. ఈ ఆందోళన తీవ్రంగా ...
మొటిమలు తగ్గలేదనే బాధతో విషం తాగేసిన యువతి!
షాకింగ్: మొటిమలతో అప్సెటై యువతి ఆత్మహత్య
రేపు విశాఖకు వస్తున్న మోడీ తెలుగువన్
హుదూద్ తుఫాన్ విశాఖపట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. విశాఖపట్టణంలో ఇప్పుడు వాతావరణం చాలా భయానకంగా వుంది. ఎక్కడ చూసినా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయి వున్నాయి. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు బయటకి వస్తున్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వుంది. కరెంటు లేదు. కమ్యునికేషన్ వ్యవస్థ ...
ఇంకా మరిన్ని »
హుదూద్ తుఫాన్ విశాఖపట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. విశాఖపట్టణంలో ఇప్పుడు వాతావరణం చాలా భయానకంగా వుంది. ఎక్కడ చూసినా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయి వున్నాయి. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు బయటకి వస్తున్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వుంది. కరెంటు లేదు. కమ్యునికేషన్ వ్యవస్థ ...
ప్రేమించలేదని పగతో దాడి: ప్రేమోన్మాది ఆత్మహత్య (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: తనను ప్రేమించలేదనే అక్కసుతో ఓ విద్యార్థి అమ్మాయిపై దాడి చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఓ విద్యార్థిని ప్రేమోన్మాది కత్తి దాడికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ప్రేమించమంటూ మూడేళ్లుగా ఆమెను వేధిస్తున్న యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా ఇంత దారుణం జరిగింది. ఆమెపై ...
విద్యార్థినిపై దాడి చేసి సైకో ఆత్మహత్యతెలుగువన్
మీ సాహసానికి సెల్యూట్!సాక్షి
అరోరా ఇంజనీరింగ్ కాలేజీ ఘటనతో ఉలిక్కిపడ్డ నగరంAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 37 వార్తల కథనాలు »
హైదరాబాద్: తనను ప్రేమించలేదనే అక్కసుతో ఓ విద్యార్థి అమ్మాయిపై దాడి చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఓ విద్యార్థిని ప్రేమోన్మాది కత్తి దాడికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ప్రేమించమంటూ మూడేళ్లుగా ఆమెను వేధిస్తున్న యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా ఇంత దారుణం జరిగింది. ఆమెపై ...
విద్యార్థినిపై దాడి చేసి సైకో ఆత్మహత్య
మీ సాహసానికి సెల్యూట్!
అరోరా ఇంజనీరింగ్ కాలేజీ ఘటనతో ఉలిక్కిపడ్డ నగరం
జయ బెయిల్ పిటిషన్పై 17న సుప్రీం విచారణ సాక్షి
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. పిటిషన్ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ ...
జయలలిత విడుదల కావాలని కోరుతూ... తమిళనాడులో ప్రత్యేక పూజలుAndhrabhoomi
జయలలిత బెయిలు పిటిషన్ విచారణ 17వ తేదీన..తెలుగువన్
తమిళనాడుకు తరలింపుపై ప్రభుత్వం, జయ నిరాకరణOneindia Telugu
వెబ్ దునియా
అన్ని 31 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. పిటిషన్ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ ...
జయలలిత విడుదల కావాలని కోరుతూ... తమిళనాడులో ప్రత్యేక పూజలు
జయలలిత బెయిలు పిటిషన్ విచారణ 17వ తేదీన..
తమిళనాడుకు తరలింపుపై ప్రభుత్వం, జయ నిరాకరణ
మేం జోక్యం చేసుకోలేం Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: షిరిడీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జోక్యం చేసుకోడానికి సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. షిరిడీ సాయిబాబాను కించపరుస్తూ మాట్లాడిన శంకరాచార్య, ఆలయాల్లోంచి సాయబాబా విగ్రహాలు తొలగించాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. దీనిపై దాఖలైన పిటిషన్ను ...
