2014年10月13日 星期一

2014-10-14 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
శశిథరూర్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి పాయె....  వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు ఉన్న పదవిని ఊడిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించినందుకు గాను పార్టీ అధికార ప్రతినిధి పదవిని కాంగ్రెస్ హైకమాండ్ ఊడగొట్టింది. శశిథరూర్‌పై కేరళ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు ...

పదవి నుంచి శశిథరూర్‌కి ఉద్వాసన   తెలుగువన్
అధికార ప్రతినిధిగా థరూర్‌కు ఉద్వాసన   సాక్షి
శశిథరూర్‌పై కాంగ్రెస్ వేటు   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Kandireega   
అన్ని 20 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మొటిమలు వచ్చాయని ఆత్మహత్య  తెలుగువన్
మొటిమలు వచ్చాయని ఆందోళన చెందిన ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇండోర్‌లో నివసించే నిధి మాల్వియా అనే 22 సంవత్సరాల యువతికి మొటిమలు వచ్చాయి. ఆమెకు మొటిమలు వచ్చినప్పటి నుంచీ తీవ్ర ఆందోళనకు గురవుతూ వుండేది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ఆమె ఆందోళన చెందడం మానలేదు. ఈ ఆందోళన తీవ్రంగా ...

మొటిమలు తగ్గలేదనే బాధతో విషం తాగేసిన యువతి!   వెబ్ దునియా
షాకింగ్: మొటిమలతో అప్‌సెటై యువతి ఆత్మహత్య   Oneindia Telugu
మొటిమలతో కలత చెంది యువతి ఆత్మహత్య   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జయ బెయిల్ పిటిషన్‌పై 17న సుప్రీం విచారణ  సాక్షి
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. పిటిషన్‌ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ ...

జయలలిత విడుదల కావాలని కోరుతూ... తమిళనాడులో ప్రత్యేక పూజలు   Andhrabhoomi
జయలలిత బెయిలు పిటిషన్ విచారణ 17వ తేదీన..   తెలుగువన్
జయలలిత బెయిల్ పిటిషన్‌ విచారణ 17న!: జైలులోనే..   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 31 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
హర్యానాలో హవా ఎవరిదో!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం సోమవారంతో సమాప్తమైంది. సాయంత్రం 5 గంటలకల్లా మైకుల రణగొణధ్వని సద్దుమణిగింది. చివరి రోజున ప్రధాన పార్టీల నేతలంతా ముమ్మరంగా సభల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రెండు రాష్ట్రాల్లో సుడిగాలిలా పర్యటిస్తూ ఏకంగా 30 సభల్లో ప్రసంగించారు. ఇక 15న పోలింగ్‌ జరగనుండగా నాయకులు, ...

అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం   సాక్షి
ప్రచారం ముగిసింది.. పోరు మిగిలింది   Andhrabhoomi
మహారాష్ట్ర, హర్యానాలో ఎల్లుండే ఎన్నికలు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


'నిందితులను కాపాడే చర్య!'  సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కవుల్ స్పాంజ్ స్టీల్ సంస్థపై కేసును వుుగిస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు గందరగోళంగా ఉందని, మూసివేత నిర్ణయం సరికాదని పేర్కొంది. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి గుప్తాతో పాటు మరో ఐదుగురికి సమన్లు జారీ చేసింది.
సిబిఐ నివేదిక తిరస్కరణ   Andhrabhoomi
సుప్రీంలో బొగ్గు గనులపై సీబీఐ నివేదిక తిరస్కరణ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హుదూద్ నష్టం పర్వాలేదు నిర్మల.. జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రఘువీరా!  వెబ్ దునియా
హుదూద్ తుఫానును జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన జిల్లాలను కేంద్రం ఉదారంగా ఆదుకోవాలన్నారు. మంగళవారం విశాఖ వస్తున్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా రూ.2వేల కోట్లు ప్రకటించాలన్నారు. మరోవైపు హుదూద్ తుపాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడినా, ...

జాతీయ విపత్తుగా ప్రకటించాలి:రఘువీరారెడ్డి   Andhrabhoomi
హుదూద్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ   Namasthe Telangana
హుదూద్ బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జైలులో జయలలిత: పెరుగన్నంతో అరటి పండు లేదా ఆపిల్!  వెబ్ దునియా
జయలలిత జైలులో ధైర్యంగా ఉన్నారట. రాజకీయాల్లో ఖరాఖండిగా ఉండే ఆమె జైలులో నిబ్బరంగా, హుందాగా, సామాన్యంగా అందరితో కలిసిపోతున్నారట. జైలులో కఠినంగా ఉండకుండా జైలు అధికారులకు సహాయం చేసుకుంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే అన్నాడియంకె మంత్రులను, శాసనసభ్యులను కలవడానికి ఆమె నిరాకరించారు. సాయంత్రం ఐదున్నర గంటలకు సెల్‌లో ...

జైలులో రెండు వారాలు: నిబ్బరంగా జయలలిత   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి: ఐరాసకు లేఖ రాసిన పాకిస్థాన్!  వెబ్ దునియా
సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్.. అంతర్జాతీయంగా అందరి దృష్టి మరల్చే యత్నాలను చేస్తోంది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ పాకిస్థాన్ ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి..   సాక్షి
మళ్లీ పాక్ దళాల కాల్పులు   Andhrabhoomi
కాల్పులకు భారతే కారణమంటూ లేఖ, మోడీపై రాహుల్   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పీఎస్‌ఎల్‌వీ-సీ26 ప్రయోగం కౌంట్‌డౌన్‌ ప్రారంభం రేపు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీహరికోట (సూళ్లూరుపేట), అక్టోబరు 13 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున 1.32 గంటలకు నిర్వహించనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ26 ప్రయోగానికి సోమవారం ఉదయం 6.32 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. 67 గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగనుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని ...

పిఎస్‌ఎల్‌వి-సి 26 రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభం   Andhrabhoomi
'పిఎస్‌ఎల్వీ సీ-26′ కౌంట్‌డౌన్‌ ఆరంభం   వెబ్ దునియా
ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ 1సి కౌంట్ డౌన్ మొదలు   సాక్షి
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బీపీఎల్ కింద వున్న పేదలకు ఉచిత పరీక్షలు... మందులు!  వెబ్ దునియా
దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేదలకు స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారిని, ఉన్నతాధికారులను పీడీఎస్ పరిధి నుంచి మినహాయించే దిశగా ఆలోచనలు చేస్తోంది. 'సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీఎల్ కేటగిరీలో ఉన్నవారికి ...

పేదలకు ఉచిత వైద్యపరీక్షలు   సాక్షి
'నిరుపేదలకు ఉచితంగా మందులు'   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言