ఆర్థికవేత్త టిరోల్కి నోబెల్ తెలుగువన్
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందబోతున్నారు. పెట్టుబడి మార్కె ట్ శక్తి, నియంత్రణలపై చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది. 1999 తర్వాత అమెరికా వెలుపలి వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం ఇదే ప్రథమం. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ పదో ...
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్కు నోబెల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీన్ టిరోల్కు ఆర్థిక శాస్త్ర నోబెల్సాక్షి
ఫ్రెంచి ఆర్థికవేత్త టిరోల్కు నోబెల్Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందబోతున్నారు. పెట్టుబడి మార్కె ట్ శక్తి, నియంత్రణలపై చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది. 1999 తర్వాత అమెరికా వెలుపలి వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం ఇదే ప్రథమం. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ పదో ...
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్కు నోబెల్
జీన్ టిరోల్కు ఆర్థిక శాస్త్ర నోబెల్
ఫ్రెంచి ఆర్థికవేత్త టిరోల్కు నోబెల్
నర్సుకి ఇబోలా... అమెరికాలో ఎలర్ట్ తెలుగువన్
ఇప్పటి వరకూ ఆఫ్రికన్ దేశాలను హడలెత్తిస్తున్న ఇబోలా వ్యాధి ఇప్పుడు అమెరికాని కూడా భయపెడుతోంది. అమెరికాకు చెందిన థామస్ ఎరిక్ డంకన్ అనే వ్యక్తి లైబీరియా నుంచి సెప్టెంబర్ 20న డల్లాస్కి వచ్చాడు. డల్లాస్కి వచ్చిన తర్వాత అతనికి ఇబోలా వైరస్ సోకిందని తెలిసి హడలిపోయిన అమెరికా అతనికి ప్రత్యేక పద్ధతులలో చికిత్స నిర్వహించింది. అయితే 42 ...
అమెరికా నర్సుకు ఎబోలా: ప్రభుత్వం చర్యలు!వెబ్ దునియా
ఇబోలా బాధితుడికి చికిత్స చేసిన నర్సుకూ వ్యాధిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఇప్పటి వరకూ ఆఫ్రికన్ దేశాలను హడలెత్తిస్తున్న ఇబోలా వ్యాధి ఇప్పుడు అమెరికాని కూడా భయపెడుతోంది. అమెరికాకు చెందిన థామస్ ఎరిక్ డంకన్ అనే వ్యక్తి లైబీరియా నుంచి సెప్టెంబర్ 20న డల్లాస్కి వచ్చాడు. డల్లాస్కి వచ్చిన తర్వాత అతనికి ఇబోలా వైరస్ సోకిందని తెలిసి హడలిపోయిన అమెరికా అతనికి ప్రత్యేక పద్ధతులలో చికిత్స నిర్వహించింది. అయితే 42 ...
అమెరికా నర్సుకు ఎబోలా: ప్రభుత్వం చర్యలు!
ఇబోలా బాధితుడికి చికిత్స చేసిన నర్సుకూ వ్యాధి
నోబెల్ సరే... పరీక్షలెలా... మలాలా తెలుగువన్
నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్ డిసెంబర్లో జరిగే నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి వెళ్ళి తీరాలి. అయితే అదే సమయంలో తనకు పరీక్షలు వున్నాయని, వాటికి కూడా హాజరవ్వాలని మలాలా ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం, పరీక్షల సమయం ఒకేసారి రావడంతో కలత చెందుతున్నట్టు మలాలా చెబుతోంది.
పరీక్షలపై మలాలా బెంగ!సాక్షి
నోబెల్ అవార్డు ప్రకటించే సమయంలో కెమిస్ట్రీ క్లాసులో ఉన్నా : మలాలావెబ్ దునియా
'మలాలా ఘాతకుల ఏజెంట్', చైనామీడియా అనుమానంOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్ డిసెంబర్లో జరిగే నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి వెళ్ళి తీరాలి. అయితే అదే సమయంలో తనకు పరీక్షలు వున్నాయని, వాటికి కూడా హాజరవ్వాలని మలాలా ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం, పరీక్షల సమయం ఒకేసారి రావడంతో కలత చెందుతున్నట్టు మలాలా చెబుతోంది.
పరీక్షలపై మలాలా బెంగ!
నోబెల్ అవార్డు ప్రకటించే సమయంలో కెమిస్ట్రీ క్లాసులో ఉన్నా : మలాలా
'మలాలా ఘాతకుల ఏజెంట్', చైనామీడియా అనుమానం
ఎబోలా ఉందని జోక్ వేశాడట.. అదీ విమానంలో? (వీడియో చూడండి) వెబ్ దునియా
ఎబోలా ఉందని జోక్ వేశాడట అంతే ఇంకేముంది? అందరూ జడుసుకున్నారట? అదీ ఎక్కడంటే విమానంలో.. అవునండి. ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు ళ్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఎబోలా ఉందని చెప్పడంతో ప్రమాదకర వస్తువులను తీసే హజ్మత్ బృందం విమానంలోకి వచ్చింది. కానీ తీరా చూస్తే అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు ...