షిరిడి సాయిబాబాపై వ్యాఖ్యలు.. జోక్యానికి సుప్రిం నిరాకరణసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: షిరిడీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జోక్యం చేసుకోడానికి సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. షిరిడీ సాయిబాబాను కించపరుస్తూ మాట్లాడిన శంకరాచార్య, ఆలయాల్లోంచి సాయబాబా విగ్రహాలు తొలగించాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. దీనిపై దాఖలైన పిటిషన్ను ...
షిరిడి సాయిబాబాపై వ్యాఖ్యలు.. జోక్యానికి సుప్రిం నిరాకరణ
ఆర్థికవేత్త టిరోల్కి నోబెల్ తెలుగువన్
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందబోతున్నారు. పెట్టుబడి మార్కె ట్ శక్తి, నియంత్రణలపై చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది. 1999 తర్వాత అమెరికా వెలుపలి వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం ఇదే ప్రథమం. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ పదో ...
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్కు నోబెల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీన్ టిరోల్కు ఆర్థిక శాస్త్ర నోబెల్సాక్షి
ఫ్రెంచి ఆర్థికవేత్త టిరోల్కు నోబెల్Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందబోతున్నారు. పెట్టుబడి మార్కె ట్ శక్తి, నియంత్రణలపై చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది. 1999 తర్వాత అమెరికా వెలుపలి వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం ఇదే ప్రథమం. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ పదో ...
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్కు నోబెల్
జీన్ టిరోల్కు ఆర్థిక శాస్త్ర నోబెల్
ఫ్రెంచి ఆర్థికవేత్త టిరోల్కు నోబెల్
హుదూద్ బాధిత ప్రాంతాల్లో నేడు గవర్నర్ పర్యటన వెబ్ దునియా
ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదూద్ బాధిత ప్రాంతాల్లో మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకుని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకోనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెల్సిందే. గత రెండు ...
తుఫాను ప్రభావం: చంద్రబాబు ఏరియల్ సర్వేతెలుగువన్
నేడు ప్రధాని ఏరియల్ సర్వేసాక్షి
యంత్రాంగం సిఎం ఏరియల్ సర్వే!Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదూద్ బాధిత ప్రాంతాల్లో మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకుని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకోనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెల్సిందే. గత రెండు ...
తుఫాను ప్రభావం: చంద్రబాబు ఏరియల్ సర్వే
నేడు ప్రధాని ఏరియల్ సర్వే
యంత్రాంగం సిఎం ఏరియల్ సర్వే!
ఈ కాలేజీలపై టి.ప్రభుత్వం వివక్ష ఉందా News Articles by KSR
తెలంగాణలో 174 ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు అనుమతివ్వలేదో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రింకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.కొన్ని కాలేజీలకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది.ఇందులో వివక్ష చూపుతున్నారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ ఆడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించబోతుండగా, తాము ...
వివక్ష చూపొద్దన్నాం కదా! తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం కోర్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొన్నింటిపై వివక్ష ఏల?సాక్షి
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై విచారణ 27కు వాయిదాNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణలో 174 ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు అనుమతివ్వలేదో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రింకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.కొన్ని కాలేజీలకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది.ఇందులో వివక్ష చూపుతున్నారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ ఆడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించబోతుండగా, తాము ...
వివక్ష చూపొద్దన్నాం కదా! తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం కోర్టు
కొన్నింటిపై వివక్ష ఏల?
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై విచారణ 27కు వాయిదా
వైద్య విద్యార్థిని ఆత్మహత్య తెలుగువన్
హైదరాబాద్లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణం ఒక వైద్యురాలని అంటూ సూసైడ్ నోట్లో ఆ విద్యార్థిని పేర్కొంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మాధవి ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసి హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో పీజీలో చేరింది. హాస్టల్లో వుంటున్న మాధవి ఆదివారం ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణం ఒక వైద్యురాలని అంటూ సూసైడ్ నోట్లో ఆ విద్యార్థిని పేర్కొంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మాధవి ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసి హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో పీజీలో చేరింది. హాస్టల్లో వుంటున్న మాధవి ఆదివారం ...
沒有留言:
張貼留言