2014年10月13日 星期一

2014-10-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
రేపు విశాఖకు వస్తున్న మోడీ  తెలుగువన్
హుదూద్ తుఫాన్ విశాఖపట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. విశాఖపట్టణంలో ఇప్పుడు వాతావరణం చాలా భయానకంగా వుంది. ఎక్కడ చూసినా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయి వున్నాయి. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు బయటకి వస్తున్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వుంది. కరెంటు లేదు. కమ్యునికేషన్ వ్యవస్థ ...

రేపు విశాఖపట్నం రానున్న ప్రధాని మోడీ...   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రేమించలేదని పగతో దాడి: ప్రేమోన్మాది ఆత్మహత్య (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తనను ప్రేమించలేదనే అక్కసుతో ఓ విద్యార్థి అమ్మాయిపై దాడి చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఓ విద్యార్థిని ప్రేమోన్మాది కత్తి దాడికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ప్రేమించమంటూ మూడేళ్లుగా ఆమెను వేధిస్తున్న యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా ఇంత దారుణం జరిగింది. ఆమెపై ...

విద్యార్థినిపై దాడి చేసి సైకో ఆత్మహత్య   తెలుగువన్
మీ సాహసానికి సెల్యూట్!   సాక్షి
అరోరా ఇంజనీరింగ్ కాలేజీ ఘటనతో ఉలిక్కిపడ్డ నగరం   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 37 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హుదూద్ బాధిత ప్రాంతాల్లో నేడు గవర్నర్ పర్యటన  వెబ్ దునియా
ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదూద్ బాధిత ప్రాంతాల్లో మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకుని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకోనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెల్సిందే. గత రెండు ...

తుఫాను ప్రభావం: చంద్రబాబు ఏరియల్ సర్వే   తెలుగువన్
నేడు ప్రధాని ఏరియల్ సర్వే   సాక్షి
యంత్రాంగం సిఎం ఏరియల్ సర్వే!   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 26 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
ఈ కాలేజీలపై టి.ప్రభుత్వం వివక్ష ఉందా  News Articles by KSR
తెలంగాణలో 174 ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు అనుమతివ్వలేదో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రింకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.కొన్ని కాలేజీలకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది.ఇందులో వివక్ష చూపుతున్నారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ ఆడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించబోతుండగా, తాము ...

వివక్ష చూపొద్దన్నాం కదా! తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం కోర్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొన్నింటిపై వివక్ష ఏల?   సాక్షి
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై విచారణ 27కు వాయిదా   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా జన్మలో ఇంతటి విపత్తును చూడలేదు బాబోయ్!  వెబ్ దునియా
తన జన్మలో ఇంతటి విపత్తును చూడలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు. మీడియా కూడా గత మూడు రోజులుగా రాబోయే విపత్తు గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేయడంతో ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా చూడగలిగామని అన్నారు. మంత్రి సోమవారం ఉదయం తుపాను బీభత్సానికి బాగా దెబ్బ తిన్న జాలరిపేటలో పర్యటించారు. అధికారులు ...

జన్మలో చూడలేదు: తుఫాన్‌పై అయ్యన్నపాత్రుడు   Oneindia Telugu
ఇంతటి విపత్తు జన్మలో చూడలేదు   News Articles by KSR
జన్మలో ఇంతటి విషాదాన్ని చూడలేదు: జాలరిపేటలో పర్యటించిన అయ్యన్నపాత్రుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వైద్య విద్యార్థిని ఆత్మహత్య  తెలుగువన్
హైదరాబాద్‌లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణం ఒక వైద్యురాలని అంటూ సూసైడ్‌ నోట్‌లో ఆ విద్యార్థిని పేర్కొంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మాధవి ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసి హైదరాబాద్ విద్యానగర్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో పీజీలో చేరింది. హాస్టల్‌లో వుంటున్న మాధవి ఆదివారం ...

మెడికో సూసైడ్... డాక్టరే కారణమంటూ నోట్...   వెబ్ దునియా
వైద్య విద్యార్థిని ఆత్మహత్య: డాక్టర్ కారణమని నోట్   Oneindia Telugu
మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బాధితులను ఆదుకుంటాం  Andhrabhoomi
రాజమండ్రి, అక్టోబర్ 13: హుదూద్ తుపాను వల్ల సుమారు ఐదు లక్షల మంది బాధితులయ్యారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆయన విశాఖపట్నం వెళుతూ మార్గమధ్యంలో కొద్దిసేపు రాజమండ్రి ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో బస చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తుపాను బాధితులకు పునరావాస ...

సహాయక చర్యలకు ఐదుగురు ఉన్నతాధికారుల బృందం బాధితులకు 100 టన్నుల ఆహారం పంపిణీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐదు సహాయక బృందాల ఏర్పాటు: పరకాల   10tv
తుపాను బాధితులకు 100 టన్నుల ఆహరం   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


శ్రీకాకుళానికి వరదపోటు  News Articles by KSR
అసలే ఉత్తరాంద్ర జిల్లాలు తుపాను బీభత్సానికి అతలాకుతలం అయితే, ఇప్పుడు మళ్లీ శ్రీకాకుళం జిల్లాకు వరద తాకిడి ఎదురు అవుతుండడంతో ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు.నాగావళి, వంశధార నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళంతో సహా వివిధ ప్రాంతాలలో వరద నీరు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ముప్పై గ్రామాలు జల ...

శ్రీకాకుళంలో భయం భయం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
హుధుద్: మోడీ, జగన్, కేసీఆర్.. అందర్నీ కదిలించింది!  Oneindia Telugu
హైదరాబాద్: హుధుద్ ఆంధ్రప్రదేశ్‌లో పెను నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా విశాఖలో ఎటు చూసినా విధ్వంసం కనిపించింది. హుధుద్ నుండి తేరుకోవడానికి ఏపీకి మరికొద్ది రోజులు పట్టనుంది. హుధుద్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. వారికి ఆహారం, నీరు అన్నింటిని ఏర్పాటు చేసింది. అయినా, చాలాచోట్ల ...

హుదూద్ తుఫాను బీభత్సం: ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం!   వెబ్ దునియా
మండలానికో ఐఏఎస్ అధికారి!   సాక్షి
ఇలా కురిసింది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
అన్ని 52 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రేవంత్ పదవి కోసమే, పేదల జీవితాలతో కేసీఆర్: కిషన్  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో టిడీపీ నాయకత్వాన్ని దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి అదే పనిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును విమర్శిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిన కోరుకుంటున్న తెలంగాణ టీడీపీ నేతలను తెలంగాణ ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్దికి ముఖ్యమంత్రి ...

పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言