2014年10月12日 星期日

2014-10-13 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
ప్రేమ వేధింపులపై నిర్భయ కేసు: దొంగల పట్టివేత  Oneindia Telugu
కరీంనగర్/ నిజామాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం చల్‌గల్‌లో ఒక యువతి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వేధింపులకు కారణమైన యువకులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. చల్‌గల్‌కు చెందిన ఫయీమ్‌ చిన్న కుమార్తె సిమ్రాన్‌ బేగం(18) జగిత్యాల పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ...

నేడు సిరిసిల్లలో కెటిఆర్ పర్యటన   Andhrabhoomi
నన్నే ప్రేమించాలి!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విశాఖను వణికించిన తొలి భీకర తుఫాను హుదూద్.. 8 మంది మృతి!  వెబ్ దునియా
విశాఖ నగరాన్ని వణికించిన తొలి భీకర తుఫానుగా హుదూద్ చరిత్రపుటలకెక్కింది. ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు 8 మంది మరణించినట్టు అధికారిక సమాచారం. అలాగే, మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ రికార్డుల తిరగేస్తే... 1904 నుంచి ఇప్పటిదాకా విశాఖ నగరాన్ని 8 తుఫాన్లు తాకగా వాటన్నింటిలోకీ భీకరమైనది హుదూదే. గతంలో విశాఖపట్టణం జిల్లా కేంద్రంగా మొత్తం 8 ...

సాయమందే వరకు.. విశాఖ నుంచే పాలన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ బీభత్సం: రంగంలో బాబు, సాయానికి కేసీఆర్ సై   Oneindia Telugu
ఉత్తరాంధ్రలో హుదూద్ విధ్వంసం   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 32 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణలో డిజిటల్ విప్లవం : ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి  వెబ్ దునియా
తెలంగాణలో డిజిటల్ విప్లవాన్నీ తీసుకొచ్చి టెక్నాలజీ హబ్‌గా మార్చనున్నట్టు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన పెగా డెవలపర్స్ ద్వితీయ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. త్వరలో టెక్నాలజీ ఇంక్యూబేటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్టు చెప్పారు. ఇందులో 5000 కంపెనీలు కొత్త అంశాలను ...

తెలంగాణలో డిజిటల్ విప్లవం   సాక్షి
టి హబ్‌లో 5 వేల మందికి శిక్షణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కూలిన హోర్డింగ్.. యువకుడి మృతి  తెలుగువన్
హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తా వద్ద బైక్ పై వెళ్తున్న పృధ్వీసేనా రెడ్డి అనే యువకుడి మీద భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి దగ్గర దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతడు నానక్ రామ్ గూడలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. మృతుడు ...

హైదరాబాద్‌లో అధికారుల నిర్లక్ష్యం : హోర్డింగ్ కూలి వ్యక్తి మృతి!   వెబ్ దునియా
హోర్డింగ్‌ కూలి ఒకరి మృతి..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారీ హోర్డింగ్ కూలి సాఫ్టువేర్ ఇంజనీర్ మృతి!   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బోరుబావిలో పడిన చిన్నారి: రోదనలతో విషాదం (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఓ వ్యవసాయ పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో నాలుగున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయింది. 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి గిరిజను వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన మల్గ నాగయ్య తన ...

ఇంకా లభించని బాలిక ఆచూకీ   Namasthe Telangana
అయ్యో పాపం..! బోరుబావిలో పడ్డ చిన్నారి గిరిజ   Andhrabhoomi
అయ్యో.. గిరిజ!   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 13 వార్తల కథనాలు »   


కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి..  సాక్షి
ఇస్లామాబాద్/జమ్మూ: కొద్దిరోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ అంశంపైకి అంతర్జాతీయంగా దృష్టి మరల్చే యత్నాలను తీవ్రం చేసింది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
అన్ని విధాలా ఆదుకుంటాం: మోడీ, ఆపరేషన్ లెహర్ రెడీ  Oneindia Telugu
న్యూఢిల్లీ: హుదూద్ పెను తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. హుదూద్ సృష్టించిన బీభత్సాన్ని ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
ర్యాగింగ్‌ను అరికట్టాలి  Andhrabhoomi
జూనియర్ విద్యార్థులకు మార్గదర్శిగా, మిత్రునిగా, శ్రేయోభిలాషిగా, ప్రేరకుడిగా, మెంటార్‌గా ఉండాల్సిన సీనియర్లు తాగిన కోతి తందనాలాడిన విధంగా వ్యవహరించడంతో ఎన్నో ఆశలతో కళాశాలలో ప్రవేశించిన విద్యా కుసుమాలు మధ్యలోనే వాడిపోతున్నాయి. వారి ఉన్నతికి కృషిచేయాల్సిన సీనియర్లు, జూనియర్లను వేధించడం బాధాకరం. అలాగే విద్యారంగంలో ఉన్న ...

అనంతపురం వైద్య కాలేజీలో ర్యాగింగ్.. బయటకు పొక్కనీయని లెక్చరర్లు!   వెబ్ దునియా
అనంత మెడికల్ కాలేజీలో బట్టలు విప్పించి ర్యాంగింగ్..!   Oneindia Telugu
జూనియర్ల బట్టలు విప్పించి ర్యాగింగ్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
పీఎస్‌ఎల్వీ సీ 26 కౌంట్‌డౌన్ నేడు ప్రారంభం  Namasthe Telangana
చెన్నై: భారత నావిగేషన్ శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ ప్రయోగానికి నేటి ఉదయం నుంచి కౌంట్‌డౌన్ మొదలు కానున్నది. సరిగ్గా ఉదయం 6 గంటల 32 నిమిషాలకు 67 గంటల కౌంట్‌డౌన్ మొదలవుతుందని ఇస్రో తెలిపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ26 ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ నెల ఆరునే ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉన్నా ...

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ26 కౌంట్‌డౌన్   సాక్షి
ప్రయోగానికి పిఎస్‌ఎల్‌వి-సి 26 సిద్ధం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌ రిలేషన్‌కు కాంట్రాక్టు రాలేదనే లైనుకు స్వస్తి : ఎర్రబెల్లి  వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీప బంధువుకు విద్యుత్ లైన నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం దక్కలేదన్నే అక్కసుతోనే విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వేయాలని భావించిన విద్యుత్ లైను నిర్మాణాన్ని ఉపసంహరించుకున్నారని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న బస్సు ...

'సీఎంకు కాంట్రాక్టు దక్కలేదనే, నక్సల్ సమస్య తెరపైకి'   Oneindia Telugu
కేసీఆర్ బంధువుకు కాంట్రాక్ట్ దక్కలేదనే ...   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言