ఎబోలా ఉందని ఊరికే జోక్ వేశాNamasthe Telangana
ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఎబోలా ఉందని జోక్ వేశాడట అంతే ఇంకేముంది? అందరూ జడుసుకున్నారట? అదీ ఎక్కడంటే విమానంలో.. అవునండి. ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు ళ్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఎబోలా ఉందని చెప్పడంతో ప్రమాదకర వస్తువులను తీసే హజ్మత్ బృందం విమానంలోకి వచ్చింది. కానీ తీరా చూస్తే అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు ...
ఎబోలా ఉందని ఊరికే జోక్ వేశా
ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళం
జంట హత్యల కేసు... యండమూరి దోషి తెలుగువన్
అమెరికాలో రెండేళ్ళ క్రితం తెలుగువారైన సాన్వీ అనే పదినెలల పాపని, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నాని అమెరికాలోనే నివసించే యండమూరి రఘునందన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. 2012లో అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. అప్పటి నుంచి ఈ కేసు మీద అమెరికాలో విచారణ జరుగుతోంది. ఇద్దరు అమెరికన్ల సహకారంతో యండమూరి రఘునందన్ ఈ ...
అమెరికా జంట హత్యల కేసు: టెక్కీ యండమూరి దోషి!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
అమెరికాలో రెండేళ్ళ క్రితం తెలుగువారైన సాన్వీ అనే పదినెలల పాపని, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నాని అమెరికాలోనే నివసించే యండమూరి రఘునందన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. 2012లో అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. అప్పటి నుంచి ఈ కేసు మీద అమెరికాలో విచారణ జరుగుతోంది. ఇద్దరు అమెరికన్ల సహకారంతో యండమూరి రఘునందన్ ఈ ...
అమెరికా జంట హత్యల కేసు: టెక్కీ యండమూరి దోషి!
రాడర్తో సంబంధాలు కట్, 'విశాఖ' గజగజ (పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: హుధుద్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతత తర్వాత కొద్దిసేపటికే ప్రచండ గాలులు వీస్తాయని, ప్రశాంతతగా అనిపించినప్పటికీ ఎవరు కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదివారం హెచ్చరించింది. విశాఖపట్నం కైలాసగిరి వద్ద తుఫాను తీరం తాకింది. విశాఖలో భయానక పరిస్థితులు ...
అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హుదూద్పై నాసా హెచ్చరికNamasthe Telangana
హుదూద్తో భారీ విధ్వంసం.. నాసా హెచ్చరికతెలుగువన్
వెబ్ దునియా
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
విశాఖపట్నం: హుధుద్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతత తర్వాత కొద్దిసేపటికే ప్రచండ గాలులు వీస్తాయని, ప్రశాంతతగా అనిపించినప్పటికీ ఎవరు కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదివారం హెచ్చరించింది. విశాఖపట్నం కైలాసగిరి వద్ద తుఫాను తీరం తాకింది. విశాఖలో భయానక పరిస్థితులు ...
అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం
హుదూద్పై నాసా హెచ్చరిక
హుదూద్తో భారీ విధ్వంసం.. నాసా హెచ్చరిక
అంగారకునికి చేరువలో సైడింగ్ స్ప్రింగ్ Namasthe Telangana
వాషింగ్టన్: మన జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అక్టోబర్ 19న అంగారకునికి అతి చేరువలోకి రానుంది. ఈ రెండింటి మధ్య దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే. ఇంత దగ్గర నుంచి వెళుతున్నందున అంగారకునిపై పరిశోదనలు చేస్తున్న ఉపగ్రహాలు అక్కడి వాతావరణంపై సైడింగ్ స్ప్రింగ్ చూపే ప్రభావంతో పాటు ఆ ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్: మన జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అక్టోబర్ 19న అంగారకునికి అతి చేరువలోకి రానుంది. ఈ రెండింటి మధ్య దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే. ఇంత దగ్గర నుంచి వెళుతున్నందున అంగారకునిపై పరిశోదనలు చేస్తున్న ఉపగ్రహాలు అక్కడి వాతావరణంపై సైడింగ్ స్ప్రింగ్ చూపే ప్రభావంతో పాటు ఆ ...
ఉత్కంఠ పోరులో ఆసీస్ విజయం Andhrabhoomi
అబూదబీ, అక్టోబర్ 13: పాకిస్తాన్తో చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన చివరి వనే్డను ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో గెల్చుకొని, సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 231 పరుగులు చేయగా, పాకిస్తాన్ చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి, 230 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా గ్లేన్ మాక్స్వెల్, ...
ఇంకా మరిన్ని »
అబూదబీ, అక్టోబర్ 13: పాకిస్తాన్తో చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన చివరి వనే్డను ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో గెల్చుకొని, సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 231 పరుగులు చేయగా, పాకిస్తాన్ చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి, 230 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా గ్లేన్ మాక్స్వెల్, ...
'నోబెల్' సందేశం గ్రహించారా? సాక్షి
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు ...
ఇంకా మరిన్ని »
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు ...
沒有留言:
張貼留